బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#అగర్వాల్‌

5 articles

మహిళలపై శతాబ్దాల అణచివేతపై చర్చ: వంట, ఇంటి పనులపై సమాజానికి చిన్మయి సందేశం
టాలీవుడ్

మహిళలపై శతాబ్దాల అణచివేతపై చర్చ: వంట, ఇంటి పనులపై సమాజానికి చిన్మయి సందేశం

పుణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్‌ మృతి కేసు నేపథ్యంలో మహిళలపై హింస, సామాజిక వ్యవస్థపై చర్చలు ముదురుతున్నాయి. ఈ క్రమంలో ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ మహిళలపై శతాబ్దాలుగా కొనసాగుతున్న అణచివేతను చూపించడానికే తన సినిమా చేశానని స్పష్టం చేశారు. రాహుల్‌ అభిప్రాయాలకు మద్దతుగా చిన్మయి, వంటను మహిళలకే పరిమితం చేసే దృక్పథాన్ని తప్పుబడుతూ, పెద్ద హోటల్స్‌లో కూడా చెఫ్‌లు ఎక్కువగా మగవారేనని గుర్తుచేసి, ఇంటి పనులను తక్కువగా చూడొద్దని నెటిజన్లకు బదులిచ్చారు.

26, జూన్ 2026

పుణె కేసులో కొత్త ట్విస్ట్‌ : ముక్కోణపు ప్రేమకథతో  ముసుగు హంతకుడు వెలుగులోకి..
నేరాలు

పుణె కేసులో కొత్త ట్విస్ట్‌ : ముక్కోణపు ప్రేమకథతో ముసుగు హంతకుడు వెలుగులోకి..

మహారాష్ట్రలోని పుణె వద్ద పెళ్లాడబోయే యువతి ఫొటోలు తీస్తూ యువ వ్యాపారవేత్త కేతన్‌ అగర్వాల్‌ (26) లోయలో పడి మృతిచెందినట్లుగా నమోదైన కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

24, జూన్ 2026

కాబోయే భార్యే లోయలోకి తోసేసిందా?..
జాతీయం

కాబోయే భార్యే లోయలోకి తోసేసిందా?..

మహారాష్ట్రలోని పుణెలో కాబోయే భార్యను ఫొటో తీస్తూ లోయలో పడి బిజినెస్‌మ్యాన్‌ కేతన్‌ విశాల్‌ అగర్వాల్‌ మృతిచెందిన ఘటన కీలక మలుపు తిరిగింది.

23, జూన్ 2026

బాలకృష్ణకు జోడీగా కాజల్‌.. ‘ఎన్‌బీకే111’లో ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌
టాలీవుడ్

బాలకృష్ణకు జోడీగా కాజల్‌.. ‘ఎన్‌బీకే111’లో ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఎన్‌బీకే111’లో కథానాయికగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు “ప్రతి తుపాను వెనక ఓ బలమైన కారణం ఉంటుంది” అనే క్యాప్షన్ జతచేయడంతో, 1993 ముంబయి నేపథ్యంతో సాగనున్న ఈ చిత్ర కథ, కాజల్ పాత్రపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

20, జూన్ 2026

పెళ్లి పేరుతో 25 మంది మహిళలను మోసం చేసిన వ్యక్తి
జాతీయం

పెళ్లి పేరుతో 25 మంది మహిళలను మోసం చేసిన వ్యక్తి

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అనూజ్‌కుమార్‌ చంద్రప్రకాష్‌ త్రివేది పెళ్లి పేరుతో మహారాష్ట్రలో 25 మందికి పైగా మహిళలను లక్ష్యంగా చేసుకొని కోట్ల రూపాయలు, బంగారం మోసం చేసినట్లు ఠానే పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. మ్యాట్రిమోనియల్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా దివ్యాంగులు, వితంతువులు, నిస్సహాయ మహిళలను టార్గెట్‌ చేసి, పెళ్లి తర్వాత డబ్బు, ఆభరణాలు తీసుకుని పరారవుతూ, ఆ డబ్బుతో BMW కారు కొనుగోలు చేసిన అతడిని అరెస్టు చేసి, అతని కుమారుడిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

13, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters