బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#AP

228 articles

ఏపీలో మరో 3 లక్షల కొత్త పింఛన్లు:దరఖాస్తులు సెప్టెంబర్ రెండో వారం నుంచి ప్రారంభం
ఆంధ్రప్రదేశ్

ఏపీలో మరో 3 లక్షల కొత్త పింఛన్లు:దరఖాస్తులు సెప్టెంబర్ రెండో వారం నుంచి ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనంగా 3 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించి, దరఖాస్తుల స్వీకరణను సెప్టెంబర్ రెండో వారం నుంచి ప్రారంభించనుంది. వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు వంటి వర్గాల వారు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో లేదా sspensions.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జతచేసిన అర్హులైన వారికి పరిశీలన అనంతరం పింఛన్లు మంజూరు చేయనున్నారు.

27, ఆగ 2026

స్థానిక సంస్థల ఎన్నికలపై YSRCP దృష్టి.. నేతలకు మాజీ సీఎం జగన్ కీలక దిశానిర్దేశం
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికలపై YSRCP దృష్టి.. నేతలకు మాజీ సీఎం జగన్ కీలక దిశానిర్దేశం

స్థానిక సంస్థల ఎన్నికలను వైఎస్సార్‌సీపీ అత్యంత కీలకంగా పరిగణిస్తూ, పార్టీ భవిష్యత్తు, నేతల పనితీరును అంచనా వేసే ప్రమాణంగా చూడాలని వైఎస్ జగన్ సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి చోటా పోటీని ప్రోత్సహించి, గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి, “గెలిచినోడే సికిందర్” అన్న లక్ష్యంతో సమన్వయంతో పనిచేయాలని, అక్రమాలకు తావు ఇవ్వకుండా ఎన్నికల ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని ఆయన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

26, ఆగ 2026

ఏపీ డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్

ఏపీ డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. రేపటి నుంచి ఈ నెల 11 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, 20 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. AUG 15–19 మధ్య వెబ్ ఆప్షన్స్ నమోదు చేసి, 26న సీట్ల కేటాయింపు జరుగుతుంది. కొత్త విద్యా సంవత్సరం తరగతులు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి.

5, ఆగ 2026

భాష్యం బ్లూమ్స్ స్కూల్ వద్ద వేగనిరోధకంతో ప్రమాదం: తల్లి, రెండేళ్ల చిన్నారి మృతి
ఆంధ్రప్రదేశ్

భాష్యం బ్లూమ్స్ స్కూల్ వద్ద వేగనిరోధకంతో ప్రమాదం: తల్లి, రెండేళ్ల చిన్నారి మృతి

తణుకు భాష్యం బ్లూమ్స్ స్కూల్ సమీపంలో ఎత్తైన వేగనిరోధకం కారణంగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవడంతో ఉండ్రాజవరం గ్రామానికి చెందిన రెండేళ్ల కీర్తన, ఆమె తల్లి లావణ్య మృతి చెందగా, తండ్రి వంశీకృష్ణ పరిస్థితి విషమంగా ఉంది. వేగనిరోధకంపై హెచ్చరిక బోర్డులు, మార్గ సూచికలు లేకపోవడం ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

3, ఆగ 2026

ఏపీ - ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఎంవోయూలు
రాజకీయాలు

ఏపీ - ఆస్ట్రేలియా మధ్య నాలుగు ఎంవోయూలు

ఆంధ్రప్రదేశ్ - ఆస్ట్రేలియాల మధ్య నాలుగు ఎంవోయూలు కుదిరాయి. ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, ఆస్ట్రేలియా మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఎంవోయూలను కుదుర్చుకున్నారు.

2, ఆగ 2026

కేంద్ర పన్నులతో ఏపీ అభివృద్ధి వేగవంతం : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కేంద్ర పన్నులతో ఏపీ అభివృద్ధి వేగవంతం : సీఎం చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సకాలంలో పన్నుల వాటా కేటాయిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర సహకారంతో ఏపీలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

2, ఆగ 2026

గోదావరి ఉగ్రరూపం.. రంగంలోకి సహాయక బృందాలు
ఆంధ్రప్రదేశ్

గోదావరి ఉగ్రరూపం.. రంగంలోకి సహాయక బృందాలు

గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వరద ముప్పు తీవ్రమైంది. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఎద్దువాగు, పెదవాగు పొంగిపొర్లుతుండటంతో కాజ్‌వేలు, బ్రిడ్జిలు నీటమునిగాయి.

1, ఆగ 2026

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోసం పోలీసుల వేట..   ఆచూకీ కోసం సోషల్ మీడియాలో ప్రచారం
రాజకీయాలు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోసం పోలీసుల వేట.. ఆచూకీ కోసం సోషల్ మీడియాలో ప్రచారం

గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు ముస్తఫా కోసం ఏలూరు జిల్లా నూజివీడు పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడు బషీర్‌పై నమోదైన పలు క్రిమినల్ కేసుల నేపథ్యంలో ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

1, ఆగ 2026

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆగస్టు 6న కీలక సమావేశం..
రాజకీయాలు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆగస్టు 6న కీలక సమావేశం..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును వేగవంతం చేశాయి. ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులకు స్పష్టమైన సంకేతాలు అందించారు.

1, ఆగ 2026

ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారు.. అన్నింటా అండ ఉన్నారు: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారు.. అన్నింటా అండ ఉన్నారు: సీఎం చంద్రబాబు

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు వ్యాఖ్యానించారు.

1, ఆగ 2026

సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
జిల్లా వార్తలు

సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమలలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో పరవశింప చేయనున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు.

1, ఆగ 2026

భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్

భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కాళేశ్వరం వైపు నుంచి వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద గురువారం 30 అడుగుల నీటిమట్టం ఉండగా.. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు 53 అడుగులకు చేరుకోవటంతో అధికారులు మూడవ ప్రమాద (చివరి) హెచ్చరిక జారీ చేశారు.

1, ఆగ 2026

ఏపీలో ఆచూకీ లేని 44.89 లక్షల మంది ఓటర్లు..:  ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
రాజకీయాలు

ఏపీలో ఆచూకీ లేని 44.89 లక్షల మంది ఓటర్లు..: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా భారత ఎన్నికల సంఘం (ఈసీ) ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది.

31, జులై 2026

భోగాపురం పైనే ఫోకస్! : 7 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు!
రాజకీయాలు

భోగాపురం పైనే ఫోకస్! : 7 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు!

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్న నేపథ్యంలో దాదాపు 7,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

31, జులై 2026

పరామర్శ కాదు.. నేర మనస్తత్వానికి పరాకాష్ట
రాజకీయాలు

పరామర్శ కాదు.. నేర మనస్తత్వానికి పరాకాష్ట

మనస్సాక్షి ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీసీ సోదరుడు దానయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారని, కానీ జగన్‌ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని మంత్రి లోకేశ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

31, జులై 2026

నేను ఎప్పుడూ పార్టీ లైన్‌ దాటలేదు: బొండా ఉమా
రాజకీయాలు

నేను ఎప్పుడూ పార్టీ లైన్‌ దాటలేదు: బొండా ఉమా

‘నేను ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదు.. భవిష్యత్తులో కూడా దాటను' అని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు వివరణ ఇచ్చారు. తాను కేవలం ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరయ్యాయని, తన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు.

28, జులై 2026

ఉత్తరాంధ్రకు మణిహారం భోగాపురం ఎయిర్‌పోర్టు   : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాజకీయాలు

ఉత్తరాంధ్రకు మణిహారం భోగాపురం ఎయిర్‌పోర్టు : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

గత రెండేళ్లలో ఉత్తరాంధ్ర, విశాఖలో వినూత్నమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. విశాఖను దేశంలో నంబర్-1 నగరంగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు.

27, జులై 2026

కార్గిల్ విజయ్ దివస్.. అమరవీరులకు చంద్రబాబు, పవన్ నివాళి
రాజకీయాలు

కార్గిల్ విజయ్ దివస్.. అమరవీరులకు చంద్రబాబు, పవన్ నివాళి

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. కార్గిల్ యుద్ధంలో వారు చూపిన ధైర్యసాహసాలు, పోరాడిన తీరును ప్రశంసించారు.

26, జులై 2026

డీఎస్సీపై విచారణకు సిద్ధం.. : వైసీపీకి మంత్రి మండిపల్లి కౌంటర్
రాజకీయాలు

డీఎస్సీపై విచారణకు సిద్ధం.. : వైసీపీకి మంత్రి మండిపల్లి కౌంటర్

ఏపీలో డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని, విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

25, జులై 2026

మహిళల భద్రత కోసం ‘అభయ ఆటో’ యాప్‌ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్

మహిళల భద్రత కోసం ‘అభయ ఆటో’ యాప్‌ ప్రారంభం

గుంటూరు జిల్లా పోలీసు శాఖ రూపొందించిన మహిళల భద్రత కోసం ‘అభయ ఆటో’ యాప్‌ను ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ప్రారంభించారు. జిల్లాలోని సుమారు 20 వేల ఆటో రిక్షాల వివరాలు, ప్రతి ఆటోకు ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌, ప్రయాణ పర్యవేక్షణ, అత్యవసర పరిస్థితుల్లో SOS బటన్‌ ద్వారా కంట్రోల్‌ రూమ్‌కు అలర్ట్‌ వెళ్లే విధంగా సాంకేతిక సదుపాయాలు కల్పించామని ఆయన తెలిపారు.

25, జులై 2026

మంత్రులు వెనకబడిపోతున్నారు.. : ఏపీ కేబినెట్‌ భేటీలో సీఎం.. పలు కీలక నిర్ణయాలు
రాజకీయాలు

మంత్రులు వెనకబడిపోతున్నారు.. : ఏపీ కేబినెట్‌ భేటీలో సీఎం.. పలు కీలక నిర్ణయాలు

ఏపీ మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 3,120 పోస్టుల భర్తీకి సంబంధించి కేబినెట్ ఆమోదం కోసం వచ్చిన ప్రతిపాదనను మరోసారి అధ్యయనం చేయాలని ఆదేశించారు. సుమారు మూడు గంటలపాటు సమావేశం కొనసాగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

23, జులై 2026

రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు–యూఏఈ మంత్రివర్గ ప్రతినిధి భేటీ
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు–యూఏఈ మంత్రివర్గ ప్రతినిధి భేటీ

రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యూఏఈ ఆర్ధిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో ఆర్ధిక, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు, భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు. పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక సౌకర్యాల అభివృద్ధి, విధానపరమైన ప్రోత్సాహకాలపై ప్రాథమిక స్థాయి చర్చలు జరగగా, భవిష్యత్‌లో మరిన్ని సమావేశాలు, పెట్టుబడుల రూపంలో పురోగతి సాధ్యమని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.

21, జులై 2026

పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్

పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య

విజయనగరం జిల్లా గరివిడి మండలం కొండశంభాం గ్రామానికి చెందిన కొత్తగా వివాహమైన పిల్లా శ్రీలక్ష్మి, వ్యక్తిగత సమస్యలు, దాంపత్య మనస్పర్థల నేపథ్యంలో పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. వివాహానికి ముందు ఉన్న పరిచయం విషయం వెలుగులోకి రావడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది.

21, జులై 2026

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ, మొత్తం సంఖ్య 19కు చేరింది. తాజాగా నమోదవుతున్న కేసుల్లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉండగా, వైఎస్సార్ కడపలో 8 కేసులు, ఇతర జిల్లాల్లో చెరో ఒక్కటి లేదా రెండు కేసులు గుర్తించారు. నలుగురు మృతి, ముగ్గురు కోలుకోగా, ఆరోగ్య శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తోంది.

21, జులై 2026

నిర్మాణంలో ఉన్న కల్వర్టు గుంతలో పడి యువ వైద్యుడు మృతి
ఆంధ్రప్రదేశ్

నిర్మాణంలో ఉన్న కల్వర్టు గుంతలో పడి యువ వైద్యుడు మృతి

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సమీపంలో నిర్మాణంలో ఉన్న కల్వర్టు గుంతలో బైక్‌ జారిపడడంతో యువ వైద్యుడు లేళ్ల వెంకట అనిరుద్‌ మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కల్వర్టు వద్ద హెచ్చరిక బోర్డులు, భద్రతా సూచికలు లేకపోవడంపై స్థానికులు పంచాయతీ రాజ్‌ అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబడుతూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

20, జులై 2026

ఫొటోషూట్‌ కోసం దిగిన ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
ఆంధ్రప్రదేశ్

ఫొటోషూట్‌ కోసం దిగిన ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

విశాఖపట్నం జిల్లా వేపగుంట సమీపంలోని మేహాద్రి రిజర్వాయరు వద్ద ఫొటోషూట్‌కు వెళ్లిన ఇద్దరు ఇంటర్‌ విద్యార్థులు ప్రమాదవశాత్తు లోతైన నీటిలో పడి మృతి చెందారు. స్నేహితులు, స్థానికులు, పోలీసులు గాలింపు జరిపి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాదం నెలకొనగా, ప్రమాదకర ప్రాంతాల్లో నిర్లక్ష్యంగా ఫొటోలు తీయడం ఎంతటి ప్రమాదాలకు దారితీస్తుందో మరోసారి బయటపడిందని స్థానికులు అంటున్నారు.

20, జులై 2026

గుంటూరు జీజీహెచ్‌లో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్

గుంటూరు జీజీహెచ్‌లో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు

గుంటూరు జీజీహెచ్‌లో బాపట్ల జిల్లా కర్లపాలెం వ్యక్తికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆసుపత్రి, స్థానిక ఆరోగ్య శాఖలు అప్రమత్తమయ్యాయి. రోగిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తూ, ప్రత్యేక కోవిడ్ వార్డు, పడకలు, ఆక్సిజన్, పరికరాలు, సిబ్బందికి రక్షణ సామగ్రి వంటి ఏర్పాట్లు చేశారు. కోవిడ్ ముప్పు కొనసాగుతుండడంతో మాస్కులు, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

20, జులై 2026

అల్లూరి జిల్లాలో బొలేరో బోల్తా.. ఇద్దరు మృతి
ఆంధ్రప్రదేశ్

అల్లూరి జిల్లాలో బొలేరో బోల్తా.. ఇద్దరు మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో బ్రేకులు పనిచేయక బొలేరో వాహనం బోల్తా పడడంతో ఇద్దరు మృతి, 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించగా, కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

20, జులై 2026

గురువాయపాలెం సమీపంలో బొలెరో ఢీకొని డ్రైవర్ మృతి
ఆంధ్రప్రదేశ్

గురువాయపాలెం సమీపంలో బొలెరో ఢీకొని డ్రైవర్ మృతి

కృష్ణా జిల్లాలోని గురువాయపాలెం సమీపంలో టమాటా లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న చింత చెట్టును ఢీకొనడంతో డ్రైవర్ ఎస్కే అర్షద్ మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, ప్రమాదానికి కారణమైన వాహనం వేగం, రహదారి పరిస్థితులు, డ్రైవర్ అప్రమత్తత వంటి అంశాలను పరిశీలిస్తున్నారు.

19, జులై 2026

గోదావరిలో ఐదుగురు గిరిజన మహిళలు గల్లంతు… ముగ్గురి మృతదేహాలు లభ్యం
ఆంధ్రప్రదేశ్

గోదావరిలో ఐదుగురు గిరిజన మహిళలు గల్లంతు… ముగ్గురి మృతదేహాలు లభ్యం

అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీప గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లిన గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజన మహిళలు మునిగిపోయారు. గాలింపు చర్యల్లో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి, మిగిలిన ఇద్దరి కోసం శోధన కొనసాగుతోంది. ఘటనపై మంత్రి సంధ్యారాణి, పోలీసు అధికారులు స్పందించగా, గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది.

19, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters