బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#కౌన్సిల్

12 articles

2027 వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ ఫిబ్రవరిలో
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ ఫిబ్రవరిలో

2027 వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ను ICC వచ్చే ఏడాది ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు నిర్వహించనుంది, వేదిక, పూర్తి షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనుంది. 14 జట్లతో జరిగే ప్రపంచకప్‌లో సౌత్ ఆఫ్రికా , జింబాబ్వేతో పాటు మరో ఎనిమిది జట్లు నేరుగా అర్హత పొందగా, మిగిలిన నాలుగు స్థానాల కోసం క్వాలిఫయర్‌ టోర్నీ ద్వారా జట్లు ఎంపికవుతాయి. కొత్త ఫార్మాట్‌ వల్ల పోటీ తీవ్రత పెరిగి అసోసియేట్ దేశాలకు అవకాశాలు విస్తరించనున్నాయి.

6, ఆగ 2026

ఏపీ డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్

ఏపీ డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. రేపటి నుంచి ఈ నెల 11 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, 20 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. AUG 15–19 మధ్య వెబ్ ఆప్షన్స్ నమోదు చేసి, 26న సీట్ల కేటాయింపు జరుగుతుంది. కొత్త విద్యా సంవత్సరం తరగతులు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి.

5, ఆగ 2026

ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అనంతపురంలో 2కే రన్
జిల్లా వార్తలు

ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అనంతపురంలో 2కే రన్

ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అనంతపురంలో Nature Welfare Council ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. టవర్ క్లాక్ నుంచి (SSBN) కళాశాల వరకు సాగిన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రారంభించి, El Nino ప్రభావాన్ని తట్టుకోవాలంటే ప్రకృతి సంరక్షణ, వృక్షారోపణ, స్వచ్ఛతకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని, ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ప్రజల స్వచ్ఛంద భాగస్వామ్యంతోనే స్థిరమైన మార్పు సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు.

28, జులై 2026

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల దూకుడు..రోహిత్ సెంచరీతో పోటీ తీవ్రం
క్రీడలు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల దూకుడు..రోహిత్ సెంచరీతో పోటీ తీవ్రం

ఐసీసీ తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో డారిల్ మిచెల్ 802 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, శుభ్‌మన్ గిల్ 801 పాయింట్లతో రెండో, విరాట్ కోహ్లీ మూడో స్థానాల్లో ఉన్నారు. లార్డ్స్‌లో సెంచరీతో రోహిత్ శర్మ 758 పాయింట్లకు చేరుకుని నాలుగో స్థానానికి ఎగబాకి టాప్ ర్యాంక్ పోటీని మరింత ఉత్కంఠభరితంగా మార్చగా, భారత్ మ్యాచ్‌ను ఓడినా ఆసియా జట్ల ప్రభావం ర్యాంకింగ్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

22, జులై 2026

హార్మూజ్‌ జలసంధి మూసుకుపోతే తీవ్రమైన ఇంధన సంక్షోభం: IEA హెచ్చరిక
అంతర్జాతీయం

హార్మూజ్‌ జలసంధి మూసుకుపోతే తీవ్రమైన ఇంధన సంక్షోభం: IEA హెచ్చరిక

హార్మూజ్‌ జలసంధి త్వరగా సాధారణ స్థితికి రాకపోతే ప్రపంచం తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని IEA ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాతిహ్ బిరోల్ హెచ్చరించారు. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ మార్గంపైనే ఆధారపడుతుండగా, ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలతో అనిశ్చితి పెరిగిందని, దీర్ఘకాలంగా సమస్య కొనసాగితే ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన ఒత్తిడి పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

17, జులై 2026

2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత మహిళల క్రికెట్‌ జట్టు
క్రీడలు

2028 ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత మహిళల క్రికెట్‌ జట్టు

టీ20 ప్రపంచ కప్‌ 2026లో సెమీ ఫైనల్స్‌కు చేరుకోకపోయినా, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నాయకత్వంలోని భారత మహిళల క్రికెట్‌ జట్టు 2028 లోడ్ అంగెల్స్ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆసియా జట్లలో ఉత్తమ ర్యాంకింగ్‌ ఆధారంగా భారత్‌కు ప్రత్యక్ష ప్రవేశం లభించగా ఆస్ట్రేలియా , ఇంగ్లాండ్ , సౌత్ ఆఫ్రికా జట్లు కూడా అర్హత పొందాయి. ఈ అర్హతతో ఒలింపిక్‌ వేదికపై మెడల్‌ కోసం పోటీ పడే కీలక అవకాశం భారత జట్టుకు లభించింది.

30, జూన్ 2026

మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ చారిత్రాత్మక ఘట్టం: దీపికా పదుకొణె
బాలీవుడ్

మహిళా క్రికెటర్ల కోసం ఐసీసీ చారిత్రాత్మక ఘట్టం: దీపికా పదుకొణె

మహిళా క్రికెటర్ల కోసం ప్రసవానంతర కాలంలో మళ్లీ ఆటకు చేరేందుకు ఐసీసీ రూపొందించిన ‘పోస్ట్ ప్రెగ్నెన్సీ రిటర్న్ టు ప్లే’ మార్గదర్శకాలను దీపికా పదుకొణె చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. ఈ పాలసీ ప్రకారం తల్లైన క్రికెటర్లకు వైద్య, మానసిక సంరక్షణతో పాటు వ్యక్తిగత రికవరీ ప్లాన్‌లు, ప్రత్యేక శిక్షణ, శిశువులతో ప్రయాణానికి సౌకర్యాలు కల్పించనుండగా, మహిళా క్రీడాకారిణుల కెరీర్–కుటుంబ సమతుల్యతకు ఇది దోహదం చేస్తుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

24, జూన్ 2026

వికసిత భారత్  @2047 పై ఫోకస్ : ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ కౌన్సిల్ భేటీ
జాతీయం

వికసిత భారత్ @2047 పై ఫోకస్ : ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ కౌన్సిల్ భేటీ

ఢిల్లీ రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంతో సమగ్ర మానవాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, స్థిర ఉపాధి, ఆరోగ్యం, పోషకాహారం, సమాన అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్రం–రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలను సమన్వయం చేయడం, డేటా ఆధారిత పాలన, ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు, విద్యా రంగం బలోపేతంపై కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ప్రతినిధులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

11, జూన్ 2026

సీఎం బాబు ఢిల్లీ షెడ్యూల్ ఖరారు
రాజకీయాలు

సీఎం బాబు ఢిల్లీ షెడ్యూల్ ఖరారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 10, 11 తేదీల్లో ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. భారత్ మండపంలో జరిగే ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం, నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొని, రాష్ట్ర ప్రయోజనాల అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశముందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.

9, జూన్ 2026

ఫ్రాంచైజీ క్రికెట్‌ విస్తరణపై ఆందోళన వ్యక్తం చేసిన ICC
క్రీడలు

ఫ్రాంచైజీ క్రికెట్‌ విస్తరణపై ఆందోళన వ్యక్తం చేసిన ICC

దుబాయ్‌: ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్‌ లీగ్‌ల విస్తరణపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ICC) ఆందోళన వ్యక్తం చేసింది. దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌ భవిష్యత్తుపై దీని ప్రభావం ఎలా ఉండబోతుందనే అంశంపై సభ్య బోర్డులతో కలిసి సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందని ICC భావిస్తోంది. .

2, జూన్ 2026

టెస్టుల్లో పింక్ బాల్‌ ప్రతిపాదన .. వెలుతురు సమస్యకు చెక్
క్రీడలు

టెస్టుల్లో పింక్ బాల్‌ ప్రతిపాదన .. వెలుతురు సమస్యకు చెక్

దుబాయ్‌లో జరిగిన ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) బోర్డు సమావేశంలో టెస్టు క్రికెట్‌లో వెలుతురు సమస్య, ఆట సమయాల నిర్వహణ, ఆటగాళ్ల భద్రత వంటి అంశాలపై కీలక చర్చలు జరిగాయి. టెస్టు మ్యాచ్‌లలో వెలుతురు సమస్య.

2, జూన్ 2026

జూన్ 9 నుంచి విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్
క్రీడలు

జూన్ 9 నుంచి విశాఖలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) ఐదో సీజన్ జూన్ 9 నుంచి డాక్టర్ వైఎస్‌ఆర్ ACA-VDCA స్టేడియంలో ప్రారంభం కానుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) అధికారులు మే 27, 2026న ప్రకటించారు. అదే రోజు APL గవర్నింగ్ కౌన

28, మే 2026

We Are Hiring – Anchors + Copywriters