బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#కోల్‌కతా

17 articles

కెప్టెన్ కుర్చీ కోసం హార్దిక్ డిమాండ్‌… గుజరాత్ టైటాన్స్‌ చర్చలకు బ్రేక్‌
క్రీడలు

కెప్టెన్ కుర్చీ కోసం హార్దిక్ డిమాండ్‌… గుజరాత్ టైటాన్స్‌ చర్చలకు బ్రేక్‌

హార్దిక్ పాండ్యను తిరిగి జట్టులోకి తీసుకోవడానికి గుజరాత్ టైటాన్స్ మొదట సానుకూలంగా ఉన్నా, అతడు కెప్టెన్సీ బాధ్యతలు తనకే ఇవ్వాలని పెట్టిన షరతును ఫ్రాంచైజీ అంగీకరించకపోవడంతో చర్చలు నిలిచిపోయాయి. ప్రస్తుతం హార్దిక్ పాండ్య భవిష్యత్తు, అతడు ఏ ఫ్రాంచైజీ తరఫున ఆడతాడు అన్నది స్పష్టంగా లేకపోగా, ముంబయి ఇండియన్స్‌తో ఒప్పందంపై నిర్ణయం తీసుకునే వరకు ఊహాగానాలకు తావు ఇవ్వొద్దని అతడి ప్రతినిధులు సూచిస్తున్నారు.

12, ఆగ 2026

కృష్ణాజిల్లాలో రోడ్డు ప్రమాదం.. తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్‌ సోదరుడు మృతి
ఆంధ్రప్రదేశ్

కృష్ణాజిల్లాలో రోడ్డు ప్రమాదం.. తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్‌ సోదరుడు మృతి

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్‌ తిరుమల రావు సోదరుడు నున్నా సురేశ్‌ మృతి చెందగా, ఆయన భార్య గాయపడ్డారు. హనుమాన్‌ జంక్షన్‌ పోలీసులు కేసు నమోదు చేసి, లారీ ఆగి ఉన్న పరిస్థితులు, కారు వేగం, డ్రైవింగ్‌ విధానం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు.

28, జులై 2026

మణిరత్నం కొత్త చిత్ర షూటింగ్ జోరుగా
సినిమా

మణిరత్నం కొత్త చిత్ర షూటింగ్ జోరుగా

దిగ్గజ దర్శకుడు మణిరత్నం కొత్త చిత్రాన్ని విజయ్ సేతుపతి, సాయి పల్లవి జంటతో తెరకెక్కిస్తున్నారు. కోల్‌కతాలో మొదటి షెడ్యూల్ రెండు వారాల పాటు కొనసాగుతుండగా, తరువాత పుదుచ్చేరి సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కథ అవసరాలకు అనుగుణంగా షూటింగ్ జరపాలని యూనిట్ యోచిస్తోంది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై టైటిల్, ఫస్ట్ లుక్, రిలీజ్ తేదీల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

24, జులై 2026

నన్ను ఆపాలంటే చంపాలి.. :      టీఎంసీ అధినేత్రి మమతా సంచలన వ్యాఖ్యలు
జాతీయం

నన్ను ఆపాలంటే చంపాలి.. : టీఎంసీ అధినేత్రి మమతా సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్‌లో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తీవ్ర సంక్షోభంలో పడింది. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయగా, తాజగా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ రెబల్ వర్గంపై తీవ్రంగా స్పందించారు.

5, జులై 2026

దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో సీబీఐ దాడులు : ఇద్దరు అరెస్ట్‌
జాతీయం

దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో సీబీఐ దాడులు : ఇద్దరు అరెస్ట్‌

సైబర్ నేరగాళ్లు సాగించే 'డిజిటల్ అరెస్ట్' మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దేశవ్యాప్తంగా ఒక భారీ ఆపరేషన్ చేపట్టింది.

25, జూన్ 2026

కూలిన పైకప్పు.. 8 మంది మృతి : శిథిలాల కింద 45 మంది
జాతీయం

కూలిన పైకప్పు.. 8 మంది మృతి : శిథిలాల కింద 45 మంది

కోల్‌కతాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న గిడ్డంగి పైకప్పు కూలిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. 40 నుంచి 45 మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 8 మంది చనిపోగా.. మరికొందరు తీవ్రగాయాల పాలైనట్లుగా తెలుస్తోంది.

24, జూన్ 2026

భారత్ నౌకాదళ సామర్థ్యం బలోపేతం :  ప్రధాని మోడీ చేతుల మీదుగా..
జాతీయం

భారత్ నౌకాదళ సామర్థ్యం బలోపేతం : ప్రధాని మోడీ చేతుల మీదుగా..

భారత నౌకాదళ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు కీలక స్వదేశీ నౌకాదళ ప్లాట్‌ఫారమ్‌లను నౌకాదళంలోకి అధికారికంగా ప్రవేశపెట్టారు.

21, జూన్ 2026

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ
జాతీయం

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ

ప్రపంచ వ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ ఏడాది 'ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా' అనే థీమ్‌తో అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని ప్రసిద్ధ రెడ్ రోడ్‌లో నిర్వహిస్తున్న యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

21, జూన్ 2026

ఇండస్ట్రియల్ హబ్‌గా ఏపీ’.. పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేశ్
రాజకీయాలు

ఇండస్ట్రియల్ హబ్‌గా ఏపీ’.. పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేశ్

కోల్‌కతాలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన మంత్రి.. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి సహకరించాలని కోరారు.

19, జూన్ 2026

భవానీపూర్‌ ఫలితాలపై హైకోర్టులో మమతాబెనర్జీ పిటిషన్
జాతీయం

భవానీపూర్‌ ఫలితాలపై హైకోర్టులో మమతాబెనర్జీ పిటిషన్

తృణమూల్ కాంగ్రెస్‌లో సంక్షోభం కొనసాగుతున్న వేళ భవానీపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ మమతాబెనర్జీ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భవానీపూర్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేత 15,105 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆమె, ఎన్నికల ప్రక్రియ, ఓట్ల లెక్కింపు వంటి అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసి ఉండవచ్చని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.

16, జూన్ 2026

ఎన్సీపీఐలో టీఎంసీ విలీనం చేస్తాం
జాతీయం

ఎన్సీపీఐలో టీఎంసీ విలీనం చేస్తాం

టీఎంసీకి చెందిన 20 మంది అసమ్మతి ఎంపీలు తమ వద్ద పార్లమెంటరీ పార్టీ మూడింట రెండొంతుల మద్దతు ఉందని, టీఎంసీని నేషనలిస్ట్‌ సిటిజన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో విలీనం చేయాలని నిర్ణయించుకున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ ఇచ్చారు. వీరు ఎన్డీయేకు మద్దతు ప్రకటించగా, టీఎంసీ నేత అభిషేక్‌ బెనర్జీ స్పీకర్‌కు వేరుగా లేఖ రాసి, అసమ్మతి ఎంపీలను ప్రత్యేక వర్గంగా గుర్తించవద్దని కోరడంతో పార్టీ అంతర్గత ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

15, జూన్ 2026

ఢిల్లీలో నేడు టీఎంసీ రెబల్‌ ఎంపీల భేటీ
జాతీయం

ఢిల్లీలో నేడు టీఎంసీ రెబల్‌ ఎంపీల భేటీ

టీఎంసీ రెబల్‌ ఎంపీలు నేడు ఢిల్లీలో సమావేశం కానుండగా, 15న లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో భేటీకి సిద్ధమవుతున్నారు. రెబల్‌ శిబిరంలో సుదీప్‌ బంధోపాధ్యాయ్‌ చేరడంతో అసంతృప్త ఎంపీల సంఖ్య 20కి పెరిగి, పార్టీ అంతర్గత సంక్షోభం ముదురుతోంది. ఇదిలా ఉండగా, అక్రమ లావాదేవీల కేసులో అభిషేక్‌ బెనర్జీకి సీఐడీ మళ్లీ సమన్లు జారీ చేసి, ఆయన నివాసంలో సోదాలు జరపడంతో టీఎంసీపై దర్యాప్తు ఒత్తిడి పెరిగింది.

14, జూన్ 2026

కల్యాణ్ బెనర్జీ యూటర్న్ :  అభిషేక్ నా కొడుకు లాంటివాడు..
జాతీయం

కల్యాణ్ బెనర్జీ యూటర్న్ : అభిషేక్ నా కొడుకు లాంటివాడు..

టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఎవరికీ గౌరవం ఇవ్వడం లేదని, ఆయన కావాలో, తాను కావాలో తేల్చుకోండంటూ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అల్టిమేటం ఇచ్చిన ఆ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ శనివారంనాడు యూటర్న్ తీసుకున్నారు. అభిషేక్‌ను తన కొడుకుతో సమానమని అన్నారు. రెబల్ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలుస్తారంటూ వస్తున్న వార్తలపై సూచిగా స్పందించారు. 'వాళ్లు ఏమి చేయాలనుకుంటే అది చేయవచ్చు.

13, జూన్ 2026

4,000 ఈవీఎంల ఆహుతి పై సిట్ దర్యాప్తు
జాతీయం

4,000 ఈవీఎంల ఆహుతి పై సిట్ దర్యాప్తు

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 4,000 ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు(ఈవీఎంలు) మంటల్లో కాలి బూడిదయ్యాయి. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. రాష్ట్రంలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలను నగరంలోని అలీపూర్‌ ప్రాంతంలో ఓ ప్రభుత్వ భవనంలో భద్రపర్చారు. ఉన్నట్టుండి భవనంలో మంటలు చెలరేగాయి. భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించింది.

13, జూన్ 2026

టీఎంసీ నేత అభిషేక్‌ బెనర్జీ నివాసంలో అర్ధరాత్రి పోలీసుల సోదాలు
జాతీయం

టీఎంసీ నేత అభిషేక్‌ బెనర్జీ నివాసంలో అర్ధరాత్రి పోలీసుల సోదాలు

కాళీఘాట్‌లోని టీఎంసీ నేత అభిషేక్‌ బెనర్జీ నివాసంలో శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు కలిసి నాలుగు గంటలకు పైగా సోదాలు నిర్వహించాయి. సల్బోని భూ కుంభకోణం కేసులో నిందితుడైన ఆయన అనుచరుడిని వెతికే క్రమంలో ఈ చర్యలు చేపట్టగా, మమతా బెనర్జీ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించగా, టీఎంసీ దీనిని రాజకీయ కుట్రగా అభివర్ణించింది.

13, జూన్ 2026

రాజ్యసభకు తృణమూల్ ఎంపీ ప్రకాశ్ చిక్ బరైక్ రాజీనామా
జాతీయం

రాజ్యసభకు తృణమూల్ ఎంపీ ప్రకాశ్ చిక్ బరైక్ రాజీనామా

టీఎంసీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుఖేందు శేఖర్ రాయ్, సుష్మితా దేవ్, ప్రకాశ్ చిక్ బరైక్ రాజీనామాలతో మమతా బెనర్జీ నాయకత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. ఇప్పటికే 19 మంది లోకసభ ఎంపీలు, సుమారు 64 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన నేపథ్యంలో పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తగా, టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని సోనియాగాంధీ ప్రతిపాదించగా, దీనిపై స్పందించేందుకు కొంత సమయం కావాలని మమతా కోరినట్టు సమాచారం.

11, జూన్ 2026

తృణమూల్ కార్యాలయానికి సీఐడీ
జాతీయం

తృణమూల్ కార్యాలయానికి సీఐడీ

ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ బృందం ఖాళీఘాట్‌లోని తృణమూల్ కాంగ్రెస్‌ కార్యాలయానికి వెళ్లగా, మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ లు లేరనే కారణంతో లోపలికి అనుమతించలేదని సమాచారం. అభిషేక్ బెనర్జీకి జారీ చేసిన నోటీసు గడువు ముగిసినా ఆయన విచారణకు హాజరుకాలేదని, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకత్వ నియామకాల పత్రాలపై నకిలీ సంతకాల ఆరోపణలపై కేసు కొనసాగుతోంది.

9, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters