బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#నౌకపై

10 articles

నల్ల సముద్రంలో నౌకపై దాడి.. భారతీయుడి మృతి
అంతర్జాతీయం

నల్ల సముద్రంలో నౌకపై దాడి.. భారతీయుడి మృతి

నల్ల సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఒక భారతీయ నావికుడు మరణించాడు. ఆ నౌకలో మొత్తం పది మంది సిబ్బంది ఉండగా, వారిలో ముగ్గురు భారతీయులు.

25, జులై 2026

ఉక్రెయిన్‌లో ఓడపై దాడి.. నలుగురు భారతీయుల మృతి
అంతర్జాతీయం

ఉక్రెయిన్‌లో ఓడపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

ఉక్రెయిన్‌లోని ఒడెసా నౌకాశ్రయం నుంచి బయలుదేరిన ఓ వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో భారతీయుడు తీవ్రంగా గాయపడ్డాడు.

21, జులై 2026

ఒమన్‌ తీరంలో వాణిజ్య నౌకపై ఇరాన్‌ దాడి.. 11 మంది భారతీయుల్లో  ఒక్కరు గల్లంతు
అంతర్జాతీయం

ఒమన్‌ తీరంలో వాణిజ్య నౌకపై ఇరాన్‌ దాడి.. 11 మంది భారతీయుల్లో ఒక్కరు గల్లంతు

ఒమన్‌ తీరానికి సమీపంలోని హర్మూజ్‌ జలసంధిలో సైప్రస్‌ జెండా కింద ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక జీఎఫ్‌ఎస్‌ గెలాక్సీపై ఇరాన్‌ దాడి చేయగా, నౌకలో ఉన్న 11 మంది భారతీయుల్లో 10 మందిని రక్షించగా, ఒకరి జాడ గల్లంతైంది. ఈ దాడిని భారత్‌ తీవ్రంగా ఖండిస్తూ, ఒమన్‌లోని భారత దౌత్య కార్యాలయం స్థానిక ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ గల్లంతైన భారతీయుడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తోంది.

12, జులై 2026

హోర్ముజ్‌ను మూసేసిన ఇరాన్..   వాణిజ్య నౌకలకు హెచ్చరిక
అంతర్జాతీయం

హోర్ముజ్‌ను మూసేసిన ఇరాన్.. వాణిజ్య నౌకలకు హెచ్చరిక

అమెరికా జోక్యాన్ని నిరసిస్తూ హోర్ముజ్ జలసంధిని మరుసటి నోటీసు వచ్చే వరకు పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తమ అనుమతి లేని మార్గాల్లో వచ్చే ఏ నౌకనైనా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది.

12, జులై 2026

ఇరాన్‌తో ఒప్పందం ముగిసింది.. ఇక దాడులే..: ట్రాంప్
అంతర్జాతీయం

ఇరాన్‌తో ఒప్పందం ముగిసింది.. ఇక దాడులే..: ట్రాంప్

పశ్చిమాసియాలో మరోసారి రణరంగం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొద్దిరోజులు స్తబ్దతగా ఉన్న మధ్యప్రాచ్యం బుధవారం మరోసారి బాంబ్ దాడులతో దద్దరిల్లింది. మంగళవారం హార్ముజ్ జలసంధిలో నౌకపై ఇరాన్ దాడి చేసింది. దీంతో ప్రతీకారంగా ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు చేసింది.

8, జులై 2026

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల్లో ఐదుగురి ఆచూకీ లభ్యం
ఆంధ్రప్రదేశ్

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల్లో ఐదుగురి ఆచూకీ లభ్యం

విశాఖపట్నం చేపల రేవు నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఐదుగురి ఆచూకీ లభ్యమైంది. కారె చిన్నాను అనే మత్స్యకారుడిని ఒక వాణిజ్య నౌక సిబ్బంది రక్షించగా, అతడితో ఉన్న మరో నలుగురిని ఇతర నౌకలు, తీర రక్షణ దళాలు గాలించి రక్షించే చర్యలు చేపట్టాయి. ఇంకా ఆచూకీ లభించని ఇద్దరి కోసం తీర రక్షణ దళాలు, మత్స్యకారుల సంఘాలు విస్తృతంగా శోధన కొనసాగిస్తున్నాయి.

5, జులై 2026

ఇరాన్‌పై విరుచుకుపడిన అమెరికా సెంట్రల్ కమాండ్ : తగిన బుద్ది చెబుతాం..: ఇరాన్
అంతర్జాతీయం

ఇరాన్‌పై విరుచుకుపడిన అమెరికా సెంట్రల్ కమాండ్ : తగిన బుద్ది చెబుతాం..: ఇరాన్

ఇరాన్‌- అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇరాన్‌పై అగ్రరాజ్యం మరోసారి యుద్ధానికి దిగింది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న సింగపూర్ వాణిజ్య నౌకపై ఇరాన్ చేసిన దాడికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది.

27, జూన్ 2026

పశ్చిమాసియా ప్రాంత ఉద్రిక్తతలపై మోదీ ఆందోళన
అంతర్జాతీయం

పశ్చిమాసియా ప్రాంత ఉద్రిక్తతలపై మోదీ ఆందోళన

ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరుగుతున్న జీ7 సదస్సులో ఒమన్ తీరానికి సమీపంలో వాణిజ్య నౌకపై దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, సముద్ర మార్గాల భద్రత, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రక్షణపై జీ7 వేదికగా మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా నేతల దృష్టిని ఆకర్షించారు.

17, జూన్ 2026

అమెరికా దాడిలో ముగ్గురు భారతీయలు మృతి
అంతర్జాతీయం

అమెరికా దాడిలో ముగ్గురు భారతీయలు మృతి

ఒమన్ తీరంలో పలావు జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంటీ సెట్టెబెల్లో’ చమురు ట్యాంకర్‌పై అమెరికా దళాలు జరిపిన దాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మరణించినట్లు అధికారికంగా ధృవీకరించారు. గురువారం నాటి తాజా సమాచారం ప్రకారం ఆ ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ సోషల్ మీడియా వేదికగా ఈ ముగ్గురు నావికులు మరణించారని ప్రకటించారు. ఈ దాడిని భారతదేశం అత్యంత తీవ్రంగా ఖండించింది.

11, జూన్ 2026

హోర్ముజ్ జలసంధి సమీపంలో భారతీయులున్న కార్గో నౌకపై దాడి
అంతర్జాతీయం

హోర్ముజ్ జలసంధి సమీపంలో భారతీయులున్న కార్గో నౌకపై దాడి

హోర్ముజ్ జలసంధి సమీపంలో ఒమన్ తీరానికి దగ్గరగా పలావు జెండా కింద ప్రయాణిస్తున్న కార్గో నౌకపై దాడి జరిగి, అందులో ఉన్న 24 మంది భారతీయ సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్నారు. దాడితో నౌక ఇంజిన్, గర్భభాగం, లైఫ్‌బోట్లు దెబ్బతినగా, గాయాల సమాచారం వస్తుండగా, దాడి వెనుక ఉన్న వర్గాలపై విచారణ కొనసాగుతోంది.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters