బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#నిలిచిపోయాయి

9 articles

భారత్ భాగ్య విధాత’.. ఆగస్టు 14న ఓటీటీలోకి
సినిమా

భారత్ భాగ్య విధాత’.. ఆగస్టు 14న ఓటీటీలోకి

2008 ముంబై 26/11 ఉగ్రదాడుల నేపథ్యంలో కామా హాస్పిటల్‌లో ప్రాణాలను పణంగా పెట్టి రోగులను రక్షించిన వైద్యులు, నర్సులు, సిబ్బంది సాహసగాథను చెప్పే ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘భారత్ భాగ్య విధాత’లో కంగనా రనౌత్ నర్స్ Geetamadhav పాత్రలో నటించింది. Manoj Tapadia దర్శకత్వం వహించిన ఈ హిందీ చిత్రం 2026 ఆగస్టు 14 నుంచి Zee5లో స్ట్రీమింగ్ కానుంది.

8, ఆగ 2026

గోదావరి ఉగ్రరూపం.. రంగంలోకి సహాయక బృందాలు
ఆంధ్రప్రదేశ్

గోదావరి ఉగ్రరూపం.. రంగంలోకి సహాయక బృందాలు

గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వరద ముప్పు తీవ్రమైంది. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఎద్దువాగు, పెదవాగు పొంగిపొర్లుతుండటంతో కాజ్‌వేలు, బ్రిడ్జిలు నీటమునిగాయి.

1, ఆగ 2026

జూలై 17 వరకు చెన్నై–ముంబై రైళ్లు తాత్కాలిక రద్దు
జిల్లా వార్తలు

జూలై 17 వరకు చెన్నై–ముంబై రైళ్లు తాత్కాలిక రద్దు

ముంబై డివిజన్‌లోని కర్జాత్–లోనావ్లా సెక్షన్‌లో కొండచరియలు రైల్వే పట్టాలపై విరిగిపడటంతో రైలు రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనితో ముంబై–చెన్నై (22157), చెన్నై–ముంబై (22158) రైళ్లు జూలై 17 వరకు రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని లేదా రద్దు చేసుకుని రిఫండ్ పొందాలని సూచిస్తూ, ట్రాక్ మరమ్మత్తు పనులు పూర్తి చేసి భద్రతా తనిఖీలు ముగిసిన తర్వాతే సర్వీసులు పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.

13, జులై 2026

తిరుమలకు నిలిచిపోయిన ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు
జిల్లా వార్తలు

తిరుమలకు నిలిచిపోయిన ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు

తిరుమల ఘాట్ రోడ్డులో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు సర్వీసులు అలిపిరి ఆర్టీసీ డిపో డ్రైవర్ల ఆందోళన కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయాయి. ప్రతి డ్యూటీలో ఐదు ట్రిప్పులు తప్పనిసరి చేసే యాజమాన్యం నిర్ణయాన్ని డ్రైవర్లు శారీరక, మానసిక ఒత్తిడి, ప్రమాదాల అవకాశాలు, బ్యాటరీ పరిమితులు వంటి కారణాలతో వ్యతిరేకిస్తున్నారు. దీంతో యాత్రికులు సాధారణ డీజిల్ బస్సులు, ఇతర వాహనాలపై ఆధారపడుతూ, సమస్య పరిష్కారానికి ఆర్టీసీ యాజమాన్యం–డ్రైవర్ల సంఘాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

7, జులై 2026

ముంబైలో కొనసాగుతున్న భారీ వర్షాలు..   రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
జాతీయం

ముంబైలో కొనసాగుతున్న భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

ముంబై మహానగరాన్ని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ముంబై నగరం స్తంభించిపోయింది. పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. డాబ్బావాలాల సేవలు నిలిచిపోయాయి.

6, జులై 2026

హర్మూజ్‌ జలసంధిలో కూలిన హెలికాఫ్టర్‌.. 14 మంది దుర్మరణం
అంతర్జాతీయం

హర్మూజ్‌ జలసంధిలో కూలిన హెలికాఫ్టర్‌.. 14 మంది దుర్మరణం

హర్మూజ్ జలసంధి సమీపంలో ఘోర హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది సౌదీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. సౌదీ ప్రభుత్వ మీడియా సంస్థ సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రకారం.. పర్షియన్ గల్ఫ్ పశ్చిమ తీరాన ఉన్న ప్రపంచ చమురు మార్కెట్ కీలక కేంద్రం ‘రాస్ తనూరా’లో సౌదీ అరామ్‌కోకు చెందిన హెలికాఫ్టర్ కుప్పకూలింది.

28, జూన్ 2026

శ్రీశైలం డ్యామ్‌ వద్ద భారీ ట్రాఫిక్‌ జామ్‌
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం డ్యామ్‌ వద్ద భారీ ట్రాఫిక్‌ జామ్‌

శ్రీశైలం డ్యామ్‌ జలాశయం మలుపు వద్ద టూరిస్ట్‌ బస్సు మట్టిలో ఇరుక్కుపోవడంతో డ్యామ్‌ నుంచి దోమలపెంట, సుండిపెంట దిశల్లో సుమారు ఐదు కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి గంటలకొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. తరచూ ఇలాంటి సమస్యలు రావడంతో రహదారి విస్తరణ, మలుపుల వద్ద భద్రతా చర్యలు, హెచ్చరిక బోర్డులు, ట్రాఫిక్‌ సిబ్బంది నియామకం, పర్యాటక సీజన్‌లో భారీ వాహనాలపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

7, జూన్ 2026

టిడ్కో ఇళ్ల గందరగోళం: శ్రీసత్యసాయి జిల్లాలో 10 వేల మందికి రూ.3.4 కోట్లు బకాయి
జిల్లా వార్తలు

టిడ్కో ఇళ్ల గందరగోళం: శ్రీసత్యసాయి జిల్లాలో 10 వేల మందికి రూ.3.4 కోట్లు బకాయి

టిడ్కో ఇళ్ల కోసం సొమ్ము చెల్లించిన లబ్ధిదారులు ఇళ్లూ దక్కక, డబ్బూ తిరిగి రాక సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లాలోనే సుమారు 10 వేల మందికి రూ.3.4 కోట్లు రావాల్సి ఉండగా, అందులో కొంత మాత్రమే జమైంది. కొత్త కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేసి, పత్రాలు పూర్తి చేసిన అర్హులైన వారికి దశలవారీగా చెల్లింపులు చేస్తామని అధికారులు చెబుతుండగా, లబ్ధిదారులు తమ సొమ్ము త్వరగా అందాలని ఎదురు చూస్తున్నారు.

7, జూన్ 2026

ఉపగ్రహ చిత్రాలతో బట్టబయలైన తుంగభద్ర ఇసుక దోపిడీ: గుత్తేదారులకు గనుల శాఖ గట్టి షాక్‌
జిల్లా వార్తలు

ఉపగ్రహ చిత్రాలతో బట్టబయలైన తుంగభద్ర ఇసుక దోపిడీ: గుత్తేదారులకు గనుల శాఖ గట్టి షాక్‌

తుంగభద్ర నదిలో అనధికారిక ఇసుక తవ్వకాలపై గనుల శాఖ కఠినంగా వ్యవహరించి కర్ణాటక కు చెందిన జేపీ పవర్ వెంచర్స్, ప్రతిమ ఇన్ఫ్రా సంస్థలకు కోట్ల రూపాయల జరిమానాలు విధించింది. ఏపీ శాక్‌ ఉపగ్రహ చిత్రాలు, శాఖ లెక్కల ప్రకారం అనుమతుల్లేని రీచ్‌ల్లో భారీ యంత్రాలతో ఇసుక తవ్వి, లక్షల వాహనాల ద్వారా కోట్ల టన్నుల ఇసుకను అక్రమంగా రవాణా చేసి, ప్రభుత్వానికి వందల కోట్లు నష్టం కలిగించినట్లు తేలడంతో మరిన్ని చర్యలకు శాఖ సిద్ధమవుతోంది.

4, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters