బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#పల్నాడు

13 articles

జల్ జీవన్ మిషన్‌పై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్

జల్ జీవన్ మిషన్‌పై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం జల్ జీవం మిషన్ , అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులను వేగంగా అమలు చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్షలో పనుల నాణ్యతపై రాజీ లేకుండా, వర్షాభావం, తాగునీటి ఎద్దడిని ముందుగానే ఎదుర్కొనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. సుమారు రూ.2,500 కోట్ల వ్యయంతో పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 16 లక్షల మందికి పైగా ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.

22, జులై 2026

విశాఖ జిల్లా గండిగుండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి
ఆంధ్రప్రదేశ్

విశాఖ జిల్లా గండిగుండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

విశాఖ జిల్లా పెందుర్తి–ఆనందపురం జాతీయ రహదారి గండిగుండ వద్ద ఆదివారం తెల్లవారుజామున కారు లారీని ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పల్నాడు జిల్లా ఇనుమెళ్ల, నరసరావుపేటకు చెందిన బాధితులు శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం జరిగి, ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

19, జులై 2026

పారిశ్రామిక అభివృద్ధికి పల్నాడు వేదిక కావాలి : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

పారిశ్రామిక అభివృద్ధికి పల్నాడు వేదిక కావాలి : సీఎం చంద్రబాబు

ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్లి రుణాలు అందించడం గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కోడెల శివప్రసాదరావు స్టేడియంలో ఏర్పాటుచేసిన రుణమేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌తో కలిసి సీఎం పాల్గొన్నారు.

17, జులై 2026

పల్నాడు జిల్లాలో విషాదం.. విగతజీవులుగా తల్లి, ఇద్దరు చిన్నారులు
నేరాలు

పల్నాడు జిల్లాలో విషాదం.. విగతజీవులుగా తల్లి, ఇద్దరు చిన్నారులు

కుటుంబ కలహాలు, అదనపు కట్నం వేధింపులు ఓ నిండు సంసారంలో ఘోర విషాదాన్ని నింపాయి. వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామంలో ఇంట్లో తల్లితో పాటు ఇద్దరు పసిపిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.

14, జులై 2026

పల్నాడులో ఘోరం.. ఇద్దరు కుమారులను చంపి తల్లి ఆత్మహత్య
నేరాలు

పల్నాడులో ఘోరం.. ఇద్దరు కుమారులను చంపి తల్లి ఆత్మహత్య

పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వినుకొండ మండలం విఠంరాజుపల్లిలో ఇద్దరు చిన్నారులను హత్య చేసిన అనంతరం తల్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

14, జులై 2026

ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ

ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మార్కాపూర్ జిల్లా ఓఎస్డీగా నవ్ జ్యోతి మిశ్రాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

6, జులై 2026

ఏపీలో పిడుగుల హెచ్చరిక..  : ఆ జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్'!
వ్యవసాయం

ఏపీలో పిడుగుల హెచ్చరిక.. : ఆ జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్'!

ఏపీలోని పలు జిల్లాల్లో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

22, జూన్ 2026

లింగంగుంట్ల అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్

లింగంగుంట్ల అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం లింగంగుంట్ల అంగన్‌వాడీ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సందర్శించి, కేంద్రం కార్యకలాపాలు, సరుకుల నిల్వ, పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారంపై వివరాలు తెలుసుకున్నారు. నెట్ జీరో విధానంలో భాగంగా ఇండక్షన్ స్టవ్, స్టీల్ పాత్రలను అందించి, పర్యావరణ హిత వంట విధానాలను ప్రోత్సహించారు. చిన్నారులతో కూర్చుని రాగి జావను స్వయంగా తీసుకోవడం ద్వారా అంగన్‌వాడీలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిబింబించినట్లు అధికారులు, స్థానికులు అభిప్రాయపడ్డారు.

20, జూన్ 2026

అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్‌ : రేపు రైతుల ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
వ్యవసాయం

అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్‌ : రేపు రైతుల ఖాతాల్లోకి సుఖీభవ నిధులు

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద 2026–27 సంవత్సరానికి సంబంధించిన తొలివిడత సాయాన్ని ప్రభుత్వం శనివారం విడుదల చేయనుంది.

19, జూన్ 2026

నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకు సహా ముగ్గురి మృతి
తెలంగాణ

నల్లగొండలో రోడ్డు ప్రమాదం.. తండ్రీకొడుకు సహా ముగ్గురి మృతి

నల్లగొండ జిల్లాలో పెద్దవూర మండలం రామన్నగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రెండు కార్లు పరస్పరం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

19, జూన్ 2026

మంగళగిరిలో నారా లోకేష్ ప్రజాదర్బార్‌
ఆంధ్రప్రదేశ్

మంగళగిరిలో నారా లోకేష్ ప్రజాదర్బార్‌

మంగళగిరిలోని Telugu Desam Party కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన 90వ రోజు ప్రజాదర్బార్‌లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతులు తెలియజేశారు. వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను త్వరితగతిన ప్రారంభించాలని జలసాధన సమితి కోరగా, Buddah Yoga Foundation ద్వారా మోసపోయిన 1056 మంది యోగా ఇన్‌స్ట్రక్టర్లు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి వినతిని శాఖల వారీగా వర్గీకరించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కార్యాలయ వర్గాలు తెలిపాయి.

16, జూన్ 2026

కృష్ణానదిలో  పడవ బోల్తా.. నలుగురు మృతి
ఆంధ్రప్రదేశ్

కృష్ణానదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి

పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణానదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేసి, సింగపూర్ నుంచే అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, తక్షణ చెల్లింపుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన భద్రతా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు సూచించారు.

15, జూన్ 2026

అత్యాచారం కేసులో..  లొంగిపోయిన మాజీ సీఐ చిన్న మల్లయ్య
నేరాలు

అత్యాచారం కేసులో.. లొంగిపోయిన మాజీ సీఐ చిన్న మల్లయ్య

పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన మహిళపై అత్యాచారం కేసులో నిందితుడైన మాజీ సీఐ చిన్న మల్లయ్య శనివారం తెల్లవారుజామున వినుకొండ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. కేసు నమోదు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయనకు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ముందస్తు బెయిల్ లభించకపోవడంతో లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఆయన లొంగిపోవడంతో దర్యాప్తు వేగం పుంజుకునే అవకాశం ఉందని, తదుపరి కోర్టు ప్రక్రియలపై రాష్ట్రవ్యాప్తంగా దృష్టి నిలిచింది.

6, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters