బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#పోలవరం

18 articles

గోదావరి ఉగ్రరూపం.. రంగంలోకి సహాయక బృందాలు
ఆంధ్రప్రదేశ్

గోదావరి ఉగ్రరూపం.. రంగంలోకి సహాయక బృందాలు

గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వరద ముప్పు తీవ్రమైంది. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఎద్దువాగు, పెదవాగు పొంగిపొర్లుతుండటంతో కాజ్‌వేలు, బ్రిడ్జిలు నీటమునిగాయి.

1, ఆగ 2026

ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారు.. అన్నింటా అండ ఉన్నారు: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారు.. అన్నింటా అండ ఉన్నారు: సీఎం చంద్రబాబు

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు వ్యాఖ్యానించారు.

1, ఆగ 2026

ముఖ్యమంత్రితో మాట్లాడిన విద్యార్థిని ఆత్మహత్య..
ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రితో మాట్లాడిన విద్యార్థిని ఆత్మహత్య..

పోలవరం జిల్లా రంపచోడవరం మండలం ఇర్లపల్లి కొత్త కాలనీలో పదో తరగతి విద్యార్థిని ముర్రం శివాని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల మెగా Parent-Teacher Meetingలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో మాట్లాడిన అదే విద్యార్థిని కావడంతో ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. శివాని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

27, జులై 2026

వచ్చే ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు:
రాజకీయాలు

వచ్చే ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు:

నారా లోకేష్ పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్ - టీచర్ మీటింగ్ లో పాల్గొని, వచ్చే ఏడాదిలోగా గిరిజన ప్రాంతాల ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు నిర్మిస్తామని, శిథిలావస్థలో ఉన్న భవనాల మరమ్మతులు ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరిగి, 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మారడం విద్యా సంస్కరణల ఫలితమని ఆయన పేర్కొన్నారు.

24, జులై 2026

మెగా DSC ప్రక్రియకు శ్రీకారం.. 3,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సిద్ధమైన ప్రభుత్వం
ఉద్యోగాలు

మెగా DSC ప్రక్రియకు శ్రీకారం.. 3,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సిద్ధమైన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో మెగా DSC ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ ఏడాది DSC ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మౌలిక వసతుల అభివృద్ధి, బోధన ప్రమాణాల మెరుగుదల ద్వారా ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

24, జులై 2026

ఏపీలో నాలుగు రోజుల పాటు మేఘావృత వాతావరణం, పలుచోట్ల వర్షాలు
వాతావరణం

ఏపీలో నాలుగు రోజుల పాటు మేఘావృత వాతావరణం, పలుచోట్ల వర్షాలు

రానున్న నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో మేఘావృత వాతావరణం కొనసాగి, కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వాతావరణ మార్పులు, ఉరుములు, ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉండటంతో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

19, జులై 2026

గోదావరిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురి మృతి
నేరాలు

గోదావరిలో చేపల వేటకు వెళ్లిన ఐదుగురి మృతి

పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీప గోదావరిలో చేపల వేటకు వెళ్లిన గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన ఐదుగురు లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మృతదేహాలను వెలికితీసి ఎటపాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, గ్రామం అంతా శోకసంద్రంగా మారి, భవిష్యత్తులో గోదావరిలో చేపల వేటకు భద్రతా మార్గదర్శకాలు ఇవ్వాలని గ్రామస్థులు కోరుతున్నారు.

18, జులై 2026

పోలవరం అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం
ఆంధ్రప్రదేశ్

పోలవరం అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం

పోలవరం ప్రాజెక్టు అభివృద్ధి పనులపై జలవనరుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, ప్రాజెక్టు పురోగతి, నిర్మాణ పనులు, భూసేకరణ, పునరావాసం వంటి అంశాలపై సమగ్ర నివేదికను పరిశీలించారు. ఈ సమావేశానికి పీవీఎన్ మాధవ్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, వై. సత్యకుమార్ యాదవ్, దగ్గుబాటి పురందేశ్వరి, సోము వీర్రాజు తదితరులు హాజరై, పనుల వేగం, నాణ్యత, కేంద్ర-రాష్ట్ర సమన్వయం బలోపేతంపై చర్చించినట్లు సమాచారం.

17, జులై 2026

పోలవరం మైలేజీ కోసం బీజేపీ పాట్లు?:   ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్‌ సందర్శన
రాజకీయాలు

పోలవరం మైలేజీ కోసం బీజేపీ పాట్లు?: ముఖ్య నేతలంతా ర్యాలీగా ప్రాజెక్ట్‌ సందర్శన

ఏపీ బీజేపీ మైలేజ్‌ పాలిటిక్స్ మొదలుపెట్టిందా? పోలవరం ప్రాజెక్ట్‌ను కాషాయవరంగా మార్చుకోవాలనుకుంటోందా? ప్రాజెక్ట్‌ నిర్మాణం కొలిక్కి వస్తున్న దశలో ఆ పార్టీ లీడర్స్‌ స్వరం సవరించుకోవడం, కేంద్ర ప్రభుత్వ సహకారం గురించి మైక్‌ల ముందు చెప్పడం అందులో భాగమేమా? పోలవరం మైలేజ్‌ విషయంలో కాషాయ వ్యూహం ఎలా ఉంది? చుట్టూ మొదలైన కొత్త రాజకీయం ఏంటి?

17, జులై 2026

గోదావరి జలాలతో రాయలసీమకు శాశ్వత పరిష్కారం: మంత్రి సత్య కుమార్
రాజకీయాలు

గోదావరి జలాలతో రాయలసీమకు శాశ్వత పరిష్కారం: మంత్రి సత్య కుమార్

రాయలసీమ కరవు నివారణకు గోదావరి జలాలు శాశ్వత పరిష్కారమని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.

16, జులై 2026

కృష్ణా-గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతి
రాజకీయాలు

కృష్ణా-గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతి

రెండేళ్లలో ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై రూ.24వేల కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా-గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతి అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు.

15, జులై 2026

పుష్కరాలకు ముందే బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ  సీఎం చంద్రబాబు
రాజకీయాలు

పుష్కరాలకు ముందే బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ సీఎం చంద్రబాబు

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బ్యారేజీని గొడ్డలి పార్టీ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. బ్యారేజీ గేట్లను మార్చలేదని.. కొట్టుకుపోయినా పట్టించుకోలేదంటూ వైసీపీపై మండిపడ్డారు.

13, జులై 2026

సీలేరు నదిలో అనూహ్య నీటి ప్రవాహం.. యువకుడి మృతి
ఆంధ్రప్రదేశ్

సీలేరు నదిలో అనూహ్య నీటి ప్రవాహం.. యువకుడి మృతి

పోలవరం జిల్లాలోని ధారాలమ్మ పిక్నిక్‌ స్పాట్‌ వద్ద సీలేరు నదిలో అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరగడంతో ఏడుగురు యువకులు చిక్కుకుపోయి, మహంకాళి ఉదయ్‌కుమార్‌ (23) మృతిచెందాడు. మిగతా ఆరుగురిని పోలీసులు, స్థానికులు తాళ్ల సాయంతో రక్షించారు. పొల్లూరు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభం వల్ల నీటి మట్టం ఒక్కసారిగా పెరగడం ఈ ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు.

13, జులై 2026

పోలవరాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళికలు
ఆంధ్రప్రదేశ్

పోలవరాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళికలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరాన్ని సాగునీటి ప్రాజెక్టుతో పాటు ప్రపంచ స్థాయి పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, జపాన్ సంస్థ Nippon Koei‌తో కలిసి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసింది. స్పిల్వేపై ఐకానిక్ బ్రిడ్జ్, గోదావరి మ్యూజియం, వాటర్ స్పోర్ట్స్, లగ్జరీ రిసార్టులు వంటి ఆకర్షణలు ప్రతిపాదించగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 13న ప్రాజెక్టు సైట్‌ను సందర్శించి డిజైన్‌లను సమీక్షించనున్నారు.

12, జులై 2026

పవిత్ర సంగమానికి గోదావరి జలాలు పరుగులు
ఆంధ్రప్రదేశ్

పవిత్ర సంగమానికి గోదావరి జలాలు పరుగులు

గోదావరి వరద నీటిని పోలవరం స్పిల్‌వే ద్వారా దిగువకు విడుదల చేస్తూ, పట్టిసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ ద్వారా సుమారు 7 వేల క్యూసెక్కుల నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తున్నారు. దీంతో కృష్ణా–గోదావరి సంగమ ప్రాంతంలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉండగా, తాగునీరు, సాగునీటి అవసరాల తీర్చడంలో ఉపశమనం కలుగుతుందని నీటిపారుదల అధికారులు భావిస్తున్నారు.

11, జులై 2026

ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ

ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మార్కాపూర్ జిల్లా ఓఎస్డీగా నవ్ జ్యోతి మిశ్రాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

6, జులై 2026

అనకాపల్లి జిల్లాలో మరో బోటు ప్రమాదం.. మత్స్యకారుడు మృతి
ఆంధ్రప్రదేశ్

అనకాపల్లి జిల్లాలో మరో బోటు ప్రమాదం.. మత్స్యకారుడు మృతి

అనకాపల్లి జిల్లా యస్‌.రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో బోటు బోల్తా పడటంతో నలుగురు మత్స్యకారులు నీటిలో పడిపోగా, సింహాద్రి అనే వ్యక్తి మృతి చెందగా ముగ్గురు సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల విశాఖలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసంనేవీ , కోస్ట్ గార్డ్ బృందాలు విస్తృత గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా, వరుస ప్రమాదాలతో మత్స్యకార కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

6, జులై 2026

పోలవరం పాపికొండల విహారయాత్రకు పచ్చజెండా
ఆంధ్రప్రదేశ్

పోలవరం పాపికొండల విహారయాత్రకు పచ్చజెండా

పోలవరం పరిసరాల్లో పాపికొండల విహారయాత్రలకు అధికారికంగా అనుమతి లభించగా, దేవీపట్నం మండలం గండి పోచమ్మ ఆలయం నుంచి బోటు ప్రయాణాలు పునఃప్రారంభం కానున్నాయి. మొత్తం 16 పర్యాటక బోట్లకు కఠిన తనిఖీల అనంతరం ఫిట్‌నెస్ ధృవపత్రాలు జారీ చేసి, భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తే అనుమతులు రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించడంతో ఈ సీజన్‌లో పర్యాటక రద్దీ పెరిగే అవకాశముందని స్థానికులు భావిస్తున్నారు.

4, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters