బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#సింగపూర్

10 articles

కడప సింగపూర్ టౌన్‌షిప్ సొసైటీ ఎన్నికలు పూర్తి: కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక
జిల్లా వార్తలు

కడప సింగపూర్ టౌన్‌షిప్ సొసైటీ ఎన్నికలు పూర్తి: కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక

కడపలోని STM సింగపూర్ టౌన్‌షిప్ మ్యూచువల్లి ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీ చట్టం–1995 ప్రకారం పారదర్శకంగా పూర్తై, 15 మంది కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా డా. టి.ఎస్. రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జి. రవి కుమార్, కోశాధికారిగా డా. ఎల్. వెంకటేశ్వర్ రెడ్డి బాధ్యతలు చేపట్టగా, కొత్త కమిటీ శుభ్రత, పారిశుద్ధ్యం, నీటి సరఫరా, భద్రతా చర్యల మెరుగుదలపై దృష్టి సారించనున్నట్లు నివాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

21, ఆగ 2026

ఆర్థిక రాజధానిగా అమరావతి!:  ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష..
రాజకీయాలు

ఆర్థిక రాజధానిగా అమరావతి!: ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష..

రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వచ్చి నివసించేలా రాజధాని అమరావతి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

16, జులై 2026

'సింగపూర్‌-ఏపీ' భాగస్వామ్యం మరింత బలోపేతం
రాజకీయాలు

'సింగపూర్‌-ఏపీ' భాగస్వామ్యం మరింత బలోపేతం

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో చెన్నై సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్‌తో భేటీ అయ్యి, ఆంధ్రప్రదేశ్–సింగపూర్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే అవకాశాలపై చర్చించారు. విద్య, ఐటీ, స్టార్టప్‌లు, డిజిటల్ మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు, పరిశ్రమల పెట్టుబడులు వంటి అంశాల్లో సహకారం పెంచే దిశగా ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకున్నదిగా రాజకీయ, పరిపాలనా వర్గాలు భావిస్తున్నాయి.

29, జూన్ 2026

ఇరాన్‌పై విరుచుకుపడిన అమెరికా సెంట్రల్ కమాండ్ : తగిన బుద్ది చెబుతాం..: ఇరాన్
అంతర్జాతీయం

ఇరాన్‌పై విరుచుకుపడిన అమెరికా సెంట్రల్ కమాండ్ : తగిన బుద్ది చెబుతాం..: ఇరాన్

ఇరాన్‌- అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇరాన్‌పై అగ్రరాజ్యం మరోసారి యుద్ధానికి దిగింది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న సింగపూర్ వాణిజ్య నౌకపై ఇరాన్ చేసిన దాడికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది.

27, జూన్ 2026

సెమీకండక్టర్ పెట్టుబడులకు ఏపీ అగ్రగమ్యస్థానం: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

సెమీకండక్టర్ పెట్టుబడులకు ఏపీ అగ్రగమ్యస్థానం: సీఎం చంద్రబాబు

సెమీకండక్టర్ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి అగ్రగమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్‌లో పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో తెలిపారు. రాష్ట్రంలోని పారిశ్రామిక విధానాలు, మౌలిక వసతులు, వేగవంతమైన పరిపాలన పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయని, రాయలసీమలో సెమీకండక్టర్ తయారీ పరిశ్రమతో పాటు డిఫెన్సు, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధికి పెద్ద అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

16, జూన్ 2026

సింగపూర్ పర్యటన రెండో రోజు.. సీఎం చంద్రబాబు కీలక భేటీలు
బిజినెస్

సింగపూర్ పర్యటన రెండో రోజు.. సీఎం చంద్రబాబు కీలక భేటీలు

సింగపూర్ పర్యటన రెండో రోజు సీఎం నారా చంద్రబాబు నాయుడు వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో కీలకోపన్యాసం చేయడంతో పాటు ఆసియా-పసిఫిక్ సెమికాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్, సుర్బానా జురాంగ్, Seatrium ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. సింగపూర్ ఉప ప్రధాని Gan Kim Yong, ఇతర మంత్రులతో ద్వైపాక్షిక సహకారం, పెట్టుబడుల అవకాశాలపై చర్చించి, IHC, CII PS 2026 బిజినెస్ రోడ్‌షోలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి అవకాశాలను వివరించనున్నారు.

16, జూన్ 2026

సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం భేటీ.. ఏపీ అభివృద్ధిపై చర్చ
బిజినెస్

సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం భేటీ.. ఏపీ అభివృద్ధిపై చర్చ

సింగపూర్‌ పర్యటనలో భాగంగా వివిధ ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు మొదటి రోజు వరుస సమావేశాలు నిర్వహించారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సోమవారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.

15, జూన్ 2026

కృష్ణానదిలో  పడవ బోల్తా.. నలుగురు మృతి
ఆంధ్రప్రదేశ్

కృష్ణానదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి

పల్నాడు జిల్లా కోనూరు సమీపంలో కృష్ణానదిలో పడవ బోల్తా పడి నలుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేసి, సింగపూర్ నుంచే అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, తక్షణ చెల్లింపుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన భద్రతా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు సూచించారు.

15, జూన్ 2026

ఏపీ అభివృద్ధిలో సింగపూర్‌ కీలక భాగస్వామి కావాలి : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

ఏపీ అభివృద్ధిలో సింగపూర్‌ కీలక భాగస్వామి కావాలి : సీఎం చంద్రబాబు

సింగపూర్‌లో పెట్టుబడిదారులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా సంస్కరణలు అమలు చేస్తూ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని, మెడికల్ టెక్నాలజీ, ఆధునిక పరికరాల తయారీలో అగ్రస్థానంలో నిలుస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో తయారీ రంగానికి ప్రత్యేక విధానాలు, వన్ ఫ్యామిలీ వన్ ఆంత్రప్రెన్యూర్, భూ సమీకరణ వంటి చర్యల ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్‌ కీలక భాగస్వామి కావాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సింగపూర్‌ కంపెనీలను ప్రోత్సహించాలని కోరారు.

15, జూన్ 2026

సింగపూర్‌కు సీఎం చంద్రబాబు : రెండు రోజుల అధికారిక పర్యటన
రాజకీయాలు

సింగపూర్‌కు సీఎం చంద్రబాబు : రెండు రోజుల అధికారిక పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల అధికారిక పర్యటన కోసం బెంగళూరు నుంచి సింగపూర్‌కు వెళుతున్నారు. జూన్‌ 15, 16 తేదీల్లో ఆయన భారత హైకమిషనర్‌, సింగపూర్‌ మంత్రులు, గూగుల్‌ క్లౌడ్‌, జీఐసీ, నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌ ప్రతినిధులతో పాటు వరల్డ్‌ సిటీస్‌ సమ్మిట్‌, సీఐఐ బిజినెస్‌ రోడ్‌షో వంటి పలు కార్యక్రమాల్లో పాల్గొని, 16వ తేదీ రాత్రి స్వదేశానికి తిరిగి రానున్నారు.

14, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters