బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఉగ్రవాద

23 articles

భారత్ భాగ్య విధాత’.. ఆగస్టు 14న ఓటీటీలోకి
సినిమా

భారత్ భాగ్య విధాత’.. ఆగస్టు 14న ఓటీటీలోకి

2008 ముంబై 26/11 ఉగ్రదాడుల నేపథ్యంలో కామా హాస్పిటల్‌లో ప్రాణాలను పణంగా పెట్టి రోగులను రక్షించిన వైద్యులు, నర్సులు, సిబ్బంది సాహసగాథను చెప్పే ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘భారత్ భాగ్య విధాత’లో కంగనా రనౌత్ నర్స్ Geetamadhav పాత్రలో నటించింది. Manoj Tapadia దర్శకత్వం వహించిన ఈ హిందీ చిత్రం 2026 ఆగస్టు 14 నుంచి Zee5లో స్ట్రీమింగ్ కానుంది.

8, ఆగ 2026

పాకిస్థాన్‌లో LeT ఉగ్రవాదుల వరుస హత్యలు… 30 మందికి పైగా మృతి అంగీకరించిన రిజ్వాన్ హనీఫ్
జాతీయం

పాకిస్థాన్‌లో LeT ఉగ్రవాదుల వరుస హత్యలు… 30 మందికి పైగా మృతి అంగీకరించిన రిజ్వాన్ హనీఫ్

పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తొయిబా’ (LeT) అంతర్గత వర్గాల నుంచి కీలక సమాచారం బయటపడింది. గత నాలుగేళ్లలో, అంటే 2020 నుంచి ఇప్పటివరకు పాకిస్థాన్‌లోని వివిధ ప్రధాన నగరాల్లో తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని లష్కరే తొయిబా సీనియర్ ఆపరేటివ్ రిజ్వాన్ హనీఫ్ బహిరంగంగా అంగీకరించాడు.

5, ఆగ 2026

జమ్మూ కాశ్మీర్‌లో అనుమానిత ఉగ్రవాది అరెస్ట్
జాతీయం

జమ్మూ కాశ్మీర్‌లో అనుమానిత ఉగ్రవాది అరెస్ట్

జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఫతాగఢ్ ప్రాంతంలో సంయుక్త ఆపరేషన్‌లో భద్రతా దళాలు ఒక అనుమానిత ఉగ్రవాదిని అరెస్ట్ చేసి, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఇదే సమయంలో కుల్గాం జిల్లాలో ఇద్దరు వలస కార్మికుల హత్య ఘటన నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా భద్రతా సమీక్ష నిర్వహించి, వలస కార్మికులు, సాధారణ ప్రజల భద్రతను కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు.

2, ఆగ 2026

జంతర్ మంతర్ లో విధ్వంసానికి పాక్ ప్లాన్?
జాతీయం

జంతర్ మంతర్ లో విధ్వంసానికి పాక్ ప్లాన్?

పశ్చిమ బెంగాల్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న హమిమ్ మండల్ అనే ఉగ్రవాద అనుమానితుడిని తూర్పు బర్ధమాన్ జిల్లాలో అరెస్ట్ చేశారు.

2, ఆగ 2026

ఉగ్రకుట్ర భగ్నం.. జైషే మహమ్మద్ కీలక పాత్రధారి అరెస్ట్
జాతీయం

ఉగ్రకుట్ర భగ్నం.. జైషే మహమ్మద్ కీలక పాత్రధారి అరెస్ట్

పశ్చిమ బెంగాల్ పోలీసు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. ఇటీవలే అరెస్టైన జైషే మహమ్మద్ అనుమానిత ఉగ్రవాది మహమ్మద్ హమీమ్ మోండల్ స్నేహితురాలు అర్పిత సర్కార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

1, ఆగ 2026

ఇరాన్ పై.. అమెరికా, సౌదీ సంయుక్త దాడులు
అంతర్జాతీయం

ఇరాన్ పై.. అమెరికా, సౌదీ సంయుక్త దాడులు

ఇరాక్‌లోని ఇరాన్ ప్రోక్సీ స్థావరాలపై అమెరికా-సౌదీ అరేబియా సంయుక్త వైమానిక దాడులు నిర్వహించాయి. సౌదీలోని అమెరికన్ సిబ్బందిపై, కీలక ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేయమని ఇరాన్ ఆదేశించిన నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి.

29, జులై 2026

విద్యార్థులేమైనా ఉగ్రవాదులా?..   అమితాషా సమాధానం చెప్పాలి : ప్రియాంక గాంధీ
జాతీయం

విద్యార్థులేమైనా ఉగ్రవాదులా?.. అమితాషా సమాధానం చెప్పాలి : ప్రియాంక గాంధీ

నీట్ ప్రశ్నపత్రం లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన దమనకాండకు సమాధానం చెప్పాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై దాడి చేయాలని ఎవరు ఆదేశించారని ఆమె సూటిగా ప్రశ్నించారు.

28, జులై 2026

అసాధారణ శౌర్యంతో దేశం కోసం సీఆర్పీఎఫ్ త్యాగం  : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
రాజకీయాలు

అసాధారణ శౌర్యంతో దేశం కోసం సీఆర్పీఎఫ్ త్యాగం : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ధైర్యవంతులైన పురుషులు, మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జవాన్ల అచంచలమైన ధైర్యం, సాటిలేని క్రమశిక్షణ, నిస్వార్థ సేవ భారతదేశ అంతర్గత భద్రతకు ఒక శాశ్వతమైన స్తంభంగా నిలిచాయని కొనియాడారు.

27, జులై 2026

అనంత్‌నాగ్‌లో ఉగ్రదాడి.. పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి
జాతీయం

అనంత్‌నాగ్‌లో ఉగ్రదాడి.. పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసు బృందాన్ని లక్ష్యంగా చేసుకొని బుధవారం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఆషిఖ్‌ హుస్సేన్‌ ప్రాణాలు కోల్పోయారు.

22, జులై 2026

భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐదుగురు జైషే ఉగ్రవాదుల అరెస్ట్‌
జాతీయం

భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐదుగురు జైషే ఉగ్రవాదుల అరెస్ట్‌

దేశంలో భారీ ఉగ్రకుట్రను గుజరాత్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ATS) భగ్నం చేసింది. పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్ర సంస్థ జైష్‌ ఏ మహ్మద్‌ (JeM)తో సంబంధాలు ఉన్న ఐదుగురిని అరెస్ట్‌ చేసింది.

17, జులై 2026

పాకిస్థాన్ బన్ను జిల్లాలో ఉగ్రవాదుల దాడి కలకలం
అంతర్జాతీయం

పాకిస్థాన్ బన్ను జిల్లాలో ఉగ్రవాదుల దాడి కలకలం

పాకిస్థాన్ కైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని బన్ను జిల్లా మిర్‌యాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో 14 మంది పోలీసులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్టు ఇత్తెహాద్ ఉల్ ముజాహిదీన్ ప్రకటించగా, ఘటన తర్వాత ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొని, భద్రతా దళాలు ముట్టడి చేసి శోధన చర్యలను కఠినతరం చేశాయి.

16, జులై 2026

పహల్గాం దాడి ఉగ్రవాది ఎన్‌కౌంటర్‌.. :  తోటలో నక్కి ఉండగా కాల్చిచంపిన సైన్యం
జాతీయం

పహల్గాం దాడి ఉగ్రవాది ఎన్‌కౌంటర్‌.. : తోటలో నక్కి ఉండగా కాల్చిచంపిన సైన్యం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్‌ చేపట్టిన భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. షోపియాన్‌లో ఓ పండ్ల తోటలో నక్కిన ఉగ్రవాదుల్లో ఒకడిని బుధవారం హతమార్చాయి.

8, జులై 2026

మణిపూర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. ఇద్దరు జవాన్లు మృతి
జాతీయం

మణిపూర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. ఇద్దరు జవాన్లు మృతి

మణిపూర్‌లో ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. సోమవారం జరిగిన దాడిలో ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు అమరులయ్యారు. మరికొందరు గాయపడ్డారు.

6, జులై 2026

పహల్గామ్‌ నరమేధం.. సూత్రధారి హఫీజ్‌ సయీద్‌!
జాతీయం

పహల్గామ్‌ నరమేధం.. సూత్రధారి హఫీజ్‌ సయీద్‌!

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ దాడిలో ప్రధాన నిందితుడిగా లష్కర్‌- ఇ- తోయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ పేరును అధికారికంగా చేర్చింది.

6, జులై 2026

ఇద్దరు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్న సైన్యం
జాతీయం

ఇద్దరు ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్న సైన్యం

జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది.

5, జులై 2026

కేంద్రం కీలక నిర్ణయం.. :  ఉగ్రవాదుల జాబితాలోకి 23 మంది పేర్లు
నేరాలు

కేంద్రం కీలక నిర్ణయం.. : ఉగ్రవాదుల జాబితాలోకి 23 మంది పేర్లు

ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద 23 మంది వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

4, జులై 2026

గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్.. 8 మంది అరెస్ట్
జాతీయం

గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్.. 8 మంది అరెస్ట్

గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్ ఏర్పాటు కోసం ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ చేసిన కుట్ర వెలుగులోకి వచ్చింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్.. గుజరాత్, మధ్యప్రదేశ్‌లో 8 మందిని అరెస్ట్ చేసింది.

3, జులై 2026

ఢిల్లీలో భారీ ఉగ్రదాడి యత్నం భగ్నం
జాతీయం

ఢిల్లీలో భారీ ఉగ్రదాడి యత్నం భగ్నం

ఢిల్లీలోభారీ ఉగ్రదాడి చేయాలనే కుట్రను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ భగ్నం చేసింది. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. దేశ రాజధానిపై ఉగ్రవాదులు పెద్ద స్థాయిలో దాడి చేయాలనే ప్రయత్నం చేసిన నేపథ్యంలో, స్పెషల్ సెల్ ముందస్తు చర్యలతో ఈ యత్నాన్ని అడ్డుకున్నట్లు సమాచారం.

2, జులై 2026

కరాచీ ఘటనపై పాక్‌కు భారత్ గట్టి కౌంటర్
అంతర్జాతీయం

కరాచీ ఘటనపై పాక్‌కు భారత్ గట్టి కౌంటర్

పాక్‌లోని కరాచీలో జరిగిన ఉగ్రదాడి వెనుక భారతీయ ఏజెంట్ల హస్తం ఉందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారతదేశం తీవ్రంగా ఖండించింది.

29, జూన్ 2026

సింధు జలాల వివాదం : నీటి కోసం పాకిస్తాన్ కొత్త వాదన..
అంతర్జాతీయం

సింధు జలాల వివాదం : నీటి కోసం పాకిస్తాన్ కొత్త వాదన..

భారత్ – పాకిస్థాన్ మధ్య ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న సింధు జలాల వివాదం ఇప్పుడు ఒక సరికొత్త మలుపు తిరిగింది. ఇప్పటివరకు కేవలం చట్టపరమైన, సాంకేతిక పరిధిలోనే సాగిన ఈ నీటి యుద్ధంలోకి పాకిస్థాన్ ఇప్పుడు ‘నాగరికత, సంస్కృతి’ అనే సెంటిమెంట్ అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది.

24, జూన్ 2026

అమిత్ షాతో సెర్గియా గోర్ భేటీ..   ఉగ్రవాదంపై సహా కీలక అంశాలపై చర్చ
అంతర్జాతీయం

అమిత్ షాతో సెర్గియా గోర్ భేటీ.. ఉగ్రవాదంపై సహా కీలక అంశాలపై చర్చ

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియా గోర్ సమావేశం అయ్యారు. ఢిల్లీలోని అమిత్ షా నివాసంలో కలిశారు.

18, జూన్ 2026

పాక్ పై ఐరాసలో ధ్వజమెత్తిన భారత్!
అంతర్జాతీయం

పాక్ పై ఐరాసలో ధ్వజమెత్తిన భారత్!

ఐరాస భద్రతా మండలిలో భారత్, అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా, సామాన్య పౌరులపై నరమేధంగా ఖండించింది. 2026 తొలి మూడు నెలల్లో పాకిస్థాన్ దాడులతో వందలాది పౌరులు మృతి, గాయాలపాలయ్యారని నివేదికలను ఉటంకిస్తూ స్వతంత్ర దర్యాప్తు, బాధ్యులపై కఠిన చర్యలు కోరింది. మరోవైపు అఫ్గాన్ వాణిజ్యానికి మద్దతు, మానవతా సహాయం, సంక్షేమ ప్రాజెక్టులతో తాము అండగా నిలుస్తున్నామని భారత్ స్పష్టం చేసింది.

9, జూన్ 2026

సోషల్ మీడియా ‘లైక్స్‌’ గాంధారి వాన: యువత మనసులపై ఉగ్రవాదుల నిశ్శబ్ద దావ
నేరాలు

సోషల్ మీడియా ‘లైక్స్‌’ గాంధారి వాన: యువత మనసులపై ఉగ్రవాదుల నిశ్శబ్ద దావ

సోషల్ మీడియా ‘లైక్స్’, ‘ఫాలోవర్స్’ కోసం పడే పందెాన్ని ఉగ్రవాద సంస్థలు ఆయుధంగా మలుచుకుంటున్నాయని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదట వినోదాత్మక కంటెంట్‌తో మొదలై, క్రమంగా మత, రాజకీయ అసంతృప్తి రెచ్చగొట్టే విషయాలవైపు యువతను మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, నిరుద్యోగం, ఒంటరితనం వంటి బలహీనతలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సోషల్ మీడియా కంపెనీలు కలిసి బాధ్యతగా వ్యవహరిస్తేనే ఈ ముప్పును తగ్గించవచ్చని సూచిస్తున్నారు.

3, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters