బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఎన్డీఏ

13 articles

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత వేడెక్కిన రాజకీయ చర్చలు
జాతీయం

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత వేడెక్కిన రాజకీయ చర్చలు

కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం పార్లమెంట్‌కు వచ్చినప్పుడు ఎన్డీఏ ఎంపీలు ఘనస్వాగతం పలకడం, ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఒడిశా, పలు రాష్ట్రాల్లో బీజేపీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆయనకు పార్టీ సంస్థలో కొత్త బాధ్యతలు, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కీలక నాయకత్వం దక్కే అవకాశాలపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

27, జులై 2026

డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. వ్యూహాత్మకంగా ఎన్డీఏ?
జాతీయం

డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. వ్యూహాత్మకంగా ఎన్డీఏ?

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందు దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు సంబంధించిన రాజ్యాంగ 131వ సవరణ బిల్లు మళ్లీ చర్చకు రావచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

16, జులై 2026

మోదీ క్యాబినెట్ విస్తరణపై ఊహాగానాలు
జాతీయం

మోదీ క్యాబినెట్ విస్తరణపై ఊహాగానాలు

మోదీ క్యాబినెట్ విస్తరణపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమిత్ షాకు డిప్యూటీ పీఎం హోదా, దగ్గుబాటి పురందేశ్వరికి కేంద్ర మంత్రి పదవి, పనితీరు తక్కువగా ఉన్న కొంతమంది సీనియర్ మంత్రుల తొలగింపు, నిర్మలా సీతారామన్ బాధ్యతల మార్పు, శక్తికాంత దాస్‌ను ఫైనాన్స్ మినిస్టర్‌గా తీసుకురావడం వంటి మార్పులపై ఢిల్లీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

10, జులై 2026

జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు?
రాజకీయాలు

జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుండి ప్రారంభమై, మూడు వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. సాధారణంగా ఈ సమావేశాలు నాలుగు వారాల పాటు 20 విడతలుగా జరుగుతాయి.

1, జులై 2026

జిల్లాకు రూ.1.07 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు : మంత్రి ఎస్. సవిత
జిల్లా వార్తలు

జిల్లాకు రూ.1.07 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు : మంత్రి ఎస్. సవిత

రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రాధాన్యతనిస్తూ కడపను పునరుత్పాదక ఇంధన, పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి ఎస్. సవిత తెలిపారు. సుమారు 4,500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు, రూ.1.07 లక్షల కోట్ల పెట్టుబడులు, 500 కిలోమీటర్ల రహదారి అభివృద్ధితో పాటు నాడు-నేడు ద్వారా పాఠశాలల మౌలిక వసతుల మెరుగుదల, యువతకు నైపుణ్య శిక్షణ, స్థానిక ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు ఆమె పేర్కొన్నారు.

19, జూన్ 2026

ఎన్డీఏకు టీఎంసీ(ఎం) గుడ్‌బై.. స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ
జాతీయం

ఎన్డీఏకు టీఎంసీ(ఎం) గుడ్‌బై.. స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ

తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో టీఎంసీ(ఎం) పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగుతున్నట్టు అధ్యక్షుడు జీకే వాసన్ ప్రకటించారు. 12 ఏళ్లుగా ఆశించిన ఫలితాలు రాకపోవడం, ఎన్డీఏలో తగిన ప్రాధాన్యత లేకపోవడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఎంసీ(ఎం) ఒంటరిగా బరిలో దిగుతుందని ఆయన తెలిపారు.

15, జూన్ 2026

ఎన్డీఏ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళతాం : పీవీఎన్ మాధవ్
రాజకీయాలు

ఎన్డీఏ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళతాం : పీవీఎన్ మాధవ్

బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం నేపథ్యంలో శవాలపై రాజకీయాలు చేయడం మానుకోవాలని YSRCP నేతలు జగన్, షర్మిలను విమర్శించారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం కాకుండా నిలిపివేయడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర కీలకమని, దీనిపై జగన్ చేస్తున్న ప్రకటనలు అసత్య ప్రచారమని అన్నారు. తిరుపతిలో జరగబోయే ఎన్డీఏ సభలో కూటమి భవిష్యత్ ప్రణాళికను ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు.

11, జూన్ 2026

ఢిల్లీలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం… ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు
రాజకీయాలు

ఢిల్లీలో ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం… ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు

ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ మిత్రపక్షాల కీలక సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై, ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి భవిష్యత్ కార్యాచరణ, పాలన, మిత్రపక్షాల సమన్వయం, కూటమి బలోపేతంపై చర్చలు జరిగినట్లు రాజకీయ వర్గాలు సూచిస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాల అంశాలు ప్రస్తావనకు వచ్చాయా అనే దానిపై అధికారిక వివరాలు వెలువడలేదు.

11, జూన్ 2026

ఎన్డీయే వచ్చాక ప్రజల్లో నమ్మకం : ప్రధాని మోదీ
జాతీయం

ఎన్డీయే వచ్చాక ప్రజల్లో నమ్మకం : ప్రధాని మోదీ

కాంగ్రెస్‌ పాలనలో దేశంలోని అన్ని వ్యవస్థలు కుప్పకూలాయని, వేల కోట్ల రూపాయల కుంభకోణాలు, తక్కువ వృద్ధిరేటుకు ఆ పార్టీనే కారణమని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. ఎన్డీఏ అవినీతి రహిత, స్థిరమైన పాలనతో అభివృద్ధిని వేగవంతం చేసి, 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తేవడంతో పాటు డిజిటల్‌ పేమెంట్లు, మేడ్‌ ఇన్‌ ఇండియా, అణుఇంధన, సెమీకండక్టర్లు వంటి రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నదని ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సదస్సులో ఆయన పేర్కొన్నారు.

10, జూన్ 2026

ఎన్డీఏ కీలక సమావేశం: ఢిల్లీ చేరిన సీఎం చంద్రబాబు
జాతీయం

ఎన్డీఏ కీలక సమావేశం: ఢిల్లీ చేరిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో జరుగుతున్న ఎన్డీఏ కీలక సమావేశానికి హాజరుకానున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 12 ఏళ్ల పాలన, కేంద్ర ప్రభుత్వం విజయాలు, దేశ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక తీర్మానాన్ని చంద్రబాబు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, అభివృద్ధి ప్రణాళికలు, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

10, జూన్ 2026

ఢిల్లీకి సీఎం బాబు, డిప్యూటీ సీఎం పవన్
రాజకీయాలు

ఢిల్లీకి సీఎం బాబు, డిప్యూటీ సీఎం పవన్

జూన్ 10న ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగే ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, కేంద్రం–రాష్ట్రాల సమన్వయం, ఎన్డీఏ భవిష్యత్తు వ్యూహాలు, అలాగే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర నిధులు, రాష్ట్ర విభజన హామీల అమలు వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.

8, జూన్ 2026

రెండేళ్ల విజయాలపై ప్రజల్లోకి..  ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పనకు ఎన్డీఏ నేతల భేటీ
రాజకీయాలు

రెండేళ్ల విజయాలపై ప్రజల్లోకి.. ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పనకు ఎన్డీఏ నేతల భేటీ

రాష్ట్రంలో రెండేళ్లు పూర్తి చేసుకున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వ విజయాలు, సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా చేర్చేందుకు చేపట్టే కార్యక్రమాలపై కార్యాచరణ ఖరారు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భాగస్వామ్య పక్షాల నేతలు సమావేశమయ్యారు. జిల్లాల, నియోజకవర్గాల స్థాయిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు, సభలు నిర్వహించే అంశంపై చర్చించి, తేదీలు, ప్రదేశాలు, రూపరేఖలపై సమగ్ర ప్రణాళికకు ఈ భేటీ దోహదపడినట్లు వర్గాలు తెలిపాయి.

4, జూన్ 2026

పనిచేయని ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు: హెచ్చరించిన సీఎం
రాజకీయాలు

పనిచేయని ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు: హెచ్చరించిన సీఎం

అమరావతి : పదవి ఎవరికీ శాశ్వతం కాదని, పనిచేసినంతకాలం మాత్రమే పదవి సురక్షితమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సర్ (SIR) వర్క్ షాప్‌లో ఆయన నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

2, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters