బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#జగన్నాథ

9 articles

హంద్రీనీవా నీటిని రైతులకు వినియోగించే వీలు కల్పించాలి: ఏపీ రైతు సంఘం
జిల్లా వార్తలు

హంద్రీనీవా నీటిని రైతులకు వినియోగించే వీలు కల్పించాలి: ఏపీ రైతు సంఘం

ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె. జగన్నాథం జిల్లాలో కరవు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో హంద్రీనీవా కాలువ నీటిని పంటల కోసం వినియోగిస్తున్న రైతులపై ఒత్తిడి తేవద్దని, మోటార్లు తొలగిస్తామని బెదిరించడం తగదని అన్నారు. పంటలను కాపాడుకోవడానికి ఈ నీటే ఆధారమైందని, రైతుల మోటార్లను తొలగించకుండా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని అధికారులకు రైతులకు అనుకూలంగా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

24, ఆగ 2026

వరాహావతారంలో జగన్నాథుడు, నరసింహ రూపంలో బలరాముడు దర్శనం
భక్తి

వరాహావతారంలో జగన్నాథుడు, నరసింహ రూపంలో బలరాముడు దర్శనం

గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణంలో రథయాత్ర ఉత్సవం సందర్భంగా గుండిచా మందిర పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. వరాహావతారంలో జగన్నాథ స్వామి, నరసింహ అవతారంలో బలరామస్వామి ప్రత్యేక అలంకరణతో దర్శనమిచ్చగా, భక్తులు దీర్ఘదర్శనాలు చేసి జపాలు, భజనలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లు అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కలసి చేపట్టారు.

19, జులై 2026

పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట : ఒకరు మృతి, 120 మందికి పైగా గాయాలు
జాతీయం

పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట : ఒకరు మృతి, 120 మందికి పైగా గాయాలు

ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాట వల్ల డజన్ల కొద్దీ భక్తులు ఆసుపత్రి పాలయ్యారు. అకస్మాత్తుగా దర్శనంకోసం భారీ సంఖ్యలో భక్తులు గుమిగూడటంతో గ్రాండ్ రోడ్ (బడా దండా)పై ఈ గందరగోళం చెలరేగింది.

16, జులై 2026

ప్రారంభమైన పూరీ రథయాత్ర.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళహారతి
జాతీయం

ప్రారంభమైన పూరీ రథయాత్ర.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళహారతి

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 149వ జగన్నాథ రథయాత్ర గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పూరీ తర్వాత దేశంలోనే అతిపెద్ద రెండో రథయాత్రగా ఇది పేరొందింది. ఈ వేడుకలో భాగంగా నిర్వహించిన మంగళ హారతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కుటుంబ సభ్యులతో కలిసి  పాల్గొన్నారు.

16, జులై 2026

జగన్నాథ రథయాత్ర విశిష్టత: భక్తి, సమానత్వానికి ప్రతీకగా పూరీ మహోత్సవం
భక్తి

జగన్నాథ రథయాత్ర విశిష్టత: భక్తి, సమానత్వానికి ప్రతీకగా పూరీ మహోత్సవం

ఒడిశాలోని పూరీ నగరంలో ఆషాఢ మాసంలో జరిగే జగన్నాథ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధ హిందూ ఆధ్యాత్మిక మహోత్సవంగా భక్తి, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి ప్రత్యేక రథాలపై గుండిచా ఆలయానికి వెళ్లే ఈ యాత్రలో చెరా పహారా, రథాలను లాగడం, బహుదా యాత్ర వంటి ఆచారాలు సేవాభావం, వినయం, సమానత్వం వంటి విలువలను ప్రతిబింబిస్తూ భక్తులకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తున్నాయి.

16, జులై 2026

16 నుంచి జగన్నాథ రథయాత్ర.. ఏర్పాట్లు పూర్తి
జాతీయం

16 నుంచి జగన్నాథ రథయాత్ర.. ఏర్పాట్లు పూర్తి

ఒడిశాలోని పూరీ క్షేత్రంలో  అత్యంత వైభవంగా జరిగే జగన్నాథ రథయాత్రకు  సన్నాహాలు పూర్తయ్యాయి. జూలై 16, గురువారం నుంచి జూలై 24, శుక్రవారం వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.

15, జులై 2026

రైతు భరోసా నిధుల తుది విడత విడుదలకు సిద్ధం
తెలంగాణ

రైతు భరోసా నిధుల తుది విడత విడుదలకు సిద్ధం

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధుల తుది విడతగా రూ.1,009 కోట్లను ఈరోజు విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఖరీఫ్ సీజన్ పెట్టుబడి సాయంగా ఇప్పటివరకు మొత్తం 74 లక్షల మంది రైతులకు, 1.45 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమికి నిధులు చేరగా, సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన ఖాతాలకు కూడా త్వరలోనే నగదు జమ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

10, జులై 2026

రేపటితరం కోసం తీసిన చిత్రం ‘స్లమ్‌ డాగ్‌’
సినిమా

రేపటితరం కోసం తీసిన చిత్రం ‘స్లమ్‌ డాగ్‌’

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో, ఛార్మి–జె.బి.నారాయణరావు నిర్మిస్తున్న ‘స్లమ్‌ డాగ్‌... 33 టెంపుల్‌ రోడ్‌’ టీజర్‌ను చెన్నైలో విడుదల చేశారు. నిజ సంఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న ఈ యాక్షన్‌ చిత్రంలో విజయ్‌ సేతుపతి, సంయుక్తా మేనన్‌, టబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్లమ్‌ ప్రాంతాల కఠిన వాస్తవాలు, భిక్షగాళ్ల అసలు జీవితాలపై దృష్టి సారించిన ఈ చిత్రం పలు భాషల్లో విడుదల కానుంది.

9, జూన్ 2026

‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’ టీజర్‌పై ఆసక్తి.. జూన్ 8న విడుదల
సినిమా

‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’ టీజర్‌పై ఆసక్తి.. జూన్ 8న విడుదల

పూరి జగన్నాథ్–విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో రూపొందిన ‘Slum Dog – 33 Temple Road’ టీజర్‌ను జూన్ 8 సాయంత్రం 6 గంటలకు చెన్నైలోని గ్రీన్ పార్క్లో విడుదల చేయనున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలయ్యే ఈ టీజర్‌కు మూడు భాషల్లోనూ విజయ్ సేతుపతి స్వయంగా డబ్బింగ్ చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా మారగా, టబు, దునియా విజయ్, సంయుక్త, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించిన ఈ పాన్ ఇండియా చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.

7, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters