బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#జరిగాయని

11 articles

డీఎస్సీ పై సీబీఐతో విచారణ జరిపించాలి!:  ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్ డిమాండ్
రాజకీయాలు

డీఎస్సీ పై సీబీఐతో విచారణ జరిపించాలి!: ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్ డిమాండ్

డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా నియామకాలలో అక్రమాలపై వైఎస్‌ జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, సీబీఐతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిరసన ర్యాలీల్లో పాల్గొన్న యువత, విద్యార్థులను అభినందించిన ఆయన, డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పునరుద్ఘాటించారు.

29, జులై 2026

పరీక్షల సంస్కరణ బిల్లుకు మద్దతు ఇస్తాం  : తెరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్
తెలంగాణ

పరీక్షల సంస్కరణ బిల్లుకు మద్దతు ఇస్తాం : తెరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్

మంచి ఉద్దేశంతో పరీక్షల సంస్కరణల బిల్లు తీసుకొస్తే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చి స్వాగతిస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. కొత్త బిల్లులు తీసుకురావడానికి ముందు గత తప్పుల నుంచి ఏమి నేర్చుకుందో ప్రజలకు చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

28, జులై 2026

ప్రజా సమస్యలు పక్కనబెట్టి పబ్లిసిటీకి కూటమి ప్రభుత్వం : బొత్స సత్యనారాయణ విమర్శ
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలు పక్కనబెట్టి పబ్లిసిటీకి కూటమి ప్రభుత్వం : బొత్స సత్యనారాయణ విమర్శ

బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించి పబ్లిసిటీకే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. DSCలో అవకతవకలపై CBI విచారణ, సంబంధిత మంత్రి రాజీనామా, నిరుద్యోగ భృతి, ఫి రేయింబర్సుమెంట్ , వసతి దీవెన బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ, భోగాపురం Airport క్రెడిట్, Sports quota ఉద్యోగాల కేటాయింపులో ప్రభుత్వ తీరును ఎద్దేవా చేశారు.

27, జులై 2026

ఏపీ లిక్కర్ స్కాం.. నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ
నేరాలు

ఏపీ లిక్కర్ స్కాం.. నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి, కారుమూరి సునీల్‌కు మూడు రోజుల ఈడీ కస్టడీని నాంపల్లి కోర్టు మంజూరు చేసింది.

16, జులై 2026

క్రెడిట్‌ మొత్తం వైఎస్‌ జగన్‌ది.. క్రెడిట్‌చోరీ చంద్రబాబుది
రాజకీయాలు

క్రెడిట్‌ మొత్తం వైఎస్‌ జగన్‌ది.. క్రెడిట్‌చోరీ చంద్రబాబుది

కడప స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రాజెక్టు విషయంలో అన్నీ కూడా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి గుర్తు చేశారు. శనివారం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్‌ చోరీకి ప్రయత్నిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

4, జులై 2026

తప్పు చేసిన వారు తప్పించుకోలేరు! : మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
రాజకీయాలు

తప్పు చేసిన వారు తప్పించుకోలేరు! : మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

ఆడుదాం ఆంధ్రా’ అక్రమాలపై విజిలెన్స్‌ నివేదిక త్వరలోనే  బయటకు వస్తుందని క్రీడలశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.  రూ.100 కోట్లకుపైగా ఇందులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయన్న ఆయన.. తప్పు చేసిన వారు తప్పించుకోలేరన్నారు.

24, జూన్ 2026

చేతులు కలిపిన అమెరికా-ఇరాన్‌!
అంతర్జాతీయం

చేతులు కలిపిన అమెరికా-ఇరాన్‌!

ఓవైపు హెచ్చరికలు, మరోవైపు శాంతి చర్చలు.. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా-ఇరాన్‌ సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్విట్జర్లాండ్‌లో జరిగిన తొలి విడత చర్చల అనంతరం 60 రోజుల్లో తుది శాంతి ఒప్పందానికి చేరుకోవాలనే రోడ్‌మ్యాప్‌ను ఇరు దేశాలు ఆమోదించాయి. ఖతర్‌, పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంతో.. ఇందుకు ఇరు దేశాల ప్రతినిధులు చేతులు కలపడం గమనార్హం.

22, జూన్ 2026

డీఎస్సీ అక్రమాల పై సిబిఐతో విచారణ జరిపించాలి  : వైఎస్‌ జగన్‌
రాజకీయాలు

డీఎస్సీ అక్రమాల పై సిబిఐతో విచారణ జరిపించాలి : వైఎస్‌ జగన్‌

మెగా డీఎస్సీ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయి, ఇవి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని ఈ అక్రమాలపై సిబిఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వంలో పారదర్శకంగా 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, ఒక్క తప్పు కూడా జరగలేదని చెప్పారు. మెగా డీఎస్సీ స్కామ్‌పై బాధితులకు న్యాయం చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పాలనంతా దగా, స్కాములు, అబద్దాలు, మోసాలకే ప్రతీకగా నిలిచిందని విమర్శించారు.

11, జూన్ 2026

కోనేరు పనుల్లో కోట్ల రూపాయల అక్రమాలు
జిల్లా వార్తలు

కోనేరు పనుల్లో కోట్ల రూపాయల అక్రమాలు

ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కోనేరు అభివృద్ధి పనుల్లో కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని BJP నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి ఆరోపించారు. టెండర్లు, సప్లిమెంట్‌ ఒప్పందాలు, నాసిరకం పనుల ద్వారా కోట్లు దోచుకున్నారని, దేవాదాయశాఖ ఇంజినీరు బినామీ గుత్తేదారుగా వ్యవహరించాడని, బాధ్యులపై విజిలెన్స్‌ విచారణ కోరనున్నట్లు తెలిపారు. జనసేన, తెదేపా నాయకులు కూడా ఆలయ భూములు, ఆదాయం, ప్రసాదం నాణ్యతపై అధికారుల నిర్లక్ష్యాన్ని విమర్శించారు.

11, జూన్ 2026

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?.. జోరుగా చర్చలు
జాతీయం

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?.. జోరుగా చర్చలు

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి ఎదురవుతున్న సంక్షోభం మధ్య, ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అవకాశంపై జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇండియా కూటమి సమావేశం, ఢిల్లీలో టీఎంసీ ఎంపీలు–రాహుల్ గాంధీ భేటీతో ఈ ఊహాగానాలు బలపడినా, ఇరు పార్టీలు అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. మమతా బెనర్జీ సానుకూలంగా ఉన్నారనే సమాచారం ఉన్నప్పటికీ, విలీనంపై స్పష్టత కోసం వేచి చూడాల్సి ఉంది.

11, జూన్ 2026

పెద్దపప్పూరు మండలంలో వ్యవసాయ మోటార్‌ కేబుల్‌ దొంగల బీభత్సానికి బ్రేక్‌: 800 మీటర్ల కేబుల్‌ స్వాధీనం
జిల్లా వార్తలు

పెద్దపప్పూరు మండలంలో వ్యవసాయ మోటార్‌ కేబుల్‌ దొంగల బీభత్సానికి బ్రేక్‌: 800 మీటర్ల కేబుల్‌ స్వాధీనం

పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట, వరదాయపల్లి, శింగనగుట్టపల్లి, చిక్కేపల్లి గ్రామాల్లో విస్తృతంగా జరిగిన వ్యవసాయ మోటార్‌ కేబుల్‌ చోరీల కేసులో నిందితులను అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుంచి సుమారు 800 మీటర్ల కేబుల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ రోహిత్‌కుమార్‌ చౌదరి తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలించగా, కేసు విచారణలో కీలక పాత్ర పోషించిన పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

3, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters