బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#నరేంద్ర మోదీ

67 articles

సీఎం బాబు విజన్‌కు భోగాపురం ఎయిర్‌పోర్ట్ మరో సాక్ష్యం: ప్రధాని మోదీ
జాతీయం

సీఎం బాబు విజన్‌కు భోగాపురం ఎయిర్‌పోర్ట్ మరో సాక్ష్యం: ప్రధాని మోదీ

స్వర్ణాంధ్ర విజన్‌ సాకారానికి కీలకమైన రోజు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నేడు రూ.18 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు ఏపీని మరింత ముందుకు తీసుకెళ్తాయని ఆయన చెప్పుకొచ్చారు.

1, ఆగ 2026

భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
జాతీయం

భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

భోగాపురం ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు ఉన్నారు.

1, ఆగ 2026

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌.. ప్రధాని మోదీ షెడ్యూల్‌
జాతీయం

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌.. ప్రధాని మోదీ షెడ్యూల్‌

ప్రధాని మోదీ ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు.

31, జులై 2026

మోదీపై అభ్యంతరకర పోస్టులు.. మెటా ఇండియా హెడ్‌పై కేసు
జాతీయం

మోదీపై అభ్యంతరకర పోస్టులు.. మెటా ఇండియా హెడ్‌పై కేసు

ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియా వేదికలపై అభ్యంతరకర, మార్ఫింగ్‌ చేసిన వీడియోలు, చిత్రాల ప్రచారానికి సంబంధించి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు.

31, జులై 2026

మోదీ రాజీనామా లేఖ వైరల్.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్..
జాతీయం

మోదీ రాజీనామా లేఖ వైరల్.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

ప్రధాని సంతకంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లేఖ నకిలీదేనని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసింది. వైరల్ పోస్టులను ఆధారంగా చేసుకుని వ్యక్తిగత, ఆర్థిక వివరాలను షేర్ చేసుకోవద్దని పీఐబీ సూచించింది.

30, జులై 2026

ఎన్‌డీఏ పార్లమెంటరీ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ
జాతీయం

ఎన్‌డీఏ పార్లమెంటరీ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

పార్లమెంట్‌లో మంగళవారం ఉదయం ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ ‘మంగళ్ మిలన్’ సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితర అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

28, జులై 2026

విద్యార్థులకు  ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: ఎంపీ రాహుల్ గాంధీ
జాతీయం

విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: ఎంపీ రాహుల్ గాంధీ

విద్యార్థులపై కాల్పులు, లాఠీఛార్జీలు, కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న విద్యార్థులపై అణచివేత ధోరణి సరికాదని హితవుపలికారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

27, జులై 2026

ఉత్తరాంధ్రకు మణిహారం భోగాపురం ఎయిర్‌పోర్టు   : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాజకీయాలు

ఉత్తరాంధ్రకు మణిహారం భోగాపురం ఎయిర్‌పోర్టు : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

గత రెండేళ్లలో ఉత్తరాంధ్ర, విశాఖలో వినూత్నమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. విశాఖను దేశంలో నంబర్-1 నగరంగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు.

27, జులై 2026

ప్రధాని మోదీ మరో వీడియో రిలీజ్.. పరీక్షల సంస్కరణలపై కీలక నిర్ణయం
జాతీయం

ప్రధాని మోదీ మరో వీడియో రిలీజ్.. పరీక్షల సంస్కరణలపై కీలక నిర్ణయం

దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థను పారదర్శకంగా మార్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా మరో వీడియో రిలీజ్ చేశారు.

26, జులై 2026

తిరుగులేని శక్తిగా భారత్ : ప్రధాని మోదీ
జాతీయం

తిరుగులేని శక్తిగా భారత్ : ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 136వ ఎపిసోడ్‌ ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కార్గిల్ విజయ్ దివస్ ప్రాముఖ్యతను వివరిస్తూ, దేశ సైనికుల అసాధారణ ధైర్యసాహసాలు, త్యాగాలను కొనియాడారు.

26, జులై 2026

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
జాతీయం

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

పలు జాతీయ స్థాయి పోటీ పరీక్షల పేపర్ లీక్ ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసి, లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. ముఖ్యంగా CJP ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలు, ప్రతిపక్షాల తీవ్ర విమర్శల మధ్య వచ్చిన ఈ నిర్ణయంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

25, జులై 2026

అరుదైన రికార్డును బ్రేక్‌ చేసిన మోదీ.. వీడియోకు 30 కోట్ల వ్యూస్‌..
జాతీయం

అరుదైన రికార్డును బ్రేక్‌ చేసిన మోదీ.. వీడియోకు 30 కోట్ల వ్యూస్‌..

భారత ప్రధాని నరేంద్ర మోదీ.. తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. నీట్ - 2026 పరీక్షా పత్రాల లీకేజీ అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ఆయన అర్ధరాత్రి వేళ పోస్ట్ చేసిన జెన్-జీ స్టైల్ సెల్ఫీ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

25, జులై 2026

గుంతకల్లు-బళ్లారి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ :  కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
జాతీయం

గుంతకల్లు-బళ్లారి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

24, జులై 2026

యువత భవిష్యత్తును నాశనం చేశారు..: ప్రధాని మోదీ ప్రకటనపై రాహుల్ తీవ్ర విమర్శలు
జాతీయం

యువత భవిష్యత్తును నాశనం చేశారు..: ప్రధాని మోదీ ప్రకటనపై రాహుల్ తీవ్ర విమర్శలు

'నీట్' ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన 'ఫాస్ట్ ట్రాక్ కోర్టుల' ప్రకటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరు'.. అంటూ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు.

23, జులై 2026

సీజేపీ ఆందోళనలు.. ప్రధాని మోదీకి అన్నా హజారే లేఖ
జాతీయం

సీజేపీ ఆందోళనలు.. ప్రధాని మోదీకి అన్నా హజారే లేఖ

దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింస, పోలీసుల చర్యలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆందోళన వ్యక్తం చేశారు.

23, జులై 2026

విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీకి ఆహ్వానం
రాజకీయాలు

విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీకి ఆహ్వానం

ఆగస్ట్ 1న జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్లమెంట్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ విమానాశ్రయం ద్వారా రాష్ట్రంలో వైమానిక రవాణా, పెట్టుబడులు, పర్యాటక రంగాలకు ఊతం లభిస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నప్పటికీ, ప్రధాని హాజరు విషయమై అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది.

22, జులై 2026

నీట్ ప్రశ్నపత్రం లీక్‌పై చర్చకు సిద్ధం : కేంద్రం వెల్లడి
జాతీయం

నీట్ ప్రశ్నపత్రం లీక్‌పై చర్చకు సిద్ధం : కేంద్రం వెల్లడి

నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో, ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రం వెల్లడించింది.

22, జులై 2026

ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్

ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన భోగాపురం ఎయిర్‌పోర్టు ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలిచే ఈ ఎయిర్‌పోర్టు విజాగ్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు ఊతమివ్వనుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎయిర్‌పోర్టు రూపకల్పనలో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, గిరిజన కళలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

19, జులై 2026

దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభానికి సిద్ధం
జాతీయం

దేశంలో తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభానికి సిద్ధం

హరియాణాలోని జింద్ రైల్వే స్టేషన్‌లో నేడు జింద్–సోనిపత్ మధ్య నడిచే దేశ తొలి హైడ్రోజన్ రైలుకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 10 కోచ్‌లతో నడిచే ఈ పర్యావరణహిత రైలు ద్వారా డీజిల్‌పై ఆధారాన్ని తగ్గించి, శుభ్రమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో రైల్వే శాఖ ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోంది.

17, జులై 2026

అమల్లోకి భారత్–యూకే సమగ్ర వాణిజ్య ఒప్పందం
అంతర్జాతీయం

అమల్లోకి భారత్–యూకే సమగ్ర వాణిజ్య ఒప్పందం

భారత్–యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం బుధవారం నుంచి అమల్లోకి వచ్చి, భారత్ నుంచి యూకేకు వెళ్లే దాదాపు 99 శాతం ఎగుమతులకు సుంకం రహిత ప్రవేశం కల్పించనుంది. ప్రతిగా బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే కార్లు, ప్రీమియం మద్యం, సాల్మన్ చేపలు, ఎలక్ట్రానిక్స్, మెషినరీ, ఆరోగ్య పరికరాలు వంటి అనేక ఉత్పత్తులపై భారత్ దశలవారీగా సుంకాలు తగ్గించగా, పాలు, చక్కెర, బియ్యం వంటి కీలక వ్యవసాయ ఉత్పత్తులను ఒప్పందం పరిధి నుంచి మినహాయించారు.

15, జులై 2026

దేశవ్యాప్తంగా 75 ‘Amrit Bharat’ రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
జాతీయం

దేశవ్యాప్తంగా 75 ‘Amrit Bharat’ రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

దేశవ్యాప్తంగా ‘Amrit Bharat Station Scheme’ కింద పునరాభివృద్ధి చేసిన 75 హైటెక్ రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న వర్చువల్‌గా జాతికి అంకితం చేయనున్నారు. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని Hyderabad Hi-Tech City, మంగళగిరి, Vijayawada శివారులోని Rayanapadu స్టేషన్లు కూడా ఉండగా, లిఫ్టులు, Escalators, విశాలమైన వెయిటింగ్ హాళ్లు, ఆధునిక టాయిలెట్లు, Digital Display Boards వంటి సౌకర్యాలతో విమానాశ్రయ స్థాయి వసతులు కల్పించారు.

15, జులై 2026

బిగ్‌బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల : డిసెంబర్ 12న చెన్నైలో తొలి మ్యాచ్..
క్రీడలు

బిగ్‌బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల : డిసెంబర్ 12న చెన్నైలో తొలి మ్యాచ్..

క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా భారత గడ్డపై విదేశీ టోర్నీకి సంబంధించిన తొలి మ్యాచ్ జరగనుంది. 2026-2027 సీజన్‌కు సంబంధించిన బీబీఎల్ పూర్తి షెడ్యూల్‌ను ఆసీస్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది.

14, జులై 2026

సింగరేణిని కేసీఆర్ ఓటు బ్యాంకుగా చూశారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ

సింగరేణిని కేసీఆర్ ఓటు బ్యాంకుగా చూశారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సింగరేణికి నైనీ కోల్ బ్లాక్ కేటాయించిన ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సింగరేణిని అప్పుడు బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటున్నాయని ఆరోపించారు. సోమవారం కొత్తగూడెం క్లబ్‌లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్ర కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

13, జులై 2026

స్నేహం.. విశ్వాసం.. విలువలే..  భారత్-న్యూజిలాండ్ బంధానికి పునాది: ప్రధాని మోదీ
అంతర్జాతీయం

స్నేహం.. విశ్వాసం.. విలువలే.. భారత్-న్యూజిలాండ్ బంధానికి పునాది: ప్రధాని మోదీ

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ.. ఆక్లాండ్‌లో నిర్వహించిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

11, జులై 2026

పవన్ కుడి భుజానికి సర్జరీ పూర్తి.. రెండు నెలల తర్వాత మరో సర్జరీ..
రాజకీయాలు

పవన్ కుడి భుజానికి సర్జరీ పూర్తి.. రెండు నెలల తర్వాత మరో సర్జరీ..

ఉప ముఖ్యమంత్రి పవన్ కుడి భుజానికి సంబంధించి రొటేటర్ కఫ్ ఇంజ్యూరీకి డాక్టర్లు శనివారం సర్జరీ చేశారు. మూడున్నర గంటలపాటు సర్జరీ సాగింది. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో సర్జరీ చేస్తామని డాక్టర్లు చెప్పారు.

11, జులై 2026

మోదీ క్యాబినెట్ విస్తరణపై ఊహాగానాలు
జాతీయం

మోదీ క్యాబినెట్ విస్తరణపై ఊహాగానాలు

మోదీ క్యాబినెట్ విస్తరణపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమిత్ షాకు డిప్యూటీ పీఎం హోదా, దగ్గుబాటి పురందేశ్వరికి కేంద్ర మంత్రి పదవి, పనితీరు తక్కువగా ఉన్న కొంతమంది సీనియర్ మంత్రుల తొలగింపు, నిర్మలా సీతారామన్ బాధ్యతల మార్పు, శక్తికాంత దాస్‌ను ఫైనాన్స్ మినిస్టర్‌గా తీసుకురావడం వంటి మార్పులపై ఢిల్లీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

10, జులై 2026

న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీ పర్యటనకు సిద్ధం
జాతీయం

న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీ పర్యటనకు సిద్ధం

న్యూజిలాండ్‌లో రెండు రోజుల పర్యటనకు నేడు చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ సందర్శనకు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్య సహకార విస్తరణ పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత జరుగుతున్న ఈ పర్యటనలో ఎఫ్‌టీఏ, వ్యవసాయం, పాల ఉత్పత్తులు, విద్య, పర్యాటకం, ఐటి, స్టార్టప్ రంగాల్లో సహకారం, ఇండో–పసిఫిక్ స్థిరత్వం, వాతావరణ మార్పు వంటి అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి.

10, జులై 2026

'గగన్‌యాన్' కు ఆస్ట్రేలియా సహకారం
అంతర్జాతీయం

'గగన్‌యాన్' కు ఆస్ట్రేలియా సహకారం

భారతదేశపు మొట్టమొదటి మానవసహిత అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్'కు అంతర్జాతీయ మద్దతు లభించింది. ఈ ప్రతిష్ఠాత్మక మిషన్‌కు ఆస్ట్రేలియాకు చెందిన కోకోస్ దీవులలో తాత్కాలిక స్పేస్ ట్రాకింగ్ టెర్మినల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు.

9, జులై 2026

ఆస్ట్రేలియా పర్యటనలో ప్రధాని మోదీ కీలక భేటీలు
జాతీయం

ఆస్ట్రేలియా పర్యటనలో ప్రధాని మోదీ కీలక భేటీలు

ఆస్ట్రేలియా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపి రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, క్రీడా రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇండో–పసిఫిక్ ప్రాంత స్థిరత్వం, సముద్ర భద్రత, స్టార్టప్ లు, ఉన్నత విద్య, క్రీడా సహకారం, ప్రవాస భారతీయుల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరగగా, ఈ పర్యటన భారత్–ఆస్ట్రేలియా వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త దిశనిస్తుందని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి.

9, జులై 2026

ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం
జాతీయం

ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం

ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం ‘బింటాంగ్ ఆదిపుర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా’ను ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. ఈ పర్యటనలో రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, ఆరోగ్యం, సాంస్కృతిక రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరి, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడిన అభివృద్ధిగా విశ్లేషకులు భావిస్తున్నారు.

8, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters