బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ప్రతినిధులతో

15 articles

కడపలో స్మార్ట్ కిచెన్–ప్రాజెక్ట్ కు ప్రశంస
జిల్లా వార్తలు

కడపలో స్మార్ట్ కిచెన్–ప్రాజెక్ట్ కు ప్రశంస

కడప జిల్లాలో అమలవుతున్న స్మార్ట్ కిచెన్, "ప్రాజెక్ట్ ఏఎన్‌టీఎస్" కార్యక్రమాలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పరిశుభ్రత, సమైక్యతా భావన, నాయకత్వ లక్షణాల పెంపుకు దోహదపడుతున్న వినూత్న విద్యా విధానాలుగా JICA నిపుణులు వీడియో కాన్ఫరెన్స్‌లో అభినందించారు. మధ్యాహ్న భోజనాన్ని విలువల అభ్యాస అవకాశంగా మలుస్తున్న ఈ ప్రాజెక్టు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచే అవకాశముందని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

6, ఆగ 2026

విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ

విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మారుతున్న కాలానికి అనుగుణంగా నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్య పూర్తయ్యాక విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఉపాధ్యాయులు వచ్చే ఐదేళ్లలో తెలంగాణ విద్యా వ్యవస్థను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేలా కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, క్రమశిక్షణతో పాటు ఉద్యోగావకాశాలు కలిగించే నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

31, జులై 2026

కేంద్ర విద్యాశాఖ మంత్రిపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు
జాతీయం

కేంద్ర విద్యాశాఖ మంత్రిపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రహ్లాద్ జోషి అత్యంత నీచమైన ప్రవర్తన కలిగిన వ్యక్తి అంటూ రాహుల్ మండిపడ్డారు.

28, జులై 2026

కూటమి విజయాన్ని నిలబెట్టే దిశగా ఇంటింటి ప్రచారం : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కూటమి విజయాన్ని నిలబెట్టే దిశగా ఇంటింటి ప్రచారం : సీఎం చంద్రబాబు

అమరావతిలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ విజయాన్ని నిలబెట్టే దిశగా 45 రోజుల ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీల అమలు, యువత సంక్షేమ కార్యక్రమాలు, ప్రతిపక్ష పార్టీ తప్పుదారి పట్టించే ప్రయత్నాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పిస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రతి నాయకుడు బాధ్యతగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

26, జులై 2026

లడఖ్‌లో సోనమ్ వాంగ్ చుక్ దీక్ష విరమణ
జాతీయం

లడఖ్‌లో సోనమ్ వాంగ్ చుక్ దీక్ష విరమణ

లడఖ్‌కు రాజ్యాంగ పరిరక్షణ, భూహక్కులు, పర్యావరణ రక్షణ వంటి డిమాండ్లతో 23 రోజుల నిరాహార దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్ చుక్, కేంద్ర ప్రతినిధులతో జరిగిన చర్చల అనంతరం దీక్షను విరమించారు. ఆరోగ్య ఆందోళనలు పెరగడంతో వైద్యులు, మద్దతుదారుల సూచనలూ దీనికి కారణమయ్యాయని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. అయితే లడఖ్ ప్రధాన డిమాండ్లపై పోరాటం కొనసాగుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

21, జులై 2026

ఆర్థిక రాజధానిగా అమరావతి!:  ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష..
రాజకీయాలు

ఆర్థిక రాజధానిగా అమరావతి!: ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష..

రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వచ్చి నివసించేలా రాజధాని అమరావతి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

16, జులై 2026

క్యూర్ చట్టం-2026పై జీహెచ్ఎంసీ, రెసిడెంట్ వెల్ఫేర్ సొసైటీల సమావేశం
తెలంగాణ

క్యూర్ చట్టం-2026పై జీహెచ్ఎంసీ, రెసిడెంట్ వెల్ఫేర్ సొసైటీల సమావేశం

జీహెచ్ఎంసీ అధికారులు క్యూర్ చట్టం-2026 ముసాయిదాపై ప్రజల అభిప్రాయాలు, సూచనలు సేకరించేందుకు రెసిడెంట్ వెల్ఫేర్ సొసైటీలతో సమావేశం నిర్వహించారు. పౌర సేవల మెరుగుదల, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ గవర్నెన్స్, మహిళల భద్రత, ప్రజా ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలు వంటి అంశాలను చట్టంలో స్పష్టంగా ప్రతిబింబించేలా వచ్చిన సూచనలను నమోదు చేసి, రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు తెలిపారు.

14, జులై 2026

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ కీలక సమీక్ష
రాజకీయాలు

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ కీలక సమీక్ష

అమరావతి రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు, ఇంజినీర్లు, అధికారులతో కీలక సమీక్ష నిర్వహించి, ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్ వంటి ప్రాజెక్టుల స్థితిని వివరంగా తెలుసుకున్నారు. వర్షాకాలం ప్రభావం, అవసరమైన వనరులు, గడువులు, పనుల నాణ్యతపై దృష్టి పెట్టి, నిర్ణయించిన టైమ్‌లైన్‌లో పనులు పూర్తి చేయాలని సూచించారు.

8, జులై 2026

దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన
రాజకీయాలు

దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు, సాంకేతిక సహకారం తీసుకురావడాన్ని లక్ష్యంగా పెట్టుకుని మంత్రి నారా లోకేశ్ ఈ నెల 11 వరకు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. అక్కడి మంత్రిత్వశాఖలు, వ్యాపార వర్గాలతో సమావేశాలు నిర్వహించి ఐటి, ఎలక్ట్రానిక్స్, తయారీ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను వివరించడంతో పాటు సియోల్‌లో ఇండియా డయాస్పోరాతో భేటీ అయ్యి రాష్ట్ర అభివృద్ధి, స్టార్టప్‌లు, నైపుణ్యాభివృద్ధి అంశాలపై చర్చించనున్నారు.

5, జులై 2026

కుప్పంలో.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు!
జిల్లా వార్తలు

కుప్పంలో.. రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 27 పరిశ్రమలు!

చిత్తూరు జిల్లా కుప్పంలో పారిశ్రామిక అభివృద్ధికి సీఎం నారా చంద్రబాబు నాయుడు మరో కీలక అడుగు వేశారు. గుడుపల్లె మండలం పొగురుపల్లెలో రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఏబీఐఎస్ ప్రోటీన్స్ అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు.

4, జులై 2026

రాయచోటిలో ఈవీఎం గోదాము తనిఖీ చేసిన కలెక్టర్ నిశాంత్
జిల్లా వార్తలు

రాయచోటిలో ఈవీఎం గోదాము తనిఖీ చేసిన కలెక్టర్ నిశాంత్

రాయచోటిలోని మార్కెట్ యార్డ్‌లో ఉన్న ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి మాసవారీ నిఘా కార్యక్రమంలో భాగంగా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బీయూ, సీయూ, వీవీ ప్యాట్‌ల నిల్వ విధానం, రికార్డుల నిర్వహణ, సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, ప్రవేశ–నిష్క్రమణ రిజిస్టర్లు వంటి భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, 24/7 పటిష్ట నిఘా కొనసాగించాలని అధికారులకు సూచించారు.

1, జులై 2026

జులై 3న కడప ఉక్కు కర్మాగారానికి పునాది రాయి
జిల్లా వార్తలు

జులై 3న కడప ఉక్కు కర్మాగారానికి పునాది రాయి

కడప ఉక్కు కర్మాగారానికి జులై 3న జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె, పెద్దదండలూరు పరిసరాల్లో పునాది రాయి వేయనున్నారు. రూ.16,350 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ సంస్థ ఏర్పాటు చేసే ఈ మెగా స్టీల్ ప్లాంట్‌కు గండికోట జలాశయం నుంచి నీటి సరఫరా, 1,100 ఎకరాల భూబదిలీ పూర్తి కాగా, 3 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో వేలాది మందికి ఉపాధి కలిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

24, జూన్ 2026

సెమీకండక్టర్ పెట్టుబడులకు ఏపీ అగ్రగమ్యస్థానం: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

సెమీకండక్టర్ పెట్టుబడులకు ఏపీ అగ్రగమ్యస్థానం: సీఎం చంద్రబాబు

సెమీకండక్టర్ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి అగ్రగమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్‌లో పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో తెలిపారు. రాష్ట్రంలోని పారిశ్రామిక విధానాలు, మౌలిక వసతులు, వేగవంతమైన పరిపాలన పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయని, రాయలసీమలో సెమీకండక్టర్ తయారీ పరిశ్రమతో పాటు డిఫెన్సు, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధికి పెద్ద అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

16, జూన్ 2026

సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం భేటీ.. ఏపీ అభివృద్ధిపై చర్చ
బిజినెస్

సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం భేటీ.. ఏపీ అభివృద్ధిపై చర్చ

సింగపూర్‌ పర్యటనలో భాగంగా వివిధ ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు మొదటి రోజు వరుస సమావేశాలు నిర్వహించారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సోమవారం మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.

15, జూన్ 2026

విశాఖ–శ్రీకాకుళం రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ కేంద్రాల దిశగా అడుగులు
ఆంధ్రప్రదేశ్

విశాఖ–శ్రీకాకుళం రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ కేంద్రాల దిశగా అడుగులు

మాస్కోలో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందం, రష్యాకు చెందిన గిరెడ్మెట్ ఇనిస్టిట్యూట్‌తో సమావేశమై విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ప్రాసెసింగ్, రిఫైనింగ్ హబ్‌లు, నెల్లూరులో నియోడైమియం మాగ్నెట్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు అవకాశాలపై చర్చించింది. ఈవీ, పవన విద్యుత్ రంగాల పెరుగుతున్న అవసరాల దృష్ట్యా, రేర్ ఎర్త్ సరఫరా శృంఖలలో ఆంధ్రప్రదేశ్ కీలక కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయని, తద్వారా ఉపాధి, పారిశ్రామిక వృద్ధి, ఎగుమతులు పెరుగుతాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters