బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#రామకృష్ణ

19 articles

హిందూపురం సీఐ రాజగోపాల్ నాయుడు దురుసు ప్రవర్తనపై దళిత సంఘాల ఆగ్రహం
జిల్లా వార్తలు

హిందూపురం సీఐ రాజగోపాల్ నాయుడు దురుసు ప్రవర్తనపై దళిత సంఘాల ఆగ్రహం

పుట్టపర్తి జిల్లా హిందూపురంలో మాతృశ్రీ హాస్పిటల్‌లో మహిళ మృతి ఘటనపై న్యాయం కోరుతూ ధర్నా చేస్తున్న హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణపై సీఐ రాజగోపాల్ నాయుడు దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీఐను తక్షణ సస్పెండ్ చేయాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

31, జులై 2026

తూర్పుగోదావరిలో 'స్వచ్ఛ ఆంధ్ర' 44 ఈ-ఆటోలు పంపిణీ
ఆంధ్రప్రదేశ్

తూర్పుగోదావరిలో 'స్వచ్ఛ ఆంధ్ర' 44 ఈ-ఆటోలు పంపిణీ

తూర్పుగోదావరి జిల్లాలో ఘన వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ పారిశుధ్యాన్ని మెరుగుపరచేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మంజూరు చేసిన రూ.1.40 కోట్ల విలువైన 44 ఈ-ఆటోలను 37 గ్రామ పంచాయతీలకు పంపిణీ చేశారు. ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం భాగంగా కేటాయించిన ఈ పర్యావరణహిత వాహనాల ద్వారా తడి, పొడి, హానికర వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు చెత్త సేకరణను వ్యవస్థీకృతంగా అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

28, జులై 2026

భద్రతా కారణాలతో దిల్లీలో 16 మెట్రో స్టేషన్లు తాత్కాలిక మూసివేత
జాతీయం

భద్రతా కారణాలతో దిల్లీలో 16 మెట్రో స్టేషన్లు తాత్కాలిక మూసివేత

దిల్లీలో భద్రతా కారణాల వల్ల రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్‌, మండీ హౌస్‌ సహా 16 మెట్రో స్టేషన్లను DMRC తాత్కాలికంగా మూసివేసింది. స్టేషన్లలో ప్రవేశం, నిష్క్రమణ నిలిపివేసినా, రాజీవ్ చౌక్, మండీ హౌస్‌, సెంట్రల్ సెక్రటేరియట్‌లో ఇంటర్‌ఛేంజ్‌ సౌకర్యం కొనసాగుతుంది. నిరసన కార్యక్రమాల నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

22, జులై 2026

ఢిల్లీలో ఆందోళనలు: 16 మెట్రో స్టేషన్లు తాత్కాలిక మూసివేత
జాతీయం

ఢిల్లీలో ఆందోళనలు: 16 మెట్రో స్టేషన్లు తాత్కాలిక మూసివేత

ఢిల్లీలో యువత నిరసనల నేపథ్యంలో భద్రతా కారణాలతో లోక్ కళ్యాణ్ మార్గ్ , రాజీవ్ చౌక్ , Supreme Court సహా 16 మెట్రో స్టేషన్లు తాత్కాలికంగా మూసివేశారు, కీలక ప్రాంతాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించారు. జంతర్‌మంతర్‌లో విద్యార్థుల నిరసనలపై సుమోటో విచారణ కోరిన పిటిషన్‌తో పాటు, పోలీసుల దౌర్జన్యంపై మరో పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించి, ఇతర చట్టపర న్యాయ మార్గాలను ఆశ్రయించాలని సూచించింది.

22, జులై 2026

నడిరోడ్డుపై వృద్ధ దంపతుల దారుణ హత్య
జిల్లా వార్తలు

నడిరోడ్డుపై వృద్ధ దంపతుల దారుణ హత్య

చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో వృద్ధ దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు నడిరోడ్డుపై దాడి చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నూతనంగా నిర్మించిన ఇంటికి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కత్తులు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.

18, జులై 2026

గోదావరి జలాలతో రాయలసీమకు శాశ్వత పరిష్కారం: మంత్రి సత్య కుమార్
రాజకీయాలు

గోదావరి జలాలతో రాయలసీమకు శాశ్వత పరిష్కారం: మంత్రి సత్య కుమార్

రాయలసీమ కరవు నివారణకు గోదావరి జలాలు శాశ్వత పరిష్కారమని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు.

16, జులై 2026

మదనపల్లెలో పోలీసుల మెరుపు తనిఖీలు, ట్రాఫిక్ నిబంధాల ఉల్లంఘనపై చలానాలు
జిల్లా వార్తలు

మదనపల్లెలో పోలీసుల మెరుపు తనిఖీలు, ట్రాఫిక్ నిబంధాల ఉల్లంఘనపై చలానాలు

అన్నమయ్య జిల్లా మదనపల్లె తట్టివారిపల్లి జంక్షన్ వద్ద ట్రాఫిక్ నిబంధాల అమలుపై పోలీసు విభాగం ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించి, హెల్మెట్ లేకుండా, లైసెన్స్ లేకుండా, అవసరమైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన వారిపై చలానాలు విధించింది. ఓవర్‌లోడ్ ఆటోలు, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని, రోడ్డు ప్రమాదాలు తగ్గించాలంటే ప్రతి వాహనదారుడు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు.

15, జులై 2026

గ్రామాల్లో విలేజ్ మార్ట్‌లకు శ్రీకారం : మంత్రి నాదెండ్ల
రాజకీయాలు

గ్రామాల్లో విలేజ్ మార్ట్‌లకు శ్రీకారం : మంత్రి నాదెండ్ల

గ్రామాల్లో విలేజ్ మార్ట్‌లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరకే నిత్యావసరాల అమ్మకాలు జరగనున్నాయి.

6, జులై 2026

ఆర్ఆర్ఆర్ స్థలం కబ్జా యత్నం.. ఫోర్జరీ డాక్యుమెంట్లతో మోసం!
నేరాలు

ఆర్ఆర్ఆర్ స్థలం కబ్జా యత్నం.. ఫోర్జరీ డాక్యుమెంట్లతో మోసం!

AP అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు చెందిన రూ.2 కోట్లకు పైగా విలువైన స్థలాన్ని కబ్జా చేసేందుకు ఒక ముఠా ప్రయత్నించడం సంచలనం సృష్టిస్తోంది. విశాఖపట్నంలోని మధురవాడలో ఉన్న ఈ స్థలానికి సంబంధించి ఫోర్జరీ సంతకాలతో యథేచ్ఛగా నకిలీ రిజిస్ట్రేషన్లు చేసినట్లు వెలుగులోకి వచ్చింది.

26, జూన్ 2026

ప్రజా సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలి
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలి

ప్రజల నుంచి వచ్చిన పిటిషన్లపై శాసనసభ పిటిషన్స్ కమిటీ సీరియస్‌గా పనిచేస్తోందని కమిటీ చైర్మన్ రఘురామకృష్ణంరాజు తెలిపారు.

23, జూన్ 2026

కర్నూలులో ఎకైజ్‌ విస్తృత దాడులు: అక్రమ మద్యం విక్రయాలపై కేసులు
జిల్లా వార్తలు

కర్నూలులో ఎకైజ్‌ విస్తృత దాడులు: అక్రమ మద్యం విక్రయాలపై కేసులు

కర్నూలు నగరం, పరిసరాల్లో అక్రమ మద్యం విక్రయాలు, బహిరంగ మద్యపానంపై ఎకైజ్‌ శాఖ శుక్రవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు విస్తృత దాడులు నిర్వహించింది. తెలంగాణ మద్యం బాటిళ్లు అక్రమంగా నిల్వ ఉంచిన సుధాకర్‌, బెల్టు షాపు నిర్వహిస్తున్న జ్యోతి వద్ద నుంచి మొత్తం 19 బాటిళ్లు స్వాధీనం చేసి కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన ఐదుగురిని అరెస్టు చేసి, అక్రమ మద్యం, బహిరంగ మద్యపానంపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

21, జూన్ 2026

బాబు చర్యలతో రాయలసీమ ఎడారిగా మారుతోంది
ఆంధ్రప్రదేశ్

బాబు చర్యలతో రాయలసీమ ఎడారిగా మారుతోంది

సీఎం చంద్రబాబు రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులను నిలిపివేసి ఆ ప్రాంతంపై కక్ష సాధింపు చర్యలు దిగారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత శైలజానాథ్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

15, జూన్ 2026

రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక
రాజకీయాలు

రాజ్యసభ సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేసిన భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్, లింగమనేని రమేష్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి వీరికి వ్యతిరేకంగా ఎవరూ బరిలో లేకపోవడంతో, ఓటింగ్ అవసరం లేకుండానే ఎన్నికల కమిషన్ అధికారికంగా విజేతలుగా ప్రకటించింది. కొత్తగా ఎన్నికైన ఈ నలుగురు సభ్యులు త్వరలో రాజ్యసభ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

11, జూన్ 2026

ప్రశ్నించినంత మాత్రాన దేశద్రోహి కాను!
రాజకీయాలు

ప్రశ్నించినంత మాత్రాన దేశద్రోహి కాను!

టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ వరుస ట్వీట్లలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలో ఉన్న శాఖలపై పారదర్శకత, సమాచార హక్కు చట్టం అమలు, గిరిజన ప్రాంతాల్లో చట్టాల అమలు, అటవీకరణ కార్యక్రమాలపై ప్రశ్నలు లేవనెత్తారు. తాను పవన్ అభిమానినేనని, ప్రశ్నించినంత మాత్రాన దేశద్రోహి కాదని స్పష్టం చేసిన ఆయన ట్వీట్లపై సోషల్ మీడియాలో అనుకూల, ప్రతికూల స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

8, జూన్ 2026

ఎన్టీఆర్ కు టిడిపి రాజ్యసభ అభ్యర్థుల నివాళులు
రాజకీయాలు

ఎన్టీఆర్ కు టిడిపి రాజ్యసభ అభ్యర్థుల నివాళులు

రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ మంగళవారం టిడిపి జాతీయ కార్యాలయంలో నందమూరి తారకరామారావు చిత్రపటానికి నివాళులర్పించి, నామినేషన్ దాఖలు కోసం బయలుదేరారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. రాజ్యసభలో పార్టీ ప్రాతినిధ్యం బలపడే దిశగా ఈ ఎంపికలను కీలకంగా చూస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

8, జూన్ 2026

టీటీడీకి ఎంకే బిల్డర్స్ ఎండీ రూ.20 లక్షల విరాళం
జిల్లా వార్తలు

టీటీడీకి ఎంకే బిల్డర్స్ ఎండీ రూ.20 లక్షల విరాళం

విశాఖపట్నం కు చెందిన ఎంకే బిల్డర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రామకృష్ణ, తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.20 లక్షల విరాళం అందించారు. ఇందులో రూ.10 లక్షలు శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు, మరో రూ.10 లక్షలు శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు డిమాండ్ డ్రాఫ్టుల రూపంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్రకు తిరుమలలో అందజేశారు.

7, జూన్ 2026

భాష్యం రామకృష్ణను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్

భాష్యం రామకృష్ణను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన భాష్యం రామకృష్ణను గుంటూరులో కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యా, సామాజిక సేవ రంగాల్లో ఆయన చేసిన సేవలకే రాజ్యసభ సభ్యత్వం లభించిందని ప్రవీణ్ అభిప్రాయపడి, రాజ్యసభ వేదికగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రామకృష్ణ కీలకంగా పనిచేస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు.

7, జూన్ 2026

'చింతకాయల'కు లక్కీఛాన్స్!
రాజకీయాలు

'చింతకాయల'కు లక్కీఛాన్స్!

రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు కూటమి నుంచి అభ్యర్థులు ఖరారయ్యారు. ఇందులో ఒకటి జనసేనకు కేటాయించగా మిగిలిన స్థానాలకు తెలుగు దేశం అభ్యర్థులను ప్రకటించింది. సాన సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లను ఎంపిక చేసింది. దీంతో చింతకాయల కు లక్కీఛాన్స్ అని చెప్పవచ్చు. రాజ్యసభ అభ్యర్థిత్వం ఆశించిన వర్ల రామయ్య, రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి లకు నిరాశే మిగిలింది.

7, జూన్ 2026

రాజ్యసభ బరిలో టీడీపీ లెక్కలు: సానా, భాష్యం దాదాపు ఖాయం.. మూడో స్థానంపై ఉత్కంఠ
రాజకీయాలు

రాజ్యసభ బరిలో టీడీపీ లెక్కలు: సానా, భాష్యం దాదాపు ఖాయం.. మూడో స్థానంపై ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు టీడీపీ అభ్యర్థుల ఎంపికపై చర్చ జోరుగా సాగుతోంది. సానా సతీశ్‌, భాష్యం రామకృష్ణ పేర్లు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మూడో స్థానాన్ని బీసీ లేదా ఎస్సీ వర్గానికి కేటాయించాలనే ఆలోచనలో టీడీపీ ఉండగా, చింతకాయల విజయ్‌, వర్ల రామయ్యల మధ్య ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.

6, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters