బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#రాష్ట్రపతి

18 articles

వందేమాతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం
జాతీయం

వందేమాతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం

‘వందేమాతరం’ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. విపక్షాల ఆందోళనల మధ్యే మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. వందేమాతరం బిల్లులో భాగంగా ది ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్సల్ట్స్‌ టు నేషనల్‌ ఆనర్‌-1971లో సవరణలు చేసింది.

30, జులై 2026

మంత్రి ప్రహ్లాద్ జోషికి కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు
జాతీయం

మంత్రి ప్రహ్లాద్ జోషికి కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం విద్యాశాఖ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం మరో మంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగించింది.

25, జులై 2026

భారత్, రుమేనియా దౌత్య సంబంధాలు బలోపేతం!
అంతర్జాతీయం

భారత్, రుమేనియా దౌత్య సంబంధాలు బలోపేతం!

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రుమేనియా పర్యటన ఫలప్రదమైంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేస్తూ మూడేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

24, జులై 2026

పోలీసు క్యాడర్ పునర్వర్గీకరణపై మంత్రి మండిపల్లికి అధికారుల వినతిపత్రం
జిల్లా వార్తలు

పోలీసు క్యాడర్ పునర్వర్గీకరణపై మంత్రి మండిపల్లికి అధికారుల వినతిపత్రం

రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి పోలీసు ఇన్‌స్పెక్టర్లు, అధికారులు వినతిపత్రం సమర్పించి ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ పోస్టును మల్టీ-జోనల్ క్యాడర్‌గా, DSP పోస్టును స్టేట్ క్యాడర్‌గా పునర్వర్గీకరించాలని కోరారు. పరిపాలనా సౌలభ్యం, సిబ్బంది నిర్వహణలో సమర్థత, రాష్ట్రవ్యాప్త సేవల అందుబాటు కోసం G.O.Ms.No.103లో సవరణలు చేయాలని విజ్ఞప్తి చేయగా, మంత్రి అంశాలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

23, జులై 2026

20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు : జులై 19న ఆల్-పార్టీ మీటింగ్
జాతీయం

20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు : జులై 19న ఆల్-పార్టీ మీటింగ్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు, అనగా జులై 19న ఉదయం 11 గంటలకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ భేటీలో ప్రభుత్వం తన ఎజెండాను వివరించనుండగా, ప్రతిపక్షాలు తాము సభలో లేవనెత్తే కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది.

12, జులై 2026

ఐదు దేశాల హైకమిషనర్‌లతో రాష్ట్రపతి ముర్ము భేటీ
అంతర్జాతీయం

ఐదు దేశాల హైకమిషనర్‌లతో రాష్ట్రపతి ముర్ము భేటీ

రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బహామాస్‌తో పాటు మొజాంబిక్, నికరాగ్వా, సురినామ్, గబాన్ రిపబ్లిక్, మంగోలియా దేశాల కొత్త హైకమిషనర్‌లు, రాయబారుల దౌత్య పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా భారత్‌–బహామాస్ మధ్య వాణిజ్యం, వాతావరణ మార్పులు, సుస్థిర అభివృద్ధి, విద్య, సామర్థ్య పెంపు రంగాల్లో సహకారం విస్తరణతో పాటు కరేబియన్ దేశాలతో దౌత్య బంధం బలోపేతంపై దృష్టి సారించినట్లు దౌత్య వర్గాలు పేర్కొన్నాయి.

6, జులై 2026

ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
నేరాలు

ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తమ్ కుమార్ చింతలపూడి అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించారు.

6, జులై 2026

జులై 20 నుంచి  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
జాతీయం

జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ ఏడాది వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు కొనసాగనున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు శనివారం వెల్లడించారు.

4, జులై 2026

కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తొలి స్నాతకోత్సవం
జిల్లా వార్తలు

కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తొలి స్నాతకోత్సవం

శ్రీసత్యసాయి జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బుధవారం తొలి స్నాతకోత్సవం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి లోకేశ్ హాజరుకానుండగా, విశ్వవిద్యాలయం పరిసరాలను రెడ్ జోన్, నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

1, జులై 2026

విద్యార్థులు భవిష్యత్‌ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
జాతీయం

విద్యార్థులు భవిష్యత్‌ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

విశాఖపట్నంలో జరిగిన కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ప్రథమ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొని 373 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు పట్టాలు, 13 మందికి బంగారు పతకాలు ప్రదానం చేశారు. గిరిజన సమాజ అభివృద్ధికి విద్యే ప్రధాన సాధనమని, విద్యార్థులు స్పష్టమైన భవిష్యత్‌ లక్ష్యాలు నిర్దేశించుకుని క్రమశిక్షణతో ముందుకు సాగుతూ నైతిక విలువలు, సామాజిక బాధ్యతలను అలవర్చుకోవాలని ఆమె సూచించారు.

30, జూన్ 2026

విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవాలకు రానున్న రాష్ట్రపతి
ఆంధ్రప్రదేశ్

విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవాలకు రానున్న రాష్ట్రపతి

ఆంధ్రప్రదేశ్‌లోని రెండు కేంద్ర విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవాలకు భారత రాష్ట్రపతి హాజరుకానున్నారు. జూన్ 30న విశాఖపట్నంలోని ట్రైబల్ యూనివర్శిటీ, జూలై 1న అనంతపురంలోని సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో స్నాతకోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్శనలు రాష్ట్ర ఉన్నత విద్యా రంగానికి కేంద్ర స్థాయిలో లభిస్తున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తున్నాయని విద్యా వర్గాలు భావిస్తున్నాయి.

29, జూన్ 2026

రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదాపై స్పష్టత అవసరం: వెంకయ్య నాయుడు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదాపై స్పష్టత అవసరం: వెంకయ్య నాయుడు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వంటి కీలక అంశాలపై రాజకీయ నాయకులు సూటిగా, స్పష్టంగా మాట్లాడాలని సూచించారు. ‘జై ఆంధ్ర’ ఉద్యమం సమయంలోనే విభజన జరిగి ఉంటే రెండు రాష్ట్రాలు మరింత అభివృద్ధి సాధించేవని, ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో బలంగా డిమాండ్ చేసి, ఏపీకి తగిన న్యాయం కోసం ప్రతి మంత్రిత్వ శాఖతో కృషి చేశానని ఆయన గుర్తుచేశారు.

28, జూన్ 2026

జులై 1న అనంతపురం పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జిల్లా వార్తలు

జులై 1న అనంతపురం పర్యటనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

జూలై 1న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనంతపురం జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం జ్ఞాన సీమ ప్రాంగణంలో జరగనున్న తొలి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా తొలి బ్యాచ్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనుండగా, ఆమె పర్యటనను దృష్టిలో పెట్టుకుని భద్రతా, ట్రాఫిక్, వేదిక ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

24, జూన్ 2026

పద్మశ్రీ అవార్డు అందుకున్న రోహిత్ శర్మ
క్రీడలు

పద్మశ్రీ అవార్డు అందుకున్న రోహిత్ శర్మ

టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డు లభించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని స్వీకరించారు. 19 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణంలో మూడు ఫార్మాట్లలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా వచ్చిన ఈ అవార్డుతో రోహిత్, పద్మశ్రీ అందుకున్న 16వ భారత క్రికెటర్‌గా నిలిచారు.

24, జూన్ 2026

రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం
సినిమా

రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం

దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. సినీ నటుడు మమ్ముట్టికి, గాయని అల్కా యాజ్ఞిక్‌కు పద్మభూషణ్‌, నటుడు ఆర్‌. మాధవన్‌కు పద్మశ్రీ లభించాయి. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని సత్కరించిన ఈ వేడుక సాంస్కృతిక వర్గాలకు ప్రేరణగా నిలిచిందని భావిస్తున్నారు.

24, జూన్ 2026

కేంద్ర మంత్రి కురియన్ రాజీనామా.. రాష్ట్రపతి ముర్ము ఆమోదం!
జాతీయం

కేంద్ర మంత్రి కురియన్ రాజీనామా.. రాష్ట్రపతి ముర్ము ఆమోదం!

కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వ పదవీకాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

23, జూన్ 2026

కాంగ్రెస్‌ తన వైఖరి మార్చుకుందా?.. ప్రణబ్‌ తప్పుచెప్పారా?
రాజకీయాలు

కాంగ్రెస్‌ తన వైఖరి మార్చుకుందా?.. ప్రణబ్‌ తప్పుచెప్పారా?

లోక్‌సభ నియోజకవర్గాల పెంపు అంశంపై కాంగ్రెస్‌ నేతలను ఉద్దేశిస్తూ ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ‘ఎక్స్‌’లో మరో పోస్ట్‌ పెట్టారు. కాంగ్రెస్‌ ఎంపీలు శశిథరూర్‌, జైరాం రమేశ్‌ను ప్రశ్నిస్తూ వారి ఖాతాలను ట్యాగ్‌ చేశారు.

18, జూన్ 2026

వికసిత భారత్  @2047 పై ఫోకస్ : ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ కౌన్సిల్ భేటీ
జాతీయం

వికసిత భారత్ @2047 పై ఫోకస్ : ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ కౌన్సిల్ భేటీ

ఢిల్లీ రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంతో సమగ్ర మానవాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, స్థిర ఉపాధి, ఆరోగ్యం, పోషకాహారం, సమాన అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. కేంద్రం–రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలను సమన్వయం చేయడం, డేటా ఆధారిత పాలన, ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు, విద్యా రంగం బలోపేతంపై కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ప్రతినిధులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

11, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters