బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఉద్రిక్త పరిస్థితులు

18 articles

భార్య బెదిరింపులతో భర్త ఆత్మహత్య
జాతీయం

భార్య బెదిరింపులతో భర్త ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో 27 ఏళ్ల వినయ్ యాదవ్ దాంపత్య కలహాలు, భార్య రంజనా ఫోన్ బెదిరింపుల వల్ల మానసిక ఒత్తిడికి గురై జూలై 31న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం, ఫోన్ కాల్ వివరాలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా రంజనా పాత్రపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

1, ఆగ 2026

మల్లి యుద్ధమే అంటూ హెచ్చరించిన ట్రంప్
అంతర్జాతీయం

మల్లి యుద్ధమే అంటూ హెచ్చరించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ఘాటు హెచ్చరికలు జారీ చేయడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగి, హార్మూజ్‌ జలసంధి భద్రత, ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. నిపుణులు దౌత్య చర్చలు, పరిమిత దాడులు, పూర్తిస్థాయి యుద్ధం అనే మూడు మార్గాల్లో పరిస్థితి సాగవచ్చని, యుద్ధం విస్తరిస్తే చమురు ధరలు, ద్రవ్యోల్బణం, ఇంధన సంక్షోభం ద్వారా భారత్ సహా అనేక దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

24, జులై 2026

హర్యానా-పంజాబ్ సరిహద్దు శంభు బార్డర్ వద్ద హైటెన్షన్
జాతీయం

హర్యానా-పంజాబ్ సరిహద్దు శంభు బార్డర్ వద్ద హైటెన్షన్

హర్యానా-పంజాబ్ సరిహద్దులోని శంభు బార్డర్ వద్ద హైటెన్షన్ నెలకొంది. పంజాబ్, హర్యానా నుంచి ఢిల్లీ వైపుగా వేలాది మంది రైతులు తరలివస్తున్నారు. ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద నిరసన తెలిపేందుకు అన్నదాతలు వస్తుండటంతో ఆందోళన నెలకొంది.

21, జులై 2026

లడఖ్‌లో సోనమ్ వాంగ్ చుక్ దీక్ష విరమణ
జాతీయం

లడఖ్‌లో సోనమ్ వాంగ్ చుక్ దీక్ష విరమణ

లడఖ్‌కు రాజ్యాంగ పరిరక్షణ, భూహక్కులు, పర్యావరణ రక్షణ వంటి డిమాండ్లతో 23 రోజుల నిరాహార దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్ చుక్, కేంద్ర ప్రతినిధులతో జరిగిన చర్చల అనంతరం దీక్షను విరమించారు. ఆరోగ్య ఆందోళనలు పెరగడంతో వైద్యులు, మద్దతుదారుల సూచనలూ దీనికి కారణమయ్యాయని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. అయితే లడఖ్ ప్రధాన డిమాండ్లపై పోరాటం కొనసాగుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

21, జులై 2026

మా ఉద్యమం ఆగదు.. నిరాహార దీక్షకు దిగిన అభిజీత్‌ దీప్కే
జాతీయం

మా ఉద్యమం ఆగదు.. నిరాహార దీక్షకు దిగిన అభిజీత్‌ దీప్కే

ఢిల్లీలోని జంతర్ మంతర్ మరోసారి ఆందోళనల కేంద్రంగా మారింది. ఇరవై రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఆస్పత్రికి తరలించిన ఘటన ఉద్యమానికి కొత్త మలుపు తీసుకొచ్చింది.

18, జులై 2026

పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి
అంతర్జాతీయం

పీఓకేలో రక్తపాతం.. పాక్ బలగాల కాల్పుల్లో ఆరుగురు మృతి

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రావల్ కోట్ ప్రాంతంలో పాక్ భద్రతా బలగాల కాల్పుల్లో ఆరుగురు సాధారణ పౌరులు మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన అక్కడి స్థానికుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచింది.

15, జులై 2026

కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు..   గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
ఆంధ్రప్రదేశ్

కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!

కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తన తండ్రి ముద్రగడ పద్మనాభంకు కడసారి నివాళులు అర్పించేందుకు వచ్చిన కుమార్తె క్రాంతిని పోలీసులు, ముద్రగడ అనుచరులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

15, జులై 2026

హోర్ముజ్‌లో ఉద్రిక్తత.. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం
అంతర్జాతీయం

హోర్ముజ్‌లో ఉద్రిక్తత.. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం

హోర్ముజ్‌లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేస్తున్న సంఘటనలు పెరగటంతో అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని మళ్లీ అమలులోకి తెచ్చింది.

15, జులై 2026

హోర్ముజ్‌ను మూసేసిన ఇరాన్..   వాణిజ్య నౌకలకు హెచ్చరిక
అంతర్జాతీయం

హోర్ముజ్‌ను మూసేసిన ఇరాన్.. వాణిజ్య నౌకలకు హెచ్చరిక

అమెరికా జోక్యాన్ని నిరసిస్తూ హోర్ముజ్ జలసంధిని మరుసటి నోటీసు వచ్చే వరకు పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తమ అనుమతి లేని మార్గాల్లో వచ్చే ఏ నౌకనైనా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది.

12, జులై 2026

ఉండవల్లి సీడ్ యాక్సిస్ రోడ్డుకు భూముల స్వాధీనం… ఉద్రిక్తత
రాజకీయాలు

ఉండవల్లి సీడ్ యాక్సిస్ రోడ్డుకు భూముల స్వాధీనం… ఉద్రిక్తత

ఉండవల్లి సీడ్ యాక్సిస్ రోడ్డుకు భూసేకరణ చర్యలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుకు ఇవ్వని పొలాలను కూడా స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నించడంతో రైతులు ఆందోళనకు దిగారు, పంటలను జేసీబీలతో తొలగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూసేకరణ, పరిహారం, ప్రత్యామ్నాయ భూములపై స్పష్టత లేకపోవడం వల్లే వివాదాలు, నిరసనలు కొనసాగుతున్నాయని స్థానికులు అంటున్నారు.

11, జులై 2026

మాధాపూర్ రెసొనెన్స్ కాలేజీలో ఉద్రిక్తతలు.. ఫుడ్ పాయిజనింగ్ ఆరోపణలు
తెలంగాణ

మాధాపూర్ రెసొనెన్స్ కాలేజీలో ఉద్రిక్తతలు.. ఫుడ్ పాయిజనింగ్ ఆరోపణలు

హైదరాబాద్ మాధాపూర్‌లోని రెసొనెన్స్ కాలేజీ హాస్టల్‌లో భోజనం చేసిన తర్వాత పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యామని ఆరోపిస్తూ మంగళవారం రాత్రి నిరసనకు దిగారు. హాస్టల్, మెస్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని, మీడియా కవరేజ్‌ను అడ్డుకునేందుకు యాజమాన్యం ప్రయత్నించిందని విద్యార్థులు ఆరోపిస్తున్నప్పటికీ, ఈ ఆరోపణలు స్వతంత్రంగా ధృవీకరించబడలేదు. ఘటనపై అధికారులు విచారణకు సిద్ధమవుతున్నారు.

8, జులై 2026

హోర్ముజ్‌లో ఉద్రిక్తత.. నౌకలపై ఇరాన్ దాడులు
అంతర్జాతీయం

హోర్ముజ్‌లో ఉద్రిక్తత.. నౌకలపై ఇరాన్ దాడులు

హోర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. హోర్ముజ్‌లో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్ రెవల్యూషనరీ కార్ప్స్ గార్డ్స్ దాడులు చేసింది.

7, జులై 2026

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తతలు.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్
తెలంగాణ

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తతలు.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్

గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పుల అంశాలపై కాంగ్రెస్, BRS నేతల మధ్య సవాళ్లు–ప్రతిసవాళ్లతో తెలంగాణ రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. గన్ పార్క్, తెలంగాణ భవన్ పరిసరాల్లో ఉద్రిక్తతల మధ్య అక్కడికి చర్చకు చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేసి, BRS కార్యకర్తలను అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

2, జులై 2026

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు, క్రూడాయిల్ ధరలు పెరగడం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

29, జూన్ 2026

కరీంనగర్‌లో ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సుకు అగ్ని ప్రమాదం
తెలంగాణ

కరీంనగర్‌లో ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సుకు అగ్ని ప్రమాదం

కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం అలుగునూరు సమీపంలో కరీంనగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సు శనివారం ఉదయం అకస్మాత్తుగా మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్‌ అప్రమత్తంతో బస్సులో ఉన్న 41 మంది ప్రయాణికులను సమయానికి కిందకు దింపడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై సంబంధిత విభాగాలు దర్యాప్తు చేపట్టగా, ఆర్టీసీకి లక్షల రూపాయల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

21, జూన్ 2026

హోర్ముజ్ జలసంధి సమీపంలో భారతీయులున్న కార్గో నౌకపై దాడి
అంతర్జాతీయం

హోర్ముజ్ జలసంధి సమీపంలో భారతీయులున్న కార్గో నౌకపై దాడి

హోర్ముజ్ జలసంధి సమీపంలో ఒమన్ తీరానికి దగ్గరగా పలావు జెండా కింద ప్రయాణిస్తున్న కార్గో నౌకపై దాడి జరిగి, అందులో ఉన్న 24 మంది భారతీయ సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్నారు. దాడితో నౌక ఇంజిన్, గర్భభాగం, లైఫ్‌బోట్లు దెబ్బతినగా, గాయాల సమాచారం వస్తుండగా, దాడి వెనుక ఉన్న వర్గాలపై విచారణ కొనసాగుతోంది.

8, జూన్ 2026

ఇరాన్‌ను వెంటనే వీడాలని భారత పౌరులకు హెచ్చరికలు
అంతర్జాతీయం

ఇరాన్‌ను వెంటనే వీడాలని భారత పౌరులకు హెచ్చరికలు

ఇరాన్‌–ఇజ్రాయెల్‌ ఘర్షణలు మళ్లీ తీవ్రమవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో, టెహ్రాన్‌లోని ఇరాన్‌లో ఉన్న భారత పౌరులు వెంటనే ఆ దేశాన్ని వీడాలని, కొత్తగా అక్కడికి ప్రయాణాలు చేయవద్దని ఇండియన్ ఎంబసీ సూచించింది. ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన ఈ ఉద్రిక్తతల మధ్య ఇప్పటివరకు 1,600 మందికి పైగా భారత పౌరులను ఇరాన్‌ నుంచి, మొత్తం 6 లక్షల మందిని పశ్చిమాసియా దేశాల నుంచి స్వదేశానికి తరలించగా, అవసరం లేని ప్రయాణాలను పూర్తిగా నివారించాలని ప్రభుత్వం మళ్లీ హెచ్చరిస్తోంది.

8, జూన్ 2026

ఇక చాలు.. ఆపేద్దాం థ్యాంక్యూ!   మీడియా ప్రశ్నల తీరుపై  ట్రంప్‌ అసహనం
అంతర్జాతీయం

ఇక చాలు.. ఆపేద్దాం థ్యాంక్యూ! మీడియా ప్రశ్నల తీరుపై ట్రంప్‌ అసహనం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాల్గొన్న టెలివిజన్‌ ఇంటర్వ్యూలో ప్రశ్నల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ మైక్‌ తీసి కిందపడేసి మధ్యలోనే వెళ్లిపోయారు. ఇరాన్‌ యుద్ధ చర్చలు, యాంటీ - వెపనైజేషన్ స్కీమ్‌, 2020 ఎన్నికల రిగ్గింగ్‌ ఆరోపణలపై హోస్ట్‌ రిస్టెన్ వెల్కర్ పదేపదే ఆధారాలు అడగడంతో వాతావరణం ఉద్రిక్తమై, ట్రంప్‌ ఇంటర్వ్యూను ఆపేస్తూ బయటకు వెళ్లిపోవడం అమెరికా రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశమైంది.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters