బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#తిరుగుబాటు

20 articles

కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి..   పదుల సంఖ్యలో ఎమ్మెల్యేల రాజీనామా?
కర్ణాటక

కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి.. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేల రాజీనామా?

కర్ణాటకలో కేబినెట్ విస్తరణ కాకరేపుతోంది. కేబినెట్ విస్తరణకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సిద్ధమయ్యారు. హైకమాండ్ ఆదేశాలతో 20 మంది జాబితాను సిద్ధం చేశారు.

3, ఆగ 2026

అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా..
రాజకీయాలు

అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీఎంసీ రెబల్ ఎంపీలకు ప్రత్యేక టేబుల్ కేటాయించడంపై ఇండియా కూటమి పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి వాకౌట్ చేశాయి. అధికారిక గుర్తింపు లేని NCPI పార్టీ ఎంపీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడాన్ని ప్రతిపక్షం ప్రశ్నించగా, కొంతసేపు గందరగోళం తర్వాత తిరిగి సమావేశంలో పాల్గొని వర్షాకాల బిల్లులు, చర్చలపై సమన్వయం కొనసాగించారు.

19, జులై 2026

సౌదీ అభా విమానాశ్రయంపై హూతీల క్షిపణి, డ్రోన్‌ దాడులు
అంతర్జాతీయం

సౌదీ అభా విమానాశ్రయంపై హూతీల క్షిపణి, డ్రోన్‌ దాడులు

సనా విమానాశ్రయ రన్‌వేపై యెమెన్‌ ప్రభుత్వ బాంబు దాడి తర్వాత ప్రతీకారంగా ఇరాన్‌ మద్దతు ఉన్న హూతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని అభా అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశారు. కొన్ని క్షిపణులు విమానాశ్రయ పరిధిలో పడటంతో మంటలు చెలరేగగా, ఈ పరిణామాలు సౌదీ–హూతీ ఘర్షణలను మళ్లీ తీవ్రతరం చేసి పశ్చిమాసియా ప్రాంతీయ భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయి.

14, జులై 2026

నన్ను ఆపాలంటే చంపాలి.. :      టీఎంసీ అధినేత్రి మమతా సంచలన వ్యాఖ్యలు
జాతీయం

నన్ను ఆపాలంటే చంపాలి.. : టీఎంసీ అధినేత్రి మమతా సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్‌లో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తీవ్ర సంక్షోభంలో పడింది. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయగా, తాజగా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ రెబల్ వర్గంపై తీవ్రంగా స్పందించారు.

5, జులై 2026

టీఎంసీ, శివసేన(యూబీటీ) వివాదాలపై స్పీకర్ కీలక నిర్ణయం?
జాతీయం

టీఎంసీ, శివసేన(యూబీటీ) వివాదాలపై స్పీకర్ కీలక నిర్ణయం?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా రాజకీయంగా కలకలం రేపుతున్న రెండు విలీన వివాదాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

4, జులై 2026

జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు?
రాజకీయాలు

జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుండి ప్రారంభమై, మూడు వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. సాధారణంగా ఈ సమావేశాలు నాలుగు వారాల పాటు 20 విడతలుగా జరుగుతాయి.

1, జులై 2026

మమతా బెనర్జీపైనే వేటు?:  టీఎంసీ తిరుగుబాటు వర్గం బాస్‌గా అరూప్ రాయ్
జాతీయం

మమతా బెనర్జీపైనే వేటు?: టీఎంసీ తిరుగుబాటు వర్గం బాస్‌గా అరూప్ రాయ్

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీపై పట్టు కోసం సాగుతున్న అంతర్గత పోరు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరింది.

23, జూన్ 2026

ఉత్తరప్రదేశ్‌కు పాకిన ఫిరాయింపులు : అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!..
జాతీయం

ఉత్తరప్రదేశ్‌కు పాకిన ఫిరాయింపులు : అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!..

ప్రస్తుతం దేశంలో ఫిరాయింపు రాజకీయాలు నడుస్తున్నాయి. తొలుత పశ్చిమ బెంగాల్‌తో మొదలైన ఫిరాయింపులు మహారాష్ట్రకు వచ్చాయి. ఇప్పుడు అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్‌కు పాకింది. సమాజ్‌వాదీ పార్టీలో భారీ చీలిక జరగవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి.

21, జూన్ 2026

శివసేనలో  ఇక గ్రూపులు లేవు..  : అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
జాతీయం

శివసేనలో ఇక గ్రూపులు లేవు.. : అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను తుఫాను చెలరేగింది. శివసేన (UBT)పార్టీలో తిరుగుబాటు వ్యూహాలు నడుస్తున్నాయనే వార్తల నడుమ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

20, జూన్ 2026

హైకోర్టులో మమతాకు ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్
జాతీయం

హైకోర్టులో మమతాకు ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరుగుబాటు ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ రథిన్ బసు తీసుకున్న నిర్ణయంపై తాత్కాలిక నిలుపుదల చేయాలని అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.

18, జూన్ 2026

ఉద్ధవ్‌ సేనలో చీలిక! :  ఆరుగురు ఎంపీలను ప్రత్యేకవర్గంగా గుర్తించిన స్పీకర్‌
జాతీయం

ఉద్ధవ్‌ సేనలో చీలిక! : ఆరుగురు ఎంపీలను ప్రత్యేకవర్గంగా గుర్తించిన స్పీకర్‌

ఉద్ధవ్‌ థాక్రే సారధ్యంలోని శివసేన(యూబీటీ) దాదాపు చీలిపోయింది. ఆ పార్టీకి చెందిన 9 మంది ఎంపీల్లో ఆరుగురు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను ఢిల్లీలో కలిశారు. తమను ప్రత్యేకవర్గంగా గుర్తించాలని కోరారు. దీనికి ఆయన వెంటనే ఆమోదం తెలిపారు.

18, జూన్ 2026

ఫిరాయింపు గ్రూపులను గుర్తించొద్దు.. స్పీఎకర్ ఓం బిర్లాకు ఉద్ధవ్ లేఖ
జాతీయం

ఫిరాయింపు గ్రూపులను గుర్తించొద్దు.. స్పీఎకర్ ఓం బిర్లాకు ఉద్ధవ్ లేఖ

పార్టీ ఎంపీల ఫిరాయింపులను అడ్డుకునేందుకు శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) లాంఛనంగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు బుధవారంనాడు లేఖ రాసింది. పార్లమెంటులో శివసేన యూబీటీ మాత్రమే అధికారిక గుర్తింపు కలిగిన పార్టీ అని ఆ లేఖలో తెలియజేసింది.

17, జూన్ 2026

రాజీనామా చేయబోము..!  TMCలో తిరుగుబాటు ఎమ్మెల్యేల ట్విస్ట్‌
జాతీయం

రాజీనామా చేయబోము..! TMCలో తిరుగుబాటు ఎమ్మెల్యేల ట్విస్ట్‌

త్రిణమూల్ కాంగ్రెస్ లో తిరుగుబాటు ఎమ్మెల్యేల వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. పార్టీకి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడుతున్న కొంతమంది ఎమ్మెల్యేలు, తమ పదవులకు రాజీనామా చేయబోమని స్పష్టం చేశారు. అదే సమయంలో, పార్టీ తీరుపై తమ అసంతృప్తిని కొనసాగిస్తూ, భవిష్యత్‌ రాజకీయ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు.

16, జూన్ 2026

ఢిల్లీలో నేడు టీఎంసీ రెబల్‌ ఎంపీల భేటీ
జాతీయం

ఢిల్లీలో నేడు టీఎంసీ రెబల్‌ ఎంపీల భేటీ

టీఎంసీ రెబల్‌ ఎంపీలు నేడు ఢిల్లీలో సమావేశం కానుండగా, 15న లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో భేటీకి సిద్ధమవుతున్నారు. రెబల్‌ శిబిరంలో సుదీప్‌ బంధోపాధ్యాయ్‌ చేరడంతో అసంతృప్త ఎంపీల సంఖ్య 20కి పెరిగి, పార్టీ అంతర్గత సంక్షోభం ముదురుతోంది. ఇదిలా ఉండగా, అక్రమ లావాదేవీల కేసులో అభిషేక్‌ బెనర్జీకి సీఐడీ మళ్లీ సమన్లు జారీ చేసి, ఆయన నివాసంలో సోదాలు జరపడంతో టీఎంసీపై దర్యాప్తు ఒత్తిడి పెరిగింది.

14, జూన్ 2026

మమతా బెనర్జీని మోసం చేయలేను : శతృఘ్న సిన్హా
జాతీయం

మమతా బెనర్జీని మోసం చేయలేను : శతృఘ్న సిన్హా

తృణమూల్ కాంగ్రెస్‌లో తిరుగుబాటు జోరు మధ్యలో కూడా తాను మమతా బెనర్జీకి అండగా నిలుస్తానని, టీఎంసీని విడిచిపెట్టే ప్రశ్నే లేదని శతృఘ్న సిన్హా స్పష్టం చేశారు. అసన్ సోల్ ఎంపీగా గెలిపించిన ప్రజలకు, కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన మమతా బెనర్జీకి నిబద్ధుడిగా ఉంటానని, తిరుగుబాటు ఎంపీలు, BJP ఆహ్వానాలను తిరస్కరించినట్లు తెలిపారు.

11, జూన్ 2026

రాజ్యసభకు తృణమూల్ ఎంపీ ప్రకాశ్ చిక్ బరైక్ రాజీనామా
జాతీయం

రాజ్యసభకు తృణమూల్ ఎంపీ ప్రకాశ్ చిక్ బరైక్ రాజీనామా

టీఎంసీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుఖేందు శేఖర్ రాయ్, సుష్మితా దేవ్, ప్రకాశ్ చిక్ బరైక్ రాజీనామాలతో మమతా బెనర్జీ నాయకత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. ఇప్పటికే 19 మంది లోకసభ ఎంపీలు, సుమారు 64 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన నేపథ్యంలో పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తగా, టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని సోనియాగాంధీ ప్రతిపాదించగా, దీనిపై స్పందించేందుకు కొంత సమయం కావాలని మమతా కోరినట్టు సమాచారం.

11, జూన్ 2026

మమతకు మరో షాక్ .. తృణమూల్ కు మరో ఎంపీ రాజీనామా
జాతీయం

మమతకు మరో షాక్ .. తృణమూల్ కు మరో ఎంపీ రాజీనామా

టీఎంసీ రాజ్యసభ సభ్యురాలు సుష్మితా దేవ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవికి రాజీనామా చేయడం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు మరో పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈ వారంలో రాజీనామా చేసిన రెండో రాజ్యసభ సభ్యురాలిగా ఆమె నిలవగా, ఇప్పటికే తిరుగుబాటు ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీఎంసీ అంతర్గత సంక్షోభం మరింత తీవ్రమవుతున్న సంకేతంగా ఈ పరిణామాన్ని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

10, జూన్ 2026

మళ్లీ మహిళా రిజర్వేషన్, నియోజకవర్గ పునర్విభజన బిల్లులు తెరపైకి!
జాతీయం

మళ్లీ మహిళా రిజర్వేషన్, నియోజకవర్గ పునర్విభజన బిల్లులు తెరపైకి!

పార్లమెంటులో స్పెషల్ మెజారిటీ సాధించేందుకు ఎన్‌డీఏ కూటమి టీఎంసీ, డీఎంకే, ఇతర చిన్న పార్టీల మద్దతు కోసం సక్రియంగా కసరత్తు చేస్తోందని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. టీఎంసీ, డీఎంకేలో సంభవించే చీలికలు, రాజ్యసభలో టీఎంసీ సభ్యుల పునర్నిర్వచన అవకాశాల నేపథ్యంలో లోక్‌సభ, రాజ్యసభల్లో ఎన్‌డీఏ బలం స్పెషల్ మెజారిటీకి చేరువ కావచ్చన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

9, జూన్ 2026

ఎన్‌డీఏకు 20 మంది తృణమూల్‌ ఎంపీల మద్దతు
జాతీయం

ఎన్‌డీఏకు 20 మంది తృణమూల్‌ ఎంపీల మద్దతు

పశ్చిమ బెంగాల్‌లో అధికారం కోల్పోయిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినాయకురాలు మమతా బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మమతకు, ఇప్పుడు లోక్‌సభ ఎంపీల నుంచి కూడా సవాల్‌ ఎదురైంది. పార్టీకి చెందిన 20 మంది లోక్‌సభ సభ్యులు ఎన్‌డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించి, ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ ద్వారా తెలియజేశారు. ఇదే సమయంలో, తృణమూల్‌ రాజ్యసభ సభ్యుడు సుకేందు శంకర్‌ రాయ్‌ పార్టీ, రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేస్తూ, మమతా గత ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, RG Kar ఆస్పత్రి ఘటనపై ప్రశ్నలు లేవనెత్తినందుకు తనను పక్కన పెట్టారని ఆరోపించారు.

9, జూన్ 2026

మోదీ ప్రభుత్వంలో ‘సంస్థాగత తిరుగుబాటు’ : రాహుల్ గాంధీ హెచ్చరిక
జాతీయం

మోదీ ప్రభుత్వంలో ‘సంస్థాగత తిరుగుబాటు’ : రాహుల్ గాంధీ హెచ్చరిక

రాహుల్ గాంధీ, మోదీ ప్రభుత్వం లోపల నుంచే సంస్థాగత తిరుగుబాటు మొదలైందని, ఒక సంవత్సరంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ఉండరని న్యూ ఢిల్లీ లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో వ్యాఖ్యానించారు. దేశాన్ని తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, “ఎకనామిక్ సునామి ” తాకబోతోందని, ఎలక్షన్ కమిషన్ ,ఇంటలిజెన్స్ ,జ్యూడిషరీ వ్యవస్థల్లో అసంతృప్తి పెరుగుతోందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలను BJP ఖండించగా, కాంగ్రెస్ మాత్రం ప్రజాస్వామ్యం, ఆర్థిక పరిస్థితులపై ఆయన ఆందోళనలను కేంద్రం సీరియస్‌గా పరిగణించాలని కోరుతోంది.

4, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters