బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#వైఎస్సార్సీపీ

9 articles

చంద్రబాబు పాలనలో వాతలు, కోతలు, ఎగవేతలే: రాచమల్లు విమర్శలు
జిల్లా వార్తలు

చంద్రబాబు పాలనలో వాతలు, కోతలు, ఎగవేతలే: రాచమల్లు విమర్శలు

వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో అబద్ధాలు, అవినీతి, వాతలు, కోతలు, ఎగవేతలే జరుగుతున్నాయని తీవ్రంగా విమర్శించారు. సంక్షేమం పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతున్నా, అసలైన సంక్షేమం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలోనే జరిగిందని, ప్రజలు రెండు ప్రభుత్వాల పనితీరును పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.

6, ఆగ 2026

అబద్ధాల ప్రజంటేషన్‌తో ప్రజలను మభ్యపెట్టలేరు: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
జిల్లా వార్తలు

అబద్ధాల ప్రజంటేషన్‌తో ప్రజలను మభ్యపెట్టలేరు: రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 26 నెలల పాలనపై ఇచ్చిన ప్రజంటేషన్ పూర్తిగా అబద్ధాలతో నిండిపోయిందని, సంక్షేమం, ఉద్యోగాల విషయంలో చెప్పిన గణాంకాలు వాస్తవాలకు విరుద్ధమని ఆరోపించారు. భారీ అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, ఎన్నికల హామీల అమలుపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, అబద్ధాల పాలనకు ముగింపు రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు.

6, ఆగ 2026

శ్రీశైలంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్సార్సీపీ నేత రాచమల్లు కుటుంబం
జిల్లా వార్తలు

శ్రీశైలంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్సార్సీపీ నేత రాచమల్లు కుటుంబం

వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన సతీమణి రమాదేవి, కుటుంబ సభ్యులు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించగా, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కుటుంబ సభ్యులు ప్రార్థించారు.

3, ఆగ 2026

కర్నూలులో ‘తల్లికి వందనం’ పథకం నిధుల మోసం కేసు ఛేదనపై అభినందనలు
జిల్లా వార్తలు

కర్నూలులో ‘తల్లికి వందనం’ పథకం నిధుల మోసం కేసు ఛేదనపై అభినందనలు

కర్నూలు ‘తల్లికి వందనం’ పథకం నిధుల మోసం కేసులో నిందితులను అరెస్టు చేసి, నగదు, ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్న వన్‌టౌన్ పోలీసులను వైఎస్సార్సీపీ నాయకత్వం అభినందించింది. బాధితుల నగదు పూర్తిగా రికవరీ చేసి న్యాయం చేయాలని నగర అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ కోరుతూ, ఉచిత సిమ్ కార్డులు, ప్రభుత్వ పథకాల పేరుతో ఆధార్, బయోమెట్రిక్, బ్యాంకు వివరాలు ఇవ్వకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

30, జులై 2026

నా భర్త భార్గవ్ అంశం ప్రస్తావన రాలేదు..: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
రాజకీయాలు

నా భర్త భార్గవ్ అంశం ప్రస్తావన రాలేదు..: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భర్త భార్గవ్ నాయుడు నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని పార్టీ సూచించిందన్న ప్రచారంపై స్పందిస్తూ, అలాంటి నిర్ణయం ఉంటే ముందుగా తనకే తెలియజేస్తారని స్పష్టం చేశారు.

30, జులై 2026

తిరుమల ఆక్రమణలపై హిందూ సంఘాల ఆందోళన
జిల్లా వార్తలు

తిరుమల ఆక్రమణలపై హిందూ సంఘాల ఆందోళన

తిరుక్షేత్రాల రక్షణ సమితి తిరుమలలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు జరుగుతున్నాయంటూ ఆరోపిస్తూ, టీటీడీ రెవెన్యూ అధికారులు సహా సంబంధిత శాఖలు సమగ్ర విచారణ జరిపి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. వైఎస్సార్సీపీ నేత భూమన, ఒక మీడియా సంస్థ ప్రతినిధులు, జోసెఫ్ రావణ్ తదితరుల పేర్లు ప్రస్తావించినప్పటికీ, ఇప్పటివరకు టీటీడీ, ప్రభుత్వ శాఖలు లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల నుంచి అధికారిక స్పందన రాకపోవడంతో వాస్తవ పరిస్థితులు విచారణ అనంతరం మాత్రమే వెలుగులోకి రావచ్చని హిందూ సంఘాలు భావిస్తున్నాయి.

12, జులై 2026

మల్లయ్యకొండ పవిత్రతను దెబ్బతీసేలా కూటమి నిర్ణయాలు – మాజీ మంత్రి పెద్దిరెడ్డి
జిల్లా వార్తలు

మల్లయ్యకొండ పవిత్రతను దెబ్బతీసేలా కూటమి నిర్ణయాలు – మాజీ మంత్రి పెద్దిరెడ్డి

మల్లయ్యకొండ ప్రాంతంలో ఇనుప ఖనిజ మైనింగ్ అనుమతుల విషయంలో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

1, జులై 2026

వైసీపీ నేతపై హత్యాయత్నం  : తాడిపత్రిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత
రాజకీయాలు

వైసీపీ నేతపై హత్యాయత్నం : తాడిపత్రిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత

తాడిపత్రిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ నేత గంగులకుంట కేశవరెడ్డిపై కొంతమంది టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నానికి ప్రయత్నిచారు.

23, జూన్ 2026

మాజీ సీఎం వైఎస్ జగన్ మూడు రోజుల కడప జిల్లా పర్యటన
జిల్లా వార్తలు

మాజీ సీఎం వైఎస్ జగన్ మూడు రోజుల కడప జిల్లా పర్యటన

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ జగన్ మూడు రోజుల పర్యటనకు రానున్నారు. మంగళవారం సాయంత్రం పులివెందుల చేరుకుని క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించడంతో పాటు, 24వ తేదీ ఉదయం వేముల మండలం భూమయ్యగారిపల్లిలోని లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ పునఃప్రతిష్ట కార్యక్రమానికి హాజరవుతారు. పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయగా, పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయనను కలుసుకునే అవకాశం ఉంది.

22, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters