బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#గుజరాత్‌లోని

10 articles

ముగిసిన కామన్వెల్త్ గేమ్స్.. 39 పతకాలతో నాలుగో స్థానంలో భారత్
క్రీడలు

ముగిసిన కామన్వెల్త్ గేమ్స్.. 39 పతకాలతో నాలుగో స్థానంలో భారత్

గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ముగిశాయి. 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తంగా 39 పతకాలతో పట్టికలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.

3, ఆగ 2026

గాంధీధామ్‌లో నేపాల్ మహిళ హత్య కలకలం
జాతీయం

గాంధీధామ్‌లో నేపాల్ మహిళ హత్య కలకలం

గుజరాత్‌లోని కచ్ జిల్లా గాంధీధామ్‌లో నేపాల్‌కు చెందిన హిందూ మహిళ సోనమ్ సునార్ హత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నేపాల్ నుంచి వచ్చిన సోనమ్, గాంధీధామ్‌లో నివసిస్తున్న సుల్తాన్ జుసాబ్ సుమ్రాను ప్రేమించి 2011లో వివాహం చేసుకుంది. వివాహం అనంతరం కొంతకాలం దంపతుల జీవితం సజావుగా సాగినప్పటికీ, తరువాత పరిస్థితులు మారాయి.

29, జులై 2026

ప్రారంభమైన పూరీ రథయాత్ర.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళహారతి
జాతీయం

ప్రారంభమైన పూరీ రథయాత్ర.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళహారతి

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 149వ జగన్నాథ రథయాత్ర గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పూరీ తర్వాత దేశంలోనే అతిపెద్ద రెండో రథయాత్రగా ఇది పేరొందింది. ఈ వేడుకలో భాగంగా నిర్వహించిన మంగళ హారతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన కుటుంబ సభ్యులతో కలిసి  పాల్గొన్నారు.

16, జులై 2026

కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతులమీదుగా 'మిషన్ 5 మిలియన్ ట్రీస్'
జాతీయం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతులమీదుగా 'మిషన్ 5 మిలియన్ ట్రీస్'

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సరికొత్త హరిత విప్లవం ప్రారంభమైంది. నగరం అంతటా 50 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్న'మిషన్ 5 మిలియన్ ట్రీస్' కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు.

12, జులై 2026

గుంతకల్లు యువ శాస్త్రవేత్తకు జాతీయ గౌరవం…
జిల్లా వార్తలు

గుంతకల్లు యువ శాస్త్రవేత్తకు జాతీయ గౌరవం…

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన యువ శాస్త్రవేత్త డాక్టర్‌ బి. శశిధర్‌ రసాయనశాస్త్రంలో చేసిన వినూత్న పరిశోధనలకు గాను చిరంతన్‌ రసాయన్‌ సంస్థ రజత పతకం అందుకున్నారు. జీవక్రియాశీల చిన్న అణువుల రూపకల్పన, పర్యావరణ హిత మెటల్‌ రహిత సంశ్లేషణ, సహజ ఉత్పత్తుల ఆధారిత ఔషధాల అభివృద్ధి రంగాల్లో ఆయన పరిశోధనలు కొనసాగుతుండగా, ఈ విజయం చిన్న పట్టణాల యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని స్థానికులు భావిస్తున్నారు.

11, జులై 2026

సెమీకండక్టర్ రంగంలో ప్రపంచ స్థాయి హబ్‌గా ఇండియా
జాతీయం

సెమీకండక్టర్ రంగంలో ప్రపంచ స్థాయి హబ్‌గా ఇండియా

గుజరాత్‌లోని సానంద్‌లో CG సెమీ OSAT యూనిట్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ, భారత యువత సెమీకండక్టర్ రంగంలో ప్రపంచ స్థాయి హబ్ లక్ష్యాన్ని సాకారం చేస్తోందని పేర్కొన్నారు. ₹7,500 కోట్ల పెట్టుబడితో స్థాపించిన ఈ యూనిట్ సంవత్సరానికి 20 కోట్ల చిప్స్ ఉత్పత్తి చేసి, 50 కోట్లకు విస్తరించాలనే లక్ష్యంతో ఆటోమోటివ్, 5G, IoT, AI రంగాలకు చిప్స్ సరఫరా చేస్తూ వేలాది ఉద్యోగాలు సృష్టించనుంది.

5, జులై 2026

గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్.. 8 మంది అరెస్ట్
జాతీయం

గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్.. 8 మంది అరెస్ట్

గుజరాత్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్ ఏర్పాటు కోసం ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ చేసిన కుట్ర వెలుగులోకి వచ్చింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్.. గుజరాత్, మధ్యప్రదేశ్‌లో 8 మందిని అరెస్ట్ చేసింది.

3, జులై 2026

స్టాక్ మార్కెట్ నష్టాలు తీర్చుకోవడానికి కిడ్నాప్ డ్రామా
జాతీయం

స్టాక్ మార్కెట్ నష్టాలు తీర్చుకోవడానికి కిడ్నాప్ డ్రామా

గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన అకౌంటెంట్ జిగ్నేష్ తలవియా స్టాక్ మార్కెట్‌లో 50–60 లక్షల నష్టాలు చవిచూసి, వాటిని తీర్చుకోవడానికి తనే తన అపహరణ నాటకం పన్నినట్టు పోలీసు దర్యాప్తులో బయటపడింది. కుటుంబ సభ్యులను 50 లక్షలు మోచనద్రవ్యంగా డిమాండ్ చేస్తూ బెదిరింపు వీడియోలు పంపిన అతడిని పోలీసులు గోద్రాలో గుర్తించి అరెస్ట్ చేసి, తప్పుడు సమాచారం, సాక్ష్యాల సృష్టి తదితర నేరాల కింద కేసు నమోదు చేశారు.

21, జూన్ 2026

తొలి Airbus C295 టెస్ట్ ఫ్లైట్ సక్సెస్
జాతీయం

తొలి Airbus C295 టెస్ట్ ఫ్లైట్ సక్సెస్

గుజరాత్‌లోని వడోదరలో పూర్తిగా స్వదేశంలో తయారైన తొలి Airbus C295 మిలిటరీ రవాణా విమానం టెస్ట్ ఫ్లైట్ విజయవంతంగా పూర్తై, భారతీయ విమానయాన, రక్షణ రంగాల్లో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. మొత్తం 56 విమానాల్లో 40 భారత్‌లోనే తయారవుతుండగా, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో మిలిటరీ విమానం నిర్మాణం ఇదే మొదటిసారి కావడంతో నిపుణులు దీన్ని ‘గేమ్ చేంజర్’గా అభివర్ణిస్తున్నారు.

11, జూన్ 2026

ఏఐ డేటా సెంటర్‌ కోసం మెటా, రిలయన్స్‌ భాగస్వామ్యం
బిజినెస్

ఏఐ డేటా సెంటర్‌ కోసం మెటా, రిలయన్స్‌ భాగస్వామ్యం

గుజరాత్‌ జామ్‌నగర్‌లో 168 మెగావాట్ల సామర్థ్యంతో భారీ ఏఐ డేటా సెంటర్‌ను అభివృద్ధి చేయడానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, మెటా భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. వచ్చే రెండేళ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్‌లో గణనీయమైన భాగాన్ని పునరుత్పాదక శక్తి నుంచే సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు భారత్‌లో డిజిటల్‌ మౌలిక సదుపాయాల విస్తరణకు, ఏఐ రంగంలో దేశ స్థానం బలోపేతానికి దోహదం చేస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

10, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters