బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#భారతీయులు

12 articles

నల్ల సముద్రంలో నౌకపై దాడి.. భారతీయుడి మృతి
అంతర్జాతీయం

నల్ల సముద్రంలో నౌకపై దాడి.. భారతీయుడి మృతి

నల్ల సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఒక భారతీయ నావికుడు మరణించాడు. ఆ నౌకలో మొత్తం పది మంది సిబ్బంది ఉండగా, వారిలో ముగ్గురు భారతీయులు.

25, జులై 2026

ఉక్రెయిన్‌లో ఓడపై దాడి.. నలుగురు భారతీయుల మృతి
అంతర్జాతీయం

ఉక్రెయిన్‌లో ఓడపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

ఉక్రెయిన్‌లోని ఒడెసా నౌకాశ్రయం నుంచి బయలుదేరిన ఓ వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో భారతీయుడు తీవ్రంగా గాయపడ్డాడు.

21, జులై 2026

హోర్ముజ్‌లో ఉద్రిక్తత.. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం
అంతర్జాతీయం

హోర్ముజ్‌లో ఉద్రిక్తత.. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం

హోర్ముజ్‌లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేస్తున్న సంఘటనలు పెరగటంతో అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని మళ్లీ అమలులోకి తెచ్చింది.

15, జులై 2026

హర్మూజ్‌లో ట్యాంకర్లపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి
అంతర్జాతీయం

హర్మూజ్‌లో ట్యాంకర్లపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఈ ఘర్షణలు తీవ్రరూపం దాల్చి మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం మారుతుందా..? అనే ఆందోళన వ్యక్తమవుతోంది.

14, జులై 2026

వియత్నాం బోటు ప్రమాదంలో.. తెలుగు రాష్ట్రాల వాసులు మృతి.. గల్లంతు
జాతీయం

వియత్నాం బోటు ప్రమాదంలో.. తెలుగు రాష్ట్రాల వాసులు మృతి.. గల్లంతు

వియత్నాంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదానికి గురైంది. సుమారు 32 మంది ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్ట్ బోటు ఒక్కసారిగా బోల్తా పడటంతో పలువురు మృతిచెందారు, మరికొందరు గల్లంతయ్యారు.

11, జులై 2026

వియత్నాంలో భారతీయుల పర్యాటక బోటు బోల్తా! : 18 మంది మృతి
అంతర్జాతీయం

వియత్నాంలో భారతీయుల పర్యాటక బోటు బోల్తా! : 18 మంది మృతి

వియత్నాంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదానికి గురైంది. సుమారు 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్ట్ బోటు ఒక్కసారిగా ప్రమాదానికి గురికావడంతో పలువురు మృతిచెందారు, మరికొందరు గల్లంతయ్యారు.

11, జులై 2026

నేడు ఇంగ్లాండ్‌తో కీలక నాలుగో టీ20
క్రీడలు

నేడు ఇంగ్లాండ్‌తో కీలక నాలుగో టీ20

టీమ్‌ఇండియా వరుసగా నాలుగు టీ20ల్లో ఓటములు చవిచూసి, ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో 0-2తో వెనుకబడిన నేపథ్యంలో, బ్రిస్టల్‌లో నేడు జరగనున్న నాలుగో మ్యాచ్‌ ద్వారా సిరీస్‌లో నిలబడాలని లక్ష్యంగా పెట్టుకుంది. టాప్‌ ఆర్డర్‌ సహా భారత బ్యాటింగ్‌ పూర్తిగా విఫలమవుతుండగా, మంచి ఫామ్‌లో ఉన్న హ్యారీ బ్రూక్‌ నేతృత్వంలోని ఇంగ్లాండ్‌ జట్టు ఈసారి భారత్‌పై తొలి టీ20 సిరీస్‌ విజయాన్ని సాధించాలని పట్టుదలగా ఉంది.

9, జులై 2026

ఉసిరి vs నేరేడు పండ్లు: ఫ్యాటీ లివర్ తగ్గించడంలో ఏది బెస్ట్?
ఆరోగ్యం

ఉసిరి vs నేరేడు పండ్లు: ఫ్యాటీ లివర్ తగ్గించడంలో ఏది బెస్ట్?

ఫ్యాటీ లివర్ సమస్య భారతీయుల్లో వేగంగా పెరుగుతుండగా, గ్రేడ్-1 దశలోనే ఆహార, జీవనశైలి మార్పులతో నియంత్రించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరి యాంటీఆక్సిడెంట్ గుణాలతో కాలేయ డిటాక్సిఫికేషన్, వాపు తగ్గింపులో సహాయపడితే, నేరేడు పండు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి బ్లడ్ షుగర్, లివర్ ఎంజైమ్‌లను నియంత్రించి కొవ్వు నిల్వలు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. రోజూ మితంగా ఉసిరి, నేరేడు పండ్లను ఆరోగ్యకర ఆహారం, వ్యాయామంతో కలిపి తీసుకోవడం ఫ్యాటీ లివర్ రిస్క్‌ను తగ్గించడంలో సహాయకరమని వైద్యులు సూచిస్తున్నారు.

6, జులై 2026

ఖతార్‌లో భారీ పేలుడు: 13 మంది మృతి : భారతీయులే 12 మంది!
అంతర్జాతీయం

ఖతార్‌లో భారీ పేలుడు: 13 మంది మృతి : భారతీయులే 12 మంది!

ఖతార్‌ గ్యాస్‌ పోర్టులో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఇందులో 13 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు సోమవారం రాత్రి ప్రకటించారు. మృతుల్లో 12 మందిని భారతీయులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మొత్తం 66 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి.

23, జూన్ 2026

పశ్చిమాసియా ప్రాంత ఉద్రిక్తతలపై మోదీ ఆందోళన
అంతర్జాతీయం

పశ్చిమాసియా ప్రాంత ఉద్రిక్తతలపై మోదీ ఆందోళన

ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరుగుతున్న జీ7 సదస్సులో ఒమన్ తీరానికి సమీపంలో వాణిజ్య నౌకపై దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, సముద్ర మార్గాల భద్రత, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రక్షణపై జీ7 వేదికగా మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా నేతల దృష్టిని ఆకర్షించారు.

17, జూన్ 2026

అమెరికా గొప్ప వలసదారుల్లో 27 మంది భారతీయులు
బిజినెస్

అమెరికా గొప్ప వలసదారుల్లో 27 మంది భారతీయులు

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకుని, ఆ దేశ అభివృద్ధికి విశేషంగా తోడ్పడిన 250 మంది ప్రభావశీల వలసదారుల జాబితాను Forbes విడుదల చేసింది. ఇందులో 27 మంది భారత సంతతి వ్యక్తులు ఉండగా, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, ఇంద్రా నూయి, అభిజిత్ బెనర్జీ, అరవింద్ కృష్ణ వంటి ప్రముఖులు చోటు దక్కించుకున్నారు. వలస విధానాలపై చర్చలు ముదురుతున్న వేళ, అమెరికా వ్యాపార, సాంకేతిక, ఆర్థిక రంగాల్లో భారతీయుల పెరుగుతున్న ప్రభావాన్ని ఈ జాబితా ప్రతిబింబిస్తోంది.

12, జూన్ 2026

హోర్ముజ్ జలసంధి సమీపంలో భారతీయులున్న కార్గో నౌకపై దాడి
అంతర్జాతీయం

హోర్ముజ్ జలసంధి సమీపంలో భారతీయులున్న కార్గో నౌకపై దాడి

హోర్ముజ్ జలసంధి సమీపంలో ఒమన్ తీరానికి దగ్గరగా పలావు జెండా కింద ప్రయాణిస్తున్న కార్గో నౌకపై దాడి జరిగి, అందులో ఉన్న 24 మంది భారతీయ సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్నారు. దాడితో నౌక ఇంజిన్, గర్భభాగం, లైఫ్‌బోట్లు దెబ్బతినగా, గాయాల సమాచారం వస్తుండగా, దాడి వెనుక ఉన్న వర్గాలపై విచారణ కొనసాగుతోంది.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters