బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#కాంగ్రెస్‌లో

11 articles

కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి..   పదుల సంఖ్యలో ఎమ్మెల్యేల రాజీనామా?
కర్ణాటక

కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి.. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేల రాజీనామా?

కర్ణాటకలో కేబినెట్ విస్తరణ కాకరేపుతోంది. కేబినెట్ విస్తరణకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సిద్ధమయ్యారు. హైకమాండ్ ఆదేశాలతో 20 మంది జాబితాను సిద్ధం చేశారు.

3, ఆగ 2026

డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. వ్యూహాత్మకంగా ఎన్డీఏ?
జాతీయం

డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. వ్యూహాత్మకంగా ఎన్డీఏ?

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందు దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు సంబంధించిన రాజ్యాంగ 131వ సవరణ బిల్లు మళ్లీ చర్చకు రావచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

16, జులై 2026

కాంగ్రెస్‌లో శరద్ పవార్‌ పార్టీ విలీనం? :  సానుకూలంగా సాగుతున్న చర్చలు
జాతీయం

కాంగ్రెస్‌లో శరద్ పవార్‌ పార్టీ విలీనం? : సానుకూలంగా సాగుతున్న చర్చలు

శరద్ పవార్‌(85)కు చెందిన ఎన్‌సీపీ (శరద్‌చంద్ర పవార్) త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో విలీనం అయ్యేందుకు మార్గం సుగమమవుతున్నట్లు తెలుస్తోంది. శరద్ పవార్ పార్టీ, కాంగ్రెస్ విలీన చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని, తుది దశకు చేరినట్లు సమాచారం.

1, జులై 2026

భవానీపూర్‌ ఫలితాలపై హైకోర్టులో మమతాబెనర్జీ పిటిషన్
జాతీయం

భవానీపూర్‌ ఫలితాలపై హైకోర్టులో మమతాబెనర్జీ పిటిషన్

తృణమూల్ కాంగ్రెస్‌లో సంక్షోభం కొనసాగుతున్న వేళ భవానీపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ మమతాబెనర్జీ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భవానీపూర్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేత 15,105 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆమె, ఎన్నికల ప్రక్రియ, ఓట్ల లెక్కింపు వంటి అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసి ఉండవచ్చని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.

16, జూన్ 2026

మహిళలపై వ్యాఖ్యల వివాదం: షబ్బీర్ అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసు
రాజకీయాలు

మహిళలపై వ్యాఖ్యల వివాదం: షబ్బీర్ అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసు

మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో వైరల్ అయిన ఆడియో క్లిప్ నేపథ్యంలో సీనియర్ నేత షబ్బీర్ అలీకి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసి, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే వ్యాఖ్యలపై వివరణ కోరింది. ఇదే సమయంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో షబ్బీర్ అలీ, చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య వర్గపోరు, పరస్పర ఆరోపణలు ముదురగా, గడ్డం ఇందుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడి రాజకీయాలు మరింత వేడెక్కాయి.

13, జూన్ 2026

రేవంత్–మోదీ సాన్నిహిత్యం: కాంగ్రెస్‌లో చీలిక, తెలంగాణలో బీజేపీకి లాభం?
తెలంగాణ

రేవంత్–మోదీ సాన్నిహిత్యం: కాంగ్రెస్‌లో చీలిక, తెలంగాణలో బీజేపీకి లాభం?

తెలంగాణలో బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ–ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాన్నిహిత్య ప్రచారాన్ని వ్యూహాత్మకంగా వినియోగిస్తున్నారనే విశ్లేషణ వెలువడుతోంది. రేవంత్–మోదీ ఫోటో, మీనాక్షీ నాటరాజన్ కేసు, బీఆర్ఎస్ నేతల విమర్శలు, సోషల్ మీడియాలో చర్చలతో ఈ వాదన బలపడుతోంది. రేవంత్‌ను టార్గెట్ చేసి కాంగ్రెస్‌లో విభేదాల విత్తనాలు చల్లడం ద్వారా 2028లో బీజేపీ ఎదుగుదల లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

12, జూన్ 2026

టీఎంసీ విలీనం ప్రచారం నిరాధారం: కేసీ వేణుగోపాల్
జాతీయం

టీఎంసీ విలీనం ప్రచారం నిరాధారం: కేసీ వేణుగోపాల్

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం జరుగుతుందనే ప్రచారం పూర్తిగా పుకార్లేనని, అలాంటి చర్చలు లేదా ప్రతిపాదనలు లేవని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని, అధికారికంగా ప్రకటించని విషయాలను నిజాలుగా తీసుకుని ప్రచారం చేయడం తగదని ఆయన సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్, టీఎంసీ పార్టీలు తమ తమ స్వతంత్ర వ్యూహాలతోనే ముందుకు సాగుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

11, జూన్ 2026

తృణమూల్‌లో కల్లోలం: అభిషేక్‌పై కల్యాణ్‌ బెనర్జీ మండిపాటు
జాతీయం

తృణమూల్‌లో కల్లోలం: అభిషేక్‌పై కల్యాణ్‌ బెనర్జీ మండిపాటు

తృణమూల్‌ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. అభిషేక్ బనెర్జీ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేసిన కళ్యాణ్ బనెర్జీ, తనను అవమానించారని ఆరోపిస్తూ మమతా బనెర్జీ ముందే ఆమె ఎవరిపక్షంలో ఉన్నారో తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుడు ప్రకాష్ బారైక్ రాజీనామా చేయడంతో పార్టీ బలం తగ్గి, తృణమూల్‌ భవిష్యత్తుపై ప్రశ్నలు మరింతగా ముదురుతున్నాయి.

11, జూన్ 2026

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?.. జోరుగా చర్చలు
జాతీయం

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?.. జోరుగా చర్చలు

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి ఎదురవుతున్న సంక్షోభం మధ్య, ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అవకాశంపై జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇండియా కూటమి సమావేశం, ఢిల్లీలో టీఎంసీ ఎంపీలు–రాహుల్ గాంధీ భేటీతో ఈ ఊహాగానాలు బలపడినా, ఇరు పార్టీలు అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. మమతా బెనర్జీ సానుకూలంగా ఉన్నారనే సమాచారం ఉన్నప్పటికీ, విలీనంపై స్పష్టత కోసం వేచి చూడాల్సి ఉంది.

11, జూన్ 2026

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు 20 మందికి పైగా ఎంపీల లేఖ
రాజకీయాలు

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు 20 మందికి పైగా ఎంపీల లేఖ

తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం తీవ్రంగా ముదిరి, లోక్‌సభలో 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ ఇచ్చి ప్రత్యేక గ్రూపుగా ఏర్పడే ప్రయత్నాలు ప్రారంభించారు. సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా, రితబ్రతకు మద్దతు, అలాగే కాకోలి ఘోష్ దస్తిదార్ సహా సుమారు 20 మంది ఎంపీలు ఎన్డీయేకు మద్దతు నిర్ణయంతో టీఎంసీ భవిష్యత్ రాజకీయ దిశపై జాతీయ స్థాయిలో చర్చలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

8, జూన్ 2026

కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం   శాఖల కేటాయింపుపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా
కర్ణాటక

కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం శాఖల కేటాయింపుపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా

కర్ణాటకలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అసంతృప్తితో సీనియర్ నేత, మంత్రి రామలింగ రెడ్డి ఇరిగేషన్ శాఖను నిరాకరిస్తూ పదవికి రాజీనామా చేయడం కాంగ్రెస్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. బెంగళూరు నగరాభివృద్ధి శాఖ ఇస్తానని గతంలో హామీ ఇచ్చిన డి కె శివకుమార్ ఇప్పుడు మాట తప్పారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేయగా, ఈ అసంతృప్తి బెంగళూరు స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ స్థిరత్వంపై ప్రభావం చూపవచ్చని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

5, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters