బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఆర్‌బీఐ

9 articles

ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ ఆహ్వానించిన ఆర్‌బీఐ
బిజినెస్

ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ ఆహ్వానించిన ఆర్‌బీఐ

భారత్‌లో కరెన్సీ వ్యవస్థలో మరో కీలక మార్పుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు ఆర్‌బీఐ సన్నాహాలు ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా తయారీ సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ గ్లోబల్ టెండర్ జారీ చేసింది.

18, జులై 2026

త్వరలో పాలిమర్‌ నోట్లు.. పైలట్‌ ప్రాజెక్ట్‌కు ఆర్‌బీఐ సన్నాహాలు!
బిజినెస్

త్వరలో పాలిమర్‌ నోట్లు.. పైలట్‌ ప్రాజెక్ట్‌కు ఆర్‌బీఐ సన్నాహాలు!

మార్కెట్‌లోకి త్వరలో పాలిమర్‌ నోట్లు రంగ ప్రవేశం చేయనున్నాయి. కొత్త తరహా కరెన్సీని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా సన్నాహాలు చేస్తోంది.

17, జులై 2026

కొత్త గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌!
బిజినెస్

కొత్త గోల్డ్‌ మానిటైజేషన్‌ స్కీమ్‌!

పసిడి దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం.. గోల్డ్‌ మానిటైజేషన్‌ పథకాన్ని (జీఎంఎస్‌) మరింత ఆకర్షణీయంగా మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుత పథకానికి కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఈ ఆగస్టులో సరికొత్త అవతారంలో ఆవిష్కరించనున్నట్లు సమాచారం.

4, జులై 2026

భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌
బిజినెస్

భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, వడ్డీ రేట్ల పెంపు ఇప్పట్లో ఉండకపోవచ్చన్న ఆర్‌బీఐ గవర్నర్‌ సంకేతాలు సూచీలకు కలిసొచ్చాయి.

25, జూన్ 2026

ఫెమా ఉల్లంఘనలపై అపోలో హాస్పిటల్స్‌కు ఆర్‌బీఐ మినహాయింపు
నేరాలు

ఫెమా ఉల్లంఘనలపై అపోలో హాస్పిటల్స్‌కు ఆర్‌బీఐ మినహాయింపు

ఫెమా నిబంధనల ఉల్లంఘనల కేసులో అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంపౌండింగ్ ద్వారా మినహాయింపు ఇచ్చి, సంస్థపై రూ.17.76 కోట్లు, డైరెక్టర్లు, ఆఫీసర్లైన ప్రీతారెడ్డి, సునీతారెడ్డి, ఎస్‌కె వెంకటరామన్, అఖిలేశ్వరన్ కృష్ణన్, ఎస్‌ఎం కృష్ణన్‌లకు ఒక్కొక్కరికి రూ.18 లక్షల జరిమానా విధించింది. ఈడీ నిరభ్యంతర పత్రం ఆధారంగా జారీ చేసిన ఈ మాఫీ ఉత్తర్వులతో ఫెమా కింద కొనసాగుతున్న న్యాయవిచారణ ముగిసే అవకాశం ఉంది.

18, జూన్ 2026

పరిశీలనలో పాలీమర్‌ కరెన్సీ నోట్లు: ఆర్‌బీఐ
బిజినెస్

పరిశీలనలో పాలీమర్‌ కరెన్సీ నోట్లు: ఆర్‌బీఐ

పాలీమర్‌ కరెన్సీ నోట్లు ప్రవేశపెట్టే ప్రతిపాదన ఇంకా పరిశీలన దశలోనే ఉందని ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా తెలిపారు. నకిలీ నోట్ల నియంత్రణ, ముద్రణ వ్యయ తగ్గింపు, నోట్ల మన్నిక పెంపు లక్ష్యాలతో పాలీమర్‌తో పాటు వార్నిష్డ్‌ కరెన్సీ నోట్లను కూడా ఆర్‌బీఐ పరిశీలిస్తోంది. సాధారణ నోట్ల కంటే వార్నిష్డ్‌ నోట్లు రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువకాలం మన్నే అవకాశం ఉందని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది.

5, జూన్ 2026

రివార్డు పాయింట్లపై కొత్త కత్తెర: బ్యాంకుల ఆటలతో కస్టమర్ నమ్మకానికి గండా?
బిజినెస్

రివార్డు పాయింట్లపై కొత్త కత్తెర: బ్యాంకుల ఆటలతో కస్టమర్ నమ్మకానికి గండా?

పెద్ద బ్యాంకులు, కార్డ్ కంపెనీలు మొదట ఆకర్షణీయమైన రివార్డు పథకాలతో కస్టమర్లను లాగి, తర్వాత మెల్లగా పరిమితులు పెట్టడం వల్ల వినియోగదారుల నమ్మకానికి గండిపడుతోందని వ్యాసం సూచిస్తోంది. SBI కార్డ్ వంటి సంస్థలు ఫ్యూయల్, యుటిలిటీ బిల్లులు, ఇన్సూరెన్స్ వంటి ఖర్చులపై పాయింట్లకు క్యాప్ పెట్టడం, పాత లాభాలు తగ్గించడం రాయలసీమ వంటి ప్రాంతాల్లో కార్డ్‌పై ఆధారపడే కస్టమర్లను చిక్కుబాటు పరిస్థితిలోకి నెడుతుందని, పారదర్శకత లేకపోతే దీర్ఘకాలంలో బ్రాండ్ విశ్వాసం దెబ్బతింటుందని వ్యాసం హెచ్చరిస్తోంది.

3, జూన్ 2026

ఆర్‌బీఐ బంగారం నిల్వలు తగ్గలేదు, పెరిగాయి: అధికారిక డేటాతో కేంద్రం స్పష్టం
బిజినెస్

ఆర్‌బీఐ బంగారం నిల్వలు తగ్గలేదు, పెరిగాయి: అధికారిక డేటాతో కేంద్రం స్పష్టం

ఆర్‌బీఐ పెద్దఎత్తున బంగారం విక్రయించిందన్న బ్లూమ్‌బెర్గ్‌ కథనాన్ని కేంద్రం ఖండించింది. ఆర్‌బీఐ వద్ద ఉన్న బంగారం వాటా 2025లో 13.92 శాతం నుంచి 2026 మార్చి 31 నాటికి 16.70 శాతానికి, మే 22 నాటికి 16.85 శాతానికి పెరిగిందని గణాంకాలను చూపిస్తూ, ఇప్పటివరకు ఫిజికల్‌ గోల్డ్‌ నిల్వల్లో ఎలాంటి మార్పు లేదని, తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.

3, జూన్ 2026

భారత్–ఒమన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి
బిజినెస్

భారత్–ఒమన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి

భారత్–ఒమన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సోమవారం నుంచి అమల్లోకి వచ్చినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ఒప్పందం అమలుతో భారతీయ ఎగుమతిదారులకు ఒమన

2, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters