బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#రూపం

87 articles

కడపలో మంచినీటి సమస్య తీవ్రం: CPI నిరసన
జిల్లా వార్తలు

కడపలో మంచినీటి సమస్య తీవ్రం: CPI నిరసన

కడప నగరంలో, ముఖ్యంగా 15వ డివిజన్ సాగర్ కాలనీలో వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. CPI ఆధ్వర్యంలో కాలనీవాసులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన చేపట్టి, మున్సిపల్ యంత్రాంగం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా విమర్శిస్తూ తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

8, ఆగ 2026

ప్రొద్దుటూరు చాముండేశ్వరి ఆలయంలో శాకంబరీ అలంకారం
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరు చాముండేశ్వరి ఆలయంలో శాకంబరీ అలంకారం

వైఎంఆర్ కాలనీలోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో చాముండేశ్వరి అమ్మవారికి శాకంబరీ దేవి అలంకారం నిర్వహించడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాయి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పుష్పాలతో చేసిన విశిష్ట అలంకారం, విశేష పూజా కార్యక్రమాలు చూసేందుకు ప్రొద్దుటూరు పట్టణం, పరిసర గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి సమృద్ధి వర్షాలు, పాడిపంటల అభివృద్ధి, ప్రజల ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు చేశారు.

8, ఆగ 2026

మాధవినగర్‌లో గ్రీవెన్స్-డే కార్యక్రమం
జిల్లా వార్తలు

మాధవినగర్‌లో గ్రీవెన్స్-డే కార్యక్రమం

మాధవినగర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్-డే కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు హాజరై స్థానిక సమస్యలు, ప్రజా సేవల ఇబ్బందులు, అభివృద్ధి పనులపై తమ అర్జీలు సమర్పించారు. ప్రతి అర్జీని ప్రత్యేకంగా పరిశీలించి, అత్యవసరత ఆధారంగా ప్రాధాన్య క్రమంలో నమోదు చేసి, తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు మెరుగైన, పారదర్శక సేవలు అందించడమే లక్ష్యమని, ప్రజలు నిర్భయంగా సమస్యలు తెలియజేయాలని వారు సూచించారు.

7, ఆగ 2026

లవ్ మ్యారేజ్‌పై కుమారుడికి ప్రాణహాని ఉందంటూ MLA Prakash Goud తనయుడి ఆరోపణలు
తెలంగాణ

లవ్ మ్యారేజ్‌పై కుమారుడికి ప్రాణహాని ఉందంటూ MLA Prakash Goud తనయుడి ఆరోపణలు

Congress పార్టీకి చెందిన MLA Prakash Goud కుటుంబంలో లవ్ మ్యారేజ్‌ వివాదం తీవ్రరూపం దాల్చింది. ప్రేమ వివాహానికి సిద్ధమైన తనపై తండ్రి పంపిన వ్యక్తులు దాడి చేశారని, తండ్రి Prakash Goud నుంచి ప్రాణహాని ఉందని కుమారుడు ఆరోపిస్తూ, తనకు, తనకు కాబోయే భార్య కుటుంబానికి రక్షణ కల్పించాలని అధికారులను కోరాడు. ఈ ఆరోపణలపై MLA Prakash Goud స్పందన ఇంకా వెలువడలేదు.

6, ఆగ 2026

విద్యతో పాటు రుచికరమైన భోజనం: ప్రొద్దుటూరులో ఆదర్శంగా నిలుస్తున్న ఎడిఫై స్కూల్
జిల్లా వార్తలు

విద్యతో పాటు రుచికరమైన భోజనం: ప్రొద్దుటూరులో ఆదర్శంగా నిలుస్తున్న ఎడిఫై స్కూల్

కడప జిల్లా ప్రొద్దుటూరులోని Edify School విద్యార్థుల విద్యతో పాటు వారి సంక్షేమం, పోషకాహారం, శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధతో ఆదర్శంగా నిలుస్తోంది. పాఠశాల అధినేత అమర్నాథ్ రెడ్డి రోజూ పెళ్లి భోజనాన్ని తలపించే రుచికరమైన, శుచికరమైన మధ్యాహ్న భోజనం అందించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆయనను నిజమైన రోల్ మోడల్‌గా భావిస్తున్నారు.

6, ఆగ 2026

చెమ్ముమియాపేట పాఠశాల హెడ్మాస్టర్‌పై అనుచిత ప్రవర్తన ఆరోపణలు
జిల్లా వార్తలు

చెమ్ముమియాపేట పాఠశాల హెడ్మాస్టర్‌పై అనుచిత ప్రవర్తన ఆరోపణలు

కడప జిల్లా చెమ్ముమియాపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ నాగయ్యపై విద్యార్థినులతో అనుచిత ప్రవర్తన ఆరోపణలు స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కె. సుబ్బరాయుడు నాగయ్యను వెంటనే సస్పెండ్ చేసి, జిల్లా స్థాయి కమిటీ ద్వారా నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

6, ఆగ 2026

రిజర్వేషన్ హటావో..  దేశాన్ని కుదిపేస్తున్న కొత్త రచ్చ!
జాతీయం

రిజర్వేషన్ హటావో.. దేశాన్ని కుదిపేస్తున్న కొత్త రచ్చ!

దేశాన్ని కదిలించే ఉద్యమాలు ఎప్పుడూ ఒక్కరోజులో పుట్టవు. అవి నెమ్మదిగా రూపం దిద్దుకుంటాయి. ఒక సంఘటనతో మొదలవుతాయి. మరో ఘటనతో వేగం అందుకుంటాయి. చివరికి దేశమంతా మాట్లాడుకునే చర్చగా మారిపోతాయి.

1, ఆగ 2026

గోదావరి ఉగ్రరూపం.. రంగంలోకి సహాయక బృందాలు
ఆంధ్రప్రదేశ్

గోదావరి ఉగ్రరూపం.. రంగంలోకి సహాయక బృందాలు

గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వరద ముప్పు తీవ్రమైంది. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఎద్దువాగు, పెదవాగు పొంగిపొర్లుతుండటంతో కాజ్‌వేలు, బ్రిడ్జిలు నీటమునిగాయి.

1, ఆగ 2026

భార్య బెదిరింపులతో భర్త ఆత్మహత్య
జాతీయం

భార్య బెదిరింపులతో భర్త ఆత్మహత్య

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో 27 ఏళ్ల వినయ్ యాదవ్ దాంపత్య కలహాలు, భార్య రంజనా ఫోన్ బెదిరింపుల వల్ల మానసిక ఒత్తిడికి గురై జూలై 31న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, పోస్టుమార్టం, ఫోన్ కాల్ వివరాలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాల ఆధారంగా రంజనా పాత్రపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

1, ఆగ 2026

భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్

భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కాళేశ్వరం వైపు నుంచి వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద గురువారం 30 అడుగుల నీటిమట్టం ఉండగా.. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు 53 అడుగులకు చేరుకోవటంతో అధికారులు మూడవ ప్రమాద (చివరి) హెచ్చరిక జారీ చేశారు.

1, ఆగ 2026

ఇరాన్‌ ‘ఎనర్జీ’నే టార్గెట్‌..  అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడులు..?
అంతర్జాతీయం

ఇరాన్‌ ‘ఎనర్జీ’నే టార్గెట్‌.. అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడులు..?

పశ్చిమాసియాలో ఘర్షణలు తగ్గినట్లే తగ్గి.. అంతలోనే తీవ్రరూపం దాల్చుతున్నాయి. హర్మూజ్‌ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని ప్రపంచదేశాలకు చాటేందుకు నౌకలపై ఇరాన్‌ దాడులు కొనసాగిస్తోంది.

1, ఆగ 2026

వినియోగదారుల కోసం ఫ్లిప్‌కార్ట్ కొత్త ‘పే లేటర్’ సేవ
బిజినెస్

వినియోగదారుల కోసం ఫ్లిప్‌కార్ట్ కొత్త ‘పే లేటర్’ సేవ

ఫ్లిప్‌కార్ట్ PayU Finance భాగస్వామ్యంతో ‘ఫ్లిప్‌కార్ట్ పే లేటర్’ సేవను ప్రారంభించింది. దీతో Flipkart, Myntra, Flipkart Minutes ప్లాట్‌ఫామ్‌లలో కొనుగోలు చేసి, 30 రోజుల్లో చెల్లింపు, మూడు వాయిదాలు లేదా 3–12 నెలల EMI రూపంలో చెల్లించే అవకాశం లభిస్తుంది. ఆగస్టు 8 నుంచి జరగనున్న ‘ఫ్రీడమ్ సేల్’లో SBI కార్డ్‌లకు 10 శాతం క్యాష్‌బ్యాక్‌తో పాటు పలు ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించింది.

31, జులై 2026

జమ్మలమడుగు కన్యతీర్థంలో ఆషాఢ సారెతో బాలా త్రిపురసుందరి అమ్మవారికి విశేష పూజలు
జిల్లా వార్తలు

జమ్మలమడుగు కన్యతీర్థంలో ఆషాఢ సారెతో బాలా త్రిపురసుందరి అమ్మవారికి విశేష పూజలు

జమ్మలమడుగు మండలంలోని కన్యతీర్థం ఆలయంలో గురు పౌర్ణమి, ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ బాలా త్రిపురసుందరి దేవికి విశేష పూజలు, శోభాయాత్ర నిర్వహించారు. శాకంబరి రూపంలో 200 కిలోల కూరగాయలతో చేసిన అలంకరణ, ఆషాఢ సారె సమర్పణ, అన్నదానం కార్యక్రమాలకు సుమారు 500 మంది భక్తులు పాల్గొని కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, సంతాన సాఫల్యం కోసం ప్రార్థనలు చేశారు.

30, జులై 2026

వర్గకక్షలు మానండి… ఆత్మీయంగా జీవిద్దాం: ప్రొద్దుటూరు రూరల్ సి.ఐ నాగభూషణ్
జిల్లా వార్తలు

వర్గకక్షలు మానండి… ఆత్మీయంగా జీవిద్దాం: ప్రొద్దుటూరు రూరల్ సి.ఐ నాగభూషణ్

కడప జిల్లా టంగుటూరు గ్రామంలో పోలీస్ కళా–జాగృతి బృందం ఆధ్వర్యంలో ‘‘మేలుకొలుపు’’ నాటక ప్రదర్శన నిర్వహించి, వర్గకక్షలు, సైబర్ నేరాల దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రొద్దుటూరు రూరల్ సి.ఐ నాగభూషణ్ వర్గకక్షలకు దూరంగా ఉండి పిల్లలకు మంచి విద్య అందించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పోక్సో యాక్ట్, బాల్య వివాహాలు, రహదారి భద్రత, సోషల్ మీడియా వినియోగం, సైబర్ నేరాల నివారణపై సూచనలు ఇచ్చారు.

28, జులై 2026

పీలేరు సర్వీసు రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
జిల్లా వార్తలు

పీలేరు సర్వీసు రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణం కడప రోడ్డు హైవే పక్కన ఉన్న సర్వీసు రోడ్డులో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గుర్తింపు పత్రాలు లభ్యం కాకపోవడంతో పోలీసులు మృతుడి వివరాలు, మరణానికి గల కారణాలపై విచారణ ప్రారంభించి, పరిసర ప్రాంతాల్లో కనిపించకుండా పోయిన వారి వివరాలు సేకరిస్తూ, ప్రమాదమా, ఆత్మహత్యా, లేక ఇతర కారణమా అన్న కోణాల్లో సీసీ కెమెరా దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు.

27, జులై 2026

మల్లి యుద్ధమే అంటూ హెచ్చరించిన ట్రంప్
అంతర్జాతీయం

మల్లి యుద్ధమే అంటూ హెచ్చరించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ఘాటు హెచ్చరికలు జారీ చేయడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగి, హార్మూజ్‌ జలసంధి భద్రత, ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. నిపుణులు దౌత్య చర్చలు, పరిమిత దాడులు, పూర్తిస్థాయి యుద్ధం అనే మూడు మార్గాల్లో పరిస్థితి సాగవచ్చని, యుద్ధం విస్తరిస్తే చమురు ధరలు, ద్రవ్యోల్బణం, ఇంధన సంక్షోభం ద్వారా భారత్ సహా అనేక దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

24, జులై 2026

ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్ ప్రవేశం..
బిజినెస్

ఫుడ్ డెలివరీ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్ ప్రవేశం..

ఫుడ్ డెలివరీ రంగంలోకి ప్రవేశించేందుకు ఫ్లిప్‌కార్ట్ బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. భారీ డిస్కౌంట్లు, విస్తృత రెస్టారెంట్ నెట్‌వర్క్, ONDC ప్లాట్‌ఫామ్ వినియోగంపై వ్యూహాలు రూపొందిస్తూనే, FIRST సంస్థ ఫ్లిప్‌కార్ట్‌పై అనుచిత వ్యాపార విధానాలు, GST మినహాయింపుల దుర్వినియోగంపై CCI వద్ద ఫిర్యాదు చేయడంతో ఈ పరిణామాలపై పరిశ్రమ వర్గాలు కన్నేసి ఉన్నాయి.

24, జులై 2026

దేవరపల్లి సమీపంలో భారీ అగ్నిప్రమాదం
ఆంధ్రప్రదేశ్

దేవరపల్లి సమీపంలో భారీ అగ్నిప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు జంక్షన్ వద్ద గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్‌సర్క్యూట్‌తో చెలరేగిన మంటల్లో మూడు గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో మూడు దుకాణాలు పూర్తిగా దగ్ధమై భారీ ఆస్తి నష్టం సంభవించగా, ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చి, అధికారులు కారణాలపై విచారణ ప్రారంభించారు.

23, జులై 2026

నీట్ పేపర్ లీకేజీలపై రాహుల్ గాంధీ ఆగ్రహం: విద్యార్థుల మూడు డిమాండ్లు చట్టబద్ధమే
జాతీయం

నీట్ పేపర్ లీకేజీలపై రాహుల్ గాంధీ ఆగ్రహం: విద్యార్థుల మూడు డిమాండ్లు చట్టబద్ధమే

దేశంలో నీట్ ప్రశ్నపత్రాల లీకేజీలపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, గత 10 ఏళ్లలో 152 లీకేజీలు జరిగినా ఎవరికీ శిక్ష పడలేదని విమర్శించారు. ఈ లీకేజీల ప్రభావం 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలపై పడిందని పేర్కొంటూ, విద్యార్థుల మూడు డిమాండ్లు – Union Education Minister ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, విద్యార్థులపై దాడుల్లో పాల్గొన్న వారిని శిక్షించడం, Prime Minister అధికారిక క్షమాపణ – పూర్తిగా చట్టబద్ధమైనవేనని ఆయన స్పష్టం చేశారు.

22, జులై 2026

హార్ముజ్‌పై ఇరాన్ నియంత్రణకు అమెరికా వ్యతిరేకత వెనుక చైనా హెచ్చరిక సంకేతం
అంతర్జాతీయం

హార్ముజ్‌పై ఇరాన్ నియంత్రణకు అమెరికా వ్యతిరేకత వెనుక చైనా హెచ్చరిక సంకేతం

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఏకపక్ష నియంత్రణకు అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది కేవలం మధ్యప్రాచ్య సమస్య కాక, దక్షిణ చైనా సముద్రం, తైవాన్ జలసంధి వంటి ప్రాంతాల్లో చైనా భవిష్యత్ హక్కుల వాదనలకు ముందస్తు హెచ్చరికగా వాషింగ్టన్ చూస్తోంది. అంతర్జాతీయ జలమార్గాలపై ఏ దేశానికీ ఏకపక్ష నియంత్రణ హక్కు ఉండకూడదని అమెరికా స్పష్టం చేస్తోంది.

22, జులై 2026

నీట్ పేపర్ లీక్ నిరసనల్లో హింస, విద్వేష నినాదాలు ఆందోళనకరం
జాతీయం

నీట్ పేపర్ లీక్ నిరసనల్లో హింస, విద్వేష నినాదాలు ఆందోళనకరం

నీట్ పేపర్ లీక్‌పై ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరుగుతున్న నిరసనలు హింస, విద్వేష నినాదాలతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల పారదర్శకత కోసం ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని కొంతమంది హింసాత్మక, మత విద్వేష, రాజకీయ ఎజెండాలతో హైజాక్ చేశారని వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు సూచిస్తున్నాయి. ప్రధాని, హిందూ మతం, రామ మందిరం, భారత సైన్యం, ఆర్టికల్ 370, UAPA కేసుల నిందితుల విడుదల వంటి అంశాలు ముందుకు రావడం నిరసన అసలు లక్ష్యాన్ని మసకబార్చిందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

22, జులై 2026

‘మనసాగదే’.. యశ్‌ ‘టాక్సిక్‌’ నుంచి మరో క్రేజీ సాంగ్‌
సినిమా

‘మనసాగదే’.. యశ్‌ ‘టాక్సిక్‌’ నుంచి మరో క్రేజీ సాంగ్‌

కన్నడ స్టార్‌ యశ్‌ హీరోగా గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘టాక్సిక్‌’ ఆగస్టు 26న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. తాజాగా విడుదల చేసిన ‘మనసాగదే..’ వీడియో సాంగ్‌ సోషల్‌ మీడియాలో మంచి స్పందన పొందుతూ చిత్రంపై ఉన్న క్రేజ్‌ను మరింత పెంచుతోంది. నయనతార, కియారా అడ్వాణీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ‘కేజీఎఫ్‌’ విజయానంతరం అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

21, జులై 2026

కాకరోచ్ ‘సంసద్ చలో’ నిరసన.. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
జాతీయం

కాకరోచ్ ‘సంసద్ చలో’ నిరసన.. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే ఢిల్లీ వేదికగా తీవ్ర కలకలం రేగింది. కాకరోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ‘సంసద్ చలో’ నిరసన ప్రదర్శన తీవ్ర హింసాత్మకంగా మారింది. జంతర్ మంతర్, జన్ పథ్, రైసీనా రోడ్ వంటి కీలక ప్రాంతాలు రణరంగాన్ని తలపించాయి.

21, జులై 2026

ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా వైమానిక దాడులు
అంతర్జాతీయం

ఇరాన్‌పై కొనసాగుతున్న అమెరికా వైమానిక దాడులు

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ సోమవారం తెల్లవారుజామున ఇరాన్‌పై మరోసారి వైమానిక దాడులు చేపట్టింది. తమ సైనికుల మృతికి ప్రతీకారంగా దాడులు చేపట్టినట్లు సెంట్‌కామ్ వెల్లడించింది.

20, జులై 2026

పొలిమేర 3లో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కీలక పాత్ర
సినిమా

పొలిమేర 3లో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కీలక పాత్ర

‘మా ఊరి పొలిమేర’ ఓటీటీలో అనూహ్య విజయంతో మొదలైన ఈ ఫ్రాంఛైజీ, ‘పొలిమేర-2’ థియేటర్లలో భారీ లాభాలు సాధించడంతో ఇప్పుడు ‘పొలిమేర-3’ రూపంలో మరింత పెద్ద ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కీలక పాత్రలో చేరడం, సత్యం రాజేష్ మళ్లీ లీడ్ రోల్‌లో నటించడం వల్ల సినిమా హైప్, ప్రేక్షకుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది.

19, జులై 2026

వరాహావతారంలో జగన్నాథుడు, నరసింహ రూపంలో బలరాముడు దర్శనం
భక్తి

వరాహావతారంలో జగన్నాథుడు, నరసింహ రూపంలో బలరాముడు దర్శనం

గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణంలో రథయాత్ర ఉత్సవం సందర్భంగా గుండిచా మందిర పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. వరాహావతారంలో జగన్నాథ స్వామి, నరసింహ అవతారంలో బలరామస్వామి ప్రత్యేక అలంకరణతో దర్శనమిచ్చగా, భక్తులు దీర్ఘదర్శనాలు చేసి జపాలు, భజనలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, వైద్య సేవలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లు అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కలసి చేపట్టారు.

19, జులై 2026

శాంసంగ్ గెలాక్సీ S25 FEపై భారీ ఆఫర్‌: రూ.14,500 డిస్కౌంట్‌తో 512GB స్టోరేజ్ ఫోన్ అందుబాటులోకి
టెక్నాలజీ

శాంసంగ్ గెలాక్సీ S25 FEపై భారీ ఆఫర్‌: రూ.14,500 డిస్కౌంట్‌తో 512GB స్టోరేజ్ ఫోన్ అందుబాటులోకి

శాంసంగ్ గెలాక్సీ S25 FEపై అమెజాన్ రూ.14,500 వరకు ధర తగ్గింపు ప్రకటించి, లాంచ్ ధర రూ.59,999 ఉన్న 512GB వేరియంట్‌ను ప్రస్తుతం రూ.45,499కు అందిస్తోంది. అమెజాన్ పే ఐసీసీ బ్యాంకు క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అదనంగా క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ EMI సేవింగ్స్, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై గరిష్టంగా రూ.30,000 బోనస్ లభ్యమవుతున్నాయి.

19, జులై 2026

జమ్మూకశ్మీర్ రాజౌరీలో వరదలు..   వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు
జాతీయం

జమ్మూకశ్మీర్ రాజౌరీలో వరదలు.. వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో కుండపోత వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దర్హాలీ సహా ప్రధాన నదులు ఉగ్రరూపం దాల్చడంతో రక్షణ గోడలు దెబ్బతిని వాహనాలు, ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, భారీ ఆస్తి నష్టం జరిగినప్పటికీ ప్రాణనష్టం లేకుండా ఉండేందుకు రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి.

19, జులై 2026

పశ్చిమాసియా యుద్ధం: ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా హెచ్చరిక
జాతీయం

పశ్చిమాసియా యుద్ధం: ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా హెచ్చరిక

Reserve Bank of India గవర్నర్ సంజయ్ మల్హోత్రా పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావాన్ని నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ, రూపాయి స్థిరంగా ఉన్నప్పటికీ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల వల్ల ముడి చమురు ధరలు, సరఫరా గొలుసులు, ద్రవ్యోల్బణంపై ఒత్తిళ్లు పెరిగే ప్రమాదం ఉందని, అవసరమైతే ఆర్బీఐ తగిన ద్రవ్య విధాన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

17, జులై 2026

గుండె ఆరోగ్యానికి బాదం పప్పులు మేలు.. రోజుకు ఎంత తీసుకోవాలి?
ఆరోగ్యం

గుండె ఆరోగ్యానికి బాదం పప్పులు మేలు.. రోజుకు ఎంత తీసుకోవాలి?

మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా పెరుగుతున్న గుండె జబ్బుల ముప్పును తగ్గించడంలో బాదం పప్పులు ఉపయోగకరమని పరిశోధనలు సూచిస్తున్నాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ పెంచడం, రక్తనాళాల నష్టాన్ని తగ్గించడం, బరువు నియంత్రణ, రక్తపోటు, చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో బాదం సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఎంత బాదం తీసుకోవాలన్నది వైద్యుల సలహాతో నిర్ణయించుకోవాలని వారు సూచిస్తున్నారు.

16, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters