బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#టాటా

11 articles

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం: 13 మంది మృతి
జాతీయం

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం: 13 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఉదయ్‌పూర్–పాంగి మార్గంలో ప్రయాణిస్తున్న టాటా సుమోపై అకస్మాత్తుగా భారీగా కొండచరియలు విరిగిపడటంతో వాహనం పూర్తిగా ధ్వంసమై 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పర్వత ప్రాంతమైన ఈ మార్గంలో తరచూ కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో, వాతావరణ పరిస్థితులు, ముందస్తు హెచ్చరికలు, జాగ్రత్తలు అత్యంత అవసరమని స్థానికులు సూచిస్తున్నారు.

27, జులై 2026

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
బిజినెస్

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

మంగళవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 561.46 పాయింట్లు లేదా 0.72 శాతం నష్టంతో 77,054.94 వద్ద, నిఫ్టీ 158.95 పాయింట్లు లేదా 0.66 శాతం నష్టంతో 24,052.05 వద్ద నిలిచాయి.

14, జులై 2026

పెనమలూరులో ఏడు ప్రైవేటు బస్సులు దగ్ధం
నేరాలు

పెనమలూరులో ఏడు ప్రైవేటు బస్సులు దగ్ధం

కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని జేఆర్డీ టాటా పారిశ్రామికవాడలోని ఓ ప్రైవేటు గ్యారేజీలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.

13, జులై 2026

ఐదేళ్లలో 20 వేల స్టార్టప్‌లు.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం  : మంత్రి నారా లోకేశ్
రాజకీయాలు

ఐదేళ్లలో 20 వేల స్టార్టప్‌లు.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం : మంత్రి నారా లోకేశ్

ఐదేళ్లలో 20 వేల స్టార్టప్‌లు, లక్ష ఉద్యోగాలే లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు.

6, జులై 2026

తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం..:  టాటా ఏస్ బోల్తా, ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్

తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం..: టాటా ఏస్ బోల్తా, ముగ్గురు మృతి

తూర్పుగోదావరి జిల్లాలోని రంగంపేట మండల పరిధిలో వడిశలేరు-రంగంపేట మధ్య మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

23, జూన్ 2026

ఒకే ఛార్జ్‌తో 550 కిలోమీటర్లు.. జూన్ 30న మార్కెట్లోకి టాటా సియెర్రా EV
బిజినెస్

ఒకే ఛార్జ్‌తో 550 కిలోమీటర్లు.. జూన్ 30న మార్కెట్లోకి టాటా సియెర్రా EV

టాటా మోటార్స్ లెజెండరీ Tata Sierra ను ఆధునిక ఎలక్ట్రిక్ రూపంలో జూన్ 30న మిడ్-సైజ్ ఎస్‌యూవీగా ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. 65 kWh, 75 kWh బ్యాటరీ ఎంపికలతో, ఒక్కసారి ఛార్జ్‌తో సుమారు 500–550 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం, డ్యూయల్ మోటార్ AWD, లెవెల్ 2 ADAS, 360 డిగ్రీల కెమెరా, ప్రీమియం ఇంటీరియర్ వంటి ఫీచర్లతో ఈ మోడల్ మిడ్-సెగ్మెంట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో పోటీని మరింత పెంచనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

20, జూన్ 2026

బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్ల పోటీ: టాటా టియాగో ఈవీ vs సిట్రోయెన్ eC3X
బిజినెస్

బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్ల పోటీ: టాటా టియాగో ఈవీ vs సిట్రోయెన్ eC3X

భారత బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో Citroen eC3X, Tata Tiago EV మధ్య గట్టి పోటీ నెలకొంది. ఎక్కువ రేంజ్, విశాలమైన స్పేస్, SUV తరహా లుక్‌తో Citroen eC3X కుటుంబ వినియోగానికి అనుకూలంగా ఉండగా, తక్కువ ప్రారంభ ధర, అధునాతన ఫీచర్లు, నగర ప్రయాణాలకు సౌకర్యంతో Tata Tiago EV డబ్బుకు విలువ కోరుకునే కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది.

19, జూన్ 2026

రాణించిన సూచీలు.. IDBI షేర్లు 18% పైకి
బిజినెస్

రాణించిన సూచీలు.. IDBI షేర్లు 18% పైకి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగోరోజూ రాణించాయి. మెటల్‌, పీఎస్‌యూ, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ స్టాక్స్‌ సూచీలకు దన్నుగా నిలిచాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ రాత్రికి నిర్ణ్రం ప్రకటించనున్న వేళ మదుపర్లు అప్రమత్తత పాటించారు.

17, జూన్ 2026

వనం వీడి జనంలోకి చిరుతలు.. అలిపిరి పరిధిలో భయాందోళనలు
జిల్లా వార్తలు

వనం వీడి జనంలోకి చిరుతలు.. అలిపిరి పరిధిలో భయాందోళనలు

తిరుపతి అలిపిరి పరిధిలోని శేషాచలం అడవుల దిగువ భాగంలో చిరుతల సంచారం పెరగడంతో యూనివర్సిటీలు, ఆసుపత్రులు, స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆహార వ్యర్థాల కోసం వచ్చే జింకలు, అడవి పందులు, కుక్కలను వేటాడేందుకు చిరుతలు క్యాంపస్‌లలోకి వస్తున్నాయని అటవీశాఖ చెబుతోంది. ఇప్పటికే నాలుగు చిరుతలను బంధించిన అధికారులు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్, సీసీ కెమెరాలు, పహారా బలగాలతో పర్యవేక్షణ కఠినతరం చేసి, ప్రహరీలు నిర్మించడం, చెట్ల పొదలు శుభ్రం చేయడం వంటి రక్షణ చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీలకు సూచిస్తున్నారు.

14, జూన్ 2026

ఆంత్రోపిక్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం.. 50 వేల మందికి క్లాడ్ AI శిక్షణ
టెక్నాలజీ

ఆంత్రోపిక్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం.. 50 వేల మందికి క్లాడ్ AI శిక్షణ

TCS, ఆంత్రోపిక్ తో గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ కుదుర్చుకుని, క్లాడ్ AI ఆధారిత సొల్యూషన్ల కోసం ప్రత్యేక బిజినెస్ యూనిట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, ఇంజనీరింగ్ నుంచి సేల్స్ వరకు విభిన్న విభాగాల 50 వేల మంది ఉద్యోగులకు క్లాడ్ మోడల్స్‌పై శిక్షణ ఇవ్వనుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, టెలికాం వంటి కఠిన నియంత్రణల రంగాల్లో నమ్మకమైన AI అమలును వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యం ఉండగా, ఇది TCS భవిష్యత్ AI విజన్‌కు పునాది వేస్తోందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

11, జూన్ 2026

ఏఐ ముప్పు కాదు, ఐటీకి అపూర్వ అవకాశం: టీసీఎస్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌
టెక్నాలజీ

ఏఐ ముప్పు కాదు, ఐటీకి అపూర్వ అవకాశం: టీసీఎస్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌

టీసీఎస్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ అభిప్రాయం ప్రకారం కృత్రిమ మేధ(ఏఐ) ఐటీ రంగానికి ముప్పు కాకుండా ఎన్నడూ లేని వ్యాపార అవకాశాలను తెస్తోంది. టీసీఎస్‌లో ఏఐ ఏజెంట్ల అభివృద్ధికి భారీగా పెట్టుబడులు పెడుతున్నామని, భవిష్యత్తులో ఉద్యోగులు, ఏఐ ఏజెంట్లు దాదాపు సమాన సంఖ్యలో ఉండే స్థితి రావచ్చని, టెక్నాలజీ మార్పులు కొత్త సేవలు, ఉద్యోగాలు, నైపుణ్యాల అవసరాన్ని పెంచుతాయని ఆయన పేర్కొన్నారు.

9, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters