బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#వినియోగానికి

13 articles

‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
జాతీయం

‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

డ్రగ్స్ రహిత యువతే వికసిత్ భారత్‌కు పునాది అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశవ్యాప్తంగా యువతను మాదకద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంచడంతో పాటు, సామాజిక మార్పుకు వారిని భాగస్వాములుగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘నశా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ను ప్రారంభించింది.

2, ఆగ 2026

పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు సీరియస్
జాతీయం

పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీంకోర్టు సీరియస్

ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో జరిగిన నీట్ పేపర్ లీక్ నిరసనల సందర్భంగా విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వినియోగించినట్లు ఆరోపణల వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది.

30, జులై 2026

మహిళల భద్రత కోసం ‘అభయ ఆటో’ యాప్‌ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్

మహిళల భద్రత కోసం ‘అభయ ఆటో’ యాప్‌ ప్రారంభం

గుంటూరు జిల్లా పోలీసు శాఖ రూపొందించిన మహిళల భద్రత కోసం ‘అభయ ఆటో’ యాప్‌ను ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ప్రారంభించారు. జిల్లాలోని సుమారు 20 వేల ఆటో రిక్షాల వివరాలు, ప్రతి ఆటోకు ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌, ప్రయాణ పర్యవేక్షణ, అత్యవసర పరిస్థితుల్లో SOS బటన్‌ ద్వారా కంట్రోల్‌ రూమ్‌కు అలర్ట్‌ వెళ్లే విధంగా సాంకేతిక సదుపాయాలు కల్పించామని ఆయన తెలిపారు.

25, జులై 2026

రవాణా రంగంలో ‘PM e-Bus Sewa’తో నూతన శకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్

రవాణా రంగంలో ‘PM e-Bus Sewa’తో నూతన శకం ప్రారంభం

కేంద్రం చేపట్టిన ‘PM e-Bus Sewa’ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ బస్సుల సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. విశాఖలో సింహపురి ఈ-బస్సు డిపో పవర్ రూమ్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించగా, విశాఖకు 100 ఈ-బస్సులు కేటాయించారు. విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు వంటి నగరాలకు కూడా ఈ-బస్సులు కేటాయిస్తూ, కాలుష్యాన్ని తగ్గించి ప్రజా రవాణా వ్యవస్థను ఆధునికీకరించడమే లక్ష్యంగా ప్రభుత్వం మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తోంది.

25, జులై 2026

రైలులో మిడిల్ బెర్త్ వినియోగానికి  రైల్వేశాఖ  స్పష్టమైన నిబంధనలు
జాతీయం

రైలులో మిడిల్ బెర్త్ వినియోగానికి రైల్వేశాఖ స్పష్టమైన నిబంధనలు

ఇండియన్ రైల్వేస్ నిబంధనల ప్రకారం మిడిల్ బెర్త్‌ను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే తెరిచి నిద్ర కోసం ఉపయోగించాలి, మిగతా సమయంలో మడిచి ఉంచాలి. పగటిపూట కింది బెర్త్‌లో కూర్చునే ప్రయాణికుడి హక్కుకే ప్రాధాన్యం ఉండాలని రైల్వే స్పష్టం చేస్తోంది. సమస్యలు వస్తే TTE లేదా హెల్ప్‌లైన్ 139ను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.

21, జులై 2026

దేశవ్యాప్తంగా 75 ‘Amrit Bharat’ రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
జాతీయం

దేశవ్యాప్తంగా 75 ‘Amrit Bharat’ రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

దేశవ్యాప్తంగా ‘Amrit Bharat Station Scheme’ కింద పునరాభివృద్ధి చేసిన 75 హైటెక్ రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న వర్చువల్‌గా జాతికి అంకితం చేయనున్నారు. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని Hyderabad Hi-Tech City, మంగళగిరి, Vijayawada శివారులోని Rayanapadu స్టేషన్లు కూడా ఉండగా, లిఫ్టులు, Escalators, విశాలమైన వెయిటింగ్ హాళ్లు, ఆధునిక టాయిలెట్లు, Digital Display Boards వంటి సౌకర్యాలతో విమానాశ్రయ స్థాయి వసతులు కల్పించారు.

15, జులై 2026

రైలు టికెట్‌ బుకింగ్‌ ఇక మరింత సులభం
జాతీయం

రైలు టికెట్‌ బుకింగ్‌ ఇక మరింత సులభం

రైలు టికెట్‌ బుకింగ్‌ను సులభతరం చేసేందుకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను ఆధునికీకరిస్తున్నారు. కొత్త బీటా వెర్షన్‌లో అనవసర క్యాప్చాలు, పాప్‌అప్‌లు, మెరుస్తూ ఉండే గ్రాఫిక్స్‌ను తొలగించి, అన్ని క్లాసుల్లో సీట్ల లభ్యతను ఒకే స్క్రీన్‌పై చూపించేలా రూపకల్పన చేశారు. ప్రయాణికుల రిజర్వేషన్‌ ఇంజిన్‌, రైల్‌వన్‌ యాప్‌ ఆధారిత సేవలను కూడా నవీకరిస్తుండగా, కొత్త వ్యవస్థతో సేవల వేగం, అందుబాటు మెరుగుపడనుందని అధికారులు తెలిపారు.

11, జులై 2026

ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు వయాగ్రా వినియోగానికి అనుమతి
క్రీడలు

ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు వయాగ్రా వినియోగానికి అనుమతి

ఫిఫా ప్రపంచకప్‌ 2026 ప్రిక్వార్టర్స్‌లో జూలై 6న మెక్సికో సిటీలోని ఎస్టాడియా అజ్టెకా మైదానంలో ఇంగ్లాండ్‌–మెక్సికో జట్లు తలపడనున్నాయి. సముద్ర మట్టానికి 7,350 అడుగుల ఎత్తులో ఉండే ఈ మైదానంలో ఆక్సిజన్‌ స్థాయిలు తక్కువగా ఉండటంతో ఆటగాళ్ల శారీరక సామర్థ్యంపై ప్రభావం పడకుండా చూడేందుకు, ఇంగ్లాండ్‌ మేనేజర్‌ థామష్‌ టచెల్‌ విజ్ఞప్తి మేరకు ఫిఫా అనుమతితో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు వయాగ్రా వినియోగానికి అనుమతి లభించింది.

4, జులై 2026

జూలై 1 నుంచి వంటగ్యాస్‌పై కొత్త నిబంధనలు అమలు
ఆంధ్రప్రదేశ్

జూలై 1 నుంచి వంటగ్యాస్‌పై కొత్త నిబంధనలు అమలు

జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా LPG వినియోగంపై కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ఇంట్లో PNG కనెక్షన్ ఉన్నవారు 30 రోజుల్లోగా LPG కనెక్షన్‌ను రద్దు చేయాలి, అలాగే సబ్సిడీ, నాన్-సబ్సిడీ వినియోగదారులందరూ జూన్ 30లోపు బయోమెట్రిక్ e-KYC పూర్తి చేయాలి. కొత్త మార్పులతో గ్యాస్ బుకింగ్ రీఫిల్ వ్యవధి తగ్గే అవకాశం ఉండగా, గడువులు పాటించని వినియోగదారులకు బుకింగ్ సేవలు, సబ్సిడీ నిలిచిపోవచ్చని సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

29, జూన్ 2026

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తుది దశకు శ్రీకారం
క్రీడలు

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ తుది దశకు శ్రీకారం

మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 తుది దశ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొత్త స్టేడియంలో లీగ్ తుది దశ జరగడం రాష్ట్ర క్రీడా రంగానికి మైలురాయిగా నిలుస్తుందని Nara Lokesh పేర్కొనగా, Ram Charan హాజరు వేడుకకు ఆకర్షణగా మారింది. ఈ లీగ్ ద్వారా యువ క్రికెటర్లకు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అవకాశాలు లభించే అవకాశం ఉందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

25, జూన్ 2026

దేశంలో టెలిగ్రామ్ సేవలు పునఃప్రారంభం
జాతీయం

దేశంలో టెలిగ్రామ్ సేవలు పునఃప్రారంభం

NEET రీ ఎగ్జామ్ సందర్భంగా భద్రతా కారణాల వల్ల జూన్ 21 నుంచి నిలిపిన టెలిగ్రామ్ సేవలను పరీక్ష ముగిసిన నేపథ్యంలో మళ్లీ దేశవ్యాప్తంగా పునఃప్రారంభించారు. పేపర్ లీక్ మోసాల నివారణలో భాగంగా విధించిన ఈ పరిమితుల్లో భాగమైన టెలిగ్రామ్ ఎడిట్ ఆప్షన్ మాత్రం ఈ నెల 30 వరకు నిలిపేలా అధికారులు నిర్ణయించారు.

23, జూన్ 2026

ఆగని గ్యాస్‌ బండ దోపిడీ
జిల్లా వార్తలు

ఆగని గ్యాస్‌ బండ దోపిడీ

వైఎస్ఆర్‌ కడప జిల్లాలో డొమెస్టిక్‌ వాయుబండల దుర్వినియోగం, నల్లబజారు విక్రయాలు విస్తృతంగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గృహ వినియోగ సిలిండర్లను హోటళ్లు, వాహనాలు తదితర వాణిజ్య అవసరాలకు వాడుతూ, అధికారిక ధర కంటే ఎక్కువగా వసూలు చేస్తున్న నేపథ్యంలో, ఇప్పటికే కొన్ని సిలిండర్లు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని వినియోగదారులు డిమాండ్‌ చేస్తున్నారు.

8, జూన్ 2026

రాజధానిలో కొత్త ఇంధన యుగం
జాతీయం

రాజధానిలో కొత్త ఇంధన యుగం

దిల్లీలో పర్యావరణ హిత ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే భాగంగా E85 ఇంధనాన్ని లీటరుకు సుమారు రూ.82 ధరతో అధికారికంగా ప్రారంభించి, తొలి రిటైల్ పంపును పూసా రోడ్‌లో ప్రారంభించారు. ఎథనాల్ ఆధారిత ఈ మిశ్రమ ఇంధనం వాహనాల కాలుష్యాన్ని, ముడి చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

6, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters