బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#సీబీఐ

16 articles

డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరపాలి: గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్
జిల్లా వార్తలు

డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరపాలి: గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్

డీఎస్సీ నియామకాలలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సీబీఐ విచారణను డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో అర్హత పరీక్షలు లేకుండా ఉద్యోగాలు కేటాయించడాన్ని, విద్యా వ్యవస్థ పతనాన్ని ప్రభుత్వ వైఫల్యంగా అభివర్ణిస్తూ, అనియమితాలపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

25, ఆగ 2026

3వ  ప్రొద్దుటూరులో రిలే నిరాహార దీక్షలు
జిల్లా వార్తలు

3వ ప్రొద్దుటూరులో రిలే నిరాహార దీక్షలు

ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ, నిరుద్యోగ భృతి కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరాయి. స్థానిక నాయకులు, మహిళా నాయకులు, డీఎస్సీ అభ్యర్థులు మారుమారుగా పాల్గొంటూ పారదర్శకత లోపించిన డీఎస్సీ ప్రక్రియపై ప్రభుత్వం స్పందించి సీబీఐ విచారణకు అనుమతి ఇవ్వాలని, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

8, ఆగ 2026

దగా డీఎస్సీపై ప్రజా పోరాటం ప్రారంభం
జిల్లా వార్తలు

దగా డీఎస్సీపై ప్రజా పోరాటం ప్రారంభం

తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా డిమాండ్ చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష ప్రారంభమైంది. ఆగస్టు 9 వరకు రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ దీక్షకు పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన విభాగాలు మద్దతు తెలుపుతూ, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు.

6, ఆగ 2026

డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
జిల్లా వార్తలు

డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలలో భారీ అవినీతి, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, వాటిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను దెబ్బతీస్తోందని విమర్శించిన ఆయన, ఆగస్టు 6 నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలు, 10న నియోజకవర్గ స్థాయిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించి డీఎస్సీ అవకతవకలపై పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.

5, ఆగ 2026

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ విస్తృత సోదాలు
జాతీయం

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ విస్తృత సోదాలు

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. పది ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

31, జులై 2026

మన్మోహన్ సింగ్‌కు కోల్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు భారీ ఊరట
జాతీయం

మన్మోహన్ సింగ్‌కు కోల్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు భారీ ఊరట

కోల్ స్కామ్‌లో నమోదైన క్రిమినల్ కేసు నుంచి దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సుప్రీంకోర్టు పూర్తిస్థాయి ఊరట కల్పించింది. సీబీఐ క్లోజర్ రిపోర్ట్‌ను ఆమోదిస్తూ, 2015లో ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లు, అప్పటి తీర్పును రద్దు చేసి విచారణను ముగించింది. యూపీఏ కాలం నాటి ఈ పెద్ద కేసులో ఆయనపై నేరాభియోగాలకు బలమైన ఆధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది.

29, జులై 2026

డీఎస్సీ పై సీబీఐతో విచారణ జరిపించాలి!:  ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్ డిమాండ్
రాజకీయాలు

డీఎస్సీ పై సీబీఐతో విచారణ జరిపించాలి!: ఎక్స్‌ వేదికగా వైఎస్‌ జగన్ డిమాండ్

డీఎస్సీ పేపర్ లీకేజీ, స్పోర్ట్స్ కోటా నియామకాలలో అక్రమాలపై వైఎస్‌ జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, సీబీఐతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నిరసన ర్యాలీల్లో పాల్గొన్న యువత, విద్యార్థులను అభినందించిన ఆయన, డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని పునరుద్ఘాటించారు.

29, జులై 2026

నీట్ పేపర్ లీక్ కేసు: 13 మందిపై చార్జ్‌షీట్‌
జాతీయం

నీట్ పేపర్ లీక్ కేసు: 13 మందిపై చార్జ్‌షీట్‌

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో మొత్తం 13 మంది నిందితులపై సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. చార్జ్‌షీట్‌లో ఉన్న నిందితుల్లో ముగ్గురు ఎన్‌టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) సబ్జెక్ట్ నిపుణులు ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

29, జులై 2026

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డిమాండ్
జిల్లా వార్తలు

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డిమాండ్

పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి డీఎస్సీ పరీక్షలో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించి, బాధ్యులపై కేసులు నమోదు చేసి శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేసినట్లే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని, లేనిపక్షంలో విద్యార్థి, యువజన సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆమె హెచ్చరించారు.

28, జులై 2026

నీట్ లీక్ కేసులో సంచలన విషయాలు!:  136 ప్రశ్నల్లో 111 ప్రశ్నలు మ్యాచింగ్
జాతీయం

నీట్ లీక్ కేసులో సంచలన విషయాలు!: 136 ప్రశ్నల్లో 111 ప్రశ్నలు మ్యాచింగ్

నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో సీబీఐ ఢిల్లీ కోర్టుకు కీలక వివరాలు వెల్లడించింది. లాతూర్‌కు చెందిన ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడి మొబైల్‌లో 136 చేతిరాత ప్రశ్నల్లో 111 ప్రశ్నలు ఎన్‌టీఏ రూపొందించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్లోని ప్రశ్నలతో సరిపోలినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది.

16, జులై 2026

అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి   : కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
రాజకీయాలు

అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి : కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అయోధ్య అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, దీనిపై సీబీఐ విచారణ కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, పోలీసుల వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేస్తూ, వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, దళిత క్రైస్తవులకు దళిత హోదా అంశాలతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్తుందని తెలిపారు.

7, జులై 2026

పదవీ విరమణ రోజే సీబీఐ షాక్ : ఐఏఎస్ ప్రదీప్ కుమార్ అరెస్టు..
జాతీయం

పదవీ విరమణ రోజే సీబీఐ షాక్ : ఐఏఎస్ ప్రదీప్ కుమార్ అరెస్టు..

పదవీ విరమణ చేయాల్సిన రోజే హర్యానా సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ కుమార్ కు సీబీఐ భారీ షాక్ ఇచ్చింది. రూ.504 కోట్ల బ్యాంకు కుంభకోణం కేసులో ఆయనను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్టు చేసింది.

1, జులై 2026

దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో సీబీఐ దాడులు : ఇద్దరు అరెస్ట్‌
జాతీయం

దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో సీబీఐ దాడులు : ఇద్దరు అరెస్ట్‌

సైబర్ నేరగాళ్లు సాగించే 'డిజిటల్ అరెస్ట్' మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దేశవ్యాప్తంగా ఒక భారీ ఆపరేషన్ చేపట్టింది.

25, జూన్ 2026

పోలీస్ వేధింపులపై సీబీఐ దర్యాప్తు డిమాండ్
జిల్లా వార్తలు

పోలీస్ వేధింపులపై సీబీఐ దర్యాప్తు డిమాండ్

కర్నూలు జిల్లా బదెనేహళ్ గ్రామంలో మాల గంగమ్మ కుటుంబాన్ని పరామర్శించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆమె మృతి పోలీసుల వేధింపుల వల్ల జరిగిందని ఆరోపించారు. గంగమ్మ కొడుకు ఆచూకీ కోసం కోర్టు మెట్లెక్కిన కుటుంబంపై పోలీసులు కక్ష సాధించారని, ఇటీవలి పోలీసు వేధింపుల మరణాలపై స్వతంత్ర సంస్థ, ముఖ్యంగా CBI ద్వారా సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.

24, జూన్ 2026

డీఎస్సీ, అమరావతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి
రాజకీయాలు

డీఎస్సీ, అమరావతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి

ఏపీలో జరిగిన డీఎస్సీ నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు అవినీతిమయం అయిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలో పనిచేసే వారికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరగాల్సిందే.

19, జూన్ 2026

రూ.661 కోట్ల ప్రభుత్వ నిధుల మళ్లింపు కేసులో సీబీఐ సోదాలు
జాతీయం

రూ.661 కోట్ల ప్రభుత్వ నిధుల మళ్లింపు కేసులో సీబీఐ సోదాలు

రూ.661 కోట్ల ప్రభుత్వ నిధుల మళ్లింపు ఆరోపణలపై సీబీఐ చండీగఢ్‌, పంచకుల, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, నోయిడాలోని ఆరు చోట్ల సోదాలు నిర్వహించింది. హరియాణా, చండీగఢ్‌ అధికారులతో పాటు ఐడీఎఫ్‌సీ, ఏయూ ఫైనాన్స్‌ బ్యాంకుల సిబ్బంది కుమ్మక్కై, విపం కన్సల్టెన్సీ ఖాతాల ద్వారా నిధులను దుర్వినియోగం చేసినట్టు ప్రాథమిక విచారణలో తేలడంతో, మరిన్ని ఆధారాలు సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters