బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#చెన్నై

66 articles

సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత.. దక్షిణాది చిత్రసీమలో శోకసంద్రం
సినిమా

సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత.. దక్షిణాది చిత్రసీమలో శోకసంద్రం

పద్మశ్రీ గ్రహీత, సీనియర్ నటి షావుకారు జానకి (94) శ్వాసకోశ సమస్యలు, వయోసహజ అనారోగ్యంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో శుక్రవారం కన్నుమూశారు. ఎనిమిది దశాబ్దాల సినీ ప్రయాణంలో తెలుగు సహా ఐదు భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి, ‘షావుకారు’ పాత్రతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆమె మరణంతో ఒక యుగం ముగిసిందని సినీ ప్రముఖులు, అభిమానులు భావిస్తున్నారు.

21, ఆగ 2026

కెప్టెన్ కుర్చీ కోసం హార్దిక్ డిమాండ్‌… గుజరాత్ టైటాన్స్‌ చర్చలకు బ్రేక్‌
క్రీడలు

కెప్టెన్ కుర్చీ కోసం హార్దిక్ డిమాండ్‌… గుజరాత్ టైటాన్స్‌ చర్చలకు బ్రేక్‌

హార్దిక్ పాండ్యను తిరిగి జట్టులోకి తీసుకోవడానికి గుజరాత్ టైటాన్స్ మొదట సానుకూలంగా ఉన్నా, అతడు కెప్టెన్సీ బాధ్యతలు తనకే ఇవ్వాలని పెట్టిన షరతును ఫ్రాంచైజీ అంగీకరించకపోవడంతో చర్చలు నిలిచిపోయాయి. ప్రస్తుతం హార్దిక్ పాండ్య భవిష్యత్తు, అతడు ఏ ఫ్రాంచైజీ తరఫున ఆడతాడు అన్నది స్పష్టంగా లేకపోగా, ముంబయి ఇండియన్స్‌తో ఒప్పందంపై నిర్ణయం తీసుకునే వరకు ఊహాగానాలకు తావు ఇవ్వొద్దని అతడి ప్రతినిధులు సూచిస్తున్నారు.

12, ఆగ 2026

కోలీవుడ్‌లో సీక్వెల్స్ హవా: ‘వడ చెన్నై 2’, ‘మావీరన్ 2’ సిద్ధం
సౌత్ ఇండియా

కోలీవుడ్‌లో సీక్వెల్స్ హవా: ‘వడ చెన్నై 2’, ‘మావీరన్ 2’ సిద్ధం

తమిళంలో సీక్వెల్స్ జోరు పెరిగింది. ధనుష్ నటించిన కల్ట్ హిట్ ‘వడ చెన్నై’కి సీక్వెల్‌గా ‘వడ చెన్నై 2’ ప్రొడక్షన్ త్వరలో ప్రారంభం కానుండగా, ‘కెప్టెన్ మిల్లర్ ’ను కూడా మల్టీ పార్ట్ ఫ్రాంచైజీగా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు శివకార్తికేయన్ హీరోగా ‘మావీరం 2’ను 2027 చివర్లో ప్రారంభించేలా సన్నాహాలు సాగుతున్నాయి.

5, ఆగ 2026

త్రిష వ్యాఖ్యలతో ఉదయనిధి అరెస్ట్‌: తమిళనాడులో రాజకీయ కలకలం
తమిళనాడు

త్రిష వ్యాఖ్యలతో ఉదయనిధి అరెస్ట్‌: తమిళనాడులో రాజకీయ కలకలం

తంజావూరులో నిరసన సందర్భంగా నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో భారీ రాజకీయ కలకలానికి దారితీశాయి. ఆయనను పోలీసులు అరెస్ట్ చేయగా, భాజపా సహా పలు పార్టీలు దీనిని స్వాగతించగా డీఎంకే అణచివేత చర్యగా విమర్శించింది. ఉదయనిధి వ్యాఖ్యలను భాజపా, ఎండీఎంకే, పీఎంకే నేతలు తీవ్రంగా ఖండించగా, డీఎంకే మాత్రం ఆయన ప్రసంగంలో అవమానకర అంశాలు లేవని వాదిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభించింది.

5, ఆగ 2026

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ విస్తృత సోదాలు
జాతీయం

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ విస్తృత సోదాలు

తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. పది ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

31, జులై 2026

తమిళనాడు పరిశ్రమల అభివృద్ధికి కొత్త ఒప్పందాలు
తమిళనాడు

తమిళనాడు పరిశ్రమల అభివృద్ధికి కొత్త ఒప్పందాలు

తమిళనాడు పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహానికి తమిళ్ నాడు గైడెన్స్ సంస్థ స్విట్జర్లాండ్ కు చెందిన ఛుబ్ సంస్థ, జర్మనీ కు చెందిన Nordex, వెస్ట్రన్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ, సౌత్ కొరియా కు చెందిన మోటివేలింక్ సంస్థలతో చెన్నైలో కొత్త MoUలు కుదుర్చుకుంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, R&D కేంద్రాలు, ఉత్పత్తి, ఉన్నత విద్య రంగాల్లో పెట్టుబడులు రావడంతో పరిశ్రమల మౌలిక వసతులు బలోపేతం అవడంతో పాటు సుమారు 2,920 ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి.

30, జులై 2026

చెన్నై మెట్రోని ముఖ్యమంత్రి విజయ్ పరిశీలించారు
తమిళనాడు

చెన్నై మెట్రోని ముఖ్యమంత్రి విజయ్ పరిశీలించారు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బుధవారం చెన్నై మెట్రోలో ఒమందూరార్ నుంచి నందనం వరకు సాధారణ ప్రయాణికుడిలా టికెట్ కొనుగోలు చేసి ప్రయాణిస్తూ సేవల పనితీరును పరిశీలించారు. ఆయనను చూసేందుకు మెట్రో స్టేషన్‌లు, రైల్లో అభిమానులు భారీగా గుమిగూడగా, విజయ్ వారిని అభివాదం చేస్తూ ప్రయాణికులతో ఆత్మీయంగా మాట్లాడి, అనంతరం మెట్రో కంట్రోల్ రూమ్‌లో నిర్వహణ వ్యవస్థను పరిశీలించారు.

30, జులై 2026

ఓవర్సీస్‌లో దూసుకెళ్తున్న కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’
సినిమా

ఓవర్సీస్‌లో దూసుకెళ్తున్న కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’

కిరణ్ అబ్బవరం నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ దేశీయంగా, ఓవర్సీస్‌లో బలమైన వసూళ్లతో దూసుకుపోతూ రూ.50 కోట్ల గ్రాస్ దిశగా పయనిస్తోంది. ఉత్తర అమెరికాలో ఐదు రోజుల్లోనే 500,000 డాలర్ల మార్క్ దాటిన ఈ చిత్రం, ప్రేమకథతో పాటు వివాహానంతర దాంపత్య ఎమోషన్స్‌ను చూపించిన తీరు వల్ల ఫ్యామిలీ ఆడియన్స్, యువత నుంచి మంచి ఆదరణ పొందుతోంది.

29, జులై 2026

కృష్ణాజిల్లాలో రోడ్డు ప్రమాదం.. తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్‌ సోదరుడు మృతి
ఆంధ్రప్రదేశ్

కృష్ణాజిల్లాలో రోడ్డు ప్రమాదం.. తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్‌ సోదరుడు మృతి

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరు వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్‌ తిరుమల రావు సోదరుడు నున్నా సురేశ్‌ మృతి చెందగా, ఆయన భార్య గాయపడ్డారు. హనుమాన్‌ జంక్షన్‌ పోలీసులు కేసు నమోదు చేసి, లారీ ఆగి ఉన్న పరిస్థితులు, కారు వేగం, డ్రైవింగ్‌ విధానం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు.

28, జులై 2026

చెన్నై కొయంబేడు మూడో దశ శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్
తమిళనాడు

చెన్నై కొయంబేడు మూడో దశ శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రి తీరు . S. జోసెఫ్ విజయ్ చెన్నై కొయంబేడు మూడో దశ నీటి శుద్ధి కేంద్రాన్ని సందర్శించి, నెగటివ్ ప్రెషర్ మెంబ్రేన్ ఫిల్టరేషన్ మెథడ్ ద్వారా నీటి శుద్ధి విధానాలు, యంత్రాంగం పనితీరు, నీటి నాణ్యత ప్రమాణాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. రోజుకు 45 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో పనిచేస్తున్న ఈ కేంద్రం ద్వారా చెన్నై నగరానికి నాణ్యమైన తాగునీటి సరఫరా, శుద్ధి సామర్థ్య విస్తరణపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

28, జులై 2026

తమిళనాడులో సంచలనం.. : ఉద్యోగాల దందా.. టివికె  నేతల ఆడియో లీక్‌!
తమిళనాడు

తమిళనాడులో సంచలనం.. : ఉద్యోగాల దందా.. టివికె నేతల ఆడియో లీక్‌!

తమిళనాడులో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వాన్ని అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. పార్టీ నేతల ఆడియో లీక్ అవ్వడం ఇప్పుడు సీఎం విజయ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

28, జులై 2026

ఓటీటీకి అడుగుపెడుతున్న కిరణ్ అబ్బవరం…
సినిమా

ఓటీటీకి అడుగుపెడుతున్న కిరణ్ అబ్బవరం…

యువ హీరో కిరణ్ అబ్బవరం ‘గువ్వల చెరువు ఘాట్’ వెబ్ సిరీస్‌తో ఓటీటీకి అడుగుపెడుతున్నారు. ‘డియర్ కామ్రేడ్’ దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో, Amazon Prime Video కోసం రూపొందుతున్న ఈ భారీ సిరీస్ షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. రాయలసీమ గ్రామీణ, రాజకీయ, యాక్షన్ నేపథ్యంతో సాగే ఈ కథపై, కిరణ్ తొలి వెబ్ సిరీస్‌గా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

27, జులై 2026

‘చెన్నై లవ్ స్టోరీ’ – స్వచ్ఛమైన ప్రేమకావ్యం
సినిమా రివ్యూలు

‘చెన్నై లవ్ స్టోరీ’ – స్వచ్ఛమైన ప్రేమకావ్యం

‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రం చెన్నై నేపథ్యంలో సాగిన భావోద్వేగ ప్రేమకథగా, ముఖ్యంగా నివి - స్టీవెన్ పాత్రల మధ్య స్నేహం, ప్రేమ, సంఘర్షణలతో ప్రేక్షకుల మనసును తాకుతుంది. మని శర్మ సంగీతం, హార్డ్ హిట్టింగ్ ఇంటర్వెల్ సీన్, హృదయాన్ని కదిలించే క్లైమాక్స్‌తో ఈ సినిమా మహాద్భుతం కాకపోయినా, స్వచ్ఛమైన, తృప్తినిచ్చే ప్రేమకావ్యంగా నిలుస్తుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

24, జులై 2026

చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌లో అగ్రస్థానానికి అర్జున్‌
క్రీడలు

చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌లో అగ్రస్థానానికి అర్జున్‌

చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేశి ప్రపంచ ఛాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌పై ఘన విజయం సాధించి, ఫ్రాన్స్‌ ఆటగాడు అలీరెజాతో కలిసి 3.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంకా రెండు రౌండ్లు మిగిలి ఉండటంతో అర్జున్‌, అలీరెజా, 3 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న నొదిర్బెక్‌ అబ్దుసతారోవ్‌ మధ్య టైటిల్‌ పోరు ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉంది.

21, జులై 2026

కరోనా లక్షణాలతో చికిత్స పొందుతూ బాలిక మృతి
ఆంధ్రప్రదేశ్

కరోనా లక్షణాలతో చికిత్స పొందుతూ బాలిక మృతి

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలానికి చెందిన 16 ఏళ్ల బాలిక చెన్నైలో దీర్ఘకాలిక అనారోగ్యానికి చికిత్స పొందుతున్న సమయంలో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణై శుక్రవారం మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన నెలకొనగా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కుటుంబ సభ్యులు, సన్నిహితులకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తూ పరిస్థితిని సమీక్షించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

18, జులై 2026

కేవలం గంటలోనే శ్రీశైలం?:  బుల్లెట్ ట్రైన్ కు ప్రభుత్వం ప్రతిపాదన..
బిజినెస్

కేవలం గంటలోనే శ్రీశైలం?: బుల్లెట్ ట్రైన్ కు ప్రభుత్వం ప్రతిపాదన..

శ్రీశైలంకు బుల్లెట్ ట్రైన్ రానుందా.. హైదరాబాద్ నుంచి గంటలోనే శ్రీశైలంకు చేరుకోవచ్చా.. బుల్లెట్ రైలు వస్తే ఇది సాధ్యమే. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ రైల్ కారిడార్‌ను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది శ్రీశైలం మీదుగా వెళ్లేలా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సూచన చేసింది.

17, జులై 2026

మూత్రంలో రక్తం కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు
ఆరోగ్యం

మూత్రంలో రక్తం కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు

మూత్రంలో రక్తం కనిపించడం, ముఖ్యంగా నొప్పి లేకుండా కనిపిస్తే, కిడ్నీ క్యాన్సర్ తొలి హెచ్చరిక కావొచ్చని Asian Institute of Nephrology and Urology నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి సందర్భం క్యాన్సర్‌నే సూచించకపోయినా, యూరిన్ ఇన్ఫెక్షన్, రాళ్లు, ఇతర కిడ్నీ వ్యాధుల ప్రమాదం ఉండేందున వెంటనే యూరాలజిస్ట్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 50 ఏళ్లు దాటినవారు, పొగతాగే వారు, ఊబకాయం, రక్తపోటు ఉన్నవారు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

17, జులై 2026

ఆ మాటలు నన్ను చాలా బాధించాయి-కిరణ్ అబ్బవరం
సినిమా

ఆ మాటలు నన్ను చాలా బాధించాయి-కిరణ్ అబ్బవరం

టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తమిళనాడులో తెలుగు సినిమాల ప్రదర్శన, అక్కడి మార్కెట్ విస్తరణపై చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. చెన్నై సహా తమిళనాడులో తెలుగు చిత్రాలకు ప్రత్యేక షోలు, డబ్బింగ్ వెర్షన్లు, సబ్‌టైటిల్స్ పెరుగుతుండగా, మంచి కంటెంట్ ఉన్న సినిమాలను అక్కడి యువత కూడా స్వాగతిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో తమిళనాడును కీలక మార్కెట్‌గా భావించే తెలుగు చిత్ర నిర్మాతలు, హీరోల సంఖ్య పెరిగే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

17, జులై 2026

స్వచ్ఛమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘చెన్నై లవ్‌స్టోరీ’
సినిమా

స్వచ్ఛమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘చెన్నై లవ్‌స్టోరీ’

కిరణ్‌ అబ్బవరం, శ్రీగౌరీప్రియ జంటగా నటించిన ‘చెన్నై లవ్‌స్టోరీ’ను రవి నంబూరి దర్శకత్వంలో సాయిరాజేశ్‌, ఎస్‌.కె.ఎన్‌ నిర్మించారు. చెన్నై నేపథ్యంతో, స్టీవెన్‌ శంకర్‌, నివి ప్రేమకథగా రూపొందిన ఈ పక్కా మాస్‌ సినిమా ఈ నెల 24న విడుదల కానుండగా, మణిశర్మ సంగీతం, నటీనటుల నటనపై చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేసింది.

16, జులై 2026

బిగ్‌బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల : డిసెంబర్ 12న చెన్నైలో తొలి మ్యాచ్..
క్రీడలు

బిగ్‌బాష్ లీగ్ షెడ్యూల్ విడుదల : డిసెంబర్ 12న చెన్నైలో తొలి మ్యాచ్..

క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా భారత గడ్డపై విదేశీ టోర్నీకి సంబంధించిన తొలి మ్యాచ్ జరగనుంది. 2026-2027 సీజన్‌కు సంబంధించిన బీబీఎల్ పూర్తి షెడ్యూల్‌ను ఆసీస్ క్రికెట్ బోర్డు విడుదల చేసింది.

14, జులై 2026

చెన్నైలో కొత్త ఇంట్లోకి శ్రుతి హాసన్ ప్రవేశం
సినిమా

చెన్నైలో కొత్త ఇంట్లోకి శ్రుతి హాసన్ ప్రవేశం

ప్రముఖ నటి శ్రుతి హాసన్ చెన్నైలో కొత్త ఇంట్లో సంప్రదాయబద్ధంగా గృహప్రవేశం చేసి, పూజా ఫొటోలు, పిండివంటలు, కొత్త ఇంటి తాళాల చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి కమల్ హాసన్, అక్షర హాసన్ సహా కుటుంబ సభ్యులు హాజరుకాకపోవడం, వారి గైర్హాజరుపై ఊహాగానాలు వినిపించడం గమనార్హం. చెన్నైలో స్థిరపడేందుకు అడుగులు వేస్తున్న శ్రుతి, ‘ట్రైన్’, ‘ఆకాశంలో ఒక తార’ వంటి చిత్రాలు, మ్యూజిక్ ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతున్నారు.

14, జులై 2026

చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఫ్లెమింగ్‌ బంధానికి ముగింపు
క్రీడలు

చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఫ్లెమింగ్‌ బంధానికి ముగింపు

చెన్నై సూపర్‌కింగ్స్‌ ప్రధాన కోచ్‌ పదవి నుంచి స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ తప్పుకుంటున్నట్టు ఫ్రాంఛైజీ ప్రకటించింది. 2008లో ఆటగాడిగా, 2009 నుంచి కోచ్‌గా మొత్తం 18 ఏళ్ల పాటు సీఎస్కేతో ఉన్న ఫ్లెమింగ్‌ మార్గనిర్దేశనంలో జట్టు ఐపీఎల్‌లో అయిదుసార్లు విజేతగా నిలిచి బ్రాండ్‌ ఇమేజ్‌, జట్టు సంస్కృతి, ఆటగాళ్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు. అతనితో విడిపోవడం సుహృద్భావ వాతావరణంలో జరిగిందని సీఎస్కే తెలిపి, కొత్త ప్రధాన కోచ్‌పై త్వరలో నిర్ణయం ప్రకటించనుంది.

14, జులై 2026

జూలై 17 వరకు చెన్నై–ముంబై రైళ్లు తాత్కాలిక రద్దు
జిల్లా వార్తలు

జూలై 17 వరకు చెన్నై–ముంబై రైళ్లు తాత్కాలిక రద్దు

ముంబై డివిజన్‌లోని కర్జాత్–లోనావ్లా సెక్షన్‌లో కొండచరియలు రైల్వే పట్టాలపై విరిగిపడటంతో రైలు రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనితో ముంబై–చెన్నై (22157), చెన్నై–ముంబై (22158) రైళ్లు జూలై 17 వరకు రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని లేదా రద్దు చేసుకుని రిఫండ్ పొందాలని సూచిస్తూ, ట్రాక్ మరమ్మత్తు పనులు పూర్తి చేసి భద్రతా తనిఖీలు ముగిసిన తర్వాతే సర్వీసులు పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.

13, జులై 2026

హైదరాబాద్ కు  మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు :  ప్రకటించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
తెలంగాణ

హైదరాబాద్ కు మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్లు : ప్రకటించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్

హైదరాబాదీలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గుడ్‌న్యూస్ చెప్పారు. హైదరాబాద్‌ను దేశంలో కీలక హైస్పీడ్ రైలు (బుల్లెట్ ట్రైన్) హబ్‌గా అభివృద్ధి చేయనున్నట్లు అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

12, జులై 2026

బెంగళూరు స్టేషన్‌లో వందే భారత్ స్లీపర్ రైలు హల్‌చల్
కర్ణాటక

బెంగళూరు స్టేషన్‌లో వందే భారత్ స్లీపర్ రైలు హల్‌చల్

దేశంలో రెండవ Vande Bharat స్లీపర్ రైలు బెంగళూరులో తుది తనిఖీలు, ట్రయల్ రన్స్ కోసం నిలిపి ఉంచగా, ఇది క్రాంతివీర సంగోల్లి రాయన్న స్టేషన్ నుంచి Mumbai ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వరకు నడవనుంది. BEML తయారు చేసిన ఈ 16 కోచ్‌ల సెమీ-హైస్పీడ్ రైలు 823 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు, ప్రయాణ సమయాన్ని 22 గంటల నుంచి 16–17 గంటలకు తగ్గించి, అధునాతన భద్రతా, సౌకర్య సదుపాయాలతో రాత్రి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేయనుంది.

12, జులై 2026

నల్లగాంపల్లె వద్ద రోడ్డు ప్రమాదం: యువకుడు మృతి
జిల్లా వార్తలు

నల్లగాంపల్లె వద్ద రోడ్డు ప్రమాదం: యువకుడు మృతి

చిత్తూరు జిల్లా పలమనేరు సమీప నల్లగాంపల్లె వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుడిపాల మండలం పాపసముద్రం గ్రామానికి చెందిన కృషాన్‌ అనే 20 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బెంగళూరులో ఉద్యోగ ఇంటర్వ్యూకు వెళ్లి స్వగ్రామానికి తిరుగు ప్రయాణంలో వస్తుండగా, యూ టర్న్‌ తీసుకుంటున్న ఐషర్‌ వాహనాన్ని ఆయన ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

11, జులై 2026

ఆసీస్ ‘బిగ్‌బాష్‌’కు  చెన్నై చేపాక్ వేదిక : అధికారికంగా ప్రకటించిన ప్రధాని మోదీ
క్రీడలు

ఆసీస్ ‘బిగ్‌బాష్‌’కు చెన్నై చేపాక్ వేదిక : అధికారికంగా ప్రకటించిన ప్రధాని మోదీ

ఆస్ట్రేలియాలో అతిపెద్ద టీ20 టోర్నీ బిగ్‌బాష్‌ లీగ్‌. ఈ బీబీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆసీస్ బయట మ్యాచ్‌లు జరగలేదు. తొలిసారి బీబీఎల్ 2026-27 సీజన్‌ మొదటి మ్యాచ్‌కు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుంది.

10, జులై 2026

దివంగత నటుడు శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి కన్నుమూత
టాలీవుడ్

దివంగత నటుడు శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి కన్నుమూత

దివంగత నటుడు శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి చెన్నైలో వయోభారంతో కన్నుమూశారు. 1958లో శోభన్‌బాబుతో వివాహం అనంతరం కుటుంబానికి అండగా నిలిచిన ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. శాంతకుమారి మరణంతో శోభన్‌బాబు కుటుంబం, అభిమానులు, తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయి సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

10, జులై 2026

డ్రైవర్ల వాగ్వాదం.. బస్సు ఢీకొనడంతో ఇద్దరి దుర్మరణం
ఆంధ్రప్రదేశ్

డ్రైవర్ల వాగ్వాదం.. బస్సు ఢీకొనడంతో ఇద్దరి దుర్మరణం

ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు మండలం 16వ నంబరు జాతీయ రహదారిపై ఇద్దరు లారీ డ్రైవర్ల వాగ్వాదం దారుణ ప్రమాదానికి దారితీసింది. వంతెనపై వాహనాలు ఆపి వాదన కొనసాగిస్తుండగా, హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వారిని ఢీకొనడంతో అరుచమి మురుగేష్ అక్కడికక్కడే, వెంకట సుబ్రహ్మణ్య ప్రసాద్ ఆసుపత్రిలో మృతి చెందగా, కేసు నమోదు చేసిన పోలీసులు బస్సును స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

9, జులై 2026

అహోబిలం మఠంలో తలనీలాల టెండర్‌పై కలకలం
జిల్లా వార్తలు

అహోబిలం మఠంలో తలనీలాల టెండర్‌పై కలకలం

అహోబిలం మఠంలో తలనీలాల సేకరణ, టెండర్‌ ప్రక్రియ చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి. మాజీ అధికారి కారులో తలనీలాల సంచులు పట్టుబడటం, చెన్నై దురై కంపెనీ యజమానిని ఓ నేత ఫోన్‌లో బెదిరించిన ఆడియో బయటపడటంతో రాజకీయ ఆరోపణలు, వాదోపవాదాలు చెలరేగాయి. టెండర్‌ వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక భక్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

8, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters