బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#కాక్రోచ్ జనతా

22 articles

సీజేపీ లీగల్ డిఫెన్స్ ఫండ్ రూ.1 కోటిపై ఆరా..  ఎన్నికల సంఘానికి ఫిర్యాదు?
జాతీయం

సీజేపీ లీగల్ డిఫెన్స్ ఫండ్ రూ.1 కోటిపై ఆరా.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు?

సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) ఏర్పాటు చేసిన లీగల్ డిఫెన్స్ ఫండ్ రూ.1 కోటి విరాళం ప్రకటించడంపై తాజాగా ప్రశ్నలు తలెత్తాయి. చర్చ మొదలైంది.

2, ఆగ 2026

కాక్రోచ్ పార్టీ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్.. కేంద్రం కీలక ప్రకటన
జాతీయం

కాక్రోచ్ పార్టీ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్.. కేంద్రం కీలక ప్రకటన

జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిర్వహించిన నిరసనపై పార్లమెంట్‌లో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్‌ను గుర్తించినట్లు చెప్పింది.

30, జులై 2026

బీజేపీ లో చేరాలని సీజేపీ పార్టీ వ్యవస్థాపకుడికి బెదిరింపులు
జాతీయం

బీజేపీ లో చేరాలని సీజేపీ పార్టీ వ్యవస్థాపకుడికి బెదిరింపులు

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు బీజేపీ నుంచి బెదిరింపులు వచ్చాయని ఆయన తల్లి అనితా దీప్కే ఆరోపించారు. బీజేపీలో చేరకపోతే కుటుంబంపై తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడంతో, భద్రత దృష్ట్యా కుటుంబం ఛత్రపతి సంభాజీనగర్‌లోని ఇంటిని తాత్కాలికంగా విడిచి కొంకణ్‌లో బంధువుల వద్ద 16 రోజులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

30, జులై 2026

విద్యార్థులపై దాడి ఘటనకు అమిత్‌ షాదే బాధ్యత: రాహుల్‌
జాతీయం

విద్యార్థులపై దాడి ఘటనకు అమిత్‌ షాదే బాధ్యత: రాహుల్‌

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన ‘చలో పార్లమెంట్’ ర్యాలీ సందర్భంగా విద్యార్థులపై జరిగిన దాడి ఘటనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాదే బాధ్యతని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు.

29, జులై 2026

నీట్ పేపర్ లీక్ కేసుల్లో విద్యార్థులపై ఎఫ్ఐఆర్‌ల ఉపసంహరణకు సీజేపీ కొత్త వ్యూహం
జాతీయం

నీట్ పేపర్ లీక్ కేసుల్లో విద్యార్థులపై ఎఫ్ఐఆర్‌ల ఉపసంహరణకు సీజేపీ కొత్త వ్యూహం

నీట్ పేపర్ లీక్ కేసుల్లో విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్‌ల ఉపసంహరణ కోసం కాక్రోచ్ జనతా పార్టీ కొత్త ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తోంది. ఢిల్లీలో రాకేష్ టికాయత్, భారతీయ కిసాన్ యూనియన్ నేతలతో సమావేశమై రైతులు–విద్యార్థులు–యువత ఉమ్మడి వేదికపై పోరాటం చేసే వ్యూహంపై చర్చించారు. ప్రభుత్వం స్పందించకపోతే దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని సీజేపీ హెచ్చరిస్తోంది.

29, జులై 2026

దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రబిందువైన ‘రిజర్వేషన్ హఠావో ఆందోళన్’
జాతీయం

దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రబిందువైన ‘రిజర్వేషన్ హఠావో ఆందోళన్’

కాక్రోచ్ జనతా పార్టీ విజయంతో ప్రేరణ పొందిన ‘రిజర్వేషన్ హఠావో ఆందోళన్’ డిజిటల్ ఉద్యమం కుల ఆధారిత రిజర్వేషన్లు, కుల గణన రద్దు చేయాలని, ప్రతిభ ఆధారిత అవకాశాలు కల్పించాలని కోరుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 58 లక్షలకుపైగా ఫాలోవర్లున్న ఈ ఖాతా, దివ్యాంగులు, అనాథలు, అమరవీరుల పిల్లలు, ఆర్థికంగా వెనుకబడిన పేదలకు మాత్రమే రిజర్వేషన్లు పరిమితం చేయాలని, “ఒకే దేశం.. ఒకే గుర్తింపు” లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

29, జులై 2026

రాజకీయ ఎంట్రీపై 'నో చెప్పలేం'..   కాక్రోచ్‌ జనతా పార్టీ బిగ్‌ హింట్!
జాతీయం

రాజకీయ ఎంట్రీపై 'నో చెప్పలేం'.. కాక్రోచ్‌ జనతా పార్టీ బిగ్‌ హింట్!

బొద్దింకే కదా అని తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నిరూపించింది. నీట్‌-యూజీ పేపర్‌ లీకేజీపై సీజేపీ చేసిన ఐదు వారాల ఉధృత పోరాటానికి దిగివచ్చి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు.

26, జులై 2026

ఇది ఆరంభం మాత్రమే..: అభిజీత్ దీప్కే మరో వీడియో
జాతీయం

ఇది ఆరంభం మాత్రమే..: అభిజీత్ దీప్కే మరో వీడియో

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్యానికి విజయమని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు. ఈ ఆందోళనలో అండగా ఉన్న యువత, విద్యార్థులను ఉద్దేశిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు.

26, జులై 2026

మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మొదటి రియాక్షన్
జాతీయం

మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మొదటి రియాక్షన్

నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసి, లేఖను ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పంపినట్లు తెలిపారు. నీట్ అవకతవకలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు, జంతర్ మంతర్ వద్ద పరిస్థితులు, దేశవ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని దుర్వినియోగం చేసుకునే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని, విద్యార్థుల భవిష్యత్తు రక్షణ, జాతీయ ఐక్యత కోసం రాజీనామా చేశానని ఆయన వివరించారు.

25, జులై 2026

ధర్మేంద్ర ప్రధాన్ నో రాజీనామా?..  స్పష్టం చేసిన కేంద్రం..!
జాతీయం

ధర్మేంద్ర ప్రధాన్ నో రాజీనామా?.. స్పష్టం చేసిన కేంద్రం..!

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయబోరని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరని, దీనిని సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం పరిగణించడం లేదని, రాజీనామా చేసి బాధ్యతల నుంచి పారిపోవడం వంటిదని కేంద్ర భావిస్తున్నట్లు తెలుస్తోంది.

24, జులై 2026

జులై 24న దేశవ్యాప్త నిరసనలకు సీజేపీ పిలుపు.. హింసలో పాల్గొంటే పాస్‌పోర్ట్‌లు రద్దు? : పోలీస్
జాతీయం

జులై 24న దేశవ్యాప్త నిరసనలకు సీజేపీ పిలుపు.. హింసలో పాల్గొంటే పాస్‌పోర్ట్‌లు రద్దు? : పోలీస్

నీట్‌ పేపర్ లీక్‌కు కేంద్రం బాధ్యత వహించాలంటూ ఉద్యమిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ జులై 24న దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. అయితే సీజేపీ నిరసనల హింసాత్మక ఘటనలపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. హింసలో పాల్గొన్న వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.

23, జులై 2026

సీజేపీ నిరసన హింసపై ఢిల్లీ పోలీసుల కఠిన చర్యలు: 10 ఎఫ్ఐఆర్‌లు నమోదు
జాతీయం

సీజేపీ నిరసన హింసపై ఢిల్లీ పోలీసుల కఠిన చర్యలు: 10 ఎఫ్ఐఆర్‌లు నమోదు

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజున ఢిల్లీలో జరిగిన సీజేపీ నిరసన హింసాత్మకంగా మారడంతో, ఢిల్లీ పోలీసులు ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 10 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి విస్తృత దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్, బాడీ కామ్స్, డ్రోన్ వీడియోలు, సోషల్ మీడియా క్లిప్‌లు, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫోరెన్సిక్ సాధనాలతో నిందితులను గుర్తించి, ఎవరినీ వదిలిపెట్టకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

22, జులై 2026

నీట్ పేపర్ లీక్ నిరసనల్లో హింస, విద్వేష నినాదాలు ఆందోళనకరం
జాతీయం

నీట్ పేపర్ లీక్ నిరసనల్లో హింస, విద్వేష నినాదాలు ఆందోళనకరం

నీట్ పేపర్ లీక్‌పై ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరుగుతున్న నిరసనలు హింస, విద్వేష నినాదాలతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల పారదర్శకత కోసం ప్రారంభమైన ఈ ఉద్యమాన్ని కొంతమంది హింసాత్మక, మత విద్వేష, రాజకీయ ఎజెండాలతో హైజాక్ చేశారని వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు సూచిస్తున్నాయి. ప్రధాని, హిందూ మతం, రామ మందిరం, భారత సైన్యం, ఆర్టికల్ 370, UAPA కేసుల నిందితుల విడుదల వంటి అంశాలు ముందుకు రావడం నిరసన అసలు లక్ష్యాన్ని మసకబార్చిందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

22, జులై 2026

పార్లమెంట్ మార్చ్ విద్యార్థి నిరసనలపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
జాతీయం

పార్లమెంట్ మార్చ్ విద్యార్థి నిరసనలపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

సుప్రీంకోర్టు, పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థి నిరసనలపై పోలీసుల చర్యలపై అత్యవసర విచారణ కోరిన పిటిషన్‌ను తిరస్కరించింది. సీజేఐ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, వీడియోలు చూడడానికి సమయం లేదని, కోర్టు సమయాన్ని వృథా చేయకూడదని స్పష్టం చేస్తూ, కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలపై జోక్యం చేసుకోవాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది.

22, జులై 2026

32వ రోజుకు సీజేపీ నిరసనలు.. నాలుగు ప్రధాన డిమాండ్లు ప్రకటించిన ఉద్యమకారులు
జాతీయం

32వ రోజుకు సీజేపీ నిరసనలు.. నాలుగు ప్రధాన డిమాండ్లు ప్రకటించిన ఉద్యమకారులు

ఢిల్లీ‌లో కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలు 32వ రోజుకు చేరుకుంటూ నాలుగు ప్రధాన డిమాండ్ల చుట్టూ ముమ్మరంగా సాగుతున్నాయి. సోనమ్ వాంగ్‌చుక్ విడుదల, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, NEET ఆత్మహత్యల బాధిత కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం, జూలై 20 నిరసనకారులపై కేసులు నమోదు చేయకపోవడం ప్రధాన డిమాండ్లు కాగా, శాంతియుత నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు ఉండకూడదని సీజేపీ స్పష్టం చేసింది.

22, జులై 2026

ఎవరీ అభిజీత్ దీప్కే?  : ‘కాక్రోచ్ కు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనలపై ప్రశ్నలు, అనుమానాలు!
జాతీయం

ఎవరీ అభిజీత్ దీప్కే? : ‘కాక్రోచ్ కు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనలపై ప్రశ్నలు, అనుమానాలు!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సీజేపీ, అభిజీత్ దీప్కే పేర్లు మారుమోగుతున్నాయి. దీప్కే ఇండియాలో అడుగుపెట్టడమే ఆలస్యం.. అతడి కోసం విమానాశ్రయం బయట వేలమంది అభిమానులు సిద్ధంగా ఉన్నారు.

21, జులై 2026

మా ఉద్యమం ఆగదు.. నిరాహార దీక్షకు దిగిన అభిజీత్‌ దీప్కే
జాతీయం

మా ఉద్యమం ఆగదు.. నిరాహార దీక్షకు దిగిన అభిజీత్‌ దీప్కే

ఢిల్లీలోని జంతర్ మంతర్ మరోసారి ఆందోళనల కేంద్రంగా మారింది. ఇరవై రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఆస్పత్రికి తరలించిన ఘటన ఉద్యమానికి కొత్త మలుపు తీసుకొచ్చింది.

18, జులై 2026

జులై 20న పార్లమెంట్ మార్చ్! :  కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన..
జాతీయం

జులై 20న పార్లమెంట్ మార్చ్! : కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన..

ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద గత 20 రోజులుగా నిరసన తెలుపుతున్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జూలై 20న పార్లమెంట్ వరకు శాంతియుత పాదయాత్రకు పిలుపునిచ్చింది.

10, జులై 2026

దిల్లీ జంతర్‌మంతర్‌లో కాక్రోచ్ నిరసన
జాతీయం

దిల్లీ జంతర్‌మంతర్‌లో కాక్రోచ్ నిరసన

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్‌ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ధర్నాకి దిగింది. విద్యా వ్యవస్థలో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తోంది.

20, జూన్ 2026

కాక్రోచ్ నిరసనలో పాల్గొన్న నటుడు ప్రకాశ్ రాజ్
జాతీయం

కాక్రోచ్ నిరసనలో పాల్గొన్న నటుడు ప్రకాశ్ రాజ్

బెంగళూరులో కాక్రోచ్ జనతా పార్టీ (CJP)ఆధ్వర్యంలో జరిగిన NEET వ్యతిరేక నిరసనలో నటుడు ప్రకాశ్ రాజ్ పాల్గొన్నారు. పరీక్షల నిర్వహణలో లోపాలు, ప్రశ్నాపత్రాల లీక్, ఫలితాలపై అనుమానాల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, పౌరసమాజం NEETపై సమగ్ర దర్యాప్తు, పారదర్శకత కోరుతూ, విద్యార్థుల భవిష్యత్తు రక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

14, జూన్ 2026

జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలు  ఢిల్లీకి చేరుకున్న అభిజీత్ దీప్కే…
జాతీయం

జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలు ఢిల్లీకి చేరుకున్న అభిజీత్ దీప్కే…

అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, జంతర్ మంతర్ వద్ద శనివారం జరగనున్న నిరసనలో పాల్గొనడానికి భారత్‌కు వచ్చారు. నీట్, సీబీఎస్ఈ తదితర పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ, అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఈ నిరసనకు పిలుపునిచ్చగా, దీప్కే శాంతియుతంగా, ప్రేమతో ఉద్యమం సాగించాలని మద్దతుదారులకు పిలుపునిచ్చడంతో పాటు ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

6, జూన్ 2026

జూన్ 6 నిరసనకు ముందు సీజేపీ వీడియోపై దుమారం
రాజకీయాలు

జూన్ 6 నిరసనకు ముందు సీజేపీ వీడియోపై దుమారం

జూన్ 6న ఢిల్లీ జంతర్‌మంతర్‌లో జరగనున్న నిరసనకు ముందు CJP మద్దతుదారుడు అమిత్ కుమార్ సింధ్‌ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి వివాదానికి దారితీసింది. నిరసనకారులు పెప్పర్ స్ప్రేలు, కర్రలు వెంట తీసుకురావాలన్న సూచనలు, “ఈసారి హద్దులు దాటుతాం, నేపాల్‌ను నిర్మిస్తాం” అన్నట్లుగా ప్రచారమవుతున్న వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నిరసన శాంతియుతంగానే సాగుతుందని, రాజ్యాంగంపై విశ్వాసం ఉందని స్పష్టం చేసినట్లు సమాచారం.

4, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters