బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఏపీలో

45 articles

కేంద్ర పన్నులతో ఏపీ అభివృద్ధి వేగవంతం : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కేంద్ర పన్నులతో ఏపీ అభివృద్ధి వేగవంతం : సీఎం చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సకాలంలో పన్నుల వాటా కేటాయిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర సహకారంతో ఏపీలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

2, ఆగ 2026

ఏపీలో ఆచూకీ లేని 44.89 లక్షల మంది ఓటర్లు..:  ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
రాజకీయాలు

ఏపీలో ఆచూకీ లేని 44.89 లక్షల మంది ఓటర్లు..: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా భారత ఎన్నికల సంఘం (ఈసీ) ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది.

31, జులై 2026

డీఎస్సీపై విచారణకు సిద్ధం.. : వైసీపీకి మంత్రి మండిపల్లి కౌంటర్
రాజకీయాలు

డీఎస్సీపై విచారణకు సిద్ధం.. : వైసీపీకి మంత్రి మండిపల్లి కౌంటర్

ఏపీలో డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని, విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

25, జులై 2026

ఏపీలో 500 ‘తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు త్వరలో సేవల్లోకి
ఆంధ్రప్రదేశ్

ఏపీలో 500 ‘తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు త్వరలో సేవల్లోకి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాతా–శిశు సంక్షేమం కోసం రాష్ట్రవ్యాప్తంగా 500 ‘తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను త్వరలో సేవల్లోకి తీసుకురానుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలు, నవజాత శిశువులు, అధిక ప్రమాద గర్భిణులు, తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణులకు సురక్షిత, ఉచిత రవాణా సేవలు అందించడం ద్వారా మాతా–శిశు మరణాల రేటు తగ్గించడం ఈ పథకం లక్ష్యం.

22, జులై 2026

కరోనా రక్కసి.. 26కి చేరిన పాజిటివ్ కేసులు..
ఆరోగ్యం

కరోనా రక్కసి.. 26కి చేరిన పాజిటివ్ కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ వ్యాప్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 7 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 26కు చేరింది. ఇప్పటివరకు నలుగురు మృతి చెందగా, వారంతా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారేనని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 10 జిల్లాలకు వైరస్ విస్తరించగా, ప్రజలు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యశాఖ సూచిస్తోంది.

22, జులై 2026

ఏపీ పర్యాటకానికి బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డు
రాజకీయాలు

ఏపీ పర్యాటకానికి బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డు

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. రాష్ట్రానికి ‘బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్’ అవార్డు వచ్చినట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు.

21, జులై 2026

ఏపీలో ఆక్వా రంగాన్ని ఆదుకోండి..   : కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
రాజకీయాలు

ఏపీలో ఆక్వా రంగాన్ని ఆదుకోండి.. : కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతివ్వాలని కోరారు.

20, జులై 2026

ఏపీలో నాలుగు రోజుల పాటు మేఘావృత వాతావరణం, పలుచోట్ల వర్షాలు
వాతావరణం

ఏపీలో నాలుగు రోజుల పాటు మేఘావృత వాతావరణం, పలుచోట్ల వర్షాలు

రానున్న నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో మేఘావృత వాతావరణం కొనసాగి, కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వాతావరణ మార్పులు, ఉరుములు, ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉండటంతో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

19, జులై 2026

ఏపీలో సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు  : 27 నుంచి ఇంటింటికీ టీడీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్

ఏపీలో సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు : 27 నుంచి ఇంటింటికీ టీడీపీ నేతలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నాయి. తొలుత మున్సిపల్ ఎన్నికలను సెప్టెంబర్‌లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

16, జులై 2026

ఏపీలో గాడితప్పిన పాలన :  స్కాములు.. అవినీతి.. చట్టాల ఉల్లంఘన సాగుతోంది : వైఎస్‌ జగన్‌
రాజకీయాలు

ఏపీలో గాడితప్పిన పాలన : స్కాములు.. అవినీతి.. చట్టాల ఉల్లంఘన సాగుతోంది : వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. కీలకమైన అంశాలపై ఎంపీలకు ఆయన దిశా నిర్దేశం చేశారు.

16, జులై 2026

ఏపీలో పీపీపీ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

ఏపీలో పీపీపీ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఆంధ్రప్రదేశ్‌లో పీపీపీ విధానంలో అమలు చేస్తున్న 260 ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు అమరావతిలో సమీక్ష నిర్వహించారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, టూరిజం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ వంటి రంగాల్లో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టుల అంచనా వ్యయం రూ.1,23,229 కోట్లు కాగా, ప్రజలకు మెరుగైన సేవలు, పెట్టుబడుల ఆకర్షణ, సస్టైనబుల్ అభివృద్ధి లక్ష్యంగా ప్రస్తుత స్థితి, సమస్యలు, భవిష్యత్ ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించారు.

16, జులై 2026

జగన్ హయాంలో ఇసుక అక్రమాల కేసుల్లో  ఈడీ దూకుడు..   కీలక సాక్షులకు నోటీసులు
జాతీయం

జగన్ హయాంలో ఇసుక అక్రమాల కేసుల్లో ఈడీ దూకుడు.. కీలక సాక్షులకు నోటీసులు

జగన్ హయాంలో ఏపీలో జరిగిన ఇసుక తవ్వకాల అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ దృష్టి సారించింది. మూడు ప్రముఖ సంస్థలపై అక్రమ ఇసుక తవ్వకాల ఆరోపణలపై ఈడీ దర్యాప్తు తీవ్రం చేసింది.

15, జులై 2026

పాలసీలు రూపొందించడం సులభమే..   అమలే అత్యంత కీలకం: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

పాలసీలు రూపొందించడం సులభమే.. అమలే అత్యంత కీలకం: సీఎం చంద్రబాబు

2019-2024 మధ్య ఏపీలో వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో ఆ ఐదేళ్లూ విధ్వంసం జరిగిందన్నారు.

14, జులై 2026

ఏపీలో ‘సర్’ గడువు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్

ఏపీలో ‘సర్’ గడువు పొడిగింపు

ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) గడువును కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) పొడిగించింది. నేటితో గడువు ముగియనుండగా.. మరో 10 రోజుల పాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

14, జులై 2026

ఏపీలో రెండో విడత జాబ్ క్యాలెండర్‌కి కసరత్తు
ఉద్యోగాలు

ఏపీలో రెండో విడత జాబ్ క్యాలెండర్‌కి కసరత్తు

ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత జాబ్ క్యాలెండర్ రూపకల్పనకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఈ విడతలో 3,168 పోస్టులు, అందులో నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 91 Group-1 పోస్టులు భర్తీ చేయాలని యోచిస్తోంది. ఆగస్టు 15న నోటిఫికేషన్లు జారీ చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతుండగా, కొత్త Local Cadre విధానం, Reservation Roster, ఖాళీల వివరాలపై సీఎస్ సాయిప్రసాద్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

14, జులై 2026

ఏపీలో మారిన రిజిస్ట్రేషన్ల రూల్స్:
రాజకీయాలు

ఏపీలో మారిన రిజిస్ట్రేషన్ల రూల్స్:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 396 ద్వారా భూములు, ఇళ్లు, స్థిరాస్థుల రిజిస్ట్రేషన్‌ను గ్రామ, వార్డు సచివాలయాలు, మీసేవ కేంద్రాల ద్వారా నిర్వహించేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆన్లైన్ స్లాట్ బుకింగ్, ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణతో అవినీతి, నకిలీ రిజిస్ట్రేషన్లు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నప్పటికీ, చట్టపరమైన, సాంకేతిక సమస్యలు, Document Writers ఉపాధిపై ప్రభావం వంటి అంశాలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

12, జులై 2026

డిపోలను ప్రైవేట్ పరం చేయం! : ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో ఏపీఎస్‌ఆర్టీసీ క్లారిటీ!
ఆంధ్రప్రదేశ్

డిపోలను ప్రైవేట్ పరం చేయం! : ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో ఏపీఎస్‌ఆర్టీసీ క్లారిటీ!

ఏపీలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంపై ఉద్యోగుల్లో నెలకొన్న సందేహాలకు ఆర్టీసీ యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుత డిపోలు ప్రైవేటుకు అప్పగిస్తున్నారన్న ప్రచారం, ఉద్యోగాల కోతపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ బస్సుల అమలు, జీసీసీ విధానం, ఉద్యోగుల భద్రతపై కీలక వివరాలు వెల్లడించింది.

10, జులై 2026

అమరావతిలో బీఎన్‌కే శాఖ ఏర్పాటు చేయండి!
రాజకీయాలు

అమరావతిలో బీఎన్‌కే శాఖ ఏర్పాటు చేయండి!

దక్షిణ కొరియాలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. బుసాన్‌లో ఏపీఈడీబీ ఆధ్వర్యంలో APEX-Korea కేంద్రాన్ని లోకేశ్ ప్రారంభించారు. పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల విస్తరణే లక్ష్యంగా APEX-Koreaను ఏర్పాటు చేశారు.

8, జులై 2026

మాగోక్ సైన్స్ పార్క్‌ను సందర్శించిన మంత్రి నారా లోకేశ్‌
రాజకీయాలు

మాగోక్ సైన్స్ పార్క్‌ను సందర్శించిన మంత్రి నారా లోకేశ్‌

దక్షిణ కొరియాలోని సియోల్‌లో మాగోక్ సైన్స్ పార్క్‌ను సందర్శించిన మంత్రి నారా లోకేశ్‌ హ్యుందాయ్ మోబిస్, ఎల్జీ, శాంసంగ్‌ వంటి సంస్థలతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో డిస్‌ప్లే ఫ్యాబ్‌, ఏఐ-రెడీ హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్లు, కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని కోరారు. శాంసంగ్‌ పెట్టుబడులను విస్తరించేందుకు ప్రత్యేక శాంసంగ్‌ సిటీ, అమరావతి క్వాంటం వ్యాలీలో ఆర్‌అండ్‌డీ విభాగం స్థాపన ప్రతిపాదనలు చేసి, ఏపీని గ్లోబల్‌ టెక్నాలజీ, తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని అధికారులకు వివరించారు.

7, జులై 2026

ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ
ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఐపీఎస్ అధికారుల బదిలీ

ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మార్కాపూర్ జిల్లా ఓఎస్డీగా నవ్ జ్యోతి మిశ్రాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

6, జులై 2026

ఏపీలో మూడు కొత్త పోలీస్ కమిషనరేట్లు ప్రతిపాదన
ఆంధ్రప్రదేశ్

ఏపీలో మూడు కొత్త పోలీస్ కమిషనరేట్లు ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టం, శాంతి బలోపేతం కోసం తిరుపతి, గుంటూరు, రాజమండ్రి జిల్లాలను పోలీస్ కమిషనరేట్లుగా మార్చే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఈ జిల్లాల్లో పెరుగుతున్న జనసాంద్రత, పట్టణీకరణ, పరిశ్రమలు, పర్యాటక కార్యకలాపాల దృష్ట్యా కమిషనరేట్ విధానం అవసరమని భావిస్తూ, డీజీపీ ముగ్గురు జిల్లా ఎస్పీలను సమగ్ర నివేదికలు, పూర్తిస్థాయి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించినట్లు సమాచారం.

4, జులై 2026

ఏపీలో గోల్డ్ మైనింగ్‌కు గ్రీన్ సిగ్నల్..   నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
ఆంధ్రప్రదేశ్

ఏపీలో గోల్డ్ మైనింగ్‌కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు

ఆంధ్రప్రదేశ్‌లో బంగారు ఖనిజ నిక్షేపాల గుర్తింపు, తవ్వకాలపై గనుల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షన్నర హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో బంగారు ఖనిజ నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేసిన అధికారులు, వాటి అన్వేషణకు కార్యాచరణను వేగవంతం చేస్తున్నారు.

3, జులై 2026

ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాల సూచన
వాతావరణం

ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాల సూచన

ఉత్తర, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో వచ్చే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఈదురు గాలులు, పిడుగులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థలు హెచ్చరించాయి. తీర ప్రాంతాలు, తక్కువ ఎత్తున్న ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి, అధికారిక బులెటిన్లను గమనించాలని సూచించారు.

3, జులై 2026

ఏపీలో అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్
రాజకీయాలు

ఏపీలో అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయవాదులపై పెరుగుతున్న దాడులు, వేధింపుల నేపథ్యంలో వారి భద్రత కోసం ప్రత్యేక అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రూపకల్పనకు కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘యువగళం’ హామీల అమలు భాగంగా ఈ చట్టంపై ఐటీ, పంచాయతీ రాజ్ మంత్రి నారా లోకేశ్, మంత్రి ఫరూక్‌లు న్యాయవాదుల ప్రతినిధులతో చర్చలు జరుపుతూ, ముసాయిదా సిద్ధమైన తర్వాత న్యాయవాదుల సంఘాల సూచనలు తీసుకుని తుది రూపం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.

1, జులై 2026

సాయికృష్ణ కేసులో నన్ను  ఇరికించారు : నాగరాజు  న్యాయమూర్తి ఎదుట సంచలన వ్యాఖ్యలు
నేరాలు

సాయికృష్ణ కేసులో నన్ను ఇరికించారు : నాగరాజు న్యాయమూర్తి ఎదుట సంచలన వ్యాఖ్యలు

ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌరవ న్యాయమూర్తి ఎదుట హాజరైన సస్పెండెడ్ సీఐ నాగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

1, జులై 2026

33 % రిజర్వేషన్ అమలైతే..  ఏపీలో ఆ సీట్లు వారికే..
రాజకీయాలు

33 % రిజర్వేషన్ అమలైతే.. ఏపీలో ఆ సీట్లు వారికే..

రాష్ట్రంలో 33 % మహిళా రిజర్వేషన్ అమలైతే రాజకీయంగా కీలకమైన పలు అసెంబ్లీ నియోజక వర్గాలు మహిళలకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నన్నాయి. దీంతో రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశం ఉంది.

29, జూన్ 2026

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వర్షాల జోరు
వాతావరణం

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వర్షాల జోరు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ద్రోణి ప్రభావంతో మేఘావృత వాతావరణం, వర్షాలు కొనసాగుతున్నాయి. కోస్తా ఆంధ్రలో భారీ, రాయలసీమ–ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉండగా, తెలంగాణలో ఇవాళ–రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

29, జూన్ 2026

తెలుగు రాష్ట్రాల్లో జోరందుకున్న వర్షాలు
వాతావరణం

తెలుగు రాష్ట్రాల్లో జోరందుకున్న వర్షాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ద్రోణి ప్రభావంతో వర్షాలు కొనసాగుతున్నాయి. కోస్తా ఆంధ్రలో భారీ, రాయలసీమ–ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు పడుతుండగా, ఇవాళ, రేపు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యధిక వర్షాల అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తక్కువ ఎత్తులోని ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో ప్రజలు, శాఖలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

28, జూన్ 2026

సాయికృష్ణది లాకప్‌డెత్‌...   రిమాండ్‌ రిపోర్టులో స్పష్టం చేసిన సిట్‌
నేరాలు

సాయికృష్ణది లాకప్‌డెత్‌... రిమాండ్‌ రిపోర్టులో స్పష్టం చేసిన సిట్‌

ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణది అదృశ్యం కేసులో కీలక విషయాలు బయటికొచ్చాయి. సాయికృష్ణది లాకప్‌డెత్‌ అనే విషయం ప్రాథమిక విచారణలో తేలిందని సిట్‌ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

24, జూన్ 2026

సాయికృష్ణ కేసులో సీసీ ఫుటేజ్ మాయం : నెల రోజుల ఫుటేజ్ డిలీట్
నేరాలు

సాయికృష్ణ కేసులో సీసీ ఫుటేజ్ మాయం : నెల రోజుల ఫుటేజ్ డిలీట్

ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఒక కీలకమైన విషయాన్ని గుర్తించారు.

23, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters