బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#హామీల

21 articles

యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: DYFI డిమాండ్
జిల్లా వార్తలు

యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి: DYFI డిమాండ్

DYFI నాయకులు ప్రొద్దుటూరులో జరిగిన పట్టణ మహాసభల్లో ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయడం, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం, రూ.3000 నిరుద్యోగ భృతి అమలు చేయాలని కోరుతూ, యువత హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

7, ఆగ 2026

కర్నూలు కేసీ కెనాల్ వద్ద సుద్దవాగు రక్షణ గోడకు శంకుస్థాపన
జిల్లా వార్తలు

కర్నూలు కేసీ కెనాల్ వద్ద సుద్దవాగు రక్షణ గోడకు శంకుస్థాపన

కర్నూలు కేసీ కెనాల్ సమీపంలోని సుద్దవాగు వద్ద వరద సమస్యలకు శాశ్వత పరిష్కారంగా రూ.2.50 కోట్ల వ్యయంతో 250 మీటర్ల రక్షణ గోడ నిర్మాణానికి మంత్రి టీ.జీ. భరత్ శంకుస్థాపన చేశారు. దోమల లార్వా నిర్మూలన కోసం బీటీఐ జీవ లార్విసైడ్ పిచికారీని పరిశీలించిన మంత్రి, నగరంలోని పాత సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, కర్నూలు అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నిమ్మల రామానాయుడు, పొంగూరు నారాయణ, నారా లోకేష్ కీలకంగా కృషి చేస్తున్నారని తెలిపారు.

30, జులై 2026

కూటమి విజయాన్ని నిలబెట్టే దిశగా ఇంటింటి ప్రచారం : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కూటమి విజయాన్ని నిలబెట్టే దిశగా ఇంటింటి ప్రచారం : సీఎం చంద్రబాబు

అమరావతిలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ విజయాన్ని నిలబెట్టే దిశగా 45 రోజుల ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీల అమలు, యువత సంక్షేమ కార్యక్రమాలు, ప్రతిపక్ష పార్టీ తప్పుదారి పట్టించే ప్రయత్నాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పిస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రతి నాయకుడు బాధ్యతగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

26, జులై 2026

లడఖ్‌లో సోనమ్ వాంగ్ చుక్ దీక్ష విరమణ
జాతీయం

లడఖ్‌లో సోనమ్ వాంగ్ చుక్ దీక్ష విరమణ

లడఖ్‌కు రాజ్యాంగ పరిరక్షణ, భూహక్కులు, పర్యావరణ రక్షణ వంటి డిమాండ్లతో 23 రోజుల నిరాహార దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్ చుక్, కేంద్ర ప్రతినిధులతో జరిగిన చర్చల అనంతరం దీక్షను విరమించారు. ఆరోగ్య ఆందోళనలు పెరగడంతో వైద్యులు, మద్దతుదారుల సూచనలూ దీనికి కారణమయ్యాయని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. అయితే లడఖ్ ప్రధాన డిమాండ్లపై పోరాటం కొనసాగుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

21, జులై 2026

హంద్రీ–నీవా కాలువ నీరులేక కుప్పం రైతుల ఆందోళన
జిల్లా వార్తలు

హంద్రీ–నీవా కాలువ నీరులేక కుప్పం రైతుల ఆందోళన

హంద్రీ–నీవా కాలువలో నీటి ప్రవాహం ఆగిపోవడంతో కుప్పం నియోజకవర్గంలోని 92 చెరువులు ఎండిపోయి, భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లు కూడా ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి సాగు సీజన్‌లో నీటి లభ్యతపై అనిశ్చితి, వ్యవసాయ విద్యుత్‌ కోతలు, పెట్టుబడుల భారం కారణంగా పంట వేయాలా వద్దా అన్న సందిగ్ధంలో రైతులు నిలిచిపోయారు.

20, జులై 2026

బీసీల హామీల అమలులో కూటమి నిర్లక్ష్యం‌ : వైయస్సార్ కాంగ్రెస్ బీసీ సెల్ సమీక్ష
రాజకీయాలు

బీసీల హామీల అమలులో కూటమి నిర్లక్ష్యం‌ : వైయస్సార్ కాంగ్రెస్ బీసీ సెల్ సమీక్ష

వైయస్సార్ కాంగ్రెస్ బీసీ సెల్ ఆధ్వర్యంలో తాడేపల్లిలో జరిగిన సమీక్ష సమావేశంలో, కూటమి ప్రభుత్వం బీసీలకు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్ ఆరోపించారు. బీసీలపై జరుగుతున్న అన్యాయాలు, దాడులపై విజయవాడలో త్వరలో భారీ సమావేశం నిర్వహించి, బీసీ హక్కుల పరిరక్షణ కోసం పార్టీ నిరంతర పోరాటం కొనసాగిస్తుందని నేతలు వెల్లడించారు.

8, జులై 2026

ఏపీలో అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్
రాజకీయాలు

ఏపీలో అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయవాదులపై పెరుగుతున్న దాడులు, వేధింపుల నేపథ్యంలో వారి భద్రత కోసం ప్రత్యేక అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రూపకల్పనకు కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘యువగళం’ హామీల అమలు భాగంగా ఈ చట్టంపై ఐటీ, పంచాయతీ రాజ్ మంత్రి నారా లోకేశ్, మంత్రి ఫరూక్‌లు న్యాయవాదుల ప్రతినిధులతో చర్చలు జరుపుతూ, ముసాయిదా సిద్ధమైన తర్వాత న్యాయవాదుల సంఘాల సూచనలు తీసుకుని తుది రూపం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.

1, జులై 2026

కాంగ్రెస్ దిల్లీ దర్బార్‌కు ఏటీఎంగా తెలంగాణ  : భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌
తెలంగాణ

కాంగ్రెస్ దిల్లీ దర్బార్‌కు ఏటీఎంగా తెలంగాణ : భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌

కాంగ్రెస్‌ దిల్లీ దర్బార్‌కు తెలంగాణ రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చారని భాజపా(BJP) జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ విమర్శించారు.

30, జూన్ 2026

మహిళలను మోసం చేస్తున్న బాబు సర్కార్
రాజకీయాలు

మహిళలను మోసం చేస్తున్న బాబు సర్కార్

టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఆరోపించారు.

25, జూన్ 2026

రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం.. ప్రతి విషయంలోనూ మోసమే
రాజకీయాలు

రైతులపై చంద్రబాబు ప్రేమ బూటకం.. ప్రతి విషయంలోనూ మోసమే

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రైతులపై ఉన్న ప్రేమ కేవలం బూటకమని, ఆయన పాలనలో రైతులకు మోసం, బకాయిల భారం, నిరాశ మాత్రమే మిగిలాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

21, జూన్ 2026

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం  : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
రాజకీయాలు

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు.

19, జూన్ 2026

రైతుల అభివృద్ధి, కూటమి ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే పార్థసారథి
జిల్లా వార్తలు

రైతుల అభివృద్ధి, కూటమి ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే పార్థసారథి

కర్నూలు జిల్లా దాణాపురం గ్రామంలో జరిగిన వ్యవసాయ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొని, రైతులతో కలిసి విత్తనాలు నాటి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతుల అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, సూపర్ సిక్స్ హామీలలో భాగంగా పెట్టుబడి సాయం, మద్దతు ధర, పంటల కొనుగోలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

18, జూన్ 2026

చిత్తూరు పరిసరాల్లో జోరుగా జూదం
జిల్లా వార్తలు

చిత్తూరు పరిసరాల్లో జోరుగా జూదం

చిత్తూరు నగర శివారు, సమీప మండలాల్లో జూద స్థావరాలు వేగంగా పెరుగుతున్నాయి. నిర్వాహకులు వాహనాలు, నగదుకు భరోసా ఇస్తూ సుదూర ప్రాంతాల నుంచి జూదరులను ఆకర్షిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జూదం జరుగుతోందని సమాచారం ఉన్నా పోలీసులు పెద్దగా స్పందించడంలేదని విమర్శలు వస్తుండగా, ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు డీఎస్పీ వెంకటనారాయణ తెలిపారు.

18, జూన్ 2026

పుట్టిన ప్రతి బిడ్డపై రూ.1.28 లక్షల అప్పు..
తమిళనాడు

పుట్టిన ప్రతి బిడ్డపై రూ.1.28 లక్షల అప్పు..

తమిళనాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కొత్త ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ నివేదికలో రాష్ట్రం ఎదుర్కొంటున్న రుణభారం, పెరుగుతున్న ఆర్థిక లోటు, ప్రభుత్వ ఖర్చుల తీరుపై కీలక అంశాలను వెల్లడించింది. నివేదిక ప్రకారం, ప్రస్తుతం తమిళనాడులో పుట్టిన ప్రతి బిడ్డపై సగటున రూ.1.28 లక్షల అప్పు భారం పడుతోంది. శ్వేతపత్రం ప్రకారం, ఐదేళ్ల క్రితం సుమారు రూ.4.8 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పు ప్రస్తుతం దాదాపు రూ.10 లక్షల కోట్లకు చేరుకుంది.

17, జూన్ 2026

మొదట మోదీ హామీల లెక్క తేల్చండి.. ఆ తర్వాత నా రాజీనామా గురించి
తెలంగాణ

మొదట మోదీ హామీల లెక్క తేల్చండి.. ఆ తర్వాత నా రాజీనామా గురించి

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేస్తారా? అంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్‌పై సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మొదట ‘మోదీ హామీల లెక్క తేల్చండి.. ఆ తర్వాత నా రాజీనామా గురించి మాట్లాడండి’ అంటూ ప్రతి సవాల్ విసిరారు.

15, జూన్ 2026

సంక్షేమం, అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యం :టిడిపి జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి
జిల్లా వార్తలు

సంక్షేమం, అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యం :టిడిపి జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి

కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి అనే రెండు చక్రాలపై రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందన టిడిపి జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి చెప్పారు. కడప జిల్లాలో కొప్పర్తి స్టీల్ ప్లాంట్, గ్రీన్ ఎనర్జీ, సోలార్ ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం, జాతీయ రహదారులు, పారిశ్రామిక ప్రాజెక్టులు వేగంగా సాగుతున్నాయని, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.

15, జూన్ 2026

ప్రతి హామీకి  కట్టుబడి ఉన్నాం : డిప్యూటీ సీఎం పవన్‌
రాజకీయాలు

ప్రతి హామీకి కట్టుబడి ఉన్నాం : డిప్యూటీ సీఎం పవన్‌

ప్రజల తీర్పు చరిత్ర సృష్టించిందని, కూటమి అధికారం కోసం కాదు బాధ్యత కోసం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. జనసేనకు కేటాయించిన 21 స్థానాలన్నింటిలో విజయం ప్రజల నమ్మకానికి నిదర్శనమని, ఎన్నికల హామీల అమలు, పంచాయతీరాజ్‌ బలోపేతంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని దామినేడులో జరిగిన బహిరంగ సభలో చెప్పారు.

12, జూన్ 2026

చంద్రబాబు కూటమి మేనిఫెస్టో దహనం చేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలు
జిల్లా వార్తలు

చంద్రబాబు కూటమి మేనిఫెస్టో దహనం చేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలు

తిరుపతి తుడా సర్కిల్ వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, ఇతర నేతలతో కలిసి చంద్రబాబు కూటమి మేనిఫెస్టోను దహనం చేశారు. చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలు, విద్యార్థులు, రైతులు, కార్మికులు నష్టపోయారని, ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఈ నిరసనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.

12, జూన్ 2026

మోసపూరిత హామీలతో ప్రజలకు  వెన్నుపోటు: చంద్రబాబు పై వైయస్ఆర్‌సీపీ మైనారిటీ నేతల ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్

మోసపూరిత హామీలతో ప్రజలకు వెన్నుపోటు: చంద్రబాబు పై వైయస్ఆర్‌సీపీ మైనారిటీ నేతల ఆగ్రహం

రాష్ట్రంలో కూటమి పాలనలో మైనారిటీలకు కనీస రక్షణ, ప్రోత్సాహం లభించలేదని తాడేపల్లిలో జరిగిన వైయస్ఆర్‌సీపీ మైనారిటీ విభాగం రాష్ట్రస్థాయి సమావేశంలో నేతలు విమర్శించారు. మైనారిటీల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కృషి చేశారని పేర్కొంటూ, ఎస్ఐఆర్ పేరుతో జరుగుతున్న ఓటర్ లిస్టు సవరణలో మైనారిటీ ఓటర్లు అప్రమత్తంగా ఉండి తమ ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించాలని పిలుపునిచ్చారు.

6, జూన్ 2026

ప్రొద్దుటూరులో “వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమం
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో “వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమం

ప్రొద్దుటూరులో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విస్తృత నిరసన నిర్వహించారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు, ముఖ్యంగా మేనిఫెస్టోలోని వాగ్దానాలు, “సూపర్ సిక్స్” అమలు చేయలేదని ఆరోపిస్తూ మేనిఫెస్టో ప్రతులు, హామీ బాండ్ పత్రాలను చించివేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.

4, జూన్ 2026

'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' కడపలో పోస్టర్ ఆవిష్కరణ..   కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం
జిల్లా వార్తలు

'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' కడపలో పోస్టర్ ఆవిష్కరణ.. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం

‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్‌ను కడపలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా నివాస కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ నేతలు ఆవిష్కరించి, కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైనా ఎన్నికల హామీలు అమలు కాలేదని, రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు నిరాశలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై 12వ తేదీన నిర్వహించే నిరసనలో ప్రజలు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

3, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters