బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#మోదీ

103 articles

ఒలింపిక్స్‌లో సగం క్రీడల్లోనూ మన ప్రాతినిధ్యం లేదు.. ఇది చేదు నిజం: ప్రధాని మోదీ
క్రీడలు

ఒలింపిక్స్‌లో సగం క్రీడల్లోనూ మన ప్రాతినిధ్యం లేదు.. ఇది చేదు నిజం: ప్రధాని మోదీ

జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జరిగిన ‘ఖేలో ఇండియా డైలాగ్’లో ప్రధాని నరేంద్ర మోదీ, ఒలింపిక్స్‌లో ఉన్న క్రీడాంశాల సగంలో భారత్‌కు ప్రాతినిధ్యం లేకపోవడం చేదు నిజమని, పతకావకాశాలు ఉన్న విభాగాల్లోనూ మనం పాల్గొనకపోవడం దశాబ్దాలుగా కొనసాగుతున్న సమస్యగా పేర్కొన్నారు. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని మరిన్ని క్రీడల్లో భారత అథ్లెట్లు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి; పారా అథ్లెట్ల విజయాలు దేశానికి గౌరవం తెస్తున్నాయని మోదీ అభిప్రాయపడ్డారు.

27, ఆగ 2026

కేంద్ర పన్నులతో ఏపీ అభివృద్ధి వేగవంతం : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కేంద్ర పన్నులతో ఏపీ అభివృద్ధి వేగవంతం : సీఎం చంద్రబాబు

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సకాలంలో పన్నుల వాటా కేటాయిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర సహకారంతో ఏపీలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

2, ఆగ 2026

తెలుగు ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తున్న మోదీ : పవన్‌
రాజకీయాలు

తెలుగు ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తున్న మోదీ : పవన్‌

140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రధాని మోదీ సాకారం చేస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

1, ఆగ 2026

సీఎం బాబు విజన్‌కు భోగాపురం ఎయిర్‌పోర్ట్ మరో సాక్ష్యం: ప్రధాని మోదీ
జాతీయం

సీఎం బాబు విజన్‌కు భోగాపురం ఎయిర్‌పోర్ట్ మరో సాక్ష్యం: ప్రధాని మోదీ

స్వర్ణాంధ్ర విజన్‌ సాకారానికి కీలకమైన రోజు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నేడు రూ.18 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు ఏపీని మరింత ముందుకు తీసుకెళ్తాయని ఆయన చెప్పుకొచ్చారు.

1, ఆగ 2026

ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారు.. అన్నింటా అండ ఉన్నారు: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారు.. అన్నింటా అండ ఉన్నారు: సీఎం చంద్రబాబు

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు వ్యాఖ్యానించారు.

1, ఆగ 2026

భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
జాతీయం

భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

భోగాపురం ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు ఉన్నారు.

1, ఆగ 2026

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌.. ప్రధాని మోదీ షెడ్యూల్‌
జాతీయం

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌.. ప్రధాని మోదీ షెడ్యూల్‌

ప్రధాని మోదీ ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు.

31, జులై 2026

భోగాపురంలో థింసా నృత్యానికి గిన్నిస్‌ రికార్డు
జాతీయం

భోగాపురంలో థింసా నృత్యానికి గిన్నిస్‌ రికార్డు

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన థింసా నృత్యం గిన్నిస్‌ రికార్డు సృష్టించింది. 16 వేల మంది ఆదివాసీ బాలికలతో థింసా నృత్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. థింసా నృత్యంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు.

31, జులై 2026

మోదీపై అభ్యంతరకర పోస్టులు.. మెటా ఇండియా హెడ్‌పై కేసు
జాతీయం

మోదీపై అభ్యంతరకర పోస్టులు.. మెటా ఇండియా హెడ్‌పై కేసు

ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియా వేదికలపై అభ్యంతరకర, మార్ఫింగ్‌ చేసిన వీడియోలు, చిత్రాల ప్రచారానికి సంబంధించి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు.

31, జులై 2026

పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో.. అత్యవసర భేటీ
జాతీయం

పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో.. అత్యవసర భేటీ

పశ్చిమాసియాలో మళ్లీ రోజురోజుకూ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండటంతో అక్కడి విపరిణామాలు భారత్‌పై ఏమేరకు ప్రభావం చూపుతున్నాయనే విషయమై ప్రధాని మోదీ కీలక సమీక్ష జరిపారు.

31, జులై 2026

మోదీ రాజీనామా లేఖ వైరల్.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్..
జాతీయం

మోదీ రాజీనామా లేఖ వైరల్.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

ప్రధాని సంతకంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లేఖ నకిలీదేనని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసింది. వైరల్ పోస్టులను ఆధారంగా చేసుకుని వ్యక్తిగత, ఆర్థిక వివరాలను షేర్ చేసుకోవద్దని పీఐబీ సూచించింది.

30, జులై 2026

ప్రధాని మోదీపై పోస్టులు తొలగించండి.. : ఎక్స్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు
జాతీయం

ప్రధాని మోదీపై పోస్టులు తొలగించండి.. : ఎక్స్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు

సోషల్ మీడియా వేదికగా వ్యాప్తి చెందుతున్న వివాదాస్పద పోస్టులపై ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన పోస్టులు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

30, జులై 2026

ప్రధాని రాకకు సర్వం సిద్ధం.. భోగాపురంలో చకచకా ఏర్పాట్లు
జాతీయం

ప్రధాని రాకకు సర్వం సిద్ధం.. భోగాపురంలో చకచకా ఏర్పాట్లు

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించనుండటంతో రాష్ట్రంతో పాటు ఉత్తరాంధ్ర వాసుల అందరి చూపు భోగాపురంపైనే ఉంది. సమయం దగ్గర పడుతుండడంతో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

29, జులై 2026

ఎన్‌డీఏ పార్లమెంటరీ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ
జాతీయం

ఎన్‌డీఏ పార్లమెంటరీ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

పార్లమెంట్‌లో మంగళవారం ఉదయం ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ ‘మంగళ్ మిలన్’ సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితర అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

28, జులై 2026

విద్యార్థులకు  ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: ఎంపీ రాహుల్ గాంధీ
జాతీయం

విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: ఎంపీ రాహుల్ గాంధీ

విద్యార్థులపై కాల్పులు, లాఠీఛార్జీలు, కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న విద్యార్థులపై అణచివేత ధోరణి సరికాదని హితవుపలికారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

27, జులై 2026

ఉత్తరాంధ్రకు మణిహారం భోగాపురం ఎయిర్‌పోర్టు   : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాజకీయాలు

ఉత్తరాంధ్రకు మణిహారం భోగాపురం ఎయిర్‌పోర్టు : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

గత రెండేళ్లలో ఉత్తరాంధ్ర, విశాఖలో వినూత్నమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. విశాఖను దేశంలో నంబర్-1 నగరంగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు.

27, జులై 2026

ప్రధాని మోదీ మరో వీడియో రిలీజ్.. పరీక్షల సంస్కరణలపై కీలక నిర్ణయం
జాతీయం

ప్రధాని మోదీ మరో వీడియో రిలీజ్.. పరీక్షల సంస్కరణలపై కీలక నిర్ణయం

దేశంలో పరీక్షల నిర్వహణ వ్యవస్థను పారదర్శకంగా మార్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా మరో వీడియో రిలీజ్ చేశారు.

26, జులై 2026

తిరుగులేని శక్తిగా భారత్ : ప్రధాని మోదీ
జాతీయం

తిరుగులేని శక్తిగా భారత్ : ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 136వ ఎపిసోడ్‌ ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కార్గిల్ విజయ్ దివస్ ప్రాముఖ్యతను వివరిస్తూ, దేశ సైనికుల అసాధారణ ధైర్యసాహసాలు, త్యాగాలను కొనియాడారు.

26, జులై 2026

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
జాతీయం

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

పలు జాతీయ స్థాయి పోటీ పరీక్షల పేపర్ లీక్ ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసి, లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. ముఖ్యంగా CJP ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలు, ప్రతిపక్షాల తీవ్ర విమర్శల మధ్య వచ్చిన ఈ నిర్ణయంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

25, జులై 2026

అరుదైన రికార్డును బ్రేక్‌ చేసిన మోదీ.. వీడియోకు 30 కోట్ల వ్యూస్‌..
జాతీయం

అరుదైన రికార్డును బ్రేక్‌ చేసిన మోదీ.. వీడియోకు 30 కోట్ల వ్యూస్‌..

భారత ప్రధాని నరేంద్ర మోదీ.. తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. నీట్ - 2026 పరీక్షా పత్రాల లీకేజీ అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ఆయన అర్ధరాత్రి వేళ పోస్ట్ చేసిన జెన్-జీ స్టైల్ సెల్ఫీ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

25, జులై 2026

గుంతకల్లు-బళ్లారి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ :  కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
జాతీయం

గుంతకల్లు-బళ్లారి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

24, జులై 2026

పేపర్‌ లీక్‌కు సుదీర్ఘ జైలు.. భారీ జరిమానా..  : కీలక సవరణలకు  సిద్ధమైన కేంద్రం
జాతీయం

పేపర్‌ లీక్‌కు సుదీర్ఘ జైలు.. భారీ జరిమానా.. : కీలక సవరణలకు సిద్ధమైన కేంద్రం

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీపై కాక్రోచ్‌ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు ఉద్ధృతమైన నేపథ్యంలో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. లీక్‌లకు (Paper Leak) చెక్‌ పెట్టే అంశంపై శుక్రవారం జరిగే క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని స్వయంగా ప్రధాని మోదీ వీడియో ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.

24, జులై 2026

నీట్‌ నిరసనకారులను శత్రువుల్లా చూస్తోంది మోదీ ప్రభుత్వం: సోనియా గాంధీ విమర్శ
జాతీయం

నీట్‌ నిరసనకారులను శత్రువుల్లా చూస్తోంది మోదీ ప్రభుత్వం: సోనియా గాంధీ విమర్శ

నీట్‌ పేపర్‌ లీక్‌ ఘటనల నేపథ్యంలో విద్యార్థుల నిరసనలను మోదీ ప్రభుత్వం శత్రువుల్లా చూస్తోందని సోనియా గాంధీ ది హిందూ పత్రికలో వ్యాసం ద్వారా తీవ్రంగా విమర్శించారు. జవాబుదారీతనంతో స్పందించాల్సిన సమయంలో లాఠీచార్జీలు, టియర్‌గ్యాస్‌ ప్రయోగాలు చేసి విద్యార్థుల ఉద్యమాలను అణచివేయడం దురదృష్టకరమని ఆమె పేర్కొంటూ, విద్యా రంగాన్ని దిగజార్చే విధంగా నిధులు కోతపెట్టి, ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి, ఎన్‌టీఏ బలోపేతంపై సిఫార్సులను పట్టించుకోకుండా, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచిందని వ్యాఖ్యానించారు.

24, జులై 2026

రాతపూర్వక హామీ వచ్చాకే.. దీక్ష విరమించా  : సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగుచుక్‌
జాతీయం

రాతపూర్వక హామీ వచ్చాకే.. దీక్ష విరమించా : సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగుచుక్‌

పేపర్‌ లీకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇవ్వడంతో సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగుచుక్‌ తన నిరాహార దీక్షను విరమించారు. 26 రోజులుగా దీక్ష చేసిన ఆయన.. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌ సమక్షంలో దీక్షను ముగించారు.

24, జులై 2026

యువత భవిష్యత్తును నాశనం చేశారు..: ప్రధాని మోదీ ప్రకటనపై రాహుల్ తీవ్ర విమర్శలు
జాతీయం

యువత భవిష్యత్తును నాశనం చేశారు..: ప్రధాని మోదీ ప్రకటనపై రాహుల్ తీవ్ర విమర్శలు

'నీట్' ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన 'ఫాస్ట్ ట్రాక్ కోర్టుల' ప్రకటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.'యువత భవిష్యత్తును నాశనం చేసిందే మీరు'.. అంటూ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు.

23, జులై 2026

సీజేపీ ఆందోళనలు.. ప్రధాని మోదీకి అన్నా హజారే లేఖ
జాతీయం

సీజేపీ ఆందోళనలు.. ప్రధాని మోదీకి అన్నా హజారే లేఖ

దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింస, పోలీసుల చర్యలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆందోళన వ్యక్తం చేశారు.

23, జులై 2026

పేపర్‌లీక్‌పై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు.. ఆందోళనల వేళ ప్రధాని మోదీ బిగ్‌ మెసేజ్‌
జాతీయం

పేపర్‌లీక్‌పై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు.. ఆందోళనల వేళ ప్రధాని మోదీ బిగ్‌ మెసేజ్‌

నీట్‌ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దిల్లీలోని జంతరమంతర్‌ వద్ద మొదలైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి.

23, జులై 2026

విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీకి ఆహ్వానం
రాజకీయాలు

విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీకి ఆహ్వానం

ఆగస్ట్ 1న జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పార్లమెంట్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ విమానాశ్రయం ద్వారా రాష్ట్రంలో వైమానిక రవాణా, పెట్టుబడులు, పర్యాటక రంగాలకు ఊతం లభిస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నప్పటికీ, ప్రధాని హాజరు విషయమై అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది.

22, జులై 2026

ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు.. ఏపీ  ప్రాజెక్టులపై ప్రధాని మోదీతో చర్చ
రాజకీయాలు

ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు.. ఏపీ ప్రాజెక్టులపై ప్రధాని మోదీతో చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవార ఢిల్లీలో పర్యటిస్తున్నారు. హస్తీన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పలువురు కేంద్రమంత్రులను సీఎం కలవనున్నారు.

22, జులై 2026

నీట్ ప్రశ్నపత్రం లీక్‌పై చర్చకు సిద్ధం : కేంద్రం వెల్లడి
జాతీయం

నీట్ ప్రశ్నపత్రం లీక్‌పై చర్చకు సిద్ధం : కేంద్రం వెల్లడి

నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో, ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రం వెల్లడించింది.

22, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters