బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#నిరసనలు

22 articles

జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి అరెస్టు వివాదం
జిల్లా వార్తలు

జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి అరెస్టు వివాదం

జమ్మలమడుగులో రిలే నిరాహార దీక్ష సమయంలో ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి అరెస్టు ఉద్రిక్తతకు దారితీస్తూ, వైఎస్ఆర్సిపి దీనిని అక్రమ చర్యగా అభివర్ణిస్తోంది. DSC నియామకాల్లో అక్రమాలు, పారదర్శకత లోపంపై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో నిరసనలు, నిరాహార దీక్షలు కొనసాగుతుండగా, జమ్మలమడుగులో రాజకీయ వేడి చెలరేగింది.

8, ఆగ 2026

నీట్ పేపర్ లీకేజీ నిరసనలు… జంతర్ మంతర్‌లో ఏర్పడ్డ పెళ్లి బంధాలు
జాతీయం

నీట్ పేపర్ లీకేజీ నిరసనలు… జంతర్ మంతర్‌లో ఏర్పడ్డ పెళ్లి బంధాలు

నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నెలరోజుల పాటు విద్యార్థుల నిరసనలు కొనసాగగా, దేశం నలుమూలల నుంచి వేలాది మంది పాల్గొన్నారు. ఈ దీర్ఘకాలిక ఆందోళనల మధ్య తరచూ కలుసుకుంటూ వచ్చిన కొందరు యువతీ యువకుల మధ్య స్నేహం, ప్రేమగా మారి చివరకు పెళ్లి బంధాలకు దారి తీసింది. ఈ జంటల కథలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి.

31, జులై 2026

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉద్రిక్తతలు తీవ్రం
అంతర్జాతీయం

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉద్రిక్తతలు తీవ్రం

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రజలు ప్రభుత్వం, సైన్యం దమనకాండకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తుండగా, భద్రతా బలగాల కాల్పుల్లో ఇప్పటివరకు 80 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో పాక్ ప్రభుత్వం నిర్వహించబోయే ఎన్నికలను PoK ప్రజలు బహిష్కరిస్తుండగా, గతంలో ముజాహిదీన్‌లుగా తయారు చేసిన శక్తులే ఇప్పుడు పాక్‌కు సవాలుగా మారాయని రాణా సనావుల్లా వ్యాఖ్యలు ఆ ప్రాంతంలో సంక్షోభం మరింత తీవ్రమైందని సూచిస్తున్నాయి.

29, జులై 2026

కేంద్ర విద్యాశాఖ మంత్రిపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు
జాతీయం

కేంద్ర విద్యాశాఖ మంత్రిపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రహ్లాద్ జోషి అత్యంత నీచమైన ప్రవర్తన కలిగిన వ్యక్తి అంటూ రాహుల్ మండిపడ్డారు.

28, జులై 2026

కాక్రోచ్‌ ఉద్యమంలో నేర చరితులు!  ఫేస్ స్కాన్ ఆపరేషన్‌ ద్వారా 2,873 మంది నేరస్థుల గుర్తింపు
నేరాలు

కాక్రోచ్‌ ఉద్యమంలో నేర చరితులు! ఫేస్ స్కాన్ ఆపరేషన్‌ ద్వారా 2,873 మంది నేరస్థుల గుర్తింపు

కాక్రోచ్‌ జనతా పార్టీ ఆధ్వర్యంలో  ఢిల్లీలో జూలై 20న నిర్వహించిన పార్లమెంట్‌ ‘చలో సంసద్‌ ర్యాలీ’లో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు పాల్గొన్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు.

28, జులై 2026

విద్యార్థులకు  ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: ఎంపీ రాహుల్ గాంధీ
జాతీయం

విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: ఎంపీ రాహుల్ గాంధీ

విద్యార్థులపై కాల్పులు, లాఠీఛార్జీలు, కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న విద్యార్థులపై అణచివేత ధోరణి సరికాదని హితవుపలికారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

27, జులై 2026

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
జాతీయం

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

పలు జాతీయ స్థాయి పోటీ పరీక్షల పేపర్ లీక్ ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసి, లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించారు. ముఖ్యంగా CJP ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనలు, ప్రతిపక్షాల తీవ్ర విమర్శల మధ్య వచ్చిన ఈ నిర్ణయంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

25, జులై 2026

ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్‌కు నిరసనగా ప్రొద్దుటూరులో ర్యాలీ
జిల్లా వార్తలు

ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్‌కు నిరసనగా ప్రొద్దుటూరులో ర్యాలీ

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ ఘటనకు నిరసనగా ప్రొద్దుటూరులో ప్రజా, విద్యార్థి సంఘాలు శుక్రవారం పలు ప్రాంతాల్లో ధర్నాలు, ఆందోళనలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ విధానాలు, బలప్రయోగాన్ని ఖండించాయి. విద్యార్థుల సమస్యలను శాంతియుతంగా పరిష్కరించాలని, నిరసనలకు అడ్డంకులు కల్పించకూడదని డిమాండ్ చేసిన నేపథ్యంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొగా, పోలీసులు అదనపు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

24, జులై 2026

సీజేపీ నిరసనకారుల పాస్‌పోర్టుల రద్దుపై వైరల్ ప్రచారాన్ని ఖండించిన ఢిల్లీ పోలీసులు
జాతీయం

సీజేపీ నిరసనకారుల పాస్‌పోర్టుల రద్దుపై వైరల్ ప్రచారాన్ని ఖండించిన ఢిల్లీ పోలీసులు

సీజేపీ నిరసనల సందర్భంగా హింసకు పాల్పడిన వారిపై పాస్‌పోర్టులు రద్దు చేస్తారన్న సోషల్ మీడియా ప్రచారం తప్పుదారి పట్టించేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని, అధికారిక ప్రకటన కూడా వెలువడలేదని డీసీపీ New Delhi ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలిపారు. ప్రజలు తప్పుడు పోస్టులను నమ్మకూడదని, అధికారిక సమాచారం మీదే ఆధారపడాలని సూచించారు.

24, జులై 2026

NEET పేపర్ లీక్ వివాదంపై ఆలియా భట్ భావోద్వేగ స్పందన
సినిమా

NEET పేపర్ లీక్ వివాదంపై ఆలియా భట్ భావోద్వేగ స్పందన

NEET పేపర్ లీక్ వివాదంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో Bollywood నటి ఆలియా భట్ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంగా స్పందించారు. విద్యార్థుల పోరాటం తనను కలచివేసిందని, ప్రతి విద్యార్థి వెనుక కుటుంబాల ఆశలు, త్యాగాలు ఉన్నాయని, వారి గొంతు వినడం, వారికి న్యాయం చేయడం సమాజం బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.

24, జులై 2026

జులై 24న దేశవ్యాప్త నిరసనలకు సీజేపీ పిలుపు.. హింసలో పాల్గొంటే పాస్‌పోర్ట్‌లు రద్దు? : పోలీస్
జాతీయం

జులై 24న దేశవ్యాప్త నిరసనలకు సీజేపీ పిలుపు.. హింసలో పాల్గొంటే పాస్‌పోర్ట్‌లు రద్దు? : పోలీస్

నీట్‌ పేపర్ లీక్‌కు కేంద్రం బాధ్యత వహించాలంటూ ఉద్యమిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ జులై 24న దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. అయితే సీజేపీ నిరసనల హింసాత్మక ఘటనలపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. హింసలో పాల్గొన్న వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.

23, జులై 2026

పేపర్‌లీక్‌పై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు.. ఆందోళనల వేళ ప్రధాని మోదీ బిగ్‌ మెసేజ్‌
జాతీయం

పేపర్‌లీక్‌పై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు.. ఆందోళనల వేళ ప్రధాని మోదీ బిగ్‌ మెసేజ్‌

నీట్‌ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దిల్లీలోని జంతరమంతర్‌ వద్ద మొదలైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి.

23, జులై 2026

దేశవ్యాప్తంగా NEET రద్దు చేయాలి: వైద్య విద్యపై రాష్ట్రాలకే పూర్తి అధికారం కోరుతున్న TVK
తమిళనాడు

దేశవ్యాప్తంగా NEET రద్దు చేయాలి: వైద్య విద్యపై రాష్ట్రాలకే పూర్తి అధికారం కోరుతున్న TVK

తమిళనాడు ముఖ్యమంత్రి ‘దళపతి’ విజయ్ నాయకత్వంలోని TVK పార్టీ, NEETలో జరుగుతున్న అక్రమాలు, పేపర్ లీకేజీలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఈ పరీక్షను దేశవ్యాప్తంగా పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేసింది. వైద్య విద్యతో సహా మొత్తం విద్యా రంగంపై రాష్ట్రాలకే పూర్తి అధికారాలు ఉండాలని, ఇందుకోసం విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాకు మార్చాలని లేదా ప్రత్యేక ఉమ్మడి జాబితా ద్వారా రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలని TVK కోరుతోంది.

22, జులై 2026

32వ రోజుకు సీజేపీ నిరసనలు.. నాలుగు ప్రధాన డిమాండ్లు ప్రకటించిన ఉద్యమకారులు
జాతీయం

32వ రోజుకు సీజేపీ నిరసనలు.. నాలుగు ప్రధాన డిమాండ్లు ప్రకటించిన ఉద్యమకారులు

ఢిల్లీ‌లో కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలు 32వ రోజుకు చేరుకుంటూ నాలుగు ప్రధాన డిమాండ్ల చుట్టూ ముమ్మరంగా సాగుతున్నాయి. సోనమ్ వాంగ్‌చుక్ విడుదల, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, NEET ఆత్మహత్యల బాధిత కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం, జూలై 20 నిరసనకారులపై కేసులు నమోదు చేయకపోవడం ప్రధాన డిమాండ్లు కాగా, శాంతియుత నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు ఉండకూడదని సీజేపీ స్పష్టం చేసింది.

22, జులై 2026

నీట్‌ పేపర్‌ లీకేజీపై నిరసనలు తీవ్రం
జిల్లా వార్తలు

నీట్‌ పేపర్‌ లీకేజీపై నిరసనలు తీవ్రం

నీట్‌ పేపర్‌ లీకేజీపై దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతమయ్యాయి. కడపలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ, ధర్నాలో నాయకులు విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, పరీక్షలపై నమ్మకం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, పరీక్షా వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ, బాధ్యులపై కఠిన చర్యలు, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

21, జులై 2026

ఎవరీ అభిజీత్ దీప్కే?  : ‘కాక్రోచ్ కు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనలపై ప్రశ్నలు, అనుమానాలు!
జాతీయం

ఎవరీ అభిజీత్ దీప్కే? : ‘కాక్రోచ్ కు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనలపై ప్రశ్నలు, అనుమానాలు!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సీజేపీ, అభిజీత్ దీప్కే పేర్లు మారుమోగుతున్నాయి. దీప్కే ఇండియాలో అడుగుపెట్టడమే ఆలస్యం.. అతడి కోసం విమానాశ్రయం బయట వేలమంది అభిమానులు సిద్ధంగా ఉన్నారు.

21, జులై 2026

లడఖ్‌లో సోనమ్ వాంగ్ చుక్ దీక్ష విరమణ
జాతీయం

లడఖ్‌లో సోనమ్ వాంగ్ చుక్ దీక్ష విరమణ

లడఖ్‌కు రాజ్యాంగ పరిరక్షణ, భూహక్కులు, పర్యావరణ రక్షణ వంటి డిమాండ్లతో 23 రోజుల నిరాహార దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్ చుక్, కేంద్ర ప్రతినిధులతో జరిగిన చర్చల అనంతరం దీక్షను విరమించారు. ఆరోగ్య ఆందోళనలు పెరగడంతో వైద్యులు, మద్దతుదారుల సూచనలూ దీనికి కారణమయ్యాయని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. అయితే లడఖ్ ప్రధాన డిమాండ్లపై పోరాటం కొనసాగుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

21, జులై 2026

ప్లీజ్ మాకు సాయం చేయండి..  : భారత్‌ను వేడుకుంటున్న పాక్ ఆక్రమిత కాశ్మీరీలు
అంతర్జాతీయం

ప్లీజ్ మాకు సాయం చేయండి.. : భారత్‌ను వేడుకుంటున్న పాక్ ఆక్రమిత కాశ్మీరీలు

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీ్ర్(పీఓకే)లో భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ అణచివేతకు నిరసనగా అక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. రోజురోజుకు ఈ ఉద్యమం తీవ్రమవుతోంది. 26 రోజులుగా ప్రజలు పాక్ ప్రభుత్వం, సైన్యానికి వ్యతిరేకంగా తిరగబడుతున్నారు.

7, జులై 2026

కాక్రోచ్‌ పార్టీ డైపర్ల ఉద్యమం : జంతర్ మంతర్ వద్ద  కొనసాగుతున్న నిరసనలు
జాతీయం

కాక్రోచ్‌ పార్టీ డైపర్ల ఉద్యమం : జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనలు

‘నీట్’ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ రాజధానిలో తీవ్ర దుమారం రేపుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన ప్రదర్శనలు మంగళవారంతో నాలుగో రోజుకు చేరుకున్నాయి.

23, జూన్ 2026

నీట్ రీ-ఎగ్జామ్‌కు ముందు విషాదం : కోయంబత్తూరు జిల్లాలో విద్యార్థిని ఆత్మహత్య..
జాతీయం

నీట్ రీ-ఎగ్జామ్‌కు ముందు విషాదం : కోయంబత్తూరు జిల్లాలో విద్యార్థిని ఆత్మహత్య..

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జాతీయ అర్హత-ప్రవేశ పరీక్ష (NEET) కోసం సిద్ధమవుతున్న 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

18, జూన్ 2026

కాక్రోచ్ నిరసనలో పాల్గొన్న నటుడు ప్రకాశ్ రాజ్
జాతీయం

కాక్రోచ్ నిరసనలో పాల్గొన్న నటుడు ప్రకాశ్ రాజ్

బెంగళూరులో కాక్రోచ్ జనతా పార్టీ (CJP)ఆధ్వర్యంలో జరిగిన NEET వ్యతిరేక నిరసనలో నటుడు ప్రకాశ్ రాజ్ పాల్గొన్నారు. పరీక్షల నిర్వహణలో లోపాలు, ప్రశ్నాపత్రాల లీక్, ఫలితాలపై అనుమానాల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, పౌరసమాజం NEETపై సమగ్ర దర్యాప్తు, పారదర్శకత కోరుతూ, విద్యార్థుల భవిష్యత్తు రక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

14, జూన్ 2026

జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలు  ఢిల్లీకి చేరుకున్న అభిజీత్ దీప్కే…
జాతీయం

జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ నిరసనలు ఢిల్లీకి చేరుకున్న అభిజీత్ దీప్కే…

అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, జంతర్ మంతర్ వద్ద శనివారం జరగనున్న నిరసనలో పాల్గొనడానికి భారత్‌కు వచ్చారు. నీట్, సీబీఎస్ఈ తదితర పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ, అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఈ నిరసనకు పిలుపునిచ్చగా, దీప్కే శాంతియుతంగా, ప్రేమతో ఉద్యమం సాగించాలని మద్దతుదారులకు పిలుపునిచ్చడంతో పాటు ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

6, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters