బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#రిలయన్స్

13 articles

ప్రొద్దుటూరులో కారు బోల్తా – డివైడర్‌లోకి దూసుకెళ్లిన వాహనం
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో కారు బోల్తా – డివైడర్‌లోకి దూసుకెళ్లిన వాహనం

ప్రొద్దుటూరు పట్టణంలోని కొర్రపాడు రోడ్డులోని రిలయన్స్ (SS) మాల్ ఎదుట శుక్రవారం ఉదయం కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన ఘటనలో కారులో ఉన్న కొందరికి గాయాలు అయినట్లు ప్రాథమిక సమాచారం. గాయాల తీవ్రత, కారులో ఉన్న వారి సంఖ్య, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ, పూర్తి వివరాలు అధికారిక నివేదికతో వెల్లడించనున్నారు.

31, జులై 2026

స్వాతంత్య్ర దినోత్సవం 2026 సందర్భంగా రిలయన్స్ జియో కొత్త ‘ఫ్రీడమ్ ప్యాక్’
టెక్నాలజీ

స్వాతంత్య్ర దినోత్సవం 2026 సందర్భంగా రిలయన్స్ జియో కొత్త ‘ఫ్రీడమ్ ప్యాక్’

రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవం 2026 సందర్భంగా హోమ్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం రూ.10,000 ధరతో 15 నెలల వ్యాలిడిటీ కలిగిన కొత్త ‘ఫ్రీడమ్ ప్యాక్’ను ప్రకటించింది. ఈ ప్లాన్‌లో 100 Mbps స్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 12 OTT ప్లాట్‌ఫారమ్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్లు, 1,000కు పైగా టీవీ ఛానళ్లు, ఉచిత Set-Top Box, JioPC క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి.

27, జులై 2026

స్వాతంత్య్ర దినోత్సవం ముందే రిలయన్స్ జియో నుంచి కొత్త ‘జియో ఫ్రీడమ్ ప్యాక్’
బిజినెస్

స్వాతంత్య్ర దినోత్సవం ముందే రిలయన్స్ జియో నుంచి కొత్త ‘జియో ఫ్రీడమ్ ప్యాక్’

రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జియోఫైబర్, ఎయిర్‌ఫైబర్ వినియోగదారుల కోసం రూ.10,000 ధరతో 15 నెలల వ్యాలిడిటీ కలిగిన దీర్ఘకాలిక ‘జియో ఫ్రీడమ్ ప్యాక్’ను ప్రకటించింది. ఈ ప్లాన్‌లో 100 Mbps బ్రాడ్‌బ్యాండ్, అపరిమిత వాయిస్ కాల్స్, 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెల్స్, 12 OTT ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్లు, ఉచిత సెట్‌టాప్ బాక్స్, JioPC సపోర్ట్ ఒకే ప్యాక్‌లో లభిస్తాయి.

25, జులై 2026

కుడంకుళం అణు కేంద్రం డేటా లీక్?..   డార్క్ వెబ్‌లో బ్లూప్రింట్
జాతీయం

కుడంకుళం అణు కేంద్రం డేటా లీక్?.. డార్క్ వెబ్‌లో బ్లూప్రింట్

భారతదేశంలో అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రమైన తమిళనాడులోని కుడంకుళం ప్లాంట్ బ్లూఫ్రింట్స్ డార్క్ వెబ్‌లో లీక్ అయినట్లు తెలుస్తోంది. రాన్సమ్‌వేర్ గ్రూప్ ‘ వరల్డ్ లీక్స్’ ఈ ఫైళ్లను డార్క్ వెబ్‌లో పోస్ట్ చేసినట్లు రాయిటర్స్ నివేదించింది.

15, జులై 2026

దేశంలో అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీకి ఫార్చ్యూన్ ఇండియా గౌరవం
బిజినెస్

దేశంలో అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీకి ఫార్చ్యూన్ ఇండియా గౌరవం

ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసిన భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీ మొదటి స్థానంలో నిలిచారు. సామాజిక సేవ, విద్య, ఆరోగ్యం, క్రీడలు, గ్రామీణాభివృద్ధి రంగాల్లో ఆమె సేవలకు గుర్తింపుగా అమెరికాలో AAPI హ్యూమానిటరియాన్ అవార్డు, టాంపా నగర ‘Key to the City’ గౌరవాలు కూడా లభించాయి.

12, జులై 2026

ముంబై వర్షాల్లో అంబానీ కాన్వాయ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
జాతీయం

ముంబై వర్షాల్లో అంబానీ కాన్వాయ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

ముంబై బాంద్రాలో కుండపోత వర్షాలు, బలమైన గాలుల మధ్య ముఖేష్‌ అంబానీ కుటుంబం ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ ముందుగా చెట్టు అకస్మాత్తుగా కూలిపోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఆమీర్‌ ఖాన్‌ మూడో వివాహ వేడుకకు వెళ్తుండగా జరిగిన ఈ ఘటన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వర్షాల బీభత్సంతో చెట్లు కూలిపోవడం, ట్రాఫిక్‌ జామ్‌లు, విద్యుత్‌ అంతరాయాలు ముంబైలో సాధారణమయ్యాయి.

6, జులై 2026

లాభాల్లో  సెన్సెక్స్‌.. 521 పాయింట్లు పైకి
బిజినెస్

లాభాల్లో సెన్సెక్స్‌.. 521 పాయింట్లు పైకి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, క్యూ1 ఫలితాలపై ఆశావహ దృక్పథం పాజిటివ్‌ సెంటిమెంట్‌కు కారణమైంది. ముఖ్యంగా ఆటో, రియల్టీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి.

6, జులై 2026

తిరుమల శ్రీవారికి అనంత్‌ అంబానీ విరాళం…
జిల్లా వార్తలు

తిరుమల శ్రీవారికి అనంత్‌ అంబానీ విరాళం…

అనంత్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్‌ బస్సులు అందజేయాలని నిర్ణయించింది. బస్సుల కొనుగోలు, నిర్వహణ, ప్రత్యేక ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, డ్రైవర్ల జీతభత్యాల బాధ్యతను కూడా సంస్థే భరించనుండగా, తిరుమలలో పర్యావరణ పరిరక్షణ, భక్తుల సౌకర్యం కోసం ఇది కీలక మలుపుగా టీటీడీ వర్గాలు భావిస్తున్నాయి.

28, జూన్ 2026

జియో ఏఐ ఏజెంట్‌, కొత్త మై జియో, టెలిఫ్రేమ్‌: రిలయన్స్‌ ఏజీఎంలో కీలక ప్రకటనలు
బిజినెస్

జియో ఏఐ ఏజెంట్‌, కొత్త మై జియో, టెలిఫ్రేమ్‌: రిలయన్స్‌ ఏజీఎంలో కీలక ప్రకటనలు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏజీఎంలో జియో, జియో కాల్‌ ఏఐ ఏజెంట్‌, కొత్త మై జియో యాప్‌, ఇంటి కోసం జియో టెలిఫ్రేమ్‌ పరికరాన్ని ప్రకటించింది. ఫోన్‌ కాల్‌ల్లోనే ఏఐ సహాయం, రియల్‌టైమ్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌, సమ్మరీ, యూజర్‌ తరఫున సేవల బుకింగ్‌ వంటి సౌకర్యాలు కల్పించనుంది. మై జియోను వ్యక్తిగత ఏఐ సలహాదారుగా, టెలిఫ్రేమ్‌ను ఇంటి ఏఐ కేంద్రంగా మలిచి, దేశంలో ఏఐ వినియోగాన్ని విస్తరించడమే జియో లక్ష్యంగా పెట్టుకుంది.

19, జూన్ 2026

రిలయన్స్‌ జియో ఐపీఓ.. సెబీకి పత్రాలు
బిజినెస్

రిలయన్స్‌ జియో ఐపీఓ.. సెబీకి పత్రాలు

మదుపరులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ‘జియో ఐపీఓ’పై కీలక ప్రకటన వచ్చేసింది. ఈ ఐపీఓకు సంబంధించిన డ్రాఫ్ట్‌ పేపర్లను జియో ప్లాట్‌ఫామ్స్‌ బోర్డు ఆమోదించింది. ఈ విషయాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ వెల్లడించారు.

19, జూన్ 2026

1,650 శాటిలైట్లతో జియో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు
బిజినెస్

1,650 శాటిలైట్లతో జియో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు

రిలయన్స్‌ జియో దేశవ్యాప్తంగా శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌, డైరెక్ట్‌ టు డివైస్‌ సేవల కోసం లో ఎర్త్‌ ఆర్బిట్‌లో 1,600–1,650 శాటిలైట్ల నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని In-Spaceకు ప్రతిపాదనలు సమర్పించింది. 10–15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో అమలు కాబోయే ఈ ప్రాజెక్టుకు అనుమతి లభిస్తే, విదేశీ సంస్థల ఆధిపత్యం ఉన్న ఈ విభాగంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ సంస్థగా జియో నిలిచే అవకాశం ఉండగా, ITU ఫైలింగ్స్‌ ద్వారా కేంద్రం ఆర్బిటల్‌ స్లాట్‌ల కేటాయింపులో సహకరించనుందని సమాచారం.

19, జూన్ 2026

తిరుమల శ్రీవారిని దర్శించిన ముకేశ్‌ అంబానీ కుటుంబం
జిల్లా వార్తలు

తిరుమల శ్రీవారిని దర్శించిన ముకేశ్‌ అంబానీ కుటుంబం

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోగా, తితిదే అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి వేదమంత్రోచ్చారణల మధ్య ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అదే రోజు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లీసా గిల్‌కు కూడా తితిదే ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించి తీర్థప్రసాదాలు అందజేసినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.

12, జూన్ 2026

ఏఐ డేటా సెంటర్‌ కోసం మెటా, రిలయన్స్‌ భాగస్వామ్యం
బిజినెస్

ఏఐ డేటా సెంటర్‌ కోసం మెటా, రిలయన్స్‌ భాగస్వామ్యం

గుజరాత్‌ జామ్‌నగర్‌లో 168 మెగావాట్ల సామర్థ్యంతో భారీ ఏఐ డేటా సెంటర్‌ను అభివృద్ధి చేయడానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, మెటా భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. వచ్చే రెండేళ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్‌లో గణనీయమైన భాగాన్ని పునరుత్పాదక శక్తి నుంచే సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు భారత్‌లో డిజిటల్‌ మౌలిక సదుపాయాల విస్తరణకు, ఏఐ రంగంలో దేశ స్థానం బలోపేతానికి దోహదం చేస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

10, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters