బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#షాక్

50 articles

అమెరికా–ఇరాన్ చర్చల్లో గల్ఫ్ దేశాల ప్రాధాన్యం, పాకిస్థాన్‌కు దౌత్యపరమైన షాక్
అంతర్జాతీయం

అమెరికా–ఇరాన్ చర్చల్లో గల్ఫ్ దేశాల ప్రాధాన్యం, పాకిస్థాన్‌కు దౌత్యపరమైన షాక్

అమెరికా–ఇరాన్ చర్చల పునఃప్రారంభంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ కీలక మధ్యవర్తులుగా ఎదుగుతుండగా, పాకిస్థాన్ పాత్రపై అనుమానాలు పెరుగుతున్నాయి. హోర్ముజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షల సడలింపుపై చర్చలు కొనసాగుతున్న ఈ సమయంలో ట్రంప్ ప్రసంగంలో పాకిస్థాన్ పేరు లేకపోవడం ఆ దేశానికి దౌత్యపరమైన ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

5, ఆగ 2026

9 నెలల చిన్నారిని చెరువులో ముంచి హత్య
తెలంగాణ

9 నెలల చిన్నారిని చెరువులో ముంచి హత్య

హైదరాబాద్ ఎల్బీనగర్ పీఎస్‌ పరిధిలోని బైరామల్ గూడాలో కన్నతల్లి చేతిలోనే 9 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికులను కలచివేసింది. మద్యం మత్తులో తల్లి చెరువులోకి వెళ్లి శిశువును ముంచినట్లు ప్రాథమిక సమాచారం. హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరామల్ గూడాలో ఆదివారం దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 9 నెలల చిన్నారిని ఆమె కన్నతల్లి చెరువులో ముంచి ప్రాణాలు తీశిన ఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

3, ఆగ 2026

రూ.10 లక్షల వజ్రాల నగలు మాయం.. ఎలుకే దొంగ..
కర్ణాటక

రూ.10 లక్షల వజ్రాల నగలు మాయం.. ఎలుకే దొంగ..

తలుపులు పగలలేదు.. షట్టర్‌కు గీత కూడా పడలేదు.. దుకాణంలోకి ఎవరూ చొరబడిన ఆనవాళ్లు లేవు. కానీ ఉదయం వచ్చి చూసేసరికి రూ.10 లక్షల విలువైన వజ్రాల నగలు మాయమయ్యాయి.

31, జులై 2026

అమెరికాలో భారతీయ విద్యార్థులకు భారీ షాక్‌!
అంతర్జాతీయం

అమెరికాలో భారతీయ విద్యార్థులకు భారీ షాక్‌!

అమెరికాలో చదువు పూర్తి చేసి ఉద్యోగం పొందాలని కలలు కనే విదేశీ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌ తర్వాత అమెరికాలో పని చేసేందుకు ఉపయోగించే ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (OPT) విధానంపై భారీగా 1 లక్ష డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదనను ట్రంప్‌ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

31, జులై 2026

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్ :  వెంటనే తొలగించాలని ఆదేశం.!
తెలంగాణ

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్ : వెంటనే తొలగించాలని ఆదేశం.!

హైదరాబాద్‌ వ్యాప్తంగా వార్తల్లో నిలిచిన ‘హైడ్రా’ కమిషనర్, ఐపీఎస్ అధికారి ఏ.వి. రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. వరుస కోర్టు ధిక్కరణ కేసులపై విచారణ జరిపిన న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

27, జులై 2026

మూడేళ్లపాటు హెచ్-1బి వీసాలు నిలిపివేత :  అమెరికా సెనేట్‌లో సంచలన బిల్లు..
అంతర్జాతీయం

మూడేళ్లపాటు హెచ్-1బి వీసాలు నిలిపివేత : అమెరికా సెనేట్‌లో సంచలన బిల్లు..

అమెరికాలో ఉద్యోగం, ఉన్నత చదువులు ఆశించే అంతర్జాతీయ అభ్యర్థులకు భారీ షాక్ తగిలింది. H-1B వీసాల విరామం, ప్రక్రియలో భారీ మార్పులు సూచిస్తూ అమెరికా సెనేట్‌లో రిపబ్లికన్ సెనేటర్ టిమ్ షీహీ నూతన బిల్లును ప్రవేశపెట్టారు.

25, జులై 2026

ఇన్సూరెన్స్ డబ్బులతో తండ్రి చికిత్స చేయించాలని సూసైడ్ లెటర్‌లో యువతి విజ్ఞప్తి
జిల్లా వార్తలు

ఇన్సూరెన్స్ డబ్బులతో తండ్రి చికిత్స చేయించాలని సూసైడ్ లెటర్‌లో యువతి విజ్ఞప్తి

తిరుపతి జిల్లాలో ANM‌గా పనిచేస్తున్న సాయిచందన (27) తండ్రి అనారోగ్య చికిత్స కోసం ఇన్సూరెన్స్ డబ్బులు వినియోగించాలని సూసైడ్ లెటర్ రాసి కార్యాలయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రూ.60 లక్షల ఇన్సూరెన్స్ పాలసీపై క్లెయిమ్ సులభం కావడానికి తన మరణాన్ని పాముకాటు లేదా కరెంట్ షాక్‌గా నమోదు చేయాలని లేఖలో పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, వైద్య ఖర్చుల అంశాలను పరిశీలిస్తున్నారు.

24, జులై 2026

‘ది ఇండియా స్టోరీ’కి సెన్సార్ షాక్‌.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా
సినిమా

‘ది ఇండియా స్టోరీ’కి సెన్సార్ షాక్‌.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా

కాజల్ అగర్వాల్ నటించిన ‘ది ఇండియా స్టోరీ’ చిత్రం సెన్సార్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో తెలుగు, తమిళ్ వెర్షన్‌ల విడుదల వాయిదా పడగా, నిర్ణయించిన తేదీకి హిందీ వెర్షన్ మాత్రమే విడుదల కానుంది. వ్యవసాయ రంగంలో పురుగుమందుల వినియోగం వల్ల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావాలపై సామాజిక సందేశంతో రూపొందిన ఈ చిత్రంలో కాజల్ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో, శ్రేయాస్ తల్పడే కీలక పాత్రలో కనిపించనున్నారు.

24, జులై 2026

రాయచోటి నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్
జిల్లా వార్తలు

రాయచోటి నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లె మండలంలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మండల జడ్పీటీసీ రమాదేవి, మాజీ ఎంపీపీ అంబాబత్తిన రెడ్డయ్య ఆధ్వర్యంలో సుమారు 150 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ చేరికతో టీడీపీ శక్తి పెరిగిందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నమయ్య జిల్లాలో అన్ని స్థానాలు గెలుచుకోవాలని పార్టీ నేతలు సంకల్పం వ్యక్తం చేస్తున్నారు.

19, జులై 2026

‘ఓ సుకుమారి’ : ఆసక్తికరమైన కాన్సెప్ట్
సినిమా

‘ఓ సుకుమారి’ : ఆసక్తికరమైన కాన్సెప్ట్

తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా వచ్చిన ‘ఓ సుకుమారి’ చిత్రం “ముట్టుకుంటే షాక్ కొడుతుంది” అనే విభిన్న కాన్సెప్ట్‌తో ఆసక్తి రేకెత్తించినా, తెరపై అమలులో స్పష్టత లోపించి భాగంగా మాత్రమే పనిచేసింది. తెలంగాణ యాసలోని కామెడీ, నటీనటుల నటన, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బలంగా నిలిచినా, ప్రధాన ఘర్షణ, భావోద్వేగాల్ని బలంగా మలచలేకపోవడంతో సినిమా పూర్తిగా ఆకట్టుకోలేకపోయింది.

17, జులై 2026

ప్రేమోన్మాది ఘాతుకం.. నడిరోడ్డుపై యువతి దారుణ హత్య
నేరాలు

ప్రేమోన్మాది ఘాతుకం.. నడిరోడ్డుపై యువతి దారుణ హత్య

కర్ణాటకలోని బంట్వాల్ కేఎస్‌ఆర్‌టీసీ బస్ స్టాండ్ వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందని ఉన్మాదిగా మారిన యువకుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు.

17, జులై 2026

ఇండియా కూటమికి షాక్! : డీలిమిటేషన్ బిల్లుకు ఎన్సీపీ సపోర్ట్..
జాతీయం

ఇండియా కూటమికి షాక్! : డీలిమిటేషన్ బిల్లుకు ఎన్సీపీ సపోర్ట్..

ఈ వర్షాకాల సమావేశాల్లో ఎన్డీయే సర్కార్ మరోసారి నియోజకవర్గాల పునర్విభజన బిల్లు(డీలిమిటేషన్ బిల్లు)ను తీసుకురావాలని చూస్తోంది. అయితే, ఈ నేపథ్యంలో బీజేపీకి అనూహ్య మద్దతు లభిస్తోంది.

15, జులై 2026

పింఛను కోసం వెళ్తే ఖాతాలో.. ..   ఏకంగా రూ. 1500 కోట్ల బ్యాలెన్స్
జాతీయం

పింఛను కోసం వెళ్తే ఖాతాలో.. .. ఏకంగా రూ. 1500 కోట్ల బ్యాలెన్స్

బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. వృద్ధాప్య పింఛను, దివ్యాంగ పింఛను తీసుకునేందుకు బ్యాంకు కేంద్రానికి వెళ్లిన తండ్రీకొడుకులు తమ ఖాతాల్లో కనిపించిన భారీ మొత్తాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

13, జులై 2026

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌కు షాక్‌: అగ్రస్థానంలోకి ఇంగ్లాండ్‌
క్రీడలు

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌కు షాక్‌: అగ్రస్థానంలోకి ఇంగ్లాండ్‌

ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ పర్యటనల్లో వరుస పరాజయాల కారణంగా ఐసీసీ పురుషుల టీ20 జట్ల ర్యాంకింగ్స్‌లో భారత్‌ దాదాపు నాలుగేళ్ల తర్వాత నంబర్‌వన్‌ స్థానాన్ని కోల్పోయి, ఇంగ్లాండ్‌ అగ్రస్థానానికి చేరుకుంది. జట్టు ర్యాంకింగ్స్‌లో భారత్‌ వెనుకబడినా, బ్యాటర్లలో ఇషాన్ కిషన్‌, అభిషేక్ శర్మలు టాప్‌-2లో, బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా టాప్‌-10లో కొనసాగడం విశేషం.

12, జులై 2026

ఇంగ్లాండ్ చేతిలో భారత్‌కు మరో వైట్ వాష్‌ షాక్‌
క్రీడలు

ఇంగ్లాండ్ చేతిలో భారత్‌కు మరో వైట్ వాష్‌ షాక్‌

సౌథాంప్టన్‌లో జరిగిన ఐదో టీ20లో ఇంగ్లాండ్ భారత్‌పై 56 పరుగుల తేడాతో గెలిచి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-0తో కైవసం చేసుకుంది. జోస్ బట్లర్ శతకం, హ్యారీ బ్రూక్ 95 పరుగులతో ఇంగ్లాండ్ 257/3 భారీ స్కోరు చేసింది. లక్ష్యఛేదనలో భారత్ 201/8కే పరిమితమై, వరుసగా రెండోసారి టీ20 సిరీస్‌లో వైట్ వాష్‌ను ఎదుర్కొంది.

12, జులై 2026

వింబుల్డన్‌ సెమీస్‌లో జకోవిచ్‌కు షాక్‌
క్రీడలు

వింబుల్డన్‌ సెమీస్‌లో జకోవిచ్‌కు షాక్‌

వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ యానిక్‌ సినర్‌ 6-4, 6-4, 6-4తో నొవాక్‌ జకోవిచ్‌ను ఓడించి అతని 25వ గ్రాండ్‌స్లామ్‌ ఆశలను భగ్నం చేశాడు. మరో సెమీలో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ఆర్థర్‌ ఫెరీపై సునాయాస విజయం సాధించగా, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మార్సెలో అరెవాలో–వొస్తాపెంకో జంట టైటిల్‌ గెలుచుకుంది.

11, జులై 2026

విద్యుదాఘాతంతో రైతు మృతి
జిల్లా వార్తలు

విద్యుదాఘాతంతో రైతు మృతి

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెలమకూరు గ్రామంలో రైతు మురళీమోహన్‌రెడ్డి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. వరిపొలంలో మోటర్‌ బాక్స్‌లో తెగిన విద్యుత్‌ కేబుల్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. కుటుంబంలో ఏకైక ఆదారంగా ఉన్న ఆయన మృతిపై బంధువులు, గ్రామస్థులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, వ్యవసాయ బావుల వద్ద విద్యుత్‌ వ్యవస్థల భద్రతను మెరుగుపరచాలని డిమాండ్‌ చేశారు.

9, జులై 2026

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. రూ. 440 కోట్లు ఫ్రీజ్..
జాతీయం

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. రూ. 440 కోట్లు ఫ్రీజ్..

తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభం పెరుగుతోంది. ఇదిలా ఉంటే, తాజాగా మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా టీఎంసీకి చెందిన రూ. 440.42 కోట్ల నిధులు ఉన్న మూడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖతాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫ్రీజ్ చేసింది.

9, జులై 2026

ఈజిప్ట్‌పై అర్జెంటీనా ఘన విజయం
క్రీడలు

ఈజిప్ట్‌పై అర్జెంటీనా ఘన విజయం

ఫిఫా ప్రపంచకప్‌ ప్రిక్వార్టర్‌లో ఈజిప్ట్‌పై అర్జెంటీనా 3-2తో అద్భుత రీ ఎంట్రీ విజయం సాధించింది. 78వ నిమిషం వరకు 0-2తో వెనుకబడినా చివరి 14 నిమిషాల్లో మూడు గోల్స్‌ చేసి క్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఈ విజయంతో లియోనల్‌ మెస్సి అంతర్జాతీయ కెరీర్‌ ముగింపు మరికొంత వాయిదా పడగా, టోర్నీలో అతని గోల్స్‌ సంఖ్య 8కు చేరి అగ్రస్థానంలో నిలిచాడు.

8, జులై 2026

జింబాబ్వే పర్యటనకు భారత జట్టు : సంజూ శాంసన్‌కు బిగ్ షాక్..
క్రీడలు

జింబాబ్వే పర్యటనకు భారత జట్టు : సంజూ శాంసన్‌కు బిగ్ షాక్..

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ జింబాబ్వే సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసింది. భారత టీ20 జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ భవిష్యత్తు ఇప్పుడు తీవ్ర సందిగ్ధంలో పడింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కోసం తుది జట్టులో చోటు కోల్పోయిన శాంసన్‌కు.. మరో బిగ్ షాక్ తగిలింది.

6, జులై 2026

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రమా రాజీనామా
జాతీయం

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రమా రాజీనామా

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని భారీ ఊపుడు వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత ఆప్తురాలైన బెంగాల్ టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రమా భట్టాచార్య తన పదవికి, అలాగే పార్టీలోని అన్ని రకాల బాధ్యతలకు రాజీనామా చేశారు. ఈ హఠాత్ పరిణామం టీఎంసీ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది.

4, జులై 2026

కృష్ణా జిల్లా విషాదం: ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల ఉరేసుకుని ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా విషాదం: ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల ఉరేసుకుని ఆత్మహత్య

కృష్ణా జిల్లా గూడూరు మండలం అనంతాయిపేటలో రజని, ఆమె కుమార్తె గౌరి, కోడలు మధు ఒకే ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ కలహాలే కారణమై ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి, కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు, ఎవరైనా ప్రేరేపించారా వంటి కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

4, జులై 2026

పదవీ విరమణ రోజే సీబీఐ షాక్ : ఐఏఎస్ ప్రదీప్ కుమార్ అరెస్టు..
జాతీయం

పదవీ విరమణ రోజే సీబీఐ షాక్ : ఐఏఎస్ ప్రదీప్ కుమార్ అరెస్టు..

పదవీ విరమణ చేయాల్సిన రోజే హర్యానా సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ కుమార్ కు సీబీఐ భారీ షాక్ ఇచ్చింది. రూ.504 కోట్ల బ్యాంకు కుంభకోణం కేసులో ఆయనను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్టు చేసింది.

1, జులై 2026

తమిళనాడులో AIADMKకు వరుస ఎదురుదెబ్బలు
తమిళనాడు

తమిళనాడులో AIADMKకు వరుస ఎదురుదెబ్బలు

తమిళనాడు ప్రతిపక్ష పార్టీ AIADMKకు వరుస రాజీనామాలు పెద్ద సవాలుగా మారుతున్నాయి. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు వైదొలగిన నేపథ్యంలో, తాజా గా ఎమ్మెల్యే విజయ్‌భాస్కర్ రాజీనామా చేసి TVKలో చేరనున్నారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ పరిణామాలు పార్టీ అంతర్గత పరిస్థితులు, నాయకత్వంపై అసంతృప్తి, భవిష్యత్ ఎన్నికలలో ప్రదర్శనపై ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి.

29, జూన్ 2026

ప్రపంచకప్‌ నుంచి ఉరుగ్వే ఔట్..   చార్టర్డ్ ఫ్లైట్ రద్దు చేసిన బోర్డు!
క్రీడలు

ప్రపంచకప్‌ నుంచి ఉరుగ్వే ఔట్.. చార్టర్డ్ ఫ్లైట్ రద్దు చేసిన బోర్డు!

రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఉరుగ్వేకు ఈ సారి బిగ్ షాక్ తలింది. ఫిఫా ప్రపంచకప్ 2026లో గ్రూప్-హెచ్‌లో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో స్పెయిన్ చేతిలో 0-1 తేడాతో ఓడి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది.

28, జూన్ 2026

ఐర్లాండ్‌ చేతిలో షాక్‌.. అయినా సెమీస్‌కు విండీస్
క్రీడలు

ఐర్లాండ్‌ చేతిలో షాక్‌.. అయినా సెమీస్‌కు విండీస్

మహిళల టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్‌–2 నుంచి ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ సెమీఫైనల్స్‌కు చేరాయి. ఐర్లాండ్‌ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడినా, న్యూజిలాండ్‌ ఇంగ్లాండ్‌ చేతిలో పరాజయం పాలవడంతో వెస్టిండీస్‌ రెండో స్థానంతో ముందుకు దూసుకెళ్లింది. అదే గ్రూప్‌లో శ్రీలంక స్కాట్లాండ్‌పై గెలిచింది కాగా, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌ జట్లు లీగ్‌ దశతోనే నిష్క్రమించాయి.

28, జూన్ 2026

టాప్‌ సీడ్‌ను మట్టికరిపించిన రౌనక్‌ – యుఎస్‌ ఓపెన్‌లో భారత యువ షట్లర్‌ సంచలనం
క్రీడలు

టాప్‌ సీడ్‌ను మట్టికరిపించిన రౌనక్‌ – యుఎస్‌ ఓపెన్‌లో భారత యువ షట్లర్‌ సంచలనం

యుఎస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌లో భారత యువ షట్లర్‌ రౌనక్‌ చౌహాన్‌ టాప్‌ సీడ్‌ చౌ తియాన్‌ చెన్‌ను 21-17, 26-24తో ఓడించి పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరి సంచలనం సృష్టించాడు. ఇదే టోర్నమెంట్‌లో కిదాంబి శ్రీకాంత్‌, మహిళల విభాగంలో తన్వి శర్మ, రక్షిత, దేవిక కూడా క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరి భారత బ్యాడ్మింటన్‌ ప్రతిభను మరోసారి నిరూపించారు.

27, జూన్ 2026

మహిళల ప్రపంచ కప్‌లో భారత్‌కు కీలక దశ
క్రీడలు

మహిళల ప్రపంచ కప్‌లో భారత్‌కు కీలక దశ

మహిళల ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాతో ఓటమి తర్వాత టీమ్‌ఇండియాకు బంగ్లాదేశ్‌పై గురువారం జరిగే మ్యాచ్‌ కీలకంగా మారింది. గ్రూప్‌ Aలో భారత్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లకు చెరో 4 పాయింట్లు ఉన్నప్పటికీ, నెట్‌ రన్‌రేట్‌లో భారత్‌ ముందంజలో ఉంది. బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియాపై మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే సెమీఫైనల్‌ దాదాపు ఖాయం కానుండగా, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌ మూడు విభాగాల్లోనూ భారత్‌ మెరుగైన ప్రదర్శన అవసరం ఉంది.

24, జూన్ 2026

ఇంగ్లాండ్‌కి ఐసీసీ గట్టి షాక్‌ : 12 ఓవర్లకు 12 పాయింట్లు కోత
క్రికెట్

ఇంగ్లాండ్‌కి ఐసీసీ గట్టి షాక్‌ : 12 ఓవర్లకు 12 పాయింట్లు కోత

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో ఓవర్‌రేట్‌ నిబంధనలు ఉల్లంఘించిన ఇంగ్లాండ్‌పై ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 12 పాయింట్లు కోతతో పాటు మ్యాచ్‌ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. దీంతో ఇంగ్లాండ్‌ పాయింట్లు 50 నుంచి 38కు, శాతం 34.72 నుంచి 26.38కు పడిపోగా, డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆశలు మరింత క్లిష్టమయ్యాయి.

22, జూన్ 2026

అఫ్గానిస్థాన్‌ పై 9 వికెట్ల తేడాతో గెలుపు  : వన్డే సిరీస్ భారత్ క్లీన్‌స్వీప్
క్రీడలు

అఫ్గానిస్థాన్‌ పై 9 వికెట్ల తేడాతో గెలుపు : వన్డే సిరీస్ భారత్ క్లీన్‌స్వీప్

చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో అఫ్గాన్‌పై భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.

20, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters