బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#భారతీయుల

20 articles

అమెరికా నుంచి 4,840 మంది భారత పౌరుల బహిష్కరన..
అంతర్జాతీయం

అమెరికా నుంచి 4,840 మంది భారత పౌరుల బహిష్కరన..

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులపై డిపోర్టేషన్ చర్యలు కొనసాగుతున్నాయి. 2025 జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 4,840 మంది భారత పౌరులను అమెరికా బహిష్కరించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు.

1, ఆగ 2026

నల్ల సముద్రంలో నౌకపై దాడి.. భారతీయుడి మృతి
అంతర్జాతీయం

నల్ల సముద్రంలో నౌకపై దాడి.. భారతీయుడి మృతి

నల్ల సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఒక భారతీయ నావికుడు మరణించాడు. ఆ నౌకలో మొత్తం పది మంది సిబ్బంది ఉండగా, వారిలో ముగ్గురు భారతీయులు.

25, జులై 2026

ఉక్రెయిన్‌లో ఓడపై దాడి.. నలుగురు భారతీయుల మృతి
అంతర్జాతీయం

ఉక్రెయిన్‌లో ఓడపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

ఉక్రెయిన్‌లోని ఒడెసా నౌకాశ్రయం నుంచి బయలుదేరిన ఓ వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో భారతీయుడు తీవ్రంగా గాయపడ్డాడు.

21, జులై 2026

హోర్ముజ్‌లో ఉద్రిక్తత.. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం
అంతర్జాతీయం

హోర్ముజ్‌లో ఉద్రిక్తత.. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం

హోర్ముజ్‌లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేస్తున్న సంఘటనలు పెరగటంతో అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని మళ్లీ అమలులోకి తెచ్చింది.

15, జులై 2026

హర్మూజ్‌లో ట్యాంకర్లపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి
అంతర్జాతీయం

హర్మూజ్‌లో ట్యాంకర్లపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఈ ఘర్షణలు తీవ్రరూపం దాల్చి మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం మారుతుందా..? అనే ఆందోళన వ్యక్తమవుతోంది.

14, జులై 2026

ఒమన్‌ తీరంలో వాణిజ్య నౌకపై ఇరాన్‌ దాడి.. 11 మంది భారతీయుల్లో  ఒక్కరు గల్లంతు
అంతర్జాతీయం

ఒమన్‌ తీరంలో వాణిజ్య నౌకపై ఇరాన్‌ దాడి.. 11 మంది భారతీయుల్లో ఒక్కరు గల్లంతు

ఒమన్‌ తీరానికి సమీపంలోని హర్మూజ్‌ జలసంధిలో సైప్రస్‌ జెండా కింద ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక జీఎఫ్‌ఎస్‌ గెలాక్సీపై ఇరాన్‌ దాడి చేయగా, నౌకలో ఉన్న 11 మంది భారతీయుల్లో 10 మందిని రక్షించగా, ఒకరి జాడ గల్లంతైంది. ఈ దాడిని భారత్‌ తీవ్రంగా ఖండిస్తూ, ఒమన్‌లోని భారత దౌత్య కార్యాలయం స్థానిక ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ గల్లంతైన భారతీయుడి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తోంది.

12, జులై 2026

వియత్నాం బోటు ప్రమాదంలో.. తెలుగు రాష్ట్రాల వాసులు మృతి.. గల్లంతు
జాతీయం

వియత్నాం బోటు ప్రమాదంలో.. తెలుగు రాష్ట్రాల వాసులు మృతి.. గల్లంతు

వియత్నాంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదానికి గురైంది. సుమారు 32 మంది ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్ట్ బోటు ఒక్కసారిగా బోల్తా పడటంతో పలువురు మృతిచెందారు, మరికొందరు గల్లంతయ్యారు.

11, జులై 2026

వియత్నాంలో భారతీయుల పర్యాటక బోటు బోల్తా! : 18 మంది మృతి
అంతర్జాతీయం

వియత్నాంలో భారతీయుల పర్యాటక బోటు బోల్తా! : 18 మంది మృతి

వియత్నాంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఓ బోటు ప్రమాదానికి గురైంది. సుమారు 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్ట్ బోటు ఒక్కసారిగా ప్రమాదానికి గురికావడంతో పలువురు మృతిచెందారు, మరికొందరు గల్లంతయ్యారు.

11, జులై 2026

స్నేహం.. విశ్వాసం.. విలువలే..  భారత్-న్యూజిలాండ్ బంధానికి పునాది: ప్రధాని మోదీ
అంతర్జాతీయం

స్నేహం.. విశ్వాసం.. విలువలే.. భారత్-న్యూజిలాండ్ బంధానికి పునాది: ప్రధాని మోదీ

న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ.. ఆక్లాండ్‌లో నిర్వహించిన ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

11, జులై 2026

గ్లోబల్ బ్రాండ్‌గా ‘మేక్ ఇన్ ఇండియా’ : ప్రధాని మోడీ
అంతర్జాతీయం

గ్లోబల్ బ్రాండ్‌గా ‘మేక్ ఇన్ ఇండియా’ : ప్రధాని మోడీ

గత 12 సంవత్సరాలుగా ‘మేక్ ఇన్ ఇండియా’’ ఒక గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగిందని ప్రధాని మోడీ అన్నారు. మెల్‌బోర్న్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు.

9, జులై 2026

నేడు ఇంగ్లాండ్‌తో కీలక నాలుగో టీ20
క్రీడలు

నేడు ఇంగ్లాండ్‌తో కీలక నాలుగో టీ20

టీమ్‌ఇండియా వరుసగా నాలుగు టీ20ల్లో ఓటములు చవిచూసి, ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో 0-2తో వెనుకబడిన నేపథ్యంలో, బ్రిస్టల్‌లో నేడు జరగనున్న నాలుగో మ్యాచ్‌ ద్వారా సిరీస్‌లో నిలబడాలని లక్ష్యంగా పెట్టుకుంది. టాప్‌ ఆర్డర్‌ సహా భారత బ్యాటింగ్‌ పూర్తిగా విఫలమవుతుండగా, మంచి ఫామ్‌లో ఉన్న హ్యారీ బ్రూక్‌ నేతృత్వంలోని ఇంగ్లాండ్‌ జట్టు ఈసారి భారత్‌పై తొలి టీ20 సిరీస్‌ విజయాన్ని సాధించాలని పట్టుదలగా ఉంది.

9, జులై 2026

ఉసిరి vs నేరేడు పండ్లు: ఫ్యాటీ లివర్ తగ్గించడంలో ఏది బెస్ట్?
ఆరోగ్యం

ఉసిరి vs నేరేడు పండ్లు: ఫ్యాటీ లివర్ తగ్గించడంలో ఏది బెస్ట్?

ఫ్యాటీ లివర్ సమస్య భారతీయుల్లో వేగంగా పెరుగుతుండగా, గ్రేడ్-1 దశలోనే ఆహార, జీవనశైలి మార్పులతో నియంత్రించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరి యాంటీఆక్సిడెంట్ గుణాలతో కాలేయ డిటాక్సిఫికేషన్, వాపు తగ్గింపులో సహాయపడితే, నేరేడు పండు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి బ్లడ్ షుగర్, లివర్ ఎంజైమ్‌లను నియంత్రించి కొవ్వు నిల్వలు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. రోజూ మితంగా ఉసిరి, నేరేడు పండ్లను ఆరోగ్యకర ఆహారం, వ్యాయామంతో కలిపి తీసుకోవడం ఫ్యాటీ లివర్ రిస్క్‌ను తగ్గించడంలో సహాయకరమని వైద్యులు సూచిస్తున్నారు.

6, జులై 2026

ఖతార్‌లో భారీ పేలుడు: 13 మంది మృతి : భారతీయులే 12 మంది!
అంతర్జాతీయం

ఖతార్‌లో భారీ పేలుడు: 13 మంది మృతి : భారతీయులే 12 మంది!

ఖతార్‌ గ్యాస్‌ పోర్టులో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఇందులో 13 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు సోమవారం రాత్రి ప్రకటించారు. మృతుల్లో 12 మందిని భారతీయులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మొత్తం 66 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి.

23, జూన్ 2026

దేశాన్ని కుదిపేసిన ‘రంగా–బిల్లా’ కేసు ఆధారంగా వెబ్ సిరీస్ ‘Raakh’
ఓటీటీ

దేశాన్ని కుదిపేసిన ‘రంగా–బిల్లా’ కేసు ఆధారంగా వెబ్ సిరీస్ ‘Raakh’

1978లో న్యూ ఢిల్లీలో జరిగిన గీతా, సంజయ్ చోప్రా అపహరణ–హత్య కేసు ఆధారంగా ‘Raakh’ వెబ్ సిరీస్ రూపొందుతోంది. దేశాన్ని కుదిపేసిన ఈ ‘రంగా–బిల్లా’ కేసు పిల్లల భద్రత, ప్రజా భద్రత, పోలీసింగ్, క్రిమినల్ న్యాయవ్యవస్థపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసి, ప్రజల దృష్టికోణాన్ని మార్చిన మలుపుగా నిలిచింది.

18, జూన్ 2026

పశ్చిమాసియా ప్రాంత ఉద్రిక్తతలపై మోదీ ఆందోళన
అంతర్జాతీయం

పశ్చిమాసియా ప్రాంత ఉద్రిక్తతలపై మోదీ ఆందోళన

ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరుగుతున్న జీ7 సదస్సులో ఒమన్ తీరానికి సమీపంలో వాణిజ్య నౌకపై దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, సముద్ర మార్గాల భద్రత, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రక్షణపై జీ7 వేదికగా మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా నేతల దృష్టిని ఆకర్షించారు.

17, జూన్ 2026

అమెరికా గొప్ప వలసదారుల్లో 27 మంది భారతీయులు
బిజినెస్

అమెరికా గొప్ప వలసదారుల్లో 27 మంది భారతీయులు

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకుని, ఆ దేశ అభివృద్ధికి విశేషంగా తోడ్పడిన 250 మంది ప్రభావశీల వలసదారుల జాబితాను Forbes విడుదల చేసింది. ఇందులో 27 మంది భారత సంతతి వ్యక్తులు ఉండగా, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, ఇంద్రా నూయి, అభిజిత్ బెనర్జీ, అరవింద్ కృష్ణ వంటి ప్రముఖులు చోటు దక్కించుకున్నారు. వలస విధానాలపై చర్చలు ముదురుతున్న వేళ, అమెరికా వ్యాపార, సాంకేతిక, ఆర్థిక రంగాల్లో భారతీయుల పెరుగుతున్న ప్రభావాన్ని ఈ జాబితా ప్రతిబింబిస్తోంది.

12, జూన్ 2026

అమెరికా దాడిలో ముగ్గురు భారతీయలు మృతి
అంతర్జాతీయం

అమెరికా దాడిలో ముగ్గురు భారతీయలు మృతి

ఒమన్ తీరంలో పలావు జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంటీ సెట్టెబెల్లో’ చమురు ట్యాంకర్‌పై అమెరికా దళాలు జరిపిన దాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మరణించినట్లు అధికారికంగా ధృవీకరించారు. గురువారం నాటి తాజా సమాచారం ప్రకారం ఆ ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ సోషల్ మీడియా వేదికగా ఈ ముగ్గురు నావికులు మరణించారని ప్రకటించారు. ఈ దాడిని భారతదేశం అత్యంత తీవ్రంగా ఖండించింది.

11, జూన్ 2026

హోర్ముజ్ జలసంధి సమీపంలో భారతీయులున్న కార్గో నౌకపై దాడి
అంతర్జాతీయం

హోర్ముజ్ జలసంధి సమీపంలో భారతీయులున్న కార్గో నౌకపై దాడి

హోర్ముజ్ జలసంధి సమీపంలో ఒమన్ తీరానికి దగ్గరగా పలావు జెండా కింద ప్రయాణిస్తున్న కార్గో నౌకపై దాడి జరిగి, అందులో ఉన్న 24 మంది భారతీయ సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్నారు. దాడితో నౌక ఇంజిన్, గర్భభాగం, లైఫ్‌బోట్లు దెబ్బతినగా, గాయాల సమాచారం వస్తుండగా, దాడి వెనుక ఉన్న వర్గాలపై విచారణ కొనసాగుతోంది.

8, జూన్ 2026

ఇరాన్‌ను వెంటనే వీడాలని భారత పౌరులకు హెచ్చరికలు
అంతర్జాతీయం

ఇరాన్‌ను వెంటనే వీడాలని భారత పౌరులకు హెచ్చరికలు

ఇరాన్‌–ఇజ్రాయెల్‌ ఘర్షణలు మళ్లీ తీవ్రమవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో, టెహ్రాన్‌లోని ఇరాన్‌లో ఉన్న భారత పౌరులు వెంటనే ఆ దేశాన్ని వీడాలని, కొత్తగా అక్కడికి ప్రయాణాలు చేయవద్దని ఇండియన్ ఎంబసీ సూచించింది. ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన ఈ ఉద్రిక్తతల మధ్య ఇప్పటివరకు 1,600 మందికి పైగా భారత పౌరులను ఇరాన్‌ నుంచి, మొత్తం 6 లక్షల మందిని పశ్చిమాసియా దేశాల నుంచి స్వదేశానికి తరలించగా, అవసరం లేని ప్రయాణాలను పూర్తిగా నివారించాలని ప్రభుత్వం మళ్లీ హెచ్చరిస్తోంది.

8, జూన్ 2026

విద్య, ఉద్యోగ, పర్యాటక ప్రయాణాలకు ఊరట: జర్మనీ విమానాశ్రయాల్లో ట్రాన్సిట్‌ వీసా రద్దు
అంతర్జాతీయం

విద్య, ఉద్యోగ, పర్యాటక ప్రయాణాలకు ఊరట: జర్మనీ విమానాశ్రయాల్లో ట్రాన్సిట్‌ వీసా రద్దు

జర్మనీ విమానాశ్రయాల ద్వారా ఇతర దేశాలకు ప్రయాణించే భారతీయులకు ఇకపై ఎయిర్‌పోర్ట్‌ ట్రాన్సిట్‌ వీసా అవసరం లేదని జర్మనీ దౌత్య కార్యాలయం ప్రకటించింది. బుధవారం నుంచే అమల్లోకి వచ్చే ఈ నిర్ణయం వల్ల వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, పర్యాటకుల ప్రయాణ ప్రణాళికలు సులభతరం కానుండగా, భారత్‌–జర్మనీ ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక సహకారం మరింత బలపడతాయని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.

3, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters