బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#సీఎం చంద్రబాబు నాయుడు

16 articles

ఉత్తరాంధ్రకు మణిహారం భోగాపురం ఎయిర్‌పోర్టు   : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాజకీయాలు

ఉత్తరాంధ్రకు మణిహారం భోగాపురం ఎయిర్‌పోర్టు : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

గత రెండేళ్లలో ఉత్తరాంధ్ర, విశాఖలో వినూత్నమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. విశాఖను దేశంలో నంబర్-1 నగరంగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు.

27, జులై 2026

ఒకే వేదికపై బోండా.., అంబటి రాంబాబు..   సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్..
రాజకీయాలు

ఒకే వేదికపై బోండా.., అంబటి రాంబాబు.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్..

గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో టీడీపీ నేత బోండా ఉమా, వైసీపీ నేత అంబటి రాంబాబు ఒకే వేదికను పంచుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో స్పందిస్తూ, వైసీపీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లోనూ వేదిక పంచుకోవద్దని స్పష్టం చేశారు.

26, జులై 2026

కూటమి విజయాన్ని నిలబెట్టే దిశగా ఇంటింటి ప్రచారం : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కూటమి విజయాన్ని నిలబెట్టే దిశగా ఇంటింటి ప్రచారం : సీఎం చంద్రబాబు

అమరావతిలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వ విజయాన్ని నిలబెట్టే దిశగా 45 రోజుల ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీల అమలు, యువత సంక్షేమ కార్యక్రమాలు, ప్రతిపక్ష పార్టీ తప్పుదారి పట్టించే ప్రయత్నాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పిస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని ప్రతి నాయకుడు బాధ్యతగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

26, జులై 2026

కార్గిల్ విజయ్ దివస్.. అమరవీరులకు చంద్రబాబు, పవన్ నివాళి
రాజకీయాలు

కార్గిల్ విజయ్ దివస్.. అమరవీరులకు చంద్రబాబు, పవన్ నివాళి

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. కార్గిల్ యుద్ధంలో వారు చూపిన ధైర్యసాహసాలు, పోరాడిన తీరును ప్రశంసించారు.

26, జులై 2026

చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. విదేశీ పెట్టుబడులపై తప్పుడు ప్రచారం, పరిశ్రమల మూతపడటం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకు పడిపోవడం, జీఎస్టీ ఆదాయాలు తగ్గడం, భారీ రెవెన్యూ లోటు, రెండేళ్లలో రూ.3.5 లక్షల కోట్ల అప్పులు, రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆయన ఎత్తి చూపారు.

23, జులై 2026

ఏపీలో ఆక్వా రంగాన్ని ఆదుకోండి..   : కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
రాజకీయాలు

ఏపీలో ఆక్వా రంగాన్ని ఆదుకోండి.. : కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతివ్వాలని కోరారు.

20, జులై 2026

అమరావతిలో రివర్ ఫ్రంట్ టూరిజం : మంత్రి నారాయణ సమీక్ష
రాజకీయాలు

అమరావతిలో రివర్ ఫ్రంట్ టూరిజం : మంత్రి నారాయణ సమీక్ష

ఏపీ రాజధాని అమరావతిలో రివర్ ఫ్రంట్ టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. అమరావతిలో చేపట్టే టూరిజం ప్రాజెక్టులపై ఏడీసీఎల్ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు.

17, జులై 2026

జగన్ ది రాక్షస మనస్తత్వం..  : జల వనరుల శాఖ మంత్రి నిమ్మల ధ్వజం
రాజకీయాలు

జగన్ ది రాక్షస మనస్తత్వం.. : జల వనరుల శాఖ మంత్రి నిమ్మల ధ్వజం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

15, జులై 2026

ఎన్‌నినోపై రైతులకు అవగాహన కల్పిస్తాం.. : మంత్రి నాదెండ్ల మనోహర్
రాజకీయాలు

ఎన్‌నినోపై రైతులకు అవగాహన కల్పిస్తాం.. : మంత్రి నాదెండ్ల మనోహర్

గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో వినూత్న సంస్కరణలను అమలు చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులు, రైస్ మిల్లర్ల మధ్య సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ నిర్వహిస్తోందని తెలిపారు.

9, జులై 2026

కుప్పం పారిశ్రామిక ప్రగతితో వలసలు తగ్గే దిశగా చర్యలు
జిల్లా వార్తలు

కుప్పం పారిశ్రామిక ప్రగతితో వలసలు తగ్గే దిశగా చర్యలు

చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి ద్వారా బెంగళూరుకు వలసలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. పొగురుపల్లె సహా పలు ప్రాంతాల్లో పారిశ్రామిక వాడల కోసం భూములు కేటాయించి, మొత్తం 28 పరిశ్రమలకు రూ.8,382.26 కోట్ల పెట్టుబడులతో 82,589 మందికి ఉపాధి కల్పించే ప్రణాళికలు రూపొందించారు. జులైలో కుప్పం పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు Abis Proteins యూనిట్‌ను ప్రారంభించి, 12 కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్నారు.

1, జులై 2026

ప్రభుత్వ సేవలు మరింత సులభతరం : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

ప్రభుత్వ సేవలు మరింత సులభతరం : సీఎం చంద్రబాబు

ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్‌ సెంటర్‌ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్షించారు.

29, జూన్ 2026

నాడు KGF.. ఇప్పుడు జొన్నగిరి గోల్డ్ మైన్    : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

నాడు KGF.. ఇప్పుడు జొన్నగిరి గోల్డ్ మైన్ : సీఎం చంద్రబాబు

ఏపీలో సువర్ణ అధ్యాయం మొదలైందని.. రాయలసీమ రతనాలసీమగా మారబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైన్స్ ప్లాంట్‌ను సీఎం ప్రారంభించారు.

24, జూన్ 2026

ప్రభుత్వంపై దుష్ప్రచారం..: అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

ప్రభుత్వంపై దుష్ప్రచారం..: అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

పీజీఆర్ఎస్ అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అర్జీదారుల స్థానంలో ఉండి ఫిర్యాదులను పరిష్కరించే దిశగా దృష్టి సారించాలని ఆదేశించారు.

22, జూన్ 2026

బాబు చర్యలతో రాయలసీమ ఎడారిగా మారుతోంది
ఆంధ్రప్రదేశ్

బాబు చర్యలతో రాయలసీమ ఎడారిగా మారుతోంది

సీఎం చంద్రబాబు రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులను నిలిపివేసి ఆ ప్రాంతంపై కక్ష సాధింపు చర్యలు దిగారని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత శైలజానాథ్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

15, జూన్ 2026

ఏపీ అభివృద్ధిలో సింగపూర్‌ కీలక భాగస్వామి కావాలి : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

ఏపీ అభివృద్ధిలో సింగపూర్‌ కీలక భాగస్వామి కావాలి : సీఎం చంద్రబాబు

సింగపూర్‌లో పెట్టుబడిదారులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా సంస్కరణలు అమలు చేస్తూ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని, మెడికల్ టెక్నాలజీ, ఆధునిక పరికరాల తయారీలో అగ్రస్థానంలో నిలుస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో తయారీ రంగానికి ప్రత్యేక విధానాలు, వన్ ఫ్యామిలీ వన్ ఆంత్రప్రెన్యూర్, భూ సమీకరణ వంటి చర్యల ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో సింగపూర్‌ కీలక భాగస్వామి కావాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సింగపూర్‌ కంపెనీలను ప్రోత్సహించాలని కోరారు.

15, జూన్ 2026

ఎన్డీఏ కీలక సమావేశం: ఢిల్లీ చేరిన సీఎం చంద్రబాబు
జాతీయం

ఎన్డీఏ కీలక సమావేశం: ఢిల్లీ చేరిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో జరుగుతున్న ఎన్డీఏ కీలక సమావేశానికి హాజరుకానున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 12 ఏళ్ల పాలన, కేంద్ర ప్రభుత్వం విజయాలు, దేశ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక తీర్మానాన్ని చంద్రబాబు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, అభివృద్ధి ప్రణాళికలు, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

10, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters