బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#దాడిలో

30 articles

మాసుంబాషా దర్గా సమీపంలో తెలుగుదేశం కార్యకర్త ఇంతియాజ్ హత్య
జిల్లా వార్తలు

మాసుంబాషా దర్గా సమీపంలో తెలుగుదేశం కార్యకర్త ఇంతియాజ్ హత్య

నగరంలోని మాసుంబాషా దర్గా సమీపంలో తెలుగుదేశం కార్యకర్త ఇంతియాజ్‌ (37)ను గురువారం అర్థరాత్రి నగదు వివాదం నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు రాళ్లతో దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని, నగదు వివాదం, పాత హత్య కేసు అనుమానాలు, రాజకీయ కోణం తదితర అంశాలపై విస్తృత దర్యాప్తు జరుపుతున్నారు.

7, ఆగ 2026

మైదుకూరు మండలంలో ఘోరం బోరు వివాదంలో వ్యక్తి హత్య
జిల్లా వార్తలు

మైదుకూరు మండలంలో ఘోరం బోరు వివాదంలో వ్యక్తి హత్య

వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం గడ్డంవారిపల్లి గ్రామంలో వ్యవసాయ బోరు వివాదం కారణంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ చివరకు ఒకరి ప్రాణం తీసేవరకు వెళ్లింది. ఈ దాడిలో బాల సిద్ధారెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే దారుణ హత్యకు గురయ్యారు.

6, ఆగ 2026

పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది దుర్మరణం
అంతర్జాతీయం

పాక్‌లో ఆత్మాహుతి దాడి.. 14 మంది దుర్మరణం

పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 14 మంది చనిపోయినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.

3, ఆగ 2026

భార్య, 7 నెలల బిడ్డను సుత్తితో కొట్టి చంపిన భర్త!
కర్ణాటక

భార్య, 7 నెలల బిడ్డను సుత్తితో కొట్టి చంపిన భర్త!

కర్ణాటకలోని బళ్లారి నగరంలో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భార్య ప్రవర్తనపై అనుమానం, ఏడు నెలల పసిపాప తన సంతానమేనా అనే క్రూరమైన సందేహంతో ఒక వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. సుత్తితో తీవ్రంగా బాది భార్యను, ఏడు నెలల కన్నకూతురిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిందితుడు హొన్నూరప్ప (28)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడిలో రాజేశ్వరి (24), ఆమె ఏడు నెలల కుమార్తె అశ్విని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

2, ఆగ 2026

వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి అరెస్ట్.. చిప్పగిరిలో టెన్షన్..
రాజకీయాలు

వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి అరెస్ట్.. చిప్పగిరిలో టెన్షన్..

వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షిని కర్నూలు జిల్లాలోని చిప్పగిరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే విరుపాక్షితో పాటు ఆయన తనయుడు చంద్ర, పలువురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

2, ఆగ 2026

కూతురు పెళ్లి కోసం రూ.40 లక్షలు డిమాండ్‌ చేసిన తండ్రి.. కాలేజీలోనే కత్తితో దాడి
నేరాలు

కూతురు పెళ్లి కోసం రూ.40 లక్షలు డిమాండ్‌ చేసిన తండ్రి.. కాలేజీలోనే కత్తితో దాడి

కర్ణాటకలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. విజయపురకు చెందిన నాగేంద్ర అనే వ్యక్తి తన కూతురిపై కాలేజీ ప్రాంగణంలోనే కత్తితో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దాడిలో కూతురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

1, ఆగ 2026

సుండుపల్లిలో ప్రైవేటు ఉద్యోగిపై దాడి, హత్యాయత్నం ఆరోపణలు
జిల్లా వార్తలు

సుండుపల్లిలో ప్రైవేటు ఉద్యోగిపై దాడి, హత్యాయత్నం ఆరోపణలు

వైఎస్సార్ జిల్లా సుండుపల్లిలో ఓ ప్రైవేటు ఉద్యోగిపై జరిగిన దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 25వ తేదీన చోటుచేసుకున్న ఈ ఘటనలో టీడీపీ నేత మహేష్ నాయుడు అనుచరులు పాల్గొన్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. బాధితుడు మహమ్మద్ ప్రస్తుతం కడపలోని RIMS ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

29, జులై 2026

నల్ల సముద్రంలో నౌకపై దాడి.. భారతీయుడి మృతి
అంతర్జాతీయం

నల్ల సముద్రంలో నౌకపై దాడి.. భారతీయుడి మృతి

నల్ల సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో ఒక భారతీయ నావికుడు మరణించాడు. ఆ నౌకలో మొత్తం పది మంది సిబ్బంది ఉండగా, వారిలో ముగ్గురు భారతీయులు.

25, జులై 2026

ఎర్రగుంట్లలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు యువకుల అరెస్ట్
జిల్లా వార్తలు

ఎర్రగుంట్లలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు యువకుల అరెస్ట్

యసమండలంలోని ఎర్రగుంట్ల టౌన్ వై జంక్షన్ సమీపంలో గంజాయి విక్రయానికి ప్రయత్నిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు జూలై 22, 2026న అరెస్ట్ చేసి, 150 గ్రాముల గంజాయి, మూడు స్మార్ట్ ఫోన్లు, రూ.1,900 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రగుంట్లలో గంజాయి అక్రమ రవాణా, విక్రయంపై ప్రత్యేక నిఘా పెట్టి, మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అరికట్టేందుకు ఇలాంటి దాడులు, తనిఖీలు కొనసాగిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

23, జులై 2026

ఉక్రెయిన్‌లో ఓడపై దాడి.. నలుగురు భారతీయుల మృతి
అంతర్జాతీయం

ఉక్రెయిన్‌లో ఓడపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

ఉక్రెయిన్‌లోని ఒడెసా నౌకాశ్రయం నుంచి బయలుదేరిన ఓ వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో భారతీయుడు తీవ్రంగా గాయపడ్డాడు.

21, జులై 2026

గున్నికుంట్ల పంచాయతీలో పేకాట స్థావరంపై దాడి
జిల్లా వార్తలు

గున్నికుంట్ల పంచాయతీలో పేకాట స్థావరంపై దాడి

గున్నికుంట్ల పంచాయతీ పరిధిలో అక్రమంగా నడుస్తున్న పేకాట స్థావరంపై ఎస్‌ఐ రవికుమార్‌ బృందం దాడి చేసి 10మంది జూదరులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.50,180 నగదు, కార్డులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకుంది. అరెస్టు చేసిన వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచే ప్రక్రియ కొనసాగుతుండగా, మండలంలో ఇలాంటి అక్రమ పేకాట స్థావరాలపై దాడులు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

20, జులై 2026

అమెరికా సైనికుల మృతి.. ఇరాన్‌పై ప్రతీకార దాడులు
అంతర్జాతీయం

అమెరికా సైనికుల మృతి.. ఇరాన్‌పై ప్రతీకార దాడులు

ఇరాన్ దాడిలో తమ సైనికులు ఇద్దరు మరణించడంతో అమెరికా ఆదివారం ప్రతీకార దాడులకు దిగింది. ఈ విషయాన్ని సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది.

19, జులై 2026

హర్మూజ్‌లో ట్యాంకర్లపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి
అంతర్జాతీయం

హర్మూజ్‌లో ట్యాంకర్లపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఈ ఘర్షణలు తీవ్రరూపం దాల్చి మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం మారుతుందా..? అనే ఆందోళన వ్యక్తమవుతోంది.

14, జులై 2026

తిరుపతి లో మహిళపై కత్తితో దాడి
జిల్లా వార్తలు

తిరుపతి లో మహిళపై కత్తితో దాడి

తిరుపతి ఏం.ఆర్. పల్లి పంచాయతీ ప్రైమరీ హాస్పిటల్ ఎదుట వైకుంటపురం నివాసి హిమబిందుపై ఆకాశ్ కత్తితో దాడి చేయగా, ఆమె స్వల్ప గాయాలతో రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆర్థిక లావాదేవీల వివాదమే కారణమని ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి, ఆకాశ్‌పై కేసు నమోదు చేసి, సీసీ కెమెరా ఫుటేజ్ సహా పలు కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

13, జులై 2026

అన్నమయ్య జిల్లాలో గుట్కా, పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు
జిల్లా వార్తలు

అన్నమయ్య జిల్లాలో గుట్కా, పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

అన్నమయ్య జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు విస్తృత దాడులు నిర్వహించి, మదనపల్లెలో గుట్కా గోడౌన్‌పై మెరుపుదాడి చేసి పెద్ద మొత్తంలో నిషేధిత పొగాకు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. సంబేపల్లి, పీలేరు పరిధిలో నాలుగు పేకాట స్థావరాలపై దాడులు చేసి 28 మందిని అదుపులోకి తీసుకుని రూ.80,690 నగదు, పేకాట సామగ్రిని జప్తు చేశారు. యువత భవిష్యత్తును దెబ్బతీసే మత్తు పదార్థాలు, జూదాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

12, జులై 2026

ఆస్తి వివాదం నేపథ్యంలో హత్య కేసులో ఏడుగురు అరెస్ట్‌
జిల్లా వార్తలు

ఆస్తి వివాదం నేపథ్యంలో హత్య కేసులో ఏడుగురు అరెస్ట్‌

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హావలిగిలో ఆస్తి పంపకాల వివాదం నేపథ్యంలో 80 ఏళ్ల చిగురుపాటి ఆంజనేయపై ఏడుగురు దాడి చేయగా, ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు. దర్యాప్తులో నిందితులను గుర్తించిన ఉరవకొండ పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, గ్రామంలో అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులో ఉంచుతూ, ఇతర ఆస్తి వివాదాలపై కూడా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.

11, జులై 2026

ఖమేనీ నివాసంపై దాడి దృశ్యాలు విడుదల.. అంత్యక్రియల వేళ ఇరాన్ సంచలన వీడియో!
అంతర్జాతీయం

ఖమేనీ నివాసంపై దాడి దృశ్యాలు విడుదల.. అంత్యక్రియల వేళ ఇరాన్ సంచలన వీడియో!

ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అలీ ఖమేనీ నివాస సముదాయంపై జరిగిన దాడికి సంబంధించిన మొదటి వీడియో దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా తాజాగా విడుదల చేసింది.

9, జులై 2026

ఆసుపత్రి ఆవరణలో మహిళ దారుణ హత్య
జిల్లా వార్తలు

ఆసుపత్రి ఆవరణలో మహిళ దారుణ హత్య

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతీయ వైద్యశాల ఆవరణలో భార్య హత్య ఘటన కలకలం రేపింది. ఈదులపల్లి గ్రామానికి చెందిన గంగరాజు, కుటుంబ కలహాల నేపథ్యంలో మహిళా వార్డు నుంచి బయటకు తీసుకొచ్చిన భార్య సునీత గొంతు కోసి అక్కడికక్కడే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. గంగరాజును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి, హత్యకు దారితీసిన కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

8, జులై 2026

మణిపూర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. ఇద్దరు జవాన్లు మృతి
జాతీయం

మణిపూర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. ఇద్దరు జవాన్లు మృతి

మణిపూర్‌లో ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడ్డారు. సోమవారం జరిగిన దాడిలో ఇద్దరు అస్సాం రైఫిల్స్ జవాన్లు అమరులయ్యారు. మరికొందరు గాయపడ్డారు.

6, జులై 2026

పహల్గామ్‌ నరమేధం.. సూత్రధారి హఫీజ్‌ సయీద్‌!
జాతీయం

పహల్గామ్‌ నరమేధం.. సూత్రధారి హఫీజ్‌ సయీద్‌!

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ దాడిలో ప్రధాన నిందితుడిగా లష్కర్‌- ఇ- తోయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ పేరును అధికారికంగా చేర్చింది.

6, జులై 2026

ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ సంచలన పిలుపు!
అంతర్జాతీయం

ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ సంచలన పిలుపు!

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్ రాజధాని టెహ్రాన్ తీవ్ర ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇక్కడి ప్రసిద్ధ ఇస్లామిక్ ప్రార్థనా స్థలం ‘గ్రాండ్ మొసల్లా' కాంప్లెక్స్ లక్షలాది మంది ఇరానీయులతో కిక్కిరిసిపోయింది.

6, జులై 2026

తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులతో గదుల దందా బహిర్గతం
జిల్లా వార్తలు

తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులతో గదుల దందా బహిర్గతం

తిరుమలలో నకిలీ ఆధార్ కార్డులతో గదులు బుక్ చేసి, భక్తులకు రూ.2 వేల నుండి రూ.3 వేలకు అమ్ముతున్న ముఠాను TTD విజిలెన్స్, పోలీసులు పట్టుకుని నలుగురిని అరెస్ట్ చేసి 12 నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాపై లోతుగా విచారణ కొనసాగిస్తూ, భక్తులు తప్పనిసరిగా TTD అధికారిక మార్గాల ద్వారానే గదులు బుక్ చేసుకోవాలని, మధ్యవర్తుల ద్వారా అధిక ధరలు చెల్లించవద్దని అధికారులు హెచ్చరించారు.

5, జులై 2026

పాకిస్థాన్ కోస్ట్‌గార్డ్ శిబిరంపై దాడి.. :  30 మంది భద్రతా సిబ్బంది హతం..
అంతర్జాతీయం

పాకిస్థాన్ కోస్ట్‌గార్డ్ శిబిరంపై దాడి.. : 30 మంది భద్రతా సిబ్బంది హతం..

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. గ్వాదర్ జిల్లాలోని జివానీ ప్రాంతం పాన్వాన్‌లో ఉన్న పాకిస్థాన్ కోస్ట్‌గార్డ్ శిబిరంపై శుక్రవారం సాయంత్రం దాడికి పాల్పడినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ప్రకటించింది.

4, జులై 2026

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మళ్లీ తీవ్రరూపం
అంతర్జాతీయం

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మళ్లీ తీవ్రరూపం

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చింది. ఉక్రెయిన్‌ చమురుశుద్ధి కార్మాగారాలపై వరుస దాడులు కొనసాగించడంతో రష్యాలో ఇంధన కొరత ఏర్పడగా, దీనికి ప్రతిస్పందనగా రష్యా కీవ్‌ సహా పలు నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో భారీ దాడులు జరిపింది. ఇరుపక్షాలు పరస్పరం కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం వల్ల సాధారణ ప్రజల జీవితం మరింత క్లిష్టమవుతోందని అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

2, జులై 2026

కరాచీ ఘటనపై పాక్‌కు భారత్ గట్టి కౌంటర్
అంతర్జాతీయం

కరాచీ ఘటనపై పాక్‌కు భారత్ గట్టి కౌంటర్

పాక్‌లోని కరాచీలో జరిగిన ఉగ్రదాడి వెనుక భారతీయ ఏజెంట్ల హస్తం ఉందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను భారతదేశం తీవ్రంగా ఖండించింది.

29, జూన్ 2026

వైసీపీ నేతపై హత్యాయత్నం  : తాడిపత్రిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత
రాజకీయాలు

వైసీపీ నేతపై హత్యాయత్నం : తాడిపత్రిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత

తాడిపత్రిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్సీపీ నేత గంగులకుంట కేశవరెడ్డిపై కొంతమంది టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నానికి ప్రయత్నిచారు.

23, జూన్ 2026

జగదీష్ మార్కెట్‌లో వన్ ప్లస్ నకిలీ ఉత్పత్తుల స్వాధీనం
తెలంగాణ

జగదీష్ మార్కెట్‌లో వన్ ప్లస్ నకిలీ ఉత్పత్తుల స్వాధీనం

హైదరాబాద్ అబిడ్స్ జగదీష్ మార్కెట్‌లోని పటేల్ మొబైల్ దుకాణంపై దాడి చేసిన పోలీసులు, వన్ ప్లస్ పేరుతో విక్రయిస్తున్న నకిలీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని యజమాని రామ్ చౌదరిని అరెస్ట్ చేశారు. వన్ ప్లస్ ప్రతినిధి నాగేశ్వర్ రావు ఫిర్యాదు మేరకు జరిగిన ఈ దాడిలో సుమారు రూ.12 లక్షల విలువైన నకిలీ నెక్ బ్యాండ్స్, ఇయర్ పాడ్స్, ఛార్జర్లు, అడాప్టర్లు పట్టుబడగా, కాపీ రైట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి సరఫరా శృంఖలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

22, జూన్ 2026

పశ్చిమాసియా ప్రాంత ఉద్రిక్తతలపై మోదీ ఆందోళన
అంతర్జాతీయం

పశ్చిమాసియా ప్రాంత ఉద్రిక్తతలపై మోదీ ఆందోళన

ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరుగుతున్న జీ7 సదస్సులో ఒమన్ తీరానికి సమీపంలో వాణిజ్య నౌకపై దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, సముద్ర మార్గాల భద్రత, అంతర్జాతీయ వాణిజ్య నౌకల రక్షణపై జీ7 వేదికగా మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా నేతల దృష్టిని ఆకర్షించారు.

17, జూన్ 2026

హైదరాబాద్‌లో యూట్యూబర్ దారుణ హత్య..
నేరాలు

హైదరాబాద్‌లో యూట్యూబర్ దారుణ హత్య..

హైదరాబాద్‌ నగరంలో ఓ యూట్యూబర్ దారుణ హత్యకు గురయ్యాడు. ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి మరీ అతడిపై రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో యూట్యూబర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబ కలహాల కారణంగా హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

13, జూన్ 2026

అమెరికా దాడిలో ముగ్గురు భారతీయలు మృతి
అంతర్జాతీయం

అమెరికా దాడిలో ముగ్గురు భారతీయలు మృతి

ఒమన్ తీరంలో పలావు జెండాతో ప్రయాణిస్తున్న ‘ఎంటీ సెట్టెబెల్లో’ చమురు ట్యాంకర్‌పై అమెరికా దళాలు జరిపిన దాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ప్రమాదంలో గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మరణించినట్లు అధికారికంగా ధృవీకరించారు. గురువారం నాటి తాజా సమాచారం ప్రకారం ఆ ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ సోషల్ మీడియా వేదికగా ఈ ముగ్గురు నావికులు మరణించారని ప్రకటించారు. ఈ దాడిని భారతదేశం అత్యంత తీవ్రంగా ఖండించింది.

11, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters