బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#హెచ్చరికలు

17 articles

ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులతో వర్షాలు: పలు జిల్లాలకు APSDMA హెచ్చరికలు
వాతావరణం

ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులతో వర్షాలు: పలు జిల్లాలకు APSDMA హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్‌లో పిడుగులతో కూడిన వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో APSDMA పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉండగా, అన్నమయ్య, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, పిడుగులు సంభవించే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు నివారించి, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని APSDMA హెచ్చరించింది.

5, ఆగ 2026

మల్లి యుద్ధమే అంటూ హెచ్చరించిన ట్రంప్
అంతర్జాతీయం

మల్లి యుద్ధమే అంటూ హెచ్చరించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ఘాటు హెచ్చరికలు జారీ చేయడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగి, హార్మూజ్‌ జలసంధి భద్రత, ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. నిపుణులు దౌత్య చర్చలు, పరిమిత దాడులు, పూర్తిస్థాయి యుద్ధం అనే మూడు మార్గాల్లో పరిస్థితి సాగవచ్చని, యుద్ధం విస్తరిస్తే చమురు ధరలు, ద్రవ్యోల్బణం, ఇంధన సంక్షోభం ద్వారా భారత్ సహా అనేక దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

24, జులై 2026

రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు..
వాతావరణం

రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు..

రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ హెచ్చరించాయి. ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండి చెట్లు, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకూడదని సూచించారు.

21, జులై 2026

ఏపీలో నాలుగు రోజుల పాటు మేఘావృత వాతావరణం, పలుచోట్ల వర్షాలు
వాతావరణం

ఏపీలో నాలుగు రోజుల పాటు మేఘావృత వాతావరణం, పలుచోట్ల వర్షాలు

రానున్న నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్‌లో మేఘావృత వాతావరణం కొనసాగి, కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం సహా పలు జిల్లాల్లో ఆకస్మిక వాతావరణ మార్పులు, ఉరుములు, ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉండటంతో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి, అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

19, జులై 2026

తెలుగు రాష్ట్రాలకు వర్షాల హెచ్చరికలు
వాతావరణం

తెలుగు రాష్ట్రాలకు వర్షాల హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో జూలై 20 వరకు వాతావరణం అస్థిరంగా ఉండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణలో గంటకు 30–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి పంటలను రక్షించే ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

18, జులై 2026

పశ్చిమాసియా యుద్ధం: ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా హెచ్చరిక
జాతీయం

పశ్చిమాసియా యుద్ధం: ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా హెచ్చరిక

Reserve Bank of India గవర్నర్ సంజయ్ మల్హోత్రా పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావాన్ని నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ, రూపాయి స్థిరంగా ఉన్నప్పటికీ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల వల్ల ముడి చమురు ధరలు, సరఫరా గొలుసులు, ద్రవ్యోల్బణంపై ఒత్తిళ్లు పెరిగే ప్రమాదం ఉందని, అవసరమైతే ఆర్బీఐ తగిన ద్రవ్య విధాన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

17, జులై 2026

న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం: సునామీ హెచ్చరికలు జారీ..
అంతర్జాతీయం

న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం: సునామీ హెచ్చరికలు జారీ..

న్యూజిలాండ్‌లో మరోసారి భూప్రకంపనలు భయాందోళనలు రేకెత్తించాయి. దక్షిణ ద్వీపంలోని టె అనౌ పట్టణ సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

16, జులై 2026

తనను హత్య చేయాలని ప్రయత్నిస్తే.. క్షిపణుల వర్షం తప్పదు! : ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
అంతర్జాతీయం

తనను హత్య చేయాలని ప్రయత్నిస్తే.. క్షిపణుల వర్షం తప్పదు! : ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు

అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరినప్పటికీ.. ఉద్రిక్తతలు ఏమాత్రం సమసిపోలేదు. రెండుదేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వార్నింగ్ ఇచ్చారు.

11, జులై 2026

సింధు జలాల ఇవ్వకుంటే యుద్ధమే!  ..రంకెలేస్తున్న పాక్
అంతర్జాతీయం

సింధు జలాల ఇవ్వకుంటే యుద్ధమే! ..రంకెలేస్తున్న పాక్

సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత నిర్ణయంపై పాకిస్తాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, నీటి ప్రవాహాన్ని ఆపడం లేదా మళ్లించడం యుద్ధ చర్యగా పరిగణిస్తామని NSC, సైన్యం హెచ్చరిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిచర్యగా ఒప్పందం నిలిపివేత, సింధు బేసిన్‌లో భారత్ వేగంగా జలవిద్యుత్ ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తుండటం, వ్యవసాయం పూర్తిగా సింధు నదిపై ఆధారపడిన పాకిస్తాన్‌లో భయాందోళనలను మరింత పెంచుతోంది.

7, జులై 2026

చలికాలంలో టీ తాగడంపై వైద్యుల హెచ్చరికలు
ఆరోగ్యం

చలికాలంలో టీ తాగడంపై వైద్యుల హెచ్చరికలు

చలికాలంలో వేడి టీని అధికంగా సేవించడం హృదయ సంబంధిత సమస్యలు, రక్తపోటు మార్పులు, జీర్ణకోశ సమస్యలు, నిద్రలేమి వంటి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో టీ తాగడం, రాత్రివేళల్లో టీ సేవించడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని నిపుణులు సూచిస్తూ, పరిమిత మోతాదులో టీ తీసుకోవాలని, అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.

7, జులై 2026

వైకాపా నేతలపై ఎమ్మెల్యే ఆది ఘాటు వ్యాఖ్యలు
జిల్లా వార్తలు

వైకాపా నేతలపై ఎమ్మెల్యే ఆది ఘాటు వ్యాఖ్యలు

జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వైకాపా నేతలపై, ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రవర్తనపై తీవ్ర విమర్శలు చేశారు. వైకాపా పాలనలో తనపై పెట్టిన కేసులు, ఫ్యాక్షన్ రాజకీయాల వల్ల కుటుంబం ఎదుర్కొన్న నష్టాలను గుర్తుచేస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం మరో మూడు సంవత్సరాలు కొనసాగుతుందని, ఆ సమయంలో వైకాపా నేతలకు తగిన రాజకీయ పాఠం చెబుతానని హెచ్చరించారు.

2, జులై 2026

నిపా ఎఫెక్ట్ : తమిళనాడు–కేరళ సరిహద్దుల్లో అప్రమత్తం
తమిళనాడు

నిపా ఎఫెక్ట్ : తమిళనాడు–కేరళ సరిహద్దుల్లో అప్రమత్తం

కేరళలో నిపా వైరస్ కేసులు వెలుగుచూడడంతో తమిళనాడు ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. సరిహద్దు జిల్లాల్లో పర్యవేక్షణను కట్టుదిట్టం చేసి, చెక్‌పోస్టుల వద్ద వైద్య బృందాలను నియమించి ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు సిద్ధం చేస్తూ, మందులు, రక్షణ సామగ్రి నిల్వలు పెంచి, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

15, జూన్ 2026

ట్రంప్ చెప్పింది నిజం కాదు.. ఇరాన్ మండిపాటు..
అంతర్జాతీయం

ట్రంప్ చెప్పింది నిజం కాదు.. ఇరాన్ మండిపాటు..

ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు చేయటంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ నాయకులు తనకు నేరుగా ఫోన్ చేశారని ట్రంప్ తెలిపారు. ఇరాన్‌పై దాడులను ఆపాలని వారు కోరినట్లు వెల్లడించారు. అయితే ‘ట్రంప్, టెహ్రాన్ నాయకుల మధ్య ఎలాంటి సంప్రదింపులు జరగలేదు. ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం. మేము అమెరికాకు సైన్యంతోనే సమాధానం చెబుతాము’ అని స్పష్టం చేసింది.

11, జూన్ 2026

ఇరాన్‌ను వెంటనే వీడాలని భారత పౌరులకు హెచ్చరికలు
అంతర్జాతీయం

ఇరాన్‌ను వెంటనే వీడాలని భారత పౌరులకు హెచ్చరికలు

ఇరాన్‌–ఇజ్రాయెల్‌ ఘర్షణలు మళ్లీ తీవ్రమవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో, టెహ్రాన్‌లోని ఇరాన్‌లో ఉన్న భారత పౌరులు వెంటనే ఆ దేశాన్ని వీడాలని, కొత్తగా అక్కడికి ప్రయాణాలు చేయవద్దని ఇండియన్ ఎంబసీ సూచించింది. ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన ఈ ఉద్రిక్తతల మధ్య ఇప్పటివరకు 1,600 మందికి పైగా భారత పౌరులను ఇరాన్‌ నుంచి, మొత్తం 6 లక్షల మందిని పశ్చిమాసియా దేశాల నుంచి స్వదేశానికి తరలించగా, అవసరం లేని ప్రయాణాలను పూర్తిగా నివారించాలని ప్రభుత్వం మళ్లీ హెచ్చరిస్తోంది.

8, జూన్ 2026

ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రత భారీ భూకంపం
అంతర్జాతీయం

ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రత భారీ భూకంపం

ఫిలిప్పీన్స్‌లో మిందనావో సమీపంలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా, సునామీ హెచ్చరికలతో ఫిలిప్పీన్స్, ఇండోనేషియా తీర ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కొన్ని పాత భవనాలు దెబ్బతిన్నప్పటికీ, పెద్ద స్థాయి నష్టం, మరణాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించగా, సముద్రం పరిస్థితిని అధికారులు నిశితంగా గమనిస్తున్నారు.

8, జూన్ 2026

జిల్లాలో బెల్ట్‌ షాపుల జోరు!
జిల్లా వార్తలు

జిల్లాలో బెల్ట్‌ షాపుల జోరు!

వైఎస్సార్‌ కడప జిల్లాలో ఎక్సైజ్‌, పోలీసు శాఖల సమీక్షలు, హెచ్చరికలు ఉన్నప్పటికీ బెల్ట్‌ దుకాణాలు బహిరంగంగానే నడుస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయం, పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా కొనసాగుతుండగా, నమోదవుతున్న కేసులు, దాడులు అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు సరిపోవట్లేదని, బెల్ట్‌ దుకాణాలను పూర్తిగా మూసివేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

7, జూన్ 2026

కేరళలోకి నేడు రుతుపవనాలు ప్రవేశం.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు
వ్యవసాయం

కేరళలోకి నేడు రుతుపవనాలు ప్రవేశం.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు

కేరళలో నేడు నైరుతి రుతుపవనాలు అధికారికంగా ప్రవేశించగా, మూడు నుంచి నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోకి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే రుతుపవనాల రాక ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో గురువారం 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 79 మండలాల్లో సాధారణ వడగాల్పులు ఉండొచ్చని హెచ్చరించింది. రాయలసీమలో సాధారణం లేదా ఎక్కువ వర్షాలు, కోస్తా, ఉత్తర ఆంధ్రలో సాధారణం కంటే తక్కువ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.

4, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters