బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#కేబినెట్

18 articles

కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి..   పదుల సంఖ్యలో ఎమ్మెల్యేల రాజీనామా?
కర్ణాటక

కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి.. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేల రాజీనామా?

కర్ణాటకలో కేబినెట్ విస్తరణ కాకరేపుతోంది. కేబినెట్ విస్తరణకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సిద్ధమయ్యారు. హైకమాండ్ ఆదేశాలతో 20 మంది జాబితాను సిద్ధం చేశారు.

3, ఆగ 2026

సముద్ర మంథన్ పథకానికి కేబినెట్ ఆమోదం
జాతీయం

సముద్ర మంథన్ పథకానికి కేబినెట్ ఆమోదం

సముద్ర చమురు, సహజవాయువు అన్వేషణను వేగవంతం చేయడానికి రూపొందించిన ‘సముద్ర మంథన్–నేషనల్ ఆఫ్‌షోర్ ఎక్స్‌ప్లోరేషన్ స్కీమ్’కు కేంద్ర కేబినెట్ రూ.84,084 కోట్ల వ్యయంతో ఆమోదం తెలిపింది. దేశ ఇంధన దిగుమతి ఆధారితతను తగ్గించి, హైడ్రోకార్బన్ నిల్వలను పెంచడం, సముద్ర ప్రాంతాల్లో అన్వేషణ, ఉత్పత్తి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, దేశీయ తయారీకి ఊతమివ్వడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలుగా ప్రభుత్వం పేర్కొంది.

31, జులై 2026

పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో.. అత్యవసర భేటీ
జాతీయం

పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో.. అత్యవసర భేటీ

పశ్చిమాసియాలో మళ్లీ రోజురోజుకూ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండటంతో అక్కడి విపరిణామాలు భారత్‌పై ఏమేరకు ప్రభావం చూపుతున్నాయనే విషయమై ప్రధాని మోదీ కీలక సమీక్ష జరిపారు.

31, జులై 2026

గుంతకల్లు-బళ్లారి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ :  కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
జాతీయం

గుంతకల్లు-బళ్లారి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

24, జులై 2026

మంత్రులు వెనకబడిపోతున్నారు.. : ఏపీ కేబినెట్‌ భేటీలో సీఎం.. పలు కీలక నిర్ణయాలు
రాజకీయాలు

మంత్రులు వెనకబడిపోతున్నారు.. : ఏపీ కేబినెట్‌ భేటీలో సీఎం.. పలు కీలక నిర్ణయాలు

ఏపీ మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 3,120 పోస్టుల భర్తీకి సంబంధించి కేబినెట్ ఆమోదం కోసం వచ్చిన ప్రతిపాదనను మరోసారి అధ్యయనం చేయాలని ఆదేశించారు. సుమారు మూడు గంటలపాటు సమావేశం కొనసాగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

23, జులై 2026

అవినీతి, అక్రమాలకు తావులేదు: కేబినెట్‌ భేటీలో సీఎం విజయ్‌ కఠిన హెచ్చరిక
తమిళనాడు

అవినీతి, అక్రమాలకు తావులేదు: కేబినెట్‌ భేటీలో సీఎం విజయ్‌ కఠిన హెచ్చరిక

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ కేబినెట్‌ సమావేశంలో అవినీతి, అక్రమాలకు రాష్ట్ర పరిపాలనలో ఎలాంటి చోటు ఉండదని స్పష్టం చేస్తూ, ఆరోపణలు రుజువైతే మంత్రి పదవి వెంటనే రద్దు చేస్తామని హెచ్చరించారు. మంత్రులు కార్యాలయాలు, విద్యాసంస్థలకు నేరుగా తనిఖీలకు వెళ్లొద్దని ఆదేశిస్తూ, పారదర్శక పాలన, ప్రజల విశ్వాస పరిరక్షణ, బాధ్యతాయుత సేవలే ప్రభుత్వ లక్ష్యమని ఆయన దిశానిర్దేశం చేశారు.

16, జులై 2026

రూ.2.19 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం : కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు…
జాతీయం

రూ.2.19 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం : కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు…

కేంద్ర కేబినెట్‌ మొత్తం రూ.2.19 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపి, సెమీకాన్‌ 2.0 పథకానికి రూ.1.27 లక్షల కోట్లు, మొబైల్‌ తయారీ స్కీమ్‌కు రూ.62,500 కోట్లు కేటాయించింది. దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచడం, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో భారత్‌ స్థాయిని బలోపేతం చేయడం, ఎగుమతులు, ఉపాధి అవకాశాలు, స్థానిక విలువ జోడింపును పెంచడం ఈ నిర్ణయాల ప్రధాన లక్ష్యాలుగా అధికార వర్గాలు సూచిస్తున్నాయి.

15, జులై 2026

సోషల్ మీడియాపై టాస్క్ ఫోర్స్‌ : పోలీస్ శాఖకు సీఎం ఆదేశాలు
రాజకీయాలు

సోషల్ మీడియాపై టాస్క్ ఫోర్స్‌ : పోలీస్ శాఖకు సీఎం ఆదేశాలు

సోషల్ మీడియా అంశంపై ఏపీ కేబినెట్‌లో సీరియస్‌గా చర్చ జరిగింది. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నేతలను కించపరుస్తూ వస్తున్న వీడియోలపై మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

10, జులై 2026

విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్‌కు రూ.9,355 కోట్లు   సీఎం బాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ఆమోదం
రాజకీయాలు

విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్‌కు రూ.9,355 కోట్లు సీఎం బాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ఆమోదం

వెలగపూడి సచివాలయంలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో అమరావతి ల్యాండ్ పూలింగ్ రైతులకు మెట్ట భూములకు ఎకరాకు రూ.40 వేల, జరీబు భూములకు రూ.60 వేల వార్షిక కౌలు పెంపు, నిర్వాసితులకు నెలకు రూ.10 వేల అద్దె సాయం, వ్యవసాయ రుణమాఫీ ప్రతిపాదనలపై ముందడుగు వేసింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈశా ఫౌండేషన్, CII సహా పలు సంస్థలకు భూ కేటాయింపులు, SIPB ఆమోదించిన 11 మెగా ప్రాజెక్టులకు క్లియరెన్స్ ద్వారా రూ.9,076 కోట్ల పెట్టుబడులు, 10,531 ఉద్యోగాలు సృష్టించే దిశగా నిర్ణయాలు తీసుకోనుంది.

10, జులై 2026

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు! : రూ.14,115 కోట్లతో జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఆమోదం
రాజకీయాలు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు! : రూ.14,115 కోట్లతో జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఆమోదం

ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేయాలని సంకల్పించింది.

1, జులై 2026

జులై 8న అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం
ఆంధ్రప్రదేశ్

జులై 8న అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం

జులై 8న అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనంతరం జరుగుతున్న ఈ సమావేశంలో పరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ వంటి కీలక అంశాలపై సమగ్రంగా చర్చించే అవకాశముందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. అధికారిక అజెండాను ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోయినా, సమావేశం అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉందని చెబుతున్నారు.

26, జూన్ 2026

11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం
ఆంధ్రప్రదేశ్

11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ 2004కు ముందు సేవలో చేరిన సుమారు 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. వెలగపూడి సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పెట్టుబడుల పెంపు, ఉపాధి అవకాశాల సృష్టి, పరిశ్రమలు, ఐటీ, పర్యాటక రంగాల అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి, సుమారు 34 వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

24, జూన్ 2026

రిటైర్మెంట్ వయసు పెంపు!:  ఏపీ ఉద్యోగులకు డబుల్ ధమాకా..
రాజకీయాలు

రిటైర్మెంట్ వయసు పెంపు!: ఏపీ ఉద్యోగులకు డబుల్ ధమాకా..

ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర కేబినెట్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

23, జూన్ 2026

ట్రాంప్ మద్దతు లేకున్నా ఇరాన్‌పై దాడులు చేస్తాం!
అంతర్జాతీయం

ట్రాంప్ మద్దతు లేకున్నా ఇరాన్‌పై దాడులు చేస్తాం!

ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు, అమెరికా మద్దతు లేకున్నా ఇరాన్‌పై సైనిక చర్యలకు సిద్ధమని సంకేతాలు ఇవ్వడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. హర్ముజ్‌ జలసంధి సమీపంలో అమెరికా అపాచీ హెలికాప్టర్‌ కూల్చివేతకు ప్రతీకారంగా అమెరికా ఇరాన్‌పై వైమానిక దాడులు జరిపింది, దీనికి ప్రతిస్పందనగా ఇరాన్‌ కూడా అమెరికా స్థావరాలపై ఎదురుదాడులు ప్రారంభించడంతో ప్రాంతంలో యుద్ధ భయం మరింతగా నెలకొంది.

10, జూన్ 2026

టాస్మాక్‌ మళ్లింపులపై సీఎం విజయ్‌ సీరియస్‌
తమిళనాడు

టాస్మాక్‌ మళ్లింపులపై సీఎం విజయ్‌ సీరియస్‌

తమిళనాడులో టాస్మాక్‌ ద్వారా మద్యం విక్రయాల నుంచి పార్టీ ఫండ్‌ పేరుతో నెలకు సుమారు రూ.102 కోట్ల అక్రమ వసూళ్లు, మొత్తం రూ.1600 కోట్ల దారిమళ్లింపులపై సీఎం విజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలి కేబినెట్‌ సమావేశంలో ఈ అవినీతి పూర్తిగా అరికట్టాలని, టాస్మాక్‌ వ్యవస్థలో 20 ఏళ్లుగా కొనసాగుతున్న అక్రమ వసూళ్లను వెలికితీయాలని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేసి, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇప్పటికే 717 లిక్కర్‌ షాపులను మూసివేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

8, జూన్ 2026

టీఎస్ఎమ్‌ఏసీ దుకాణాలపై విస్తృత తనిఖీలు, ఆడిట్లు: ఆదాయ లీకేజీలను అరికట్టే దిశగా సీఎం విజయ్ అడుగులు
తమిళనాడు

టీఎస్ఎమ్‌ఏసీ దుకాణాలపై విస్తృత తనిఖీలు, ఆడిట్లు: ఆదాయ లీకేజీలను అరికట్టే దిశగా సీఎం విజయ్ అడుగులు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ తొలి కేబినెట్‌ సమావేశంలోనే టీఎస్ఎమ్‌ఏసీ వ్యవస్థలో అవకతవకలు, ఆదాయ లీకేజీలపై కఠిన చర్యలకు సంకేతాలు ఇచ్చారు. టీఎస్ఎమ్‌ఏసీ దుకాణాల నిర్వహణలో పారదర్శకత, నిల్వల లెక్కలు, విక్రయాల గణాంకాల పర్యవేక్షణకు విస్తృత తనిఖీలు, ఆడిట్లు, నిర్మాణాత్మక సంస్కరణలపై చర్చ జరిగినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

7, జూన్ 2026

కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం   శాఖల కేటాయింపుపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా
కర్ణాటక

కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం శాఖల కేటాయింపుపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా

కర్ణాటకలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై అసంతృప్తితో సీనియర్ నేత, మంత్రి రామలింగ రెడ్డి ఇరిగేషన్ శాఖను నిరాకరిస్తూ పదవికి రాజీనామా చేయడం కాంగ్రెస్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. బెంగళూరు నగరాభివృద్ధి శాఖ ఇస్తానని గతంలో హామీ ఇచ్చిన డి కె శివకుమార్ ఇప్పుడు మాట తప్పారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేయగా, ఈ అసంతృప్తి బెంగళూరు స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ స్థిరత్వంపై ప్రభావం చూపవచ్చని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

5, జూన్ 2026

ఏపీ కేబినెట్‌ సమావేశం: అమరావతి కీలక ప్రాజెక్టులకు ఆమోదం – వెన్నునొప్పితో మధ్యలోనే వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌
రాజకీయాలు

ఏపీ కేబినెట్‌ సమావేశం: అమరావతి కీలక ప్రాజెక్టులకు ఆమోదం – వెన్నునొప్పితో మధ్యలోనే వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

అమరావతి, పరిసర ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. హైకోర్టు సమీప మౌలిక సదుపాయాలు, CRDA బిల్డింగ్‌ ట్రైబ్యునల్‌, అమరావతి ఎకనామిక్‌ రీజియన్‌ RFC, పర్యాటక ప్రాజెక్టులు, ‘తల్లికి వందనం’ నిధులపై నిర్ణయాలు పరిశీలిస్తుండగా, వెన్నునొప్పి కారణంగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మధ్యలోనే సమావేశం నుంచి వెళ్లిపోయారు.

4, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters