బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#కర్ణ

65 articles

కావేరీ జలాల వివాదం..సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్
తమిళనాడు

కావేరీ జలాల వివాదం..సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్

కావేరీ జలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కావేరీ నీటిలో తమ వాటాను విడుదల చేయడంలో కర్ణాటక ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ పిటిషన్‌ దాఖలు చేసింది.

3, ఆగ 2026

కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి..   పదుల సంఖ్యలో ఎమ్మెల్యేల రాజీనామా?
కర్ణాటక

కర్ణాటక కాంగ్రెస్‌లో అసమ్మతి.. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేల రాజీనామా?

కర్ణాటకలో కేబినెట్ విస్తరణ కాకరేపుతోంది. కేబినెట్ విస్తరణకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సిద్ధమయ్యారు. హైకమాండ్ ఆదేశాలతో 20 మంది జాబితాను సిద్ధం చేశారు.

3, ఆగ 2026

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. గ్రామస్తుడి మృతి
జిల్లా వార్తలు

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. గ్రామస్తుడి మృతి

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చట్నీహళ్లిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామస్థుడు తిక్క స్వామి బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కర్ణాటకకు చెందిన బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టినట్లు గ్రామస్థులు పేర్కొంటూ, మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, డ్రైవర్ పరిస్థితి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

3, ఆగ 2026

భార్య, 7 నెలల బిడ్డను సుత్తితో కొట్టి చంపిన భర్త!
కర్ణాటక

భార్య, 7 నెలల బిడ్డను సుత్తితో కొట్టి చంపిన భర్త!

కర్ణాటకలోని బళ్లారి నగరంలో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భార్య ప్రవర్తనపై అనుమానం, ఏడు నెలల పసిపాప తన సంతానమేనా అనే క్రూరమైన సందేహంతో ఒక వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. సుత్తితో తీవ్రంగా బాది భార్యను, ఏడు నెలల కన్నకూతురిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిందితుడు హొన్నూరప్ప (28)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడిలో రాజేశ్వరి (24), ఆమె ఏడు నెలల కుమార్తె అశ్విని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

2, ఆగ 2026

భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య
నేరాలు

భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య

కర్ణాటక హాసన్ జిల్లా కెసగోడు గ్రామంలో రఘు అనే వ్యక్తి భార్య గమనను కారులో గొంతు నులిమి హత్య చేసి, అనంతరం ఊరి చివర చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. బేకరీ నడుపుతూ సాధారణ జీవితం గడుపుతున్న ఈ దంపతుల విషాదాంతంపై పోలీసులు కేసు నమోదు చేసి, హత్యకు దారితీసిన కారణాలు, వీడియో కాల్ వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

2, ఆగ 2026

కూతురు పెళ్లి కోసం రూ.40 లక్షలు డిమాండ్‌ చేసిన తండ్రి.. కాలేజీలోనే కత్తితో దాడి
నేరాలు

కూతురు పెళ్లి కోసం రూ.40 లక్షలు డిమాండ్‌ చేసిన తండ్రి.. కాలేజీలోనే కత్తితో దాడి

కర్ణాటకలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. విజయపురకు చెందిన నాగేంద్ర అనే వ్యక్తి తన కూతురిపై కాలేజీ ప్రాంగణంలోనే కత్తితో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దాడిలో కూతురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

1, ఆగ 2026

‘న్యూటన్స్ 3rd లా’ సినిమా రివ్యూ: మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన ఇన్‌కంప్లీట్ థ్రిల్లర్
సినిమా రివ్యూలు

‘న్యూటన్స్ 3rd లా’ సినిమా రివ్యూ: మంచి కాన్సెప్ట్‌తో వచ్చిన ఇన్‌కంప్లీట్ థ్రిల్లర్

సుమంత్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘Newton’s 3rd Law’ థ్రిల్లర్‌లో బలమైన కాన్సెప్ట్, ఆసక్తికరమైన పాయింట్లు ఉన్నప్పటికీ, ఫస్ట్ హాఫ్ సాగదీత, రిపీటెడ్ ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్‌లు, అవసరం లేని పాటలు, క్లైమాక్స్‌లో ఇన్‌కంప్లీట్ ఫీలింగ్ కారణంగా ప్రభావం తగ్గింది. సుమంత్, త్రినాథ్ వర్మ, గౌతమ్ పండిట్ నటన, కర్మ సిద్ధాంతంతో లింక్ చేసిన ఐడియా, సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్లుగా నిలిచినా, మొత్తం మీద సినిమా మోస్తరు స్థాయిలోనే నిలిచిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

31, జులై 2026

రూ.10 లక్షల వజ్రాల నగలు మాయం.. ఎలుకే దొంగ..
కర్ణాటక

రూ.10 లక్షల వజ్రాల నగలు మాయం.. ఎలుకే దొంగ..

తలుపులు పగలలేదు.. షట్టర్‌కు గీత కూడా పడలేదు.. దుకాణంలోకి ఎవరూ చొరబడిన ఆనవాళ్లు లేవు. కానీ ఉదయం వచ్చి చూసేసరికి రూ.10 లక్షల విలువైన వజ్రాల నగలు మాయమయ్యాయి.

31, జులై 2026

కావేరీ జలాల వివాదంలో కర్ణాటకకు ఎదురుదెబ్బ: తమిళనాడుకు రోజుకు 3,500 క్యూసెక్కుల
తమిళనాడు

కావేరీ జలాల వివాదంలో కర్ణాటకకు ఎదురుదెబ్బ: తమిళనాడుకు రోజుకు 3,500 క్యూసెక్కుల

కావేరీ జలాల వివాదంలో కర్ణాటకకు ఎదురుదెబ్బ తగిలింది. కావేరీ జల నిర్వహణ అథారిటీ, కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ జూలై 29 నుంచి 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కర్ణాటకకు ఆదేశించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా కర్ణాటకలో, ముఖ్యంగా మాండ్యలో ఆందోళనలు ఉద్ధృతమవగా, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారం కోసం చర్చించాలని నిర్ణయించారు.

31, జులై 2026

భార్య హత్య.. తల్లిదండ్రులకు వీడియో కాల్‌తో ప్రత్యక్ష నరకం!
కర్ణాటక

భార్య హత్య.. తల్లిదండ్రులకు వీడియో కాల్‌తో ప్రత్యక్ష నరకం!

వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఒక కట్టుకున్న భర్తే కసాయిగా మారిన ఘోర సంఘటన కర్ణాటక రాష్ట్రంలో కలకలం రేపింది. భార్యను దారుణంగా హతమార్చడమే కాకుండా, ఆమె ప్రాణాలు కోల్పోతున్న చివరి క్షణాలను అత్తమామలకు వీడియో కాల్ చేసి చూపించిన రాక్షసత్వానికి ఒడిగట్టాడు.

30, జులై 2026

రివ్యూ.. కాన్‌ సిటీ: క్రైమ్‌ కామెడీ
సినిమా రివ్యూలు

రివ్యూ.. కాన్‌ సిటీ: క్రైమ్‌ కామెడీ

అర్జున్‌ దాస్‌ హీరోగా హరీశ్‌ దురైరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన క్రైమ్‌ కామెడీ ‘కాన్‌ సిటీ’ ఇప్పుడు Netflix‌లో తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చింది. మధ్యతరగతి కుటుంబం, కిడ్నాప్‌, ఫేక్‌ టోల్‌బూత్‌ స్కామ్‌ చుట్టూ తిరిగే ఈ కథలో మోసం, మోసపోవడం ప్రధానాంశాలు. నటన, స్క్రీన్‌ప్లే, క్లైమాక్స్‌ ట్విస్ట్‌లు బలాలుగా నిలిచినా, ద్వితీయార్ధంలో స్వల్ప సాగదీత ఉన్నప్పటికీ మొత్తం మీద వినోదాత్మక క్రైమ్‌ కామెడీగా ఆకట్టుకుంటుంది.

30, జులై 2026

ఎన్నికల్లో పోటీ చేయను.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం
జాతీయం

ఎన్నికల్లో పోటీ చేయను.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం

కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.

26, జులై 2026

బీదర్  ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులోకి బైక్‌తో దూసుకెళ్లిన యువకులు
కర్ణాటక

బీదర్ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులోకి బైక్‌తో దూసుకెళ్లిన యువకులు

కర్ణాటకలోని బీదర్ BRIMS జిల్లా ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులోకి మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు బైక్‌తో నేరుగా దూసుకెళ్లడంతో రోగులు, వైద్య సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. పోలీసులు స్వల్ప బలప్రయోగంతో వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించగా, ఈ ఘటన ఆస్పత్రి భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు లేవనెత్తి, భద్రతను కట్టుదిట్టం చేయాలన్న డిమాండ్‌ను బలపరిచింది.

26, జులై 2026

మంత్రి ప్రహ్లాద్ జోషికి కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు
జాతీయం

మంత్రి ప్రహ్లాద్ జోషికి కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం విద్యాశాఖ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం మరో మంత్రి ప్రహ్లాద్ జోషికి అప్పగించింది.

25, జులై 2026

గుంతకల్లు-బళ్లారి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ :  కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
జాతీయం

గుంతకల్లు-బళ్లారి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

24, జులై 2026

మున్సిపల్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం
తెలంగాణ

మున్సిపల్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం

హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్ డి బోధి పెవిలియన్‌లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ పనులపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనరేట్‌ల అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. భూసేకరణ పూర్తికాకుండా టెండర్లు పిలవొద్దని, అనుమతుల ప్రక్రియ వేగవంతం చేసి ప్రాజెక్టులు గడువులో పూర్తి చేయాలని, సైబరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహం జంక్షన్ అభివృద్ధిని HMDA వెంటనే పురోగతి పరచాలని అధికారులకు ఆదేశించారు.

23, జులై 2026

కర్ణాటకలో ‘స్పిరిట్’ థియేట్రికల్ హక్కులు ఆ  రెండు సంస్థలకే..
టాలీవుడ్

కర్ణాటకలో ‘స్పిరిట్’ థియేట్రికల్ హక్కులు ఆ రెండు సంస్థలకే..

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘స్పిరిట్’ చిత్రానికి కర్ణాటక థియేట్రికల్ హక్కులను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, Asian Suresh Entertainment సొంతం చేసుకున్నాయి. ప్రభాస్‌కు అక్కడ ఉన్న భారీ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని, కర్ణాటక వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 2027 మార్చి 5న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

22, జులై 2026

రాయచోటి వీరభద్రస్వామి ఆలయంలో పల్లకి సేవ ఘనంగా
జిల్లా వార్తలు

రాయచోటి వీరభద్రస్వామి ఆలయంలో పల్లకి సేవ ఘనంగా

అన్నమయ్య జిల్లా రాయచోటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానంలో పల్లకి సేవ మంగళవారం ఘనంగా జరిగింది. స్థానికులతో పాటు కర్ణాటక నుండి వచ్చిన భక్తులు ఉత్సవ మూర్తిని పల్లకిలో ఊరేగింపులో పాల్గొని భజనలు, కోలాటాలు మధ్య స్వామి దర్శనం పొందారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకం, నైవేద్యం నిర్వహించగా, దేవస్థానం అధికారులు భక్తుల సౌకర్యాల కోసం తగు ఏర్పాట్లు చేశారు.

21, జులై 2026

గూడ్స్‌ రైలు ఢీకొని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మృతి
జిల్లా వార్తలు

గూడ్స్‌ రైలు ఢీకొని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మృతి

కర్ణాటకలోని తుమకూరులో సోమవారం జరిగిన రైలు ప్రమాదంలో అనంతపురం జిల్లా గుడిబండ గ్రామానికి చెందిన ఎన్‌. నవ్య (24) మృతిచెందారు. బెంగళూరులోని సప్తగిరి యూనివర్శిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె బెంగళూరుకు వెళ్లేందుకు ప్లాట్‌ఫారం దాటుతూ రైలు ఎక్కే ప్రయత్నంలో వేగంగా వచ్చిన గూడ్స్‌ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె ఆకస్మిక మరణంతో గుడిబండ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

21, జులై 2026

గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా
జాతీయం

గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సోమవారం సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి.

20, జులై 2026

మైసూరు సమీపంలో రోడ్డు ప్రమాదం.. 15 రోజుల క్రితమే పెళ్లైన యువతి మృతి
కర్ణాటక

మైసూరు సమీపంలో రోడ్డు ప్రమాదం.. 15 రోజుల క్రితమే పెళ్లైన యువతి మృతి

కర్ణాటకలోని మైసూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మాకనహుండి గ్రామానికి చెందిన, 15 రోజుల క్రితం పెళ్లైన మేఘన (20) మృతి చెందగా, భర్త పునీత్ గాయపడ్డాడు. ఆర్టీ నగర సమీపంలో అతివేగంగా వెళ్తున్న వారి బైక్ స్కిడ్ కావడంతో మేఘన హెల్మెట్ లేకపోవడం వల్ల ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు.

19, జులై 2026

కర్ణాటక డ్యామ్‌లలో నిండుకుండలా నీరు.. తెలంగాణ సరిహద్దుల్లో ఎండిపోతున్న కృష్ణమ్మ
వ్యవసాయం

కర్ణాటక డ్యామ్‌లలో నిండుకుండలా నీరు.. తెలంగాణ సరిహద్దుల్లో ఎండిపోతున్న కృష్ణమ్మ

మహారాష్ట్ర, కర్ణాటకల్లో కుండపోత వర్షాలు కురిసి ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుతున్నా, కర్ణాటక అవుట్‌ఫ్లో తగ్గించడంతో తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణా నది ఎండిపోతోంది. జూరాల, భీమా ప్రాజెక్టులకు నీరు రాక పంటల సాగు, తాగునీటి అవసరాలపై అనిశ్చితి నెలకొనగా, కర్ణాటకతో చర్చలు జరిపి నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని రైతులు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

17, జులై 2026

పశ్చిమ బెంగాల్‌లో విషాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు..ముగ్గురు విద్యార్థులు మృతి..
నేరాలు

పశ్చిమ బెంగాల్‌లో విషాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు..ముగ్గురు విద్యార్థులు మృతి..

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది.

17, జులై 2026

రక్తపు మడుగులో భర్త, కొడుకు.. ఫోన్‌లో బిజీగా భార్య!
నేరాలు

రక్తపు మడుగులో భర్త, కొడుకు.. ఫోన్‌లో బిజీగా భార్య!

కర్ణాటకలోని ధార్వాడ్‌లో చోటుచేసుకున్న దారుణ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ వైద్యుడు ఇంట్లోనే హత్యకు గురి కాగా.. ఆయన ఎనిమిదేళ్ల కొడుకు ప్రాణాల కోసం ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే.. ఈ కేసులో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు ఓ షాకింగ్‌ దృశ్యం కనిపించింది. భర్త శవం, కొడుకు రక్తపు మడుగులో ఉండగా.. ఆ భార్య మాత్రం ఏం జరగలేదన్నట్లు ఫోన్‌ చూస్తూ తాపీగా కనిపించింది.

16, జులై 2026

అమావాస్య పల్లకి సేవకు భక్తుల రద్దీ
జిల్లా వార్తలు

అమావాస్య పల్లకి సేవకు భక్తుల రద్దీ

అన్నమయ్య జిల్లా రాయచోటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో అమావాస్య పల్లకి సేవకు స్థానికులతో పాటు కర్ణాటక నుండి వచ్చిన భక్తులు కూడా భారీగా తరలి వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు విధివిధానాల ప్రకారం అర్చనలు చేసి తీర్థ ప్రసాదాలు అందించగా, దేవస్థానం అధికారులు దర్శనం, ప్రసాదం సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేసి, పట్టణమంతా భక్తి వాతావరణం నెలకొనిందని పేర్కొన్నారు.

16, జులై 2026

కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుదలపై ఆరోగ్యశాఖ అప్రమత్తం
కర్ణాటక

కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుదలపై ఆరోగ్యశాఖ అప్రమత్తం

కర్ణాటకలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉంది. జూన్‌లో ఇప్పటివరకు 193 మందికి పరీక్షలు నిర్వహించగా 32 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా, ఇవి తీవ్రమైన కేసులు కావని కమిషనర్ గురుదత్ హెగ్దే తెలిపారు. కడపలో జరిగిన కోవిడ్ మరణాలపై ఆంధ్రప్రదేశ్‌తో సమన్వయం కొనసాగిస్తూ, ప్రజలు ఆందోళన చెందకుండా సాధారణ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

16, జులై 2026

తిరుమల సంప్రదాయాలపై అవగాహన లేకుండా కర్ణాటక సీఎం వ్యాఖ్యలు: భానుప్రకాశ్‌రెడ్డి ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్

తిరుమల సంప్రదాయాలపై అవగాహన లేకుండా కర్ణాటక సీఎం వ్యాఖ్యలు: భానుప్రకాశ్‌రెడ్డి ఆగ్రహం

తిరుమల నిత్యహారతులపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు, భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తిరుమల ఆలయ సంప్రదాయాలపై అవగాహన లేకుండా మాట్లాడటం, శ్రీవారి సన్నిధిని రాజకీయ క్షేత్రంగా మార్చే ప్రయత్నాలు అంగీకారయోగ్యం కాదని ఆయన పేర్కొంటూ, డీకే శివకుమార్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

14, జులై 2026

‘కల్కి’లో కర్ణుడి పాత్రపై విమర్శలకు నాగ్‌ అశ్విన్‌ సమాధానం
టాలీవుడ్

‘కల్కి’లో కర్ణుడి పాత్రపై విమర్శలకు నాగ్‌ అశ్విన్‌ సమాధానం

‘కల్కి 2898 ఏడీ’లో కర్ణుడి పాత్రను అతిగా గొప్పగా చూపించారన్న విమర్శలకు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఘాటుగా స్పందించారు. వివేక్‌ దేబ్‌రాయ్‌ ఆంగ్ల మహాభారతం పేజీని షేర్‌ చేస్తూ, శ్రీకృష్ణుడు స్వయంగా కర్ణుడిని ఎన్నిసార్లు ప్రశంసించాడని గుర్తుచేసి, తాను పురాణాలపై గౌరవంతో, పరిశీలనతోనే కథ రాశానని స్పష్టం చేశారు. దీంతో ‘కల్కి పార్ట్‌ 2’లో కర్ణుడి పాత్రపై ఆసక్తి మరింత పెరిగింది.

13, జులై 2026

బ్రహ్మణి స్టీల్స్ భూములు రద్దు చేసిన ప్రభుత్వం
జిల్లా వార్తలు

బ్రహ్మణి స్టీల్స్ భూములు రద్దు చేసిన ప్రభుత్వం

వైఎస్సార్ కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్స్‌కు కేటాయించిన 13 వేల ఎకరాల భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసి తిరిగి ప్రభుత్వ రికార్డుల్లో చేర్చింది. పరిశ్రమ స్థాపనలో పురోగతి లేకపోవడం, ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన, భూములను తాకట్టు పెట్టి రూ.350 కోట్ల రుణాలు పొందడం వంటి అంశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోగా, భూముల విలువ సుమారు రూ.5,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

10, జులై 2026

ఏక్‌నాథ్ షిండేతో శరద్ పవార్ భేటీ..   ఉత్కంఠ రేపుతున్న మహారాష్ట్ర రాజకీయాలు..
జాతీయం

ఏక్‌నాథ్ షిండేతో శరద్ పవార్ భేటీ.. ఉత్కంఠ రేపుతున్న మహారాష్ట్ర రాజకీయాలు..

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌సీపీ(ఎస్‌పీ) అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సమావేశమయ్యారు. అసెంబ్లీలోని డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు.

9, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters