బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#మహారాష్ట్ర

48 articles

నా సొంతూరికి సర్పంచ్‌ కావడమే కల : అభిజీత్ దీప్కే
జాతీయం

నా సొంతూరికి సర్పంచ్‌ కావడమే కల : అభిజీత్ దీప్కే

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై దేశ రాజధానిలో విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తనకు ఎలాంటి రాజకీయ ఆశయాలు లేవని స్పష్టం చేశారు.

3, ఆగ 2026

ప్రశ్నపత్రాల లీకేజీ ముఠా గుట్టు రట్టు : పోలీసులు అదుపులో 12 మంది
నేరాలు

ప్రశ్నపత్రాల లీకేజీ ముఠా గుట్టు రట్టు : పోలీసులు అదుపులో 12 మంది

మహారాష్ట్రలో కలకలం సృష్టించిన ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టీఈటీ) 2026 ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై సమీపంలోని థానే నగర పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేయడంతో పెద్దఎత్తున కుట్ర భగ్నమైంది.

3, ఆగ 2026

స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు.. : అజిత్ దోవల్
జాతీయం

స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదు.. : అజిత్ దోవల్

జెన్‌-జీ ఉద్యమంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛ అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాదని.. యువత జాతీయ ప్రయోజనాల గురించి కూడా ఆలోచించాలని హితవు పలికారు.

1, ఆగ 2026

వరదలో కొట్టుకుపోయిన కారు.. తల్లీకూతుళ్ల మృతి
జాతీయం

వరదలో కొట్టుకుపోయిన కారు.. తల్లీకూతుళ్ల మృతి

మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. వరద నీటిలో కారు కొట్టుకుపోయిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు.

31, జులై 2026

మహారాష్ట్రలో కుప్పకూలిన భవనం..  తొమ్మిది మంది మృతి
జాతీయం

మహారాష్ట్రలో కుప్పకూలిన భవనం.. తొమ్మిది మంది మృతి

మహారాష్ట్రలోని భివండిలో గురువారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ ఓ భవనం కూలిపోయి తొమ్మిది మంది మృతిచెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు.

31, జులై 2026

విద్యార్థులపై వేధింపులు ఆపాలి : సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే
జాతీయం

విద్యార్థులపై వేధింపులు ఆపాలి : సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే

జంతర్‌ మంతర్‌ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై వేధింపులు, పెల్లెట్‌ తుపాకుల వినియోగాన్ని తక్షణం ఆపాలని కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే డిమాండ్‌ చేశారు. విద్యార్థులు ఉగ్రవాదులు కాదని, వారి నిరసన హక్కు రాజ్యాంగబద్ధమని ఆయన పేర్కొంటూ, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి హానికరమని తన తల్లి అనితా దీప్కే కుటుంబంపై జరిగిన బెదిరింపులను ఉదాహరణగా ప్రస్తావించారు.

30, జులై 2026

బీజేపీ లో చేరాలని సీజేపీ పార్టీ వ్యవస్థాపకుడికి బెదిరింపులు
జాతీయం

బీజేపీ లో చేరాలని సీజేపీ పార్టీ వ్యవస్థాపకుడికి బెదిరింపులు

కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు బీజేపీ నుంచి బెదిరింపులు వచ్చాయని ఆయన తల్లి అనితా దీప్కే ఆరోపించారు. బీజేపీలో చేరకపోతే కుటుంబంపై తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడంతో, భద్రత దృష్ట్యా కుటుంబం ఛత్రపతి సంభాజీనగర్‌లోని ఇంటిని తాత్కాలికంగా విడిచి కొంకణ్‌లో బంధువుల వద్ద 16 రోజులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

30, జులై 2026

నాసిక్‌లో స్వల్ప భూకంపం, ప్రజల్లో ఆందోళన
జాతీయం

నాసిక్‌లో స్వల్ప భూకంపం, ప్రజల్లో ఆందోళన

మహారాష్ట్ర నాసిక్‌లో గురువారం తెల్లవారుజామున 3.8 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించగా, ఎలాంటి ప్రాణనష్టం లేదా పెద్ద ఆస్తినష్టం నమోదు కాలేదు. అకస్మాత్తుగా వచ్చిన ప్రకంపనలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొనగా, అధికారులు ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

30, జులై 2026

పుణెలో హత్య కేసు నిందితులను ఊరేగించిన పోలీసులు
జాతీయం

పుణెలో హత్య కేసు నిందితులను ఊరేగించిన పోలీసులు

పుణెలో హత్య కేసు నిందితులను ఊరేగించిన పోలీసులు మహారాష్ట్ర పుణె నగరంలోని కాత్రాజ్ ప్రాంతంలో పదునైన ఆయుధాలతో హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి, వారిని పోలీసు వాహనం బంపర్‌కు కట్టి ఊరేగించారు. ప్రజల్లో భయాందోళనలను తొలగించి, నేరస్థులకు గట్టి హెచ్చరిక ఇవ్వడమే ఈ చర్య లక్ష్యమని పోలీసులు వెల్లడించారు.

23, జులై 2026

చీర గొడవతో భర్త హత్య.. బద్లాపూర్‌లో కలకలం
జాతీయం

చీర గొడవతో భర్త హత్య.. బద్లాపూర్‌లో కలకలం

మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో భార్య భర్తల మధ్య జరిగిన చిన్న గొడవ చివరకు ప్రాణాంతకంగా మారింది. చీర కొనివ్వలేదన్న కారణంతో ప్రారంభమైన వాగ్వాదం, భర్త హత్యకు దారి తీసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. బద్లాపూర్ ఈస్ట్ పరిధిలోని శిర్గావ్‌లో మంగళవారం సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకుంది.

23, జులై 2026

దేశవ్యాప్తంగా వర్షాలపై వాతావరణశాఖ హెచ్చరిక
వాతావరణం

దేశవ్యాప్తంగా వర్షాలపై వాతావరణశాఖ హెచ్చరిక

వాతావరణశాఖ వచ్చే మూడు నుంచి నాలుగు రోజులు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగి, ఉత్తర, తూర్పు, ఈశాన్య, గుజరాత్‌, మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్‌, హిమాచల్ ప్రదేశ్‌, లడఖ్‌ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పర్వత, నదీ పరివాహక, తీర ప్రాంతాలు, నగరాల్లో వరదలు, రవాణా అంతరాయాలు సంభవించే అవకాశం ఉండటంతో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

21, జులై 2026

ఆదోనిలో మహారాష్ట్ర యువకుడి అనుమానాస్పద మృతి
జిల్లా వార్తలు

ఆదోనిలో మహారాష్ట్ర యువకుడి అనుమానాస్పద మృతి

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని బీరప్పనగర్‌లో మహారాష్ట్రకు చెందిన ప్రవీణ్ (21) అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, అతని ప్రియురాలు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. ప్రేమజంటగా గత ఏడాది నుంచి ఆదోనిలో అద్దె ఇంట్లో నివసిస్తున్న వీరి కుటుంబ సభ్యులు తరచూ వచ్చి బాగోగులు చూసేవారని పోలీసులు తెలిపారు. ప్రవీణ్ మృతి, యువతి ఆత్మహత్యాయత్నంపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

21, జులై 2026

ఎవరీ అభిజీత్ దీప్కే?  : ‘కాక్రోచ్ కు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనలపై ప్రశ్నలు, అనుమానాలు!
జాతీయం

ఎవరీ అభిజీత్ దీప్కే? : ‘కాక్రోచ్ కు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనలపై ప్రశ్నలు, అనుమానాలు!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సీజేపీ, అభిజీత్ దీప్కే పేర్లు మారుమోగుతున్నాయి. దీప్కే ఇండియాలో అడుగుపెట్టడమే ఆలస్యం.. అతడి కోసం విమానాశ్రయం బయట వేలమంది అభిమానులు సిద్ధంగా ఉన్నారు.

21, జులై 2026

మహారాష్ట్రలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం… ఐదుగురు మృతి
జాతీయం

మహారాష్ట్రలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం… ఐదుగురు మృతి

మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై విరుల్ గ్రామం సమీపంలో సోమవారం తెల్లవారుజామున కంటైనర్ ట్రక్కు బోల్తా పడటం, అనంతరం మరో ట్రక్కు కారు ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతుల గుర్తింపు, కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తుండగా, వరుస ప్రమాదాల నేపథ్యంలో ఎక్స్‌ప్రెస్‌వేపై భద్రతా చర్యలను బలోపేతం చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

20, జులై 2026

కర్ణాటక డ్యామ్‌లలో నిండుకుండలా నీరు.. తెలంగాణ సరిహద్దుల్లో ఎండిపోతున్న కృష్ణమ్మ
వ్యవసాయం

కర్ణాటక డ్యామ్‌లలో నిండుకుండలా నీరు.. తెలంగాణ సరిహద్దుల్లో ఎండిపోతున్న కృష్ణమ్మ

మహారాష్ట్ర, కర్ణాటకల్లో కుండపోత వర్షాలు కురిసి ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుతున్నా, కర్ణాటక అవుట్‌ఫ్లో తగ్గించడంతో తెలంగాణ సరిహద్దుల్లో కృష్ణా నది ఎండిపోతోంది. జూరాల, భీమా ప్రాజెక్టులకు నీరు రాక పంటల సాగు, తాగునీటి అవసరాలపై అనిశ్చితి నెలకొనగా, కర్ణాటకతో చర్చలు జరిపి నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని రైతులు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

17, జులై 2026

రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అవకాశం
వాతావరణం

రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అవకాశం

రాష్ట్రంలో వాయవ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం, కోస్తాంధ్ర నుంచి తెలంగాణ, మహారాష్ట్ర వరకు ద్రోణి ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

17, జులై 2026

నీట్ లీక్ కేసులో సంచలన విషయాలు!:  136 ప్రశ్నల్లో 111 ప్రశ్నలు మ్యాచింగ్
జాతీయం

నీట్ లీక్ కేసులో సంచలన విషయాలు!: 136 ప్రశ్నల్లో 111 ప్రశ్నలు మ్యాచింగ్

నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో సీబీఐ ఢిల్లీ కోర్టుకు కీలక వివరాలు వెల్లడించింది. లాతూర్‌కు చెందిన ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడి మొబైల్‌లో 136 చేతిరాత ప్రశ్నల్లో 111 ప్రశ్నలు ఎన్‌టీఏ రూపొందించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్లోని ప్రశ్నలతో సరిపోలినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది.

16, జులై 2026

పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం దేవేంద్ర ఫడణవీస్
రాజకీయాలు

పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం దేవేంద్ర ఫడణవీస్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. అనంతరం ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

13, జులై 2026

దేశంలో మాయమైన వర్ష మేఘాలు.. :   ఈ రుతుపవనాలకు ఏమైంది?..
జాతీయం

దేశంలో మాయమైన వర్ష మేఘాలు.. : ఈ రుతుపవనాలకు ఏమైంది?..

ఈ ఏడాది జూలై నెల మధ్యలోకి వచ్చినా ఇప్పటి వరకు భారీ వర్షాలు కురవలేదు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు లేవు. జూలై 11 శనివారం నాటికి దేశంలోని దాదాపు 70-80 శాతం ప్రాంతాలపై మేఘాలు లేకుండా పోయాయి.

12, జులై 2026

ఏక్‌నాథ్ షిండేతో శరద్ పవార్ భేటీ..   ఉత్కంఠ రేపుతున్న మహారాష్ట్ర రాజకీయాలు..
జాతీయం

ఏక్‌నాథ్ షిండేతో శరద్ పవార్ భేటీ.. ఉత్కంఠ రేపుతున్న మహారాష్ట్ర రాజకీయాలు..

మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌సీపీ(ఎస్‌పీ) అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సమావేశమయ్యారు. అసెంబ్లీలోని డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఇద్దరు నేతలు భేటీ అయ్యారు.

9, జులై 2026

మహారాష్ట్రలో భూకంపం  రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రతగా 4.6 గా నమోదు
జాతీయం

మహారాష్ట్రలో భూకంపం రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రతగా 4.6 గా నమోదు

మహారాష్ట్రలో భూకంపం వచ్చింది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత హింగోలి, నాందేడ్, పర్భనీ జిల్లాలలో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రగా 4.6 గా నమోదైంది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించనట్లు తెలుస్తోంది.

9, జులై 2026

ఆల్మట్టి జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం
జాతీయం

ఆల్మట్టి జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం

మహారాష్ట్ర, కర్ణాటక ఘాట్లలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి సుమారు 1.30 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 44.69 టీఎంసీల నీటి నిల్వ ఉన్న ఈ జలాశయం నుంచి రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు గణనీయమైన నీటి విడుదలలు జరిగే అవకాశం ఉండగా, సాగు మరియు తాగునీటి అవసరాలకు ఇది ఉపశమనం కలిగించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

9, జులై 2026

నదిలో కొట్టుకుపోయిన 3,000 ఎల్‌పీజీ సిలిండర్లు
జాతీయం

నదిలో కొట్టుకుపోయిన 3,000 ఎల్‌పీజీ సిలిండర్లు

మహారాష్ట్ర రాయగఢ్‌ జిల్లాలోని హెచ్‌పీసీఎల్‌ పాతాళగంగ ఎల్‌పీజీ బాట్లింగ్‌ ప్లాంట్‌లోకి వరద నీరు చేరి, అక్కడి నుంచి సుమారు 3,000 ఎల్‌పీజీ సిలిండర్లు పాతాళగంగ నదిలో కొట్టుకుపోయాయి. నదిలో, ఒడ్డున కనిపించే సిలిండర్లను తాకరాదని, ఇంటికి తీసుకెళ్లకూడదని అధికారులు హెచ్చరిస్తూ, వాటిని గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు శోధన, పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

9, జులై 2026

కొత్తజంట కోసం రైలులోనే శోభనం గది ..   టీటీఈ సస్పెండ్..
జాతీయం

కొత్తజంట కోసం రైలులోనే శోభనం గది .. టీటీఈ సస్పెండ్..

రైలులోని ఓ ఫస్ట్ క్లాస్ క్యాబిన్‌ను ఓ జంట హనీమూన్ సూట్‌లా మార్చుకుంది. బెలూన్లు, గులాబీ పూలు, రోజ్ పేటల్స్‌, లైట్లతో క్యాబిన్‌ను తమకు నచ్చినట్టు అలంకరించుకుంది. అందుకోసం ఓ ప్రైవేట్ డెకరేటర్‌ను కూడా నియమించుకుంది.

9, జులై 2026

లోనావాలో వర్ష బీభత్సం: 24 గంటల్లో 67 సెం.మీ వర్షపాతం
జాతీయం

లోనావాలో వర్ష బీభత్సం: 24 గంటల్లో 67 సెం.మీ వర్షపాతం

మహారాష్ట్ర పుణే జిల్లా లోనావా పరిసరాల్లో వర్ష బీభత్సం కొనసాగుతూ, గత 24 గంటల్లో లోనావాలో 67 సెం.మీ వర్షపాతం, సమీప ప్రాంతాల్లో 500 మి.మీ.కు పైగా వర్షం నమోదైంది. పశ్చిమ ఘాట్ పర్వత శ్రేణిలో కురుస్తున్న ఈ భారీ వర్షాల ప్రభావంతో భీమా, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం పెరిగి, ఆల్మట్టి ప్రాజెక్టు ఇన్‌ఫ్లో సుమారు 80 వేల క్యూసెక్కులకు చేరడంతో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, నీటిపారుదల శాఖలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి.

8, జులై 2026

ముంబైలో  తగ్గని వర్షాలు..   లోనావాలాలో 24 గంటల్లో 670 మిల్లీమీటర్లు
జాతీయం

ముంబైలో తగ్గని వర్షాలు.. లోనావాలాలో 24 గంటల్లో 670 మిల్లీమీటర్లు

మహారాష్ట్రలో విపరీత వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. లోనావాలాలో 24 గంటల్లో 670 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై, పుణె జిల్లాలో 22 చోట్ల కొండచరియలు, మట్టి పెళ్లలు విరిగిపడి రహదారి, రైల్వే రవాణా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముంబయిలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించి, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

7, జులై 2026

ముంబైలో కొనసాగుతున్న భారీ వర్షాలు..   రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
జాతీయం

ముంబైలో కొనసాగుతున్న భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

ముంబై మహానగరాన్ని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ముంబై నగరం స్తంభించిపోయింది. పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. డాబ్బావాలాల సేవలు నిలిచిపోయాయి.

6, జులై 2026

ఆర్థిక రాజధాని అతలాకుతలం..   12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
జాతీయం

ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం

ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్త్యం అయింది. రైల్వే స్టేషన్‌లో నీరు నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

5, జులై 2026

ఫడణవిస్‌తో  డిప్యూటీ సీఎం పవన్ భేటీ..     పులుల బహుకరణపై  కృతజ్ఞతలు
రాజకీయాలు

ఫడణవిస్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ.. పులుల బహుకరణపై కృతజ్ఞతలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్‌తో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముంబైలో మంగళవారం భేటీ అయ్యారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చించారు.

30, జూన్ 2026

మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసు: 65 ఏళ్ల భీమ్‌రావ్‌కు మరణశిక్ష
నేరాలు

మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసు: 65 ఏళ్ల భీమ్‌రావ్‌కు మరణశిక్ష

మహారాష్ట్ర పుణెలో మూడు ఏళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో 65 ఏళ్ల భీమ్‌రావ్‌కు ఫాస్ట్‌ ట్రాక్‌ ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించింది. నస్రాపూర్ గ్రామంలో 2026 మే 1న జరిగిన ఈ దారుణాన్ని న్యాయస్థానం ‘అత్యంత అరుదైన కేసు’గా పేర్కొంటూ శిక్షను తగ్గించే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఈ తీర్పు బాలల భద్రత, లైంగిక నేరాలపై కఠిన శిక్షల అవసరంపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

29, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters