బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#రేగింది

29 articles

తిరుపతి శ్రీవారి మెట్ల మార్గంలో యువతి అదృశ్యం
జిల్లా వార్తలు

తిరుపతి శ్రీవారి మెట్ల మార్గంలో యువతి అదృశ్యం

తిరుపతి అలిపిరి మెట్ల మార్గంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఈస్ట్ కోడిపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు కుటుంబంలోని యువతి అకస్మాత్తుగా అదృశ్యమైంది. కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనతో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆంజనేయులు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలు పరిశీలిస్తూ, మెట్ల మార్గం పరిసరాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

6, ఆగ 2026

ప్రకాశ్ నగర్ ఎస్సీ బాలుర హాస్టల్‌లో మత్తు పదార్థాల కలకలం
జిల్లా వార్తలు

ప్రకాశ్ నగర్ ఎస్సీ బాలుర హాస్టల్‌లో మత్తు పదార్థాల కలకలం

ప్రకాశ్ నగర్ ఎస్సీ బాలుర హాస్టల్‌లో మత్తు పదార్థాలు, మద్యం వినియోగం, సిరెంజీలు, సిగరెట్ ప్యాకెట్లు పెద్ద ఎత్తున కనిపించడంతో కలకలం రేగింది. నాలుగేళ్లుగా శాశ్వత వార్డెన్ లేకపోవడం, పర్యవేక్షణ లోపం వల్ల హాస్టల్ అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆరోపిస్తూ, సమగ్ర విచారణ, కఠిన చర్యలు, శాశ్వత వార్డెన్ నియామకాన్ని డిమాండ్ చేస్తున్నారు.

5, ఆగ 2026

ప్రొద్దుటూరులో వ్యభిచార కేసులో లంచం ఆరోపణలు: ముగ్గురు కానిస్టేబుళ్లపై శాఖాపరమైన చర్యలు
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో వ్యభిచార కేసులో లంచం ఆరోపణలు: ముగ్గురు కానిస్టేబుళ్లపై శాఖాపరమైన చర్యలు

కడప జిల్లా ప్రొద్దుటూరులో వ్యభిచార కేసు నేపథ్యంలో ముగ్గురు కానిస్టేబుళ్లు మహిళలను కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరించి రూ.50 వేల లంచం తీసుకున్నారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఏఎస్పీ విభు కృష్ణ ప్రాథమిక విచారణలో ఆధారాలు లభించడంతో ముగ్గురిని హెడ్‌క్వార్టర్స్‌కు రిపోర్ట్ చేయమని ఆదేశించగా, పూర్తి విచారణ అనంతరం కఠిన శాఖాపర చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలు సూచిస్తున్నాయి.

5, ఆగ 2026

ఎంపీ పప్పు యాదవ్‌పై కత్తితో దాడి..
జాతీయం

ఎంపీ పప్పు యాదవ్‌పై కత్తితో దాడి..

బీహార్‌లోని పూర్ణియా నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్‌పై ఢిల్లీలో దాడి యత్నం తీవ్ర కలకలం రేపింది.

2, ఆగ 2026

ఫిఫా వరల్డ్ కప్ వాణిజ్య హక్కుల విక్రయ ప్రణాళికపై ప్రపంచవ్యాప్తంగా కలకలం
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ వాణిజ్య హక్కుల విక్రయ ప్రణాళికపై ప్రపంచవ్యాప్తంగా కలకలం

ఫిఫా వరల్డ్ కప్, క్లబ్ వరల్డ్ కప్ వాణిజ్య హక్కులను ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు విక్రయించే జియాని ఇన్ఫాంటినో ప్రతిపాదనపై ప్రపంచ ఫుట్‌బాల్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ప్రణాళికను UEFA, CONCACAF, AFC బహిరంగంగా తిరస్కరించగా, ఫిఫా సీనియర్ సలహాదారు కార్లోస్ కార్డెయిరో రాజీనామా చేశారు. ఫిఫా తాము ఫుట్‌బాల్‌ను విక్రయించడం లేదని స్పష్టం చేసినా, ఇన్ఫాంటినో నాయకత్వంపై సభ్య దేశాల్లో అసంతృప్తి పెరుగుతోంది.

1, ఆగ 2026

హిందూపురం సీఐ రాజగోపాల్ నాయుడు దురుసు ప్రవర్తనపై దళిత సంఘాల ఆగ్రహం
జిల్లా వార్తలు

హిందూపురం సీఐ రాజగోపాల్ నాయుడు దురుసు ప్రవర్తనపై దళిత సంఘాల ఆగ్రహం

పుట్టపర్తి జిల్లా హిందూపురంలో మాతృశ్రీ హాస్పిటల్‌లో మహిళ మృతి ఘటనపై న్యాయం కోరుతూ ధర్నా చేస్తున్న హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణపై సీఐ రాజగోపాల్ నాయుడు దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీఐను తక్షణ సస్పెండ్ చేయాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

31, జులై 2026

జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాస్ రెడ్డి సస్పెన్షన్‌ – బాధిత మహిళ ఆడియో వెలుగులోకి
తెలంగాణ

జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాస్ రెడ్డి సస్పెన్షన్‌ – బాధిత మహిళ ఆడియో వెలుగులోకి

జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాస్ రెడ్డి బాధిత మహిళతో జరిగిన ఆడియో, ఆమె ఫిర్యాదులో ఉన్న ఆరోపణల ఆధారంగా Hyderabad City Police Commissioner C V Anand ఆయనను సస్పెండ్‌ చేశారు. పెళ్లి పేరు చెప్పి సహజీవనం, బ్లాక్మెయిల్‌, సుమారు రూ.2 కోట్లు ఆర్థిక దోపిడీ ఆరోపణలపై విభాగీయ, క్రిమినల్‌ విచారణ కొనసాగుతూ, బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

30, జులై 2026

బ్యాడ్మింటన్ మ్యాచ్‌లో ఓటమి..   ఏకంగా తుపాకీతో కాల్పులు
నేరాలు

బ్యాడ్మింటన్ మ్యాచ్‌లో ఓటమి.. ఏకంగా తుపాకీతో కాల్పులు

ఆటలో గెలుపోటములు సహజం.. కానీ ఓటమిని తట్టుకోలేక ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి చేసిన పని కర్నూలు నగరంలో తీవ్ర కలకలం రేపింది. బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లో ఓడిపోయామన్న ఆవేశంతో.. మాజీ ఎంపీ ఎదుటే ఏకంగా తుపాకీతో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా కాల్పుల శబ్దం రావడంతో ప్రేక్షకులు భయాందోళన చెందారు.

27, జులై 2026

తల్లికి వందనం డబ్బు వివాదం.. భార్య హత్యకు దారితీసిన విషాదం
జిల్లా వార్తలు

తల్లికి వందనం డబ్బు వివాదం.. భార్య హత్యకు దారితీసిన విషాదం

అన్నమయ్య జిల్లా పిటియం మండలం రాపూరివారిపల్లి పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి సమీపంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకం నేపథ్యంలో దారుణ హత్య చోటుచేసుకుంది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసిన తల్లికి వందనం నగదు విషయంలో భర్త–భార్య మధ్య నెలకొన్న వివాదం చివరకు ప్రాణాంతకంగా మారింది. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.

25, జులై 2026

హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం
తెలంగాణ

హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం

హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ స్వామి గురువారం తెల్లవారుజామున వాష్‌రూమ్‌లో తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌లో తన భార్య, పిల్లలను ఎవరూ తప్పుపట్టవద్దని, తాను దయ్యం అయినా వారిని చూసుకుంటానని భావోద్వేగంగా రాసినట్టు పోలీసులు తెలిపారు. స్వామి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

23, జులై 2026

కాకరోచ్ ‘సంసద్ చలో’ నిరసన.. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
జాతీయం

కాకరోచ్ ‘సంసద్ చలో’ నిరసన.. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే ఢిల్లీ వేదికగా తీవ్ర కలకలం రేగింది. కాకరోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన ‘సంసద్ చలో’ నిరసన ప్రదర్శన తీవ్ర హింసాత్మకంగా మారింది. జంతర్ మంతర్, జన్ పథ్, రైసీనా రోడ్ వంటి కీలక ప్రాంతాలు రణరంగాన్ని తలపించాయి.

21, జులై 2026

హైదరాబాద్‌లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం కలకలం
తెలంగాణ

హైదరాబాద్‌లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం కలకలం

హైదరాబాద్‌ దోమలగూడలోని ఫరీద్ బస్తీకి చెందిన ముగ్గురు మైనర్ బాలికలు ఆదివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కలకలం రేగింది. సీసీటీవీ ఫుటేజీల ప్రకారం వారు హిమాయత్‌నగర్ నుంచి కాచిగూడ, అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు, ఛత్తీస్‌గఢ్‌ దిశగా కూడా దర్యాప్తు విస్తరించి, ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగిస్తున్నారు.

20, జులై 2026

నల్లగొండలో డబుల్ డెత్ మిస్టరీ: ఎంబీబీఎస్ విద్యార్థిని, యువకుడు అనుమానాస్పద మృతి
తెలంగాణ

నల్లగొండలో డబుల్ డెత్ మిస్టరీ: ఎంబీబీఎస్ విద్యార్థిని, యువకుడు అనుమానాస్పద మృతి

నల్లగొండ జిల్లా మునుకుంట్ల గ్రామంలో MBBS విద్యార్థిని లక్ష్మీ ప్రసన్న, చరణ్ అనుమానాస్పద పరిస్థితుల్లో గంటల వ్యవధిలో మృతి చెందడంతో డబుల్ డెత్ మిస్టరీగా మారింది. లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని, చరణ్ వేధింపుల వల్లే ఆమె మృతి జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించగా, చరణ్ తన తండ్రి సమాధిపై రక్తంతో పేర్లు రాసిన విషయం కేసును మరింత సంక్లిష్టం చేయడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశారు.

18, జులై 2026

పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట : ఒకరు మృతి, 120 మందికి పైగా గాయాలు
జాతీయం

పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట : ఒకరు మృతి, 120 మందికి పైగా గాయాలు

ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాట వల్ల డజన్ల కొద్దీ భక్తులు ఆసుపత్రి పాలయ్యారు. అకస్మాత్తుగా దర్శనంకోసం భారీ సంఖ్యలో భక్తులు గుమిగూడటంతో గ్రాండ్ రోడ్ (బడా దండా)పై ఈ గందరగోళం చెలరేగింది.

16, జులై 2026

ఒంగోలు వైకాపా కార్యాలయంలో కలకలం: మహిళా నేత ఆత్మహత్యాయత్నం
ఆంధ్రప్రదేశ్

ఒంగోలు వైకాపా కార్యాలయంలో కలకలం: మహిళా నేత ఆత్మహత్యాయత్నం

ప్రకాశం జిల్లా ఒంగోలు వైకాపా కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం సందర్భంగా జరిగిన వాగ్వాదం, దాడి ఘటనలతో మనస్తాపానికి గురైన వైకాపా మహిళా నాయకురాలు పేరం ప్రసన్న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కేసును పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, ఈ సంఘటనతో పార్టీ అంతర్గత విభేదాలు, మహిళా నాయకుల భద్రతపై చర్చలు మళ్లీ చెలరేగుతున్నాయి.

11, జులై 2026

శంషాబాద్‌లో బొలెరో బీభత్సం: ఇద్దరు మహిళల మృతి
తెలంగాణ

శంషాబాద్‌లో బొలెరో బీభత్సం: ఇద్దరు మహిళల మృతి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలంలోని శాతంరాయిలో బీన్స్‌ లోడుతో వెళ్తున్న బొలెరో అదుపు తప్పి బోల్తా పడడంతో ఆర్టీసీ బస్‌ స్టాప్‌ వద్ద బస్సు కోసం వేచి ఉన్న సుమ, సువర్ణ అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్‌ నిర్లక్ష్యం, వాహన సాంకేతిక లోపం, రహదారి పరిస్థితులు వంటి అంశాలపై దర్యాప్తు చేపట్టగా, భారీ వాహనాల రాకపోకల కారణంగా డ్రైవర్లు, ప్రయాణికులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

9, జులై 2026

డ్రైవర్ల వాగ్వాదం.. బస్సు ఢీకొనడంతో ఇద్దరి దుర్మరణం
ఆంధ్రప్రదేశ్

డ్రైవర్ల వాగ్వాదం.. బస్సు ఢీకొనడంతో ఇద్దరి దుర్మరణం

ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడు మండలం 16వ నంబరు జాతీయ రహదారిపై ఇద్దరు లారీ డ్రైవర్ల వాగ్వాదం దారుణ ప్రమాదానికి దారితీసింది. వంతెనపై వాహనాలు ఆపి వాదన కొనసాగిస్తుండగా, హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వారిని ఢీకొనడంతో అరుచమి మురుగేష్ అక్కడికక్కడే, వెంకట సుబ్రహ్మణ్య ప్రసాద్ ఆసుపత్రిలో మృతి చెందగా, కేసు నమోదు చేసిన పోలీసులు బస్సును స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

9, జులై 2026

విజయవాడలో ఎన్‌ఐఏ విస్తృత సోదాలు
నేరాలు

విజయవాడలో ఎన్‌ఐఏ విస్తృత సోదాలు

టెర్రర్ లింక్స్ కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు విజయవాడలో మరోసారి విస్తృత సోదాలు నిర్వహించారు. తెల్లవారుజామునే ప్రారంభమైన ఈ తనిఖీలు నగరంలోని పలు ప్రాంతాల్లో కొనసాగడంతో స్థానికంగా కలకలం రేగింది.

8, జులై 2026

ఓటీటీ నుంచి తొలగించిన ‘సత్లుజ్’
సినిమా

ఓటీటీ నుంచి తొలగించిన ‘సత్లుజ్’

పంజాబ్ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా హనీ టెహ్రాన్ తెరకెక్కించిన ‘సత్లుజ్’ సినిమా, ZEE5 భారతీయ కేటలాగ్ నుంచి భద్రతా ఆందోళనల కారణంగా తొలగించబడగా ZEE5 Globalలో మాత్రం కొనసాగుతోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ , 2021 కింద ఏర్పాటు చేసిన ఇంటర్ - డిపార్ట్మెంటల్ కమిటీ కి ఈ చిత్రాన్ని సమగ్ర పరిశీలన కోసం పంపాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

8, జులై 2026

ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఘర్షణ..   వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. రచ్చ
రాజకీయాలు

ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఘర్షణ.. వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. రచ్చ

వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించే కార్యక్రమంలో రెండు వర్గాల కార్యకర్తల మధ్య వాగ్వాదం చెలరేగి ఘర్షణకు దారితీసింది.

8, జులై 2026

కొడుకుని చంపి అనంతరం ఉరివేసుకొని తండ్రి ఆత్మహత్య
నేరాలు

కొడుకుని చంపి అనంతరం ఉరివేసుకొని తండ్రి ఆత్మహత్య

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబానికి సాయం చేయడం లేదన్న ఆగ్రహంతో ఓ తండ్రి తన 21 ఏళ్ల కొడుకును క్రికెట్‌ బ్యాట్‌తో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో ప్రాంతంలో కలకలం రేగింది.

7, జులై 2026

కృష్ణ జిల్లాలో విషాదం : బైక్‌కు తాళ్లతో కట్టిన మామ, అల్లుడు మృతదేహాలు
నేరాలు

కృష్ణ జిల్లాలో విషాదం : బైక్‌కు తాళ్లతో కట్టిన మామ, అల్లుడు మృతదేహాలు

కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెం చెరువులో బైక్‌కు తాళ్లతో కట్టిన స్థితిలో మామ శెట్టి సుబ్బన్న, అల్లుడు గొలుసు అయ్యప్ప మృతదేహాలు లభ్యమవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. శనివారం నుంచి అదృశ్యమైన వీరి మరణంపై ప్రమాదం, ఆత్మహత్య, హత్య కోణాల్లో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నివేదికతో పాటు సాంకేతిక ఆధారాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

29, జూన్ 2026

ఉరవకొండ శివారులో కారు–మినీ లారీ ఢీ.. విద్యుత్‌ ఉద్యోగి మృతి
జిల్లా వార్తలు

ఉరవకొండ శివారులో కారు–మినీ లారీ ఢీ.. విద్యుత్‌ ఉద్యోగి మృతి

అనంతపురం జిల్లా ఉరవకొండ శివారులో కారు, మినీ లారీ ఎదురెదురుగా ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో విద్యుత్‌ విజిలెన్స్‌ ఉద్యోగి నరేంద్రనాథ్‌ అక్కడికక్కడే మృతిచెందగా, నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో డీఈఈ రాధిక, సీనియర్‌ అసిస్టెంట్‌ శివ, టెక్నికల్‌ అసిస్టెంట్‌ నూర్‌ అహ్మద్‌ ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, ప్రమాదాల పెరుగుదలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

29, జూన్ 2026

గంజాయి రౌడీపై పోలీసుల కాల్పులు
తమిళనాడు

గంజాయి రౌడీపై పోలీసుల కాల్పులు

చెన్నై సమీపంలోని వండలూరు కరసంగల్‌లో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న రౌడీని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరపడంతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అదనపు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు, ఘటనపై అంతర్గత విచారణకు అవకాశం ఉన్నట్లు సమాచారం. చెన్నై పరిసరాల్లో డ్రగ్స్‌ అక్రమ రవాణాపై ప్రత్యేక దళాలు పనిచేస్తుండగా, స్థానికులు శాశ్వత భద్రతా చర్యలు కోరుతున్నారు.

28, జూన్ 2026

శివసేనలో  ఇక గ్రూపులు లేవు..  : అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
జాతీయం

శివసేనలో ఇక గ్రూపులు లేవు.. : అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను తుఫాను చెలరేగింది. శివసేన (UBT)పార్టీలో తిరుగుబాటు వ్యూహాలు నడుస్తున్నాయనే వార్తల నడుమ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

20, జూన్ 2026

ధర్మస్థల కేసు పుకార్లు నమ్మొద్దు: ప్రకాష్ రాజ్
టాలీవుడ్

ధర్మస్థల కేసు పుకార్లు నమ్మొద్దు: ప్రకాష్ రాజ్

కర్ణాటకలోని ధర్మస్థల కేసులో తన పేరును లాగుతూ వస్తున్న వార్తలు, పుకార్లు నమ్మొద్దని నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. కోట్లాది భక్తుల విశ్వాసానికి సంబంధించిన సున్నితమైన అంశమైందని, మరో రెండు రోజుల్లో ప్రెస్ మీట్ నిర్వహించి అన్ని నిజాలు చెబుతానని తెలిపారు.

12, జూన్ 2026

చంద్రగిరిలో 8ఏళ్ల బాలికపై లైంగిక దాడి ఆరోపణలు
జిల్లా వార్తలు

చంద్రగిరిలో 8ఏళ్ల బాలికపై లైంగిక దాడి ఆరోపణలు

చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రాంతంలో ఎనిమిదేళ్ల బాలికపై పక్కింటి 16ఏళ్ల బాలుడు లైంగిక దాడి చేశాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలిక అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తర్వాత వైద్య పరీక్షల్లో ఘటన బయటపడగా, ప్రస్తుతం ఆమెకు తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

9, జూన్ 2026

వరల్డ్ కప్ ముందు పోర్చుగల్‌కు షాక్‌..
క్రీడలు

వరల్డ్ కప్ ముందు పోర్చుగల్‌కు షాక్‌..

2026 ఫిఫా వరల్డ్ కప్కు ముందు చిలి వార్మప్ మ్యాచ్‌లో ఘర్షణ చెలరేగి పోర్చుగల్ స్టార్ వింగర్ రాఫెల్ లియావోకు రెడ్ కార్డు పడటంతో అతడు మైదానం విడిచిపెట్టాల్సి వచ్చింది. లియావోపై క్రమశిక్షణాత్మక చర్యలు, నిషేధం విధించే అవకాశంపై పోర్చుగల్ శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే గోన్సాలో గ్వెడెస్, బ్రూనో ఫెర్నాండెస్ గోల్స్‌తో పోర్చుగల్ 2–1 తేడాతో గెలిచింది.

7, జూన్ 2026

రాజా శివాజీ సక్సెస్‌ పార్టీ హంగామా: టీషర్ట్‌ ఇష్యూపై రితేశ్‌ వివరణ, క్షమాపణ
బాలీవుడ్

రాజా శివాజీ సక్సెస్‌ పార్టీ హంగామా: టీషర్ట్‌ ఇష్యూపై రితేశ్‌ వివరణ, క్షమాపణ

రాజా శివాజీ సక్సెస్‌ పార్టీ వీడియోలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ ఫొటో ఉన్న టీషర్ట్‌ వేసుకుని డ్యాన్స్‌ చేసినందుకు విమర్శలు రావడంతో రితేశ్‌ దేశ్‌ముఖ్‌ వివరణ ఇచ్చి క్షమాపణ కోరారు. శివాజీ మహారాజ్‌ను అవమానించే ఉద్దేశ్యం తనకు లేదని, టీషర్ట్‌ సినిమా ప్రమోషన్‌ కోసమేనని, తాను జీవితంలో ఎప్పుడూ మద్యం తాగలేదని, ఎవరి భావాలు దెబ్బతిన్నా చింతిస్తున్నానని తెలిపారు.

5, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters