బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#టీఎంసీ

30 articles

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

ఎగువ పరివాహక ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తుంది. జూరాల ప్రాజెక్టు నుంచి 1,74,711 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తుంది.  శ్

2, ఆగ 2026

ఎన్‌డీఏ పార్లమెంటరీ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ
జాతీయం

ఎన్‌డీఏ పార్లమెంటరీ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

పార్లమెంట్‌లో మంగళవారం ఉదయం ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ ‘మంగళ్ మిలన్’ సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితర అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

28, జులై 2026

తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా పెరిగిన వరద ప్రవాహం
జిల్లా వార్తలు

తుంగభద్ర జలాశయానికి స్వల్పంగా పెరిగిన వరద ప్రవాహం

కర్నూలు జిల్లా హాలహర్వి పరిధిలోని తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా ఇన్‌ఫ్లో స్వల్పంగా పెరిగి, మంగళవారం ఉదయం 8 గంటలకు 3,667 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ప్రస్తుతం 1,603.10 అడుగుల నీటి మట్టానికి 25.80 టీఎంసీల నిల్వ ఉండగా, తాగునీరు, సాగునీటి అవసరాలకు కొంతవరకు సరిపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వరద ప్రవాహం, నీటి నిల్వ, విడుదలలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, అవసరానికి అనుగుణంగా నీటి విడుదలలను సర్దుబాటు చేయనున్నట్లు తెలిపారు.

21, జులై 2026

తుంగభద్ర జలాశయానికి వరద ఇన్‌ఫ్లో తగ్గుముఖం
జిల్లా వార్తలు

తుంగభద్ర జలాశయానికి వరద ఇన్‌ఫ్లో తగ్గుముఖం

తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో వరద నీటి ఇన్‌ఫ్లో తగ్గి, ప్రస్తుతం నీటి మట్టం 1,603.23 అడుగులు, నిల్వ 25.99 టీఎంసీలుగా ఉంది. తాగునీరు, సాగు అవసరాల కోసం పలు కాల్వలకు 3,493 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో పరిస్థితులను పరిశీలిస్తూ నీటి వినియోగంపై సంబంధిత శాఖలు సమీక్షలు నిర్వహించే అవకాశం ఉందని టీబీ డ్యాం బోర్డు అధికారులు తెలిపారు.

19, జులై 2026

తుంగభద్ర జలాశయానికి వరద ఇన్ ఫ్లో తగ్గుముఖం
జిల్లా వార్తలు

తుంగభద్ర జలాశయానికి వరద ఇన్ ఫ్లో తగ్గుముఖం

తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో వరద ఇన్ ఫ్లో 4,349 క్యూసెక్కులకు తగ్గి, నీటి మట్టం 1,603.32 అడుగుల వద్ద, నిల్వ 26.12 టీఎంసీలుగా ఉందని అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లా తాగునీటి అవసరాల కోసం దిగువ కాల్వకు అవసరమైన మేరకు నీటిని విడుదల చేస్తూ, ఇన్ ఫ్లో, నిల్వలు, విడుదలలపై నిరంతరం నిఘా పెట్టి నీటి వినియోగంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

17, జులై 2026

ఆల్మట్టి జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం
జాతీయం

ఆల్మట్టి జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం

మహారాష్ట్ర, కర్ణాటక ఘాట్లలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయానికి సుమారు 1.30 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం 44.69 టీఎంసీల నీటి నిల్వ ఉన్న ఈ జలాశయం నుంచి రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు గణనీయమైన నీటి విడుదలలు జరిగే అవకాశం ఉండగా, సాగు మరియు తాగునీటి అవసరాలకు ఇది ఉపశమనం కలిగించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

9, జులై 2026

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. రూ. 440 కోట్లు ఫ్రీజ్..
జాతీయం

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. రూ. 440 కోట్లు ఫ్రీజ్..

తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) సంక్షోభం పెరుగుతోంది. ఇదిలా ఉంటే, తాజాగా మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా టీఎంసీకి చెందిన రూ. 440.42 కోట్ల నిధులు ఉన్న మూడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖతాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫ్రీజ్ చేసింది.

9, జులై 2026

నన్ను ఆపాలంటే చంపాలి.. :      టీఎంసీ అధినేత్రి మమతా సంచలన వ్యాఖ్యలు
జాతీయం

నన్ను ఆపాలంటే చంపాలి.. : టీఎంసీ అధినేత్రి మమతా సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్‌లో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తీవ్ర సంక్షోభంలో పడింది. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయగా, తాజగా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ రెబల్ వర్గంపై తీవ్రంగా స్పందించారు.

5, జులై 2026

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రమా రాజీనామా
జాతీయం

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రమా రాజీనామా

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని భారీ ఊపుడు వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత ఆప్తురాలైన బెంగాల్ టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రమా భట్టాచార్య తన పదవికి, అలాగే పార్టీలోని అన్ని రకాల బాధ్యతలకు రాజీనామా చేశారు. ఈ హఠాత్ పరిణామం టీఎంసీ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది.

4, జులై 2026

టీఎంసీ, శివసేన(యూబీటీ) వివాదాలపై స్పీకర్ కీలక నిర్ణయం?
జాతీయం

టీఎంసీ, శివసేన(యూబీటీ) వివాదాలపై స్పీకర్ కీలక నిర్ణయం?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా రాజకీయంగా కలకలం రేపుతున్న రెండు విలీన వివాదాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

4, జులై 2026

మమతా బెనర్జీకి ఈసీ లేఖ..   4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
జాతీయం

మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో కొనసాగుతున్న అంతర్గత రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. పార్టీ అసలు నాయకత్వం విషయంలో మమతా బెనర్జీ వర్గం, రితబ్రత బెనర్జీ వర్గం పరస్పరం విభిన్న వాదనలు వినిపిస్తుండటంతో భారత ఎన్నికల సంఘం (ECI) జోక్యం చేసుకుంది.

3, జులై 2026

జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు?
రాజకీయాలు

జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుండి ప్రారంభమై, మూడు వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. సాధారణంగా ఈ సమావేశాలు నాలుగు వారాల పాటు 20 విడతలుగా జరుగుతాయి.

1, జులై 2026

మమతా బెనర్జీపైనే వేటు?:  టీఎంసీ తిరుగుబాటు వర్గం బాస్‌గా అరూప్ రాయ్
జాతీయం

మమతా బెనర్జీపైనే వేటు?: టీఎంసీ తిరుగుబాటు వర్గం బాస్‌గా అరూప్ రాయ్

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీపై పట్టు కోసం సాగుతున్న అంతర్గత పోరు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరింది.

23, జూన్ 2026

శ్రీశైలం జలాశయం నీటిమట్టం 821.80 అడుగులకు చేరిక
జిల్లా వార్తలు

శ్రీశైలం జలాశయం నీటిమట్టం 821.80 అడుగులకు చేరిక

కర్నూలు జిల్లా సున్నిపెంట సర్కిల్‌లోని శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 821.80 అడుగులకు, నీటినిల్వ 42.14 టీఎంసీలకు చేరింది. ఎగువ పరివాహక ప్రాంతాల్లో, ముఖ్యంగా సుంకేసుల జలాశయం నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నీటిమట్టం పెరుగుతూ ఉండటం రైతులు, పల్లెప్రాంత ప్రజల్లో ఆశలు రేకెత్తిస్తోంది. గేట్ల ద్వారా నీటి విడుదలపై ఇంకా నిర్ణయం లేకపోయినా, ఎగువ–దిగువ జలాశయాల పరిస్థితులను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

21, జూన్ 2026

వర్షాభావ జిల్లాలో జలధారల సందడి: చెరువుల అనుసంధానంతో నీటి నిల్వలు
జిల్లా వార్తలు

వర్షాభావ జిల్లాలో జలధారల సందడి: చెరువుల అనుసంధానంతో నీటి నిల్వలు

వైఎస్సార్ కడప జిల్లాలో ‘జలధార’ కార్యక్రమం ద్వారా నదులు, వాగులు, చెరువుల అనుసంధానంతో సుమారు 12 టీఎంసీల నీటిని చెరువుల్లో నిల్వచేయగలిగారు. రూ.83 కోట్ల వ్యయంతో వేలాది జల సంరక్షణ పనులు, నదుల ఆధునికీకరణ, శాటిలైట్ సర్వే ఆధారంగా చేపట్టిన చర్యల వల్ల భూగర్భ జలాలు పెరిగి, వ్యవసాయం, ఉద్యాన పంటలు, పాల ఉత్పత్తి గణనీయంగా మెరుగుపడుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

21, జూన్ 2026

ఎన్డీఏకు టీఎంసీ(ఎం) గుడ్‌బై.. స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ
జాతీయం

ఎన్డీఏకు టీఎంసీ(ఎం) గుడ్‌బై.. స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ

తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో టీఎంసీ(ఎం) పార్టీ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగుతున్నట్టు అధ్యక్షుడు జీకే వాసన్ ప్రకటించారు. 12 ఏళ్లుగా ఆశించిన ఫలితాలు రాకపోవడం, ఎన్డీఏలో తగిన ప్రాధాన్యత లేకపోవడం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఎంసీ(ఎం) ఒంటరిగా బరిలో దిగుతుందని ఆయన తెలిపారు.

15, జూన్ 2026

ఎన్సీపీఐలో టీఎంసీ విలీనం చేస్తాం
జాతీయం

ఎన్సీపీఐలో టీఎంసీ విలీనం చేస్తాం

టీఎంసీకి చెందిన 20 మంది అసమ్మతి ఎంపీలు తమ వద్ద పార్లమెంటరీ పార్టీ మూడింట రెండొంతుల మద్దతు ఉందని, టీఎంసీని నేషనలిస్ట్‌ సిటిజన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాలో విలీనం చేయాలని నిర్ణయించుకున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ ఇచ్చారు. వీరు ఎన్డీయేకు మద్దతు ప్రకటించగా, టీఎంసీ నేత అభిషేక్‌ బెనర్జీ స్పీకర్‌కు వేరుగా లేఖ రాసి, అసమ్మతి ఎంపీలను ప్రత్యేక వర్గంగా గుర్తించవద్దని కోరడంతో పార్టీ అంతర్గత ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

15, జూన్ 2026

ఢిల్లీలో నేడు టీఎంసీ రెబల్‌ ఎంపీల భేటీ
జాతీయం

ఢిల్లీలో నేడు టీఎంసీ రెబల్‌ ఎంపీల భేటీ

టీఎంసీ రెబల్‌ ఎంపీలు నేడు ఢిల్లీలో సమావేశం కానుండగా, 15న లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో భేటీకి సిద్ధమవుతున్నారు. రెబల్‌ శిబిరంలో సుదీప్‌ బంధోపాధ్యాయ్‌ చేరడంతో అసంతృప్త ఎంపీల సంఖ్య 20కి పెరిగి, పార్టీ అంతర్గత సంక్షోభం ముదురుతోంది. ఇదిలా ఉండగా, అక్రమ లావాదేవీల కేసులో అభిషేక్‌ బెనర్జీకి సీఐడీ మళ్లీ సమన్లు జారీ చేసి, ఆయన నివాసంలో సోదాలు జరపడంతో టీఎంసీపై దర్యాప్తు ఒత్తిడి పెరిగింది.

14, జూన్ 2026

కల్యాణ్ బెనర్జీ యూటర్న్ :  అభిషేక్ నా కొడుకు లాంటివాడు..
జాతీయం

కల్యాణ్ బెనర్జీ యూటర్న్ : అభిషేక్ నా కొడుకు లాంటివాడు..

టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఎవరికీ గౌరవం ఇవ్వడం లేదని, ఆయన కావాలో, తాను కావాలో తేల్చుకోండంటూ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అల్టిమేటం ఇచ్చిన ఆ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ శనివారంనాడు యూటర్న్ తీసుకున్నారు. అభిషేక్‌ను తన కొడుకుతో సమానమని అన్నారు. రెబల్ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలుస్తారంటూ వస్తున్న వార్తలపై సూచిగా స్పందించారు. 'వాళ్లు ఏమి చేయాలనుకుంటే అది చేయవచ్చు.

13, జూన్ 2026

టీఎంసీ నేత అభిషేక్‌ బెనర్జీ నివాసంలో అర్ధరాత్రి పోలీసుల సోదాలు
జాతీయం

టీఎంసీ నేత అభిషేక్‌ బెనర్జీ నివాసంలో అర్ధరాత్రి పోలీసుల సోదాలు

కాళీఘాట్‌లోని టీఎంసీ నేత అభిషేక్‌ బెనర్జీ నివాసంలో శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు కలిసి నాలుగు గంటలకు పైగా సోదాలు నిర్వహించాయి. సల్బోని భూ కుంభకోణం కేసులో నిందితుడైన ఆయన అనుచరుడిని వెతికే క్రమంలో ఈ చర్యలు చేపట్టగా, మమతా బెనర్జీ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించగా, టీఎంసీ దీనిని రాజకీయ కుట్రగా అభివర్ణించింది.

13, జూన్ 2026

ఆర్ఎస్ఎస్‌, బీజేపీలను ఎదుర్కొనేది మేమే: రాహుల్‌
జాతీయం

ఆర్ఎస్ఎస్‌, బీజేపీలను ఎదుర్కొనేది మేమే: రాహుల్‌

కాంగ్రెస్‌ సిద్ధాంతపరంగా నిలబడి ఆర్ఎస్ఎస్‌, బీజేపీలను ఎదుర్కొనగల ఏకైక పార్టీగా ఉందని, వచ్చే రెండేళ్లలో పార్టీ మరింత బలపడుతుందని రాహుల్‌ గాంధీ ఢిల్లీలో జరిగిన సమావేశంలో అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని ఆయన విమర్శించగా, మోదీ పాలనపై దేశవ్యాప్తంగా దీర్ఘకాలిక ఉద్యమాలు చేపట్టాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ విలీన వార్తలు ఆధారరహితమని కేసీ వేణుగోపాల్‌ ఖండించారు.

12, జూన్ 2026

టీఎంసీ విలీనం ప్రచారం నిరాధారం: కేసీ వేణుగోపాల్
జాతీయం

టీఎంసీ విలీనం ప్రచారం నిరాధారం: కేసీ వేణుగోపాల్

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం జరుగుతుందనే ప్రచారం పూర్తిగా పుకార్లేనని, అలాంటి చర్చలు లేదా ప్రతిపాదనలు లేవని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దని, అధికారికంగా ప్రకటించని విషయాలను నిజాలుగా తీసుకుని ప్రచారం చేయడం తగదని ఆయన సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్, టీఎంసీ పార్టీలు తమ తమ స్వతంత్ర వ్యూహాలతోనే ముందుకు సాగుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

11, జూన్ 2026

మమతా బెనర్జీని మోసం చేయలేను : శతృఘ్న సిన్హా
జాతీయం

మమతా బెనర్జీని మోసం చేయలేను : శతృఘ్న సిన్హా

తృణమూల్ కాంగ్రెస్‌లో తిరుగుబాటు జోరు మధ్యలో కూడా తాను మమతా బెనర్జీకి అండగా నిలుస్తానని, టీఎంసీని విడిచిపెట్టే ప్రశ్నే లేదని శతృఘ్న సిన్హా స్పష్టం చేశారు. అసన్ సోల్ ఎంపీగా గెలిపించిన ప్రజలకు, కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన మమతా బెనర్జీకి నిబద్ధుడిగా ఉంటానని, తిరుగుబాటు ఎంపీలు, BJP ఆహ్వానాలను తిరస్కరించినట్లు తెలిపారు.

11, జూన్ 2026

రాజ్యసభకు తృణమూల్ ఎంపీ ప్రకాశ్ చిక్ బరైక్ రాజీనామా
జాతీయం

రాజ్యసభకు తృణమూల్ ఎంపీ ప్రకాశ్ చిక్ బరైక్ రాజీనామా

టీఎంసీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుఖేందు శేఖర్ రాయ్, సుష్మితా దేవ్, ప్రకాశ్ చిక్ బరైక్ రాజీనామాలతో మమతా బెనర్జీ నాయకత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. ఇప్పటికే 19 మంది లోకసభ ఎంపీలు, సుమారు 64 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన నేపథ్యంలో పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తగా, టీఎంసీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని సోనియాగాంధీ ప్రతిపాదించగా, దీనిపై స్పందించేందుకు కొంత సమయం కావాలని మమతా కోరినట్టు సమాచారం.

11, జూన్ 2026

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?.. జోరుగా చర్చలు
జాతీయం

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?.. జోరుగా చర్చలు

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి ఎదురవుతున్న సంక్షోభం మధ్య, ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అవకాశంపై జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇండియా కూటమి సమావేశం, ఢిల్లీలో టీఎంసీ ఎంపీలు–రాహుల్ గాంధీ భేటీతో ఈ ఊహాగానాలు బలపడినా, ఇరు పార్టీలు అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. మమతా బెనర్జీ సానుకూలంగా ఉన్నారనే సమాచారం ఉన్నప్పటికీ, విలీనంపై స్పష్టత కోసం వేచి చూడాల్సి ఉంది.

11, జూన్ 2026

మమతకు మరో షాక్ .. తృణమూల్ కు మరో ఎంపీ రాజీనామా
జాతీయం

మమతకు మరో షాక్ .. తృణమూల్ కు మరో ఎంపీ రాజీనామా

టీఎంసీ రాజ్యసభ సభ్యురాలు సుష్మితా దేవ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవికి రాజీనామా చేయడం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు మరో పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈ వారంలో రాజీనామా చేసిన రెండో రాజ్యసభ సభ్యురాలిగా ఆమె నిలవగా, ఇప్పటికే తిరుగుబాటు ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీఎంసీ అంతర్గత సంక్షోభం మరింత తీవ్రమవుతున్న సంకేతంగా ఈ పరిణామాన్ని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

10, జూన్ 2026

తృణమూల్ కార్యాలయానికి సీఐడీ
జాతీయం

తృణమూల్ కార్యాలయానికి సీఐడీ

ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ బృందం ఖాళీఘాట్‌లోని తృణమూల్ కాంగ్రెస్‌ కార్యాలయానికి వెళ్లగా, మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ లు లేరనే కారణంతో లోపలికి అనుమతించలేదని సమాచారం. అభిషేక్ బెనర్జీకి జారీ చేసిన నోటీసు గడువు ముగిసినా ఆయన విచారణకు హాజరుకాలేదని, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకత్వ నియామకాల పత్రాలపై నకిలీ సంతకాల ఆరోపణలపై కేసు కొనసాగుతోంది.

9, జూన్ 2026

మళ్లీ మహిళా రిజర్వేషన్, నియోజకవర్గ పునర్విభజన బిల్లులు తెరపైకి!
జాతీయం

మళ్లీ మహిళా రిజర్వేషన్, నియోజకవర్గ పునర్విభజన బిల్లులు తెరపైకి!

పార్లమెంటులో స్పెషల్ మెజారిటీ సాధించేందుకు ఎన్‌డీఏ కూటమి టీఎంసీ, డీఎంకే, ఇతర చిన్న పార్టీల మద్దతు కోసం సక్రియంగా కసరత్తు చేస్తోందని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. టీఎంసీ, డీఎంకేలో సంభవించే చీలికలు, రాజ్యసభలో టీఎంసీ సభ్యుల పునర్నిర్వచన అవకాశాల నేపథ్యంలో లోక్‌సభ, రాజ్యసభల్లో ఎన్‌డీఏ బలం స్పెషల్ మెజారిటీకి చేరువ కావచ్చన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

9, జూన్ 2026

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు 20 మందికి పైగా ఎంపీల లేఖ
రాజకీయాలు

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు 20 మందికి పైగా ఎంపీల లేఖ

తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం తీవ్రంగా ముదిరి, లోక్‌సభలో 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు లేఖ ఇచ్చి ప్రత్యేక గ్రూపుగా ఏర్పడే ప్రయత్నాలు ప్రారంభించారు. సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా, రితబ్రతకు మద్దతు, అలాగే కాకోలి ఘోష్ దస్తిదార్ సహా సుమారు 20 మంది ఎంపీలు ఎన్డీయేకు మద్దతు నిర్ణయంతో టీఎంసీ భవిష్యత్ రాజకీయ దిశపై జాతీయ స్థాయిలో చర్చలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

8, జూన్ 2026

ఆపరేషన్‌ బెంగాల్‌ వేగం పెరిగింది
జాతీయం

ఆపరేషన్‌ బెంగాల్‌ వేగం పెరిగింది

న్యూఢిల్లీ లో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ నివాసంలో సువేందు ఆధికారితో టీఎంసీ ఎంపీలు సమావేశం కావడం తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీలో చీలిక సంకేతాలుగా భావిస్తున్నారు. 20 మందికి పైగా ఎంపీలు సువేందు టచ్‌లో ఉన్నారని, వీరు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి తమను ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలని కోరే యోచనలో ఉన్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

8, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters