బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#వాహనాన్ని

19 articles

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోసం పోలీసుల వేట..   ఆచూకీ కోసం సోషల్ మీడియాలో ప్రచారం
రాజకీయాలు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోసం పోలీసుల వేట.. ఆచూకీ కోసం సోషల్ మీడియాలో ప్రచారం

గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు ముస్తఫా కోసం ఏలూరు జిల్లా నూజివీడు పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడు బషీర్‌పై నమోదైన పలు క్రిమినల్ కేసుల నేపథ్యంలో ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

1, ఆగ 2026

కర్నూలులో విషాదం.. ఫైనాన్స్ వేధింపులు భరించలేక కుటుంబం ఆత్మహత్యాయత్నం
నేరాలు

కర్నూలులో విషాదం.. ఫైనాన్స్ వేధింపులు భరించలేక కుటుంబం ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లాలో ఓ ఫైనాన్స్ సంస్థ వేధింపులు తట్టుకోలేక దంపతులు ఇద్దరు చిన్నారులతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

29, జులై 2026

బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో యువకుడి మృతి
తెలంగాణ

బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో యువకుడి మృతి

ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలోని ఎన్‌ఎస్పీ క్రాస్‌ రోడ్డు వద్ద గురువారం తెల్లవారుజామున లారీ బైక్‌ను ఢీకొట్టడంతో నారాయణపురం గ్రామానికి చెందిన మెరుగు గోపి (22) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకుని డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో నారాయణపురం గ్రామం సహా పరిసర ప్రాంతాల్లో విషాద వాతావరణం నెలకొంది.

16, జులై 2026

అల్లూరి జిల్లాలో 1,373 కిలోల గంజాయి పట్టివేత
నేరాలు

అల్లూరి జిల్లాలో 1,373 కిలోల గంజాయి పట్టివేత

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పెదబయలు మండలం కుజుబంగి జంక్షన్ వద్ద ముంచింగిపుట్టు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో బొలేరో వాహనంలో తరలిస్తున్న 1,373.72 కిలోల గంజాయిని 43 బస్తాల్లో స్వాధీనం చేసుకున్నారు. ఒడిస్సా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా నుండి అక్రమ రవాణా చేస్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న మరికొంతమందిని వెతికే చర్యలు కొనసాగిస్తూ గంజాయి రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

14, జులై 2026

వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురు మృతి
నేరాలు

వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురు మృతి

రాష్ట్రంలోని ఆదివారం పలు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.

12, జులై 2026

మావోయిస్టుల ప్రస్థానం ముగిసిన నేపథ్యంలో.. నేతలకు భద్రత కుదింపు
నేరాలు

మావోయిస్టుల ప్రస్థానం ముగిసిన నేపథ్యంలో.. నేతలకు భద్రత కుదింపు

తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌... తన ఎస్కార్టును వదిలివేశారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. డీజీపీ ఒక్కరే కాదు..సర్వీసులో ఉన్న మరో ఆరుగురు..

3, జులై 2026

డోన్‌ జాతీయ రహదారిపై దొంగల బీభత్సం: పోలీసులపై రాళ్లు, సీసాలతో దాడి
జిల్లా వార్తలు

డోన్‌ జాతీయ రహదారిపై దొంగల బీభత్సం: పోలీసులపై రాళ్లు, సీసాలతో దాడి

నంద్యాల జిల్లా డోన్‌ జాతీయ రహదారిపై దొంగలు బీభత్సం సృష్టించిన ఘటన గురువారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. పందుల లోడ్‌తో వెళుతున్న బొలెరో వాహనాన్ని పోలీసులు గుర్తించినప్పటికీ, దుండగులు ఆపకుండా పారిపోవడంతో వెంటాడిన పోలీసులపై వారు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.

2, జులై 2026

టిప్పర్‌తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర..   తోపుదుర్తి సంచలన ఆరోపణలు
జిల్లా వార్తలు

టిప్పర్‌తో ఢీకొట్టి నన్ను హత్య చేయాలని కుట్ర.. తోపుదుర్తి సంచలన ఆరోపణలు

అనంతపురంలో వైసీపీ నాయకుడు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి టీడీపీ ప్రభుత్వం, మంత్రి నారా లోకేష్, స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్‌ పేరుతో ప్రచారంలో ఉన్న “రెడ్‌బుక్” రాజకీయాలు అరాచకాలకు దారితీస్తున్నాయని విమర్శించారు.

2, జులై 2026

ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం :  మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్..
నేరాలు

ఓఆర్‌ఆర్‌పై కాల్పుల కలకలం : మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్..

హైదరాబాద్‌లో మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు భూష్మి శ్రీకాంత్‌ను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరపడం కలకలం రేపింది. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో పోలీసులు అడ్డగట్టగా నిందితుడు ప్రతిఘటించి దాడికి దిగడంతో ఆత్మరక్షణ కోసం కాళ్లపై కాల్పులు జరిపారు.

1, జులై 2026

గాజువాక శ్రీనగర్‌ బ్రిడ్జిపై ఘోర ప్రమాదం: ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరి మృతి
ఆంధ్రప్రదేశ్

గాజువాక శ్రీనగర్‌ బ్రిడ్జిపై ఘోర ప్రమాదం: ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరి మృతి

విశాఖపట్నం జిల్లా గాజువాక శ్రీనగర్‌ బ్రిడ్జిపై మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దువ్వాడ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదాలు తగ్గించేందుకు బ్రిడ్జి ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణను కట్టుదిట్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

1, జులై 2026

రాజస్థాన్‌లో బస్సు ప్రమాదం.. మంటల్లో 8 మంది దుర్మరణం
జాతీయం

రాజస్థాన్‌లో బస్సు ప్రమాదం.. మంటల్లో 8 మంది దుర్మరణం

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలోదిల్లీ - ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేపై ధనవాడ సమీపంలో స్లీపర్‌ బస్సు ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగి ఎనిమిది మంది మృతి, 29 మంది గాయపడ్డారు. రిషికేష్‌ నుంచి ఇందౌర్‌ వెళ్తున్న ఈ బస్సులో ప్రయాణికులు నిద్రలో ఉండటంతో చాలామంది బయటకు రాలేకపోయారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండగా, ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

1, జులై 2026

బద్వేల్‌లో అక్రమ రేషన్‌ బియ్యం నిల్వలు బహిర్గతం
జిల్లా వార్తలు

బద్వేల్‌లో అక్రమ రేషన్‌ బియ్యం నిల్వలు బహిర్గతం

వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేల్‌లో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఫుడ్‌ శాఖల సంయుక్త దాడిలో రఫీ రైస్‌ మిల్లు సమీప గోదాములో అక్రమంగా నిల్వ చేసిన 610 బస్తాల రేషన్‌ బియ్యం, ఒక వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి బద్వేల్‌ అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌కు అప్పగించగా, అక్రమ రేషన్‌ బియ్యం నిల్వలు, రవాణా, విక్రయాలపై నిఘా మరింత కట్టుదిట్టం చేయాలని సంబంధిత శాఖలు నిర్ణయించాయి.

28, జూన్ 2026

ధర్మవరం పట్టణంలో వరుస చోరీలు కలకలం
జిల్లా వార్తలు

ధర్మవరం పట్టణంలో వరుస చోరీలు కలకలం

ధర్మవరం పట్టణంలో శనివారం రాత్రి గాంధీనగర్, పీఆర్టీ కాలనీ, లక్ష్మీచెన్నకేశవాపురం శివారులో వరుస చోరీలు చోటుచేసుకుని నగదు, ద్విచక్రవాహనాలు, సిగరెట్లు, సరకులు, సీసీ కెమెరా దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదులపై సీఐ రెడ్డెప్ప సంఘటన స్థలాలను పరిశీలించి, సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దొంగల గుర్తింపుకు రెండు బృందాలను ఏర్పాటు చేసి, పట్టణంలో గస్తీని బలోపేతం చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

28, జూన్ 2026

వారమంతా చోరీలు.. వారాంతం జల్సాలు
జిల్లా వార్తలు

వారమంతా చోరీలు.. వారాంతం జల్సాలు

మదనపల్లె పోలీసులు అంతర్రాష్ట్ర దొంగ షేక్‌ ఖాజాపీర్‌ (30)ను అరెస్టు చేసి, సుమారు రూ.6.5 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక, అనంతపురం, అన్నమయ్య జిల్లాలు, రాయచోటి నియోజకవర్గంలో కలిపి మొత్తం 47 చోరీ కేసుల్లో అతను నిందితుడిగా ఉన్నట్లు ఎస్పీ ధీరజ్‌ వెల్లడించారు.

24, జూన్ 2026

వాహన తనిఖీల్లో అపశృతి! :  లారీ ఢీకొట్టడంతో ఆర్టీవో మృతి
నేరాలు

వాహన తనిఖీల్లో అపశృతి! : లారీ ఢీకొట్టడంతో ఆర్టీవో మృతి

తెలంగాణ లోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న ఆర్టీవో వెంకన్నపై లారీ దూసుకెళ్లడంతో మృతిచెందారు.

22, జూన్ 2026

ఫిఫా ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ జట్టుకు షాక్‌..దొంగిలించిన సామగ్రి 24 గంటల్లో రికవరీ
క్రీడలు

ఫిఫా ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్ జట్టుకు షాక్‌..దొంగిలించిన సామగ్రి 24 గంటల్లో రికవరీ

ఫిఫా ప్రపంచ కప్‌కు సిద్ధమవుతున్న ఇంగ్లండ్ జట్టు శిక్షణ సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్లినా, స్థానిక పోలీసులు 24 గంటల్లోనే తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఫ్లోరిడా నుంచి మిస్సోరికి జట్టు తరలింపులో భాగంగా జరిగిన ఈ దొంగతనంలో ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసి, వారిపై కేసులు నమోదు చేశారు. కీలక సామగ్రి దెబ్బతినకపోవడంతో ఇంగ్లండ్ జట్టు సిద్ధతలకు పెద్ద అంతరాయం కలగలేదని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

14, జూన్ 2026

కొలిమిగుండ్ల వద్ద రోడ్డు ప్రమాదం.. టిప్పర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు
జిల్లా వార్తలు

కొలిమిగుండ్ల వద్ద రోడ్డు ప్రమాదం.. టిప్పర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్‌ బస్సు

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల సమీపంలో శనివారం టిప్పర్‌ను వెనుక నుంచి ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంలో బస్సులోని ఆరుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సుమారు 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఢీకొట్టడంతో రెండు వాహనాలు దెబ్బతినగా, గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు వేగం, టిప్పర్‌ మలుపు, వర్షం వల్ల జారుడు పరిస్థితులు వంటి అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.

13, జూన్ 2026

ఎక్కడికీ పోలేరు నేరగాళ్లు
జిల్లా వార్తలు

ఎక్కడికీ పోలేరు నేరగాళ్లు

శ్రీ సత్యసాయి జిల్లాలో దొంగిలించిన బుల్లెట్‌ వాహనాన్ని ఆర్టీజీఎస్‌ సీసీటీవీ 360 డిగ్రీ యాప్‌ సాయంతో పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14,692 సీసీ కెమెరాలు, 29 సర్వర్లను అనుసంధానించిన ఈ యాప్‌ ద్వారా నేరస్థుల కదలికలను సులభంగా పసిగట్టవచ్చని, జిల్లాలో ఈ యాప్‌ ద్వారా బుల్లెట్‌ వాహనం తిరిగి పొందడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు.

10, జూన్ 2026

విజయ్ 'సింగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్'
తమిళనాడు

విజయ్ 'సింగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్'

తమిళనాడు ప్రభుత్వం మహిళల భద్రత కోసం రాష్ట్రవ్యాప్తంగా నేరాలను అరికట్టే లక్ష్యంతో ‘సింగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్’ను ప్రారంభించింది. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి విజయ్ ఈ ప్రత్యేక మహిళా పోలీస్ విభాగాన్ని ప్రారంభించి, గస్తీ వాహనాలు, డ్రోన్‌లతో ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు తెలిపారు. తొలి దశలో రూ.354 కోట్లు కేటాయించి, రెండో దశలో 2,500 కొత్త పోస్టులు సృష్టించనున్నట్లు ప్రకటించారు.

9, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters