బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#బెంగాల్

34 articles

జంతర్ మంతర్ లో విధ్వంసానికి పాక్ ప్లాన్?
జాతీయం

జంతర్ మంతర్ లో విధ్వంసానికి పాక్ ప్లాన్?

పశ్చిమ బెంగాల్‌లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న హమిమ్ మండల్ అనే ఉగ్రవాద అనుమానితుడిని తూర్పు బర్ధమాన్ జిల్లాలో అరెస్ట్ చేశారు.

2, ఆగ 2026

ఉగ్రకుట్ర భగ్నం.. జైషే మహమ్మద్ కీలక పాత్రధారి అరెస్ట్
జాతీయం

ఉగ్రకుట్ర భగ్నం.. జైషే మహమ్మద్ కీలక పాత్రధారి అరెస్ట్

పశ్చిమ బెంగాల్ పోలీసు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. ఇటీవలే అరెస్టైన జైషే మహమ్మద్ అనుమానిత ఉగ్రవాది మహమ్మద్ హమీమ్ మోండల్ స్నేహితురాలు అర్పిత సర్కార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

1, ఆగ 2026

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం
వాతావరణం

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం దీఘా సమీపంలో తీరం దాటి, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తో పాటు ఉత్తరాంధ్ర, తెలంగాణలో కూడా వర్షాలు, బలమైన గాలులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశంతో కళింగపట్నం నుంచి కాకినాడ వరకు మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసి, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

28, జులై 2026

వాయుగుండం ప్రభావం: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు
వాతావరణం

వాయుగుండం ప్రభావం: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉండటంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీర ప్రాంతాల్లో గాలులు వేగంగా వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు బుధవారం వరకు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

27, జులై 2026

భద్రతకు కీలకమైన ‘చికెన్ నెక్’ కారిడార్‌పై అమిత్ షా సమీక్ష
జాతీయం

భద్రతకు కీలకమైన ‘చికెన్ నెక్’ కారిడార్‌పై అమిత్ షా సమీక్ష

కేంద్ర హోం మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో తూర్పు సరిహద్దు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న సిలిగురి కారిడార్‌ భద్రతపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు భద్రత, అక్రమ చొరబాట్లు, నేర ముఠాల నియంత్రణ, పరిపాలన డిజిటలైజేషన్, రంగ్‌పో రైల్వే ప్రాజెక్టు, సైనిక రవాణా భద్రత వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి, సమగ్ర కార్యాచరణ ప్రణాళికకు రూపురేఖలు సిద్ధం చేసే దిశగా చర్యలు ప్రారంభించారు.

18, జులై 2026

తెలుగు రాష్ట్రాలకు వర్షాల హెచ్చరికలు
వాతావరణం

తెలుగు రాష్ట్రాలకు వర్షాల హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో జూలై 20 వరకు వాతావరణం అస్థిరంగా ఉండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణలో గంటకు 30–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి పంటలను రక్షించే ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

18, జులై 2026

రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అవకాశం
వాతావరణం

రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అవకాశం

రాష్ట్రంలో వాయవ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం, కోస్తాంధ్ర నుంచి తెలంగాణ, మహారాష్ట్ర వరకు ద్రోణి ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, కోనసీమ, తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

17, జులై 2026

పశ్చిమ బెంగాల్‌లో విషాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు..ముగ్గురు విద్యార్థులు మృతి..
నేరాలు

పశ్చిమ బెంగాల్‌లో విషాదం.. స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు..ముగ్గురు విద్యార్థులు మృతి..

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది.

17, జులై 2026

బరుయ్‌పుర్‌లో బాలికపై హత్యాచారం.. కీలక నిందితుడి ఎన్‌కౌంటర్‌
జాతీయం

బరుయ్‌పుర్‌లో బాలికపై హత్యాచారం.. కీలక నిందితుడి ఎన్‌కౌంటర్‌

పశ్చిమ బెంగాల్‌లోని బరుయ్‌పుర్‌లో 11 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకడు బుధవారం తెల్లవారుజామున పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు.

8, జులై 2026

నన్ను ఆపాలంటే చంపాలి.. :      టీఎంసీ అధినేత్రి మమతా సంచలన వ్యాఖ్యలు
జాతీయం

నన్ను ఆపాలంటే చంపాలి.. : టీఎంసీ అధినేత్రి మమతా సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్‌లో ఘోర పరాజయం తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) తీవ్ర సంక్షోభంలో పడింది. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయగా, తాజగా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ రెబల్ వర్గంపై తీవ్రంగా స్పందించారు.

5, జులై 2026

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రమా రాజీనామా
జాతీయం

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రమా రాజీనామా

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని భారీ ఊపుడు వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత ఆప్తురాలైన బెంగాల్ టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రమా భట్టాచార్య తన పదవికి, అలాగే పార్టీలోని అన్ని రకాల బాధ్యతలకు రాజీనామా చేశారు. ఈ హఠాత్ పరిణామం టీఎంసీ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది.

4, జులై 2026

మమతా బెనర్జీకి ఈసీ లేఖ..   4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
జాతీయం

మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో కొనసాగుతున్న అంతర్గత రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. పార్టీ అసలు నాయకత్వం విషయంలో మమతా బెనర్జీ వర్గం, రితబ్రత బెనర్జీ వర్గం పరస్పరం విభిన్న వాదనలు వినిపిస్తుండటంతో భారత ఎన్నికల సంఘం (ECI) జోక్యం చేసుకుంది.

3, జులై 2026

జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు?
రాజకీయాలు

జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుండి ప్రారంభమై, మూడు వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. సాధారణంగా ఈ సమావేశాలు నాలుగు వారాల పాటు 20 విడతలుగా జరుగుతాయి.

1, జులై 2026

నాఫ్తా పైప్‌లైన్ పేలుడు: 20 మంది గాయాలు
జాతీయం

నాఫ్తా పైప్‌లైన్ పేలుడు: 20 మంది గాయాలు

పుర్బా మిద్నాపూర్‌లోని హల్దియా పెట్రోకెమికల్స్‌కు చెందిన నాఫ్తా పైప్‌లైన్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించి 20 మంది గాయపడ్డారు, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ప్రభావంతో హల్దియా మున్సిపాలిటీ 13వ వార్డులో ఇళ్లకు, నిర్మాణాలకు నష్టం జరిగి, రైల్వే సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. నాఫ్తా చోరీ ప్రయత్నం సమయంలోనే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తూ, సాంకేతిక నిపుణులతో కలిసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

30, జూన్ 2026

సీఎం సువేందును కట్టడి చేయండి..   : భారత్‌కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి
జాతీయం

సీఎం సువేందును కట్టడి చేయండి.. : భారత్‌కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యాఖ్యలు, నిర్ణయాలు భారత్–బంగ్లాదేశ్ సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని బంగ్లాదేశ్ బీఎన్పీ ఎంపీ గులాం మహహ్మద్ సిరాజ్ పార్లమెంట్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను నియంత్రించాలని భారత్‌ను కోరుతూ, ఇరుదేశాల సున్నిత సంబంధాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.

25, జూన్ 2026

మమతా బెనర్జీపైనే వేటు?:  టీఎంసీ తిరుగుబాటు వర్గం బాస్‌గా అరూప్ రాయ్
జాతీయం

మమతా బెనర్జీపైనే వేటు?: టీఎంసీ తిరుగుబాటు వర్గం బాస్‌గా అరూప్ రాయ్

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీపై పట్టు కోసం సాగుతున్న అంతర్గత పోరు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరింది.

23, జూన్ 2026

ఉత్తరప్రదేశ్‌కు పాకిన ఫిరాయింపులు : అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!..
జాతీయం

ఉత్తరప్రదేశ్‌కు పాకిన ఫిరాయింపులు : అమిత్ షాతో ఎస్పీ ఎంపీ భేటీ!..

ప్రస్తుతం దేశంలో ఫిరాయింపు రాజకీయాలు నడుస్తున్నాయి. తొలుత పశ్చిమ బెంగాల్‌తో మొదలైన ఫిరాయింపులు మహారాష్ట్రకు వచ్చాయి. ఇప్పుడు అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్‌కు పాకింది. సమాజ్‌వాదీ పార్టీలో భారీ చీలిక జరగవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి.

21, జూన్ 2026

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ
జాతీయం

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ

ప్రపంచ వ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ ఏడాది 'ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా' అనే థీమ్‌తో అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని ప్రసిద్ధ రెడ్ రోడ్‌లో నిర్వహిస్తున్న యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

21, జూన్ 2026

సంకెళ్ల నుంచి బెంగాల్‌ విముక్తి పొందింది: ప్రధాని మోదీ
జాతీయం

సంకెళ్ల నుంచి బెంగాల్‌ విముక్తి పొందింది: ప్రధాని మోదీ

బెంగాల్‌ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, గత ప్రభుత్వాల పాలనలో బందీగా ఉన్న బెంగాల్‌ ఇప్పుడు సంకెళ్ల నుంచి బయటపడిందని, సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్తోందని అన్నారు. కాంగ్రెస్‌, తృణమూల్ కాంగ్రెస్‌లను ప్రజలు తిరస్కరించారని, భారత్–బంగ్లాదేశ్‌ సరిహద్దు భద్రతను బలోపేతం చేయడంలో ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

20, జూన్ 2026

పీఎం కిసాన్‌ నిధులు విడుదల
వ్యవసాయం

పీఎం కిసాన్‌ నిధులు విడుదల

రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం- కిసాన్ (PM Kisan) నిధులు విడుదలయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేశారు.

20, జూన్ 2026

హైకోర్టులో మమతాకు ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్
జాతీయం

హైకోర్టులో మమతాకు ఎదురుదెబ్బ.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరుగుబాటు ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ రథిన్ బసు తీసుకున్న నిర్ణయంపై తాత్కాలిక నిలుపుదల చేయాలని అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.

18, జూన్ 2026

సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయ అలజడి.. బీజేపీ వైపు చూస్తోన్న ఎంపీలు!
జాతీయం

సమాజ్‌వాదీ పార్టీలో రాజకీయ అలజడి.. బీజేపీ వైపు చూస్తోన్న ఎంపీలు!

దేశంలో ప్రస్తుతం ఫిరాయింపు రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి భారీ చీలిక జరిగింది. అనంతరం మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రేకు చెందిన ఎంపీలు షిండే వర్గంలో చేరేందుకు రెడీ అయ్యారు. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్ వంతు వచ్చింది. యూపీలో కూడా సమాజ్‌వాదీ పార్టీ నుంచి భారీ చీలిక జరగబోతుందని వార్తలు వస్తున్నాయి.

17, జూన్ 2026

భవానీపూర్‌ ఫలితాలపై హైకోర్టులో మమతాబెనర్జీ పిటిషన్
జాతీయం

భవానీపూర్‌ ఫలితాలపై హైకోర్టులో మమతాబెనర్జీ పిటిషన్

తృణమూల్ కాంగ్రెస్‌లో సంక్షోభం కొనసాగుతున్న వేళ భవానీపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ మమతాబెనర్జీ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భవానీపూర్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేత 15,105 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆమె, ఎన్నికల ప్రక్రియ, ఓట్ల లెక్కింపు వంటి అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసి ఉండవచ్చని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.

16, జూన్ 2026

ఢిల్లీలో నేడు టీఎంసీ రెబల్‌ ఎంపీల భేటీ
జాతీయం

ఢిల్లీలో నేడు టీఎంసీ రెబల్‌ ఎంపీల భేటీ

టీఎంసీ రెబల్‌ ఎంపీలు నేడు ఢిల్లీలో సమావేశం కానుండగా, 15న లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో భేటీకి సిద్ధమవుతున్నారు. రెబల్‌ శిబిరంలో సుదీప్‌ బంధోపాధ్యాయ్‌ చేరడంతో అసంతృప్త ఎంపీల సంఖ్య 20కి పెరిగి, పార్టీ అంతర్గత సంక్షోభం ముదురుతోంది. ఇదిలా ఉండగా, అక్రమ లావాదేవీల కేసులో అభిషేక్‌ బెనర్జీకి సీఐడీ మళ్లీ సమన్లు జారీ చేసి, ఆయన నివాసంలో సోదాలు జరపడంతో టీఎంసీపై దర్యాప్తు ఒత్తిడి పెరిగింది.

14, జూన్ 2026

4,000 ఈవీఎంల ఆహుతి పై సిట్ దర్యాప్తు
జాతీయం

4,000 ఈవీఎంల ఆహుతి పై సిట్ దర్యాప్తు

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 4,000 ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు(ఈవీఎంలు) మంటల్లో కాలి బూడిదయ్యాయి. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. రాష్ట్రంలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలను నగరంలోని అలీపూర్‌ ప్రాంతంలో ఓ ప్రభుత్వ భవనంలో భద్రపర్చారు. ఉన్నట్టుండి భవనంలో మంటలు చెలరేగాయి. భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం సిట్ దర్యాప్తుకు ఆదేశించింది.

13, జూన్ 2026

టీఎంసీ నేత అభిషేక్‌ బెనర్జీ నివాసంలో అర్ధరాత్రి పోలీసుల సోదాలు
జాతీయం

టీఎంసీ నేత అభిషేక్‌ బెనర్జీ నివాసంలో అర్ధరాత్రి పోలీసుల సోదాలు

కాళీఘాట్‌లోని టీఎంసీ నేత అభిషేక్‌ బెనర్జీ నివాసంలో శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు కలిసి నాలుగు గంటలకు పైగా సోదాలు నిర్వహించాయి. సల్బోని భూ కుంభకోణం కేసులో నిందితుడైన ఆయన అనుచరుడిని వెతికే క్రమంలో ఈ చర్యలు చేపట్టగా, మమతా బెనర్జీ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించగా, టీఎంసీ దీనిని రాజకీయ కుట్రగా అభివర్ణించింది.

13, జూన్ 2026

బెంగాల్‌లో సువేందు దూకుడు.. 2,981 అక్రమ బెంగాల్ వలసదారుల ఏరివేత!
జాతీయం

బెంగాల్‌లో సువేందు దూకుడు.. 2,981 అక్రమ బెంగాల్ వలసదారుల ఏరివేత!

పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో అక్రమ వలసల నియంత్రణకు సంబంధించి సరికొత్త గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అక్రమ వలసదారుల ఏరివేతపై ఉక్కుపాదం మోపుతోంది. గత మార్చి నెల నుంచి ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్‌లోని వివిధ సరిహద్దు అవుట్‌పోస్ట్‌ల ద్వారా 2,981 మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను తిరిగి వారి దేశానికి పంపించివేసినట్లు అధికారిక గణాంకాల ద్వారా వెల్లడవుతోంది. అక్రమ వలసల నియంత్రణ, సరిహద్దు భద్రత బలోపేతం కోసం Border Security Force, రాష్ట్ర పోలీసులతో కలిసి పర్యవేక్షణను కట్టుదిట్టం చేసి, నకిలీ పత్రాలతో రాష్ట్రంలో స్థిరపడే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రత్యేక దళాలు, దర్యాప్తు బృందాలు పనిచేస్తున్నాయి.

11, జూన్ 2026

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?.. జోరుగా చర్చలు
జాతీయం

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?.. జోరుగా చర్చలు

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి ఎదురవుతున్న సంక్షోభం మధ్య, ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అవకాశంపై జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇండియా కూటమి సమావేశం, ఢిల్లీలో టీఎంసీ ఎంపీలు–రాహుల్ గాంధీ భేటీతో ఈ ఊహాగానాలు బలపడినా, ఇరు పార్టీలు అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. మమతా బెనర్జీ సానుకూలంగా ఉన్నారనే సమాచారం ఉన్నప్పటికీ, విలీనంపై స్పష్టత కోసం వేచి చూడాల్సి ఉంది.

11, జూన్ 2026

మమతకు మరో షాక్ .. తృణమూల్ కు మరో ఎంపీ రాజీనామా
జాతీయం

మమతకు మరో షాక్ .. తృణమూల్ కు మరో ఎంపీ రాజీనామా

టీఎంసీ రాజ్యసభ సభ్యురాలు సుష్మితా దేవ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పదవికి రాజీనామా చేయడం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు మరో పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈ వారంలో రాజీనామా చేసిన రెండో రాజ్యసభ సభ్యురాలిగా ఆమె నిలవగా, ఇప్పటికే తిరుగుబాటు ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీఎంసీ అంతర్గత సంక్షోభం మరింత తీవ్రమవుతున్న సంకేతంగా ఈ పరిణామాన్ని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

10, జూన్ 2026

ఎన్‌డీఏకు 20 మంది తృణమూల్‌ ఎంపీల మద్దతు
జాతీయం

ఎన్‌డీఏకు 20 మంది తృణమూల్‌ ఎంపీల మద్దతు

పశ్చిమ బెంగాల్‌లో అధికారం కోల్పోయిన తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినాయకురాలు మమతా బెనర్జీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీలో మెజారిటీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మమతకు, ఇప్పుడు లోక్‌సభ ఎంపీల నుంచి కూడా సవాల్‌ ఎదురైంది. పార్టీకి చెందిన 20 మంది లోక్‌సభ సభ్యులు ఎన్‌డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించి, ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ ద్వారా తెలియజేశారు. ఇదే సమయంలో, తృణమూల్‌ రాజ్యసభ సభ్యుడు సుకేందు శంకర్‌ రాయ్‌ పార్టీ, రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేస్తూ, మమతా గత ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోయిందని, RG Kar ఆస్పత్రి ఘటనపై ప్రశ్నలు లేవనెత్తినందుకు తనను పక్కన పెట్టారని ఆరోపించారు.

9, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters