బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ఎంపీ

92 articles

నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాం: ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ
జిల్లా వార్తలు

నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాం: ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ

నాయుడుపేట నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల మనసులు గెలుచుకుంటున్న ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీని నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా టీడీపీ నేత కట్టా వెంకటరమణారెడ్డి అభివర్ణించారు. చిగురుపాడు గ్రామంలో రూ.32 లక్షల వ్యయంతో పంచాయతీ భవన సముదాయం నిర్మాణానికి భూమి పూజ చేసి, "రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం" కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

8, ఆగ 2026

దళితులపై దాడులు, శాంతిభద్రతల వైఫల్యంపై జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం కోరిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం
జిల్లా వార్తలు

దళితులపై దాడులు, శాంతిభద్రతల వైఫల్యంపై జాతీయ ఎస్సీ కమిషన్ జోక్యం కోరిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం

రాష్ట్రంలో దళితులపై దాడులు, లాకప్ డెత్‌లు, శాంతిభద్రతల క్షీణతపై జాతీయ ఎస్సీ కమిషన్ తక్షణ జోక్యం కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ప్రతినిధి బృందం కమిషన్ ఛైర్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. రాష్ట్ర ఎస్సీ కమిషన్ వైఫల్యం, బాధితులకు న్యాయం లేకపోవడం, మీడియా స్వేచ్ఛపై దాడులు ఆందోళనకరమని ఎంపీ మద్దిల గురుమూర్తి విమర్శిస్తూ, దళితులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.

7, ఆగ 2026

జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌కు తిరుపతిలో ఘన స్వాగతం
జిల్లా వార్తలు

జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌కు తిరుపతిలో ఘన స్వాగతం

జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ తిరుపతి పర్యటనలో భాగంగా నగర విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా ఎంపీ మద్దిల గురుమూర్తి నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సన్మానించిన అనంతరం నాయకులు ఆయనతో సంక్షిప్తంగా మాట్లాడి, ఎస్సీ వర్గాల సంక్షేమం, సమస్యల పరిష్కారంపై కమిషన్ చేపడుతున్న చర్యల గురించి చర్చించారు.

7, ఆగ 2026

ప్రొద్దుటూరులో DSC అక్రమాలపై రిలే నిరాహార దీక్ష ప్రారంభం
జిల్లా వార్తలు

ప్రొద్దుటూరులో DSC అక్రమాలపై రిలే నిరాహార దీక్ష ప్రారంభం

ప్రొద్దుటూరు మునిసిపల్ కార్యాలయం ఎదుట DSC నియామకాలలో అక్రమాలపై CBI దర్యాప్తు, నిరుద్యోగ యువతకు నోరుద్యోగ భృతి వంటి డిమాండ్లతో వై.యస్.ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. వివిధ పంచాయితీల నాయకులు, కార్యకర్తలు మార్పిడి పద్ధతిలో పాల్గొనే ఈ దీక్షల ద్వారా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకురావాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

7, ఆగ 2026

మంత్రి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్ఎంపీ వైద్యుల ప్రతినిధులు
జిల్లా వార్తలు

మంత్రి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్ఎంపీ వైద్యుల ప్రతినిధులు

ఒంటిమిట్ట ఆర్ఎంపీ వైద్యుల ప్రతినిధులు, టిడిపి సీనియర్ నాయకుడు కొమర వెంకట నరసయ్యతో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని శాలువా కప్పి సన్మానించి, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీ వైద్యుల సమస్యలు, సంక్షేమం, గ్రామీణ ఆరోగ్య సేవల్లో వారి పాత్రపై సానుకూలంగా చర్చించినట్టు ప్రతినిధులు తెలిపారు.

7, ఆగ 2026

గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రైల్వే ప్రయాణ రాయితీ పునరుద్ధరించాలి: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్
జిల్లా వార్తలు

గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రైల్వే ప్రయాణ రాయితీ పునరుద్ధరించాలి: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్

కోవిడ్ సమయంలో నిలిపివేసిన గుర్తింపు పొందిన జర్నలిస్టుల రైల్వే ప్రయాణ రాయితీని తక్షణమే పునరుద్ధరించాలని కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 1950ల నుంచి అమల్లో ఉన్న ఈ సౌకర్యం జర్నలిస్టుల వృత్తి నిర్వహణ, ఆర్థిక సంక్షేమానికి కీలకమని, రైలు సర్వీసులు సాధారణ స్థితికి వచ్చిన నేపథ్యంలో కన్సెషన్‌ను తిరిగి అమలు చేయాలని ఆయన కోరారు.

6, ఆగ 2026

ముద్దనూరు–కడప రహదారి నాలుగు లైన్ల అభివృద్ధికి ప్రయత్నాలు
జిల్లా వార్తలు

ముద్దనూరు–కడప రహదారి నాలుగు లైన్ల అభివృద్ధికి ప్రయత్నాలు

ముద్దనూరు–కడప రహదారిని నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయడం, కడప నగరంలోని ఇర్కాన్‌ సర్కిల్‌–జేఎంజే సర్కిల్‌, ఇర్కాన్‌–ఐటీఐ సర్కిల్‌ మార్గాల్లో ట్రాఫిక్‌ సమస్యలు, పాదచారుల భద్రత, పార్కింగ్‌ సౌకర్యాల మెరుగుదల కోసం వైయస్‌ అవినాష్‌ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి ప్రతిపాదనలు సమర్పించారు. పై మూడు అంశాలపై గడ్కరీ సానుకూలంగా స్పందించి త్వరలో చర్యలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీ వర్గాలు తెలిపాయి.

5, ఆగ 2026

బ్రిజ్ భూషణ్ సింగ్‌‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు
క్రీడలు

బ్రిజ్ భూషణ్ సింగ్‌‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన కేసులో మాజీ బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు భారీ ఊరట లభించింది.

3, ఆగ 2026

ఎంపీ పప్పు యాదవ్‌పై కత్తితో దాడి..
జాతీయం

ఎంపీ పప్పు యాదవ్‌పై కత్తితో దాడి..

బీహార్‌లోని పూర్ణియా నియోజకవర్గ స్వతంత్ర ఎంపీ రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్‌పై ఢిల్లీలో దాడి యత్నం తీవ్ర కలకలం రేపింది.

2, ఆగ 2026

ప్రకాశం జిల్లా దర్శిలో దివ్యాంగులకు బ్యాటరీ వాహనాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లా దర్శిలో దివ్యాంగులకు బ్యాటరీ వాహనాల పంపిణీ

ప్రకాశం జిల్లా దర్శిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలో అలెంకో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు బ్యాటరీ వాహనాలు, అవసరమైన పరికరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాజాబాబు, గొట్టిపాటి లక్ష్మి తదితరులు పాల్గొని, దివ్యాంగుల జీవనోపాధి, సామాజిక–ఆర్థిక స్థితి మెరుగుపరచడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

1, ఆగ 2026

పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ వినూత్న నిరసన
జాతీయం

పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ వినూత్న నిరసన

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర కానుకల దొంగతనాలపై పార్లమెంటు ఎదుట  శుక్రవారం కాంగ్రెస్‌ వినూత్న రీతిలో నిరసన తెలిపింది.

31, జులై 2026

విపక్ష నేత రాహుల్‌పై సభా హక్కుల నోటీస్‌
జాతీయం

విపక్ష నేత రాహుల్‌పై సభా హక్కుల నోటీస్‌

హోం మంత్రి అమిత్‌షానుద్దేశిస్తూ లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ అనుచిత వ్యాఖ్యలుచేశారంటూ ఆయనపై బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్‌ ఇచ్చారు.

31, జులై 2026

విద్యార్థులపై దాడి ఘటనకు అమిత్‌ షాదే బాధ్యత: రాహుల్‌
జాతీయం

విద్యార్థులపై దాడి ఘటనకు అమిత్‌ షాదే బాధ్యత: రాహుల్‌

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జరిగిన ‘చలో పార్లమెంట్’ ర్యాలీ సందర్భంగా విద్యార్థులపై జరిగిన దాడి ఘటనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాదే బాధ్యతని కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు.

29, జులై 2026

రాజ్యసభలో మాటల మంటలు..   నడ్డా.. ఖర్గే మధ్య వాగ్వాదం
జాతీయం

రాజ్యసభలో మాటల మంటలు.. నడ్డా.. ఖర్గే మధ్య వాగ్వాదం

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో నేతల మాటల మధ్య మాటల యుద్ధం నడిచింది. బీజేపీ ఎంపీ జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

29, జులై 2026

కేంద్ర విద్యాశాఖ మంత్రిపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు
జాతీయం

కేంద్ర విద్యాశాఖ మంత్రిపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రహ్లాద్ జోషి అత్యంత నీచమైన ప్రవర్తన కలిగిన వ్యక్తి అంటూ రాహుల్ మండిపడ్డారు.

28, జులై 2026

విద్యార్థులేమైనా ఉగ్రవాదులా?..   అమితాషా సమాధానం చెప్పాలి : ప్రియాంక గాంధీ
జాతీయం

విద్యార్థులేమైనా ఉగ్రవాదులా?.. అమితాషా సమాధానం చెప్పాలి : ప్రియాంక గాంధీ

నీట్ ప్రశ్నపత్రం లీక్, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన దమనకాండకు సమాధానం చెప్పాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై దాడి చేయాలని ఎవరు ఆదేశించారని ఆమె సూటిగా ప్రశ్నించారు.

28, జులై 2026

ఎన్‌డీఏ పార్లమెంటరీ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ
జాతీయం

ఎన్‌డీఏ పార్లమెంటరీ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

పార్లమెంట్‌లో మంగళవారం ఉదయం ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ ‘మంగళ్ మిలన్’ సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితర అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

28, జులై 2026

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత వేడెక్కిన రాజకీయ చర్చలు
జాతీయం

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత వేడెక్కిన రాజకీయ చర్చలు

కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం పార్లమెంట్‌కు వచ్చినప్పుడు ఎన్డీఏ ఎంపీలు ఘనస్వాగతం పలకడం, ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఒడిశా, పలు రాష్ట్రాల్లో బీజేపీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆయనకు పార్టీ సంస్థలో కొత్త బాధ్యతలు, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కీలక నాయకత్వం దక్కే అవకాశాలపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

27, జులై 2026

విద్యార్థులకు  ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: ఎంపీ రాహుల్ గాంధీ
జాతీయం

విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: ఎంపీ రాహుల్ గాంధీ

విద్యార్థులపై కాల్పులు, లాఠీఛార్జీలు, కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న విద్యార్థులపై అణచివేత ధోరణి సరికాదని హితవుపలికారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

27, జులై 2026

బ్యాడ్మింటన్ మ్యాచ్‌లో ఓటమి..   ఏకంగా తుపాకీతో కాల్పులు
నేరాలు

బ్యాడ్మింటన్ మ్యాచ్‌లో ఓటమి.. ఏకంగా తుపాకీతో కాల్పులు

ఆటలో గెలుపోటములు సహజం.. కానీ ఓటమిని తట్టుకోలేక ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి చేసిన పని కర్నూలు నగరంలో తీవ్ర కలకలం రేపింది. బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌లో ఓడిపోయామన్న ఆవేశంతో.. మాజీ ఎంపీ ఎదుటే ఏకంగా తుపాకీతో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా కాల్పుల శబ్దం రావడంతో ప్రేక్షకులు భయాందోళన చెందారు.

27, జులై 2026

బిహార్‌ నుంచి బ్రిటన్‌ క్యాబినెట్‌ వరకూ: కనిష్క నారాయణ్‌ ఏఐ మంత్రిగా ఎదుగుదల
అంతర్జాతీయం

బిహార్‌ నుంచి బ్రిటన్‌ క్యాబినెట్‌ వరకూ: కనిష్క నారాయణ్‌ ఏఐ మంత్రిగా ఎదుగుదల

బ్రిటన్‌ కొత్త ప్రధానమంత్రి ఆండీ బర్న్‌హామ్‌ ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో భారతీయ మూలాల కనిష్క నారాయణ్‌ యూకే తొలి కృత్రిమ మేధస్సు మంత్రిగా, లీసా నాండీ మరోసారి సాంస్కృతిక శాఖ మంత్రిగా నియమితులయ్యారు. బిహార్‌లో జన్మించిన కనిష్క, ఆక్స్‌ఫర్డ్‌, స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయాల్లో చదువుకుని, ముందుగా కీర్‌ స్టార్మర్‌ ప్రభుత్వంలో ఆన్‌లైన్‌ భద్రత, కృత్రిమ మేధ విధానాలను పర్యవేక్షించారు.

21, జులై 2026

ప్రధాని నివాసం వద్ద రాహుల్‌ ధర్నా, నీట్‌ లీకేజీపై నిరసన
జాతీయం

ప్రధాని నివాసం వద్ద రాహుల్‌ ధర్నా, నీట్‌ లీకేజీపై నిరసన

ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక నివాసం సమీపంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీ, ఢిల్లీలో పోలీసుల లాఠీఛార్జ్‌, అణిచివేత చర్యలకు నిరసనగా ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్‌ ఎంపీలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని నీట్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు, బాధ్యులపై కఠిన చర్యలు, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడే నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

21, జులై 2026

గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా
జాతీయం

గందరగోళం మధ్య ఉభయ సభలు వాయిదా

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే లోక్‌సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సోమవారం సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి.

20, జులై 2026

అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా..
రాజకీయాలు

అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీఎంసీ రెబల్ ఎంపీలకు ప్రత్యేక టేబుల్ కేటాయించడంపై ఇండియా కూటమి పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి వాకౌట్ చేశాయి. అధికారిక గుర్తింపు లేని NCPI పార్టీ ఎంపీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడాన్ని ప్రతిపక్షం ప్రశ్నించగా, కొంతసేపు గందరగోళం తర్వాత తిరిగి సమావేశంలో పాల్గొని వర్షాకాల బిల్లులు, చర్చలపై సమన్వయం కొనసాగించారు.

19, జులై 2026

రాయచోటి నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్
జిల్లా వార్తలు

రాయచోటి నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లె మండలంలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మండల జడ్పీటీసీ రమాదేవి, మాజీ ఎంపీపీ అంబాబత్తిన రెడ్డయ్య ఆధ్వర్యంలో సుమారు 150 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ చేరికతో టీడీపీ శక్తి పెరిగిందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నమయ్య జిల్లాలో అన్ని స్థానాలు గెలుచుకోవాలని పార్టీ నేతలు సంకల్పం వ్యక్తం చేస్తున్నారు.

19, జులై 2026

అందెశ్రీ నాకు ఆత్మబంధువు: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
తెలంగాణ

అందెశ్రీ నాకు ఆత్మబంధువు: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘట్‌కేసర్‌లో తెలంగాణ రాష్ట్ర గీత రచయిత, ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ జయంతి సందర్భంగా స్మృతి వన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, భూమి పూజ నిర్వహించారు. అందెశ్రీ తనకు ఆత్మబంధువుగా మారారని, తన రాజకీయ ప్రయాణానికి ఆయన గానం, స్ఫూర్తి పెద్ద ఆధారమని ముఖ్యమంత్రి భావోద్వేగంగా గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు, గొంతులు అర్పించిన తొమ్మిది కుటుంబాలకు ఒక్కొక్కటికి కోటి రూపాయలు అందజేసిన విషయాన్ని, “జయ జయహే తెలంగాణ” గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిన సందర్భాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

19, జులై 2026

వర్షాకాల సమావేశాల్లో ‘నేషన్‌ ఫస్ట్‌’ భావన ప్రతిఫలించాలి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
రాజకీయాలు

వర్షాకాల సమావేశాల్లో ‘నేషన్‌ ఫస్ట్‌’ భావన ప్రతిఫలించాలి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర అవసరాలు రెండింటినీ సమతుల్యం చేస్తూ ‘నేషన్‌ ఫస్ట్‌’ భావన ప్రతిఫలించేలా చర్చల్లో పాల్గొనాలని జనసేన ఎంపీలకు పవన్‌ కల్యాణ్‌ దిశానిర్దేశం చేశారు. రైల్వే ప్రాజెక్టులు, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల వంటి కీలక అంశాలపై వ్యూహాలను వివరించడంతో పాటు జాతీయ చలన చిత్ర పురస్కారాలు సాధించిన తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులను ఆయన అభినందించారు.

19, జులై 2026

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు జనసేన వ్యూహం ఖరారు కానున్న కీలక భేటీ
తెలంగాణ

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు జనసేన వ్యూహం ఖరారు కానున్న కీలక భేటీ

హైదరాబాద్‌లో శనివారం జరగనున్న జనసేన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వర్షాకాల పార్లమెంట్ సమావేశాల కోసం పార్టీ వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ ఖరారు చేయనున్నారు. కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులు, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ప్రాజెక్టులు, నిధులు, విభజన హామీలు, ప్రజా సమస్యలపై లోక్‌సభ, రాజ్యసభలో జనసేన ఎంపీలు ఏకైక వైఖరితో, సమన్వయంతో ఎలా వ్యవహరించాలనే అంశంపై సమగ్ర మార్గదర్శకాలు ఇవ్వనున్నారు.

18, జులై 2026

పునర్విభజనపై ఒంటరిగా ముందుకు! : పార్టీ ఎంపీలతో డీఎంకే అధినేత అత్యవసర సమావేశం
తమిళనాడు

పునర్విభజనపై ఒంటరిగా ముందుకు! : పార్టీ ఎంపీలతో డీఎంకే అధినేత అత్యవసర సమావేశం

దేశంలో త్వరలో జరగబోయే పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై డీఎంకే పార్టీ కీలకమైన, స్వతంత్ర నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుపై కాంగ్రెస్‌తో ఎలాంటి ముందస్తు సంప్రదింపులు జరపకుండానే, సొంతంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది.

17, జులై 2026

యూకే కొత్త ప్రధానిగా ఆండీ బర్న్‌హమ్‌.. సోమవారం బాధ్యతల స్వీకరణ
అంతర్జాతీయం

యూకే కొత్త ప్రధానిగా ఆండీ బర్న్‌హమ్‌.. సోమవారం బాధ్యతల స్వీకరణ

యునైటెడ్ కింగ్‌డమ్‌ కొత్త ప్రధానిగా ఆండీ బర్న్‌హమ్‌ సోమవారం అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లేబర్ పార్టీ నాయకత్వానికి ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో ఆయన పోటీ లేకుండానే నాయకుడిగా, తద్వారా 59వ ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు. భారత్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న బర్న్‌హమ్‌ బాధ్యతలు చేపట్టడంతో యూకే–భారత్‌ సంబంధాలు మరింత బలపడే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

17, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters