బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#ప్రధాన మంత్రి

54 articles

మాజీ సైనికుల పిల్లలకు పీఎం ఉపకార వేతనాలు – దరఖాస్తుల ఆహ్వానం
జిల్లా వార్తలు

మాజీ సైనికుల పిల్లలకు పీఎం ఉపకార వేతనాలు – దరఖాస్తుల ఆహ్వానం

మాజీ సైనికుల పిల్లలకు 2026–27 విద్యా సంవత్సరానికి ప్రధాన మంత్రి ఉపకార వేతన పథకం కింద దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు జిల్లా సైనిక సంక్షేమాధికారి ఎస్. మహేంద్రనాథ్ తెలిపారు. ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతున్న అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 31, 2026లోగా www.ksb.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఆలస్య దరఖాస్తులను పరిగణలోకి తీసుకోరని స్పష్టం చేశారు.

6, ఆగ 2026

‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
జాతీయం

‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

డ్రగ్స్ రహిత యువతే వికసిత్ భారత్‌కు పునాది అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశవ్యాప్తంగా యువతను మాదకద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంచడంతో పాటు, సామాజిక మార్పుకు వారిని భాగస్వాములుగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘నశా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ను ప్రారంభించింది.

2, ఆగ 2026

సీఎం బాబు విజన్‌కు భోగాపురం ఎయిర్‌పోర్ట్ మరో సాక్ష్యం: ప్రధాని మోదీ
జాతీయం

సీఎం బాబు విజన్‌కు భోగాపురం ఎయిర్‌పోర్ట్ మరో సాక్ష్యం: ప్రధాని మోదీ

స్వర్ణాంధ్ర విజన్‌ సాకారానికి కీలకమైన రోజు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నేడు రూ.18 వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు ఏపీని మరింత ముందుకు తీసుకెళ్తాయని ఆయన చెప్పుకొచ్చారు.

1, ఆగ 2026

నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి”..
జాతీయం

నేను పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి”..

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూలై 23న జరిగిన నిరసన ప్రదర్శనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన యువతికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది.

1, ఆగ 2026

భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
జాతీయం

భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

భోగాపురం ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు ఉన్నారు.

1, ఆగ 2026

మోదీపై అభ్యంతరకర పోస్టులు.. మెటా ఇండియా హెడ్‌పై కేసు
జాతీయం

మోదీపై అభ్యంతరకర పోస్టులు.. మెటా ఇండియా హెడ్‌పై కేసు

ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియా వేదికలపై అభ్యంతరకర, మార్ఫింగ్‌ చేసిన వీడియోలు, చిత్రాల ప్రచారానికి సంబంధించి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు.

31, జులై 2026

మోదీ రాజీనామా లేఖ వైరల్.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్..
జాతీయం

మోదీ రాజీనామా లేఖ వైరల్.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

ప్రధాని సంతకంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లేఖ నకిలీదేనని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ చేసింది. వైరల్ పోస్టులను ఆధారంగా చేసుకుని వ్యక్తిగత, ఆర్థిక వివరాలను షేర్ చేసుకోవద్దని పీఐబీ సూచించింది.

30, జులై 2026

ప్రధాని మోదీపై పోస్టులు తొలగించండి.. : ఎక్స్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు
జాతీయం

ప్రధాని మోదీపై పోస్టులు తొలగించండి.. : ఎక్స్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు

సోషల్ మీడియా వేదికగా వ్యాప్తి చెందుతున్న వివాదాస్పద పోస్టులపై ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకరమైన పోస్టులు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

30, జులై 2026

ఎన్‌డీఏ పార్లమెంటరీ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ
జాతీయం

ఎన్‌డీఏ పార్లమెంటరీ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ

పార్లమెంట్‌లో మంగళవారం ఉదయం ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ ‘మంగళ్ మిలన్’ సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితర అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

28, జులై 2026

లోక్‌సభలో యాంటీ- పేపర్ లీక్ బిల్లు  ప్రవేశపెట్టిన కేంద్రం..
జాతీయం

లోక్‌సభలో యాంటీ- పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం..

దేశవ్యాప్తంగా పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం-2024లో కీలక సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.

27, జులై 2026

మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మొదటి రియాక్షన్
జాతీయం

మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మొదటి రియాక్షన్

నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసి, లేఖను ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పంపినట్లు తెలిపారు. నీట్ అవకతవకలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు, జంతర్ మంతర్ వద్ద పరిస్థితులు, దేశవ్యతిరేక శక్తులు ఈ పరిస్థితిని దుర్వినియోగం చేసుకునే ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని, విద్యార్థుల భవిష్యత్తు రక్షణ, జాతీయ ఐక్యత కోసం రాజీనామా చేశానని ఆయన వివరించారు.

25, జులై 2026

అరుదైన రికార్డును బ్రేక్‌ చేసిన మోదీ.. వీడియోకు 30 కోట్ల వ్యూస్‌..
జాతీయం

అరుదైన రికార్డును బ్రేక్‌ చేసిన మోదీ.. వీడియోకు 30 కోట్ల వ్యూస్‌..

భారత ప్రధాని నరేంద్ర మోదీ.. తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. నీట్ - 2026 పరీక్షా పత్రాల లీకేజీ అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ఆయన అర్ధరాత్రి వేళ పోస్ట్ చేసిన జెన్-జీ స్టైల్ సెల్ఫీ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

25, జులై 2026

గుంతకల్లు-బళ్లారి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ :  కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
జాతీయం

గుంతకల్లు-బళ్లారి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

24, జులై 2026

ప్రధాని నివాసం వద్ద రాహుల్‌ ధర్నా, నీట్‌ లీకేజీపై నిరసన
జాతీయం

ప్రధాని నివాసం వద్ద రాహుల్‌ ధర్నా, నీట్‌ లీకేజీపై నిరసన

ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక నివాసం సమీపంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీ, ఢిల్లీలో పోలీసుల లాఠీఛార్జ్‌, అణిచివేత చర్యలకు నిరసనగా ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్‌ ఎంపీలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని నీట్‌ లీకేజీపై సమగ్ర దర్యాప్తు, బాధ్యులపై కఠిన చర్యలు, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడే నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

21, జులై 2026

విక్రమ్‌-1 విజయ ప్రయోగం.. స్కైరూట్‌ వ్యవస్థాపకులతో ప్రధాని మోదీ సంభాషణ
జాతీయం

విక్రమ్‌-1 విజయ ప్రయోగం.. స్కైరూట్‌ వ్యవస్థాపకులతో ప్రధాని మోదీ సంభాషణ

స్కైరూట్‌ ఏరోస్పేస్‌ రూపొందించిన స్వదేశీ ఆర్బిటల్‌ క్లాస్‌ రాకెట్‌ విక్రమ్‌-1 విజయవంతంగా ప్రయోగం కావడంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా స్కైరూట్‌ వ్యవస్థాపకులతో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ, లక్ష్యాలను ముందుగానే సాధించారని అభినందిస్తూ, ఇది అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగం, స్వదేశీ సాంకేతికతకు కొత్త దశ ప్రారంభమని పేర్కొన్నారు.

18, జులై 2026

పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్‌ రైలు.. ప్రారంభించిన ప్రధాని మోదీ
జాతీయం

పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్‌ రైలు.. ప్రారంభించిన ప్రధాని మోదీ

భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది.

17, జులై 2026

రూ.2.19 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం : కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు…
జాతీయం

రూ.2.19 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం : కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు…

కేంద్ర కేబినెట్‌ మొత్తం రూ.2.19 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపి, సెమీకాన్‌ 2.0 పథకానికి రూ.1.27 లక్షల కోట్లు, మొబైల్‌ తయారీ స్కీమ్‌కు రూ.62,500 కోట్లు కేటాయించింది. దేశీయ తయారీ సామర్థ్యాన్ని పెంచడం, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో భారత్‌ స్థాయిని బలోపేతం చేయడం, ఎగుమతులు, ఉపాధి అవకాశాలు, స్థానిక విలువ జోడింపును పెంచడం ఈ నిర్ణయాల ప్రధాన లక్ష్యాలుగా అధికార వర్గాలు సూచిస్తున్నాయి.

15, జులై 2026

దేశవ్యాప్తంగా 75 ‘Amrit Bharat’ రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
జాతీయం

దేశవ్యాప్తంగా 75 ‘Amrit Bharat’ రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

దేశవ్యాప్తంగా ‘Amrit Bharat Station Scheme’ కింద పునరాభివృద్ధి చేసిన 75 హైటెక్ రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 17న వర్చువల్‌గా జాతికి అంకితం చేయనున్నారు. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని Hyderabad Hi-Tech City, మంగళగిరి, Vijayawada శివారులోని Rayanapadu స్టేషన్లు కూడా ఉండగా, లిఫ్టులు, Escalators, విశాలమైన వెయిటింగ్ హాళ్లు, ఆధునిక టాయిలెట్లు, Digital Display Boards వంటి సౌకర్యాలతో విమానాశ్రయ స్థాయి వసతులు కల్పించారు.

15, జులై 2026

లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే నేడు ప్రారంభం:
జాతీయం

లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే నేడు ప్రారంభం:

లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వేను నేడు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, యోగి ఆదిత్యనాథ్ సంయుక్తంగా ప్రారంభించనున్నారు. ₹4,700 కోట్ల వ్యయంతో నిర్మించిన 63 కిలోమీటర్ల ఈ 6 లేన్ల బారియర్‌లెస్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభంతో లక్నో-కాన్పూర్ ప్రయాణ సమయం 2.5–3 గంటల నుంచి 35–45 నిమిషాలకు తగ్గనుంది. ఇది రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక రంగాలకు ఊతమివ్వడంతో పాటు భవిష్యత్తులో గంగా ఎక్స్‌ప్రెస్‌వేతో అనుసంధానమై విస్తృత కనెక్టివిటీని కల్పించనుంది.

13, జులై 2026

అక్టోబర్‌లో పీఎం కిసాన్ 24వ విడత నిధులు
జాతీయం

అక్టోబర్‌లో పీఎం కిసాన్ 24వ విడత నిధులు

అక్టోబర్‌లో పీఎం కిసాన్ పథకం 24వ విడత నిధులు అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. గత 23వ విడతలో సాంకేతిక లోపాల వల్ల డబ్బులు అందని రైతులు పీఎం కిసాన్ పోర్టల్, గ్రామ వాలంటీర్లు, బ్యాంకుల ద్వారా తమ ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు, ఈకేవైసీ, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ సరిచేసుకుంటే కొత్త విడత నిధులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పొందే అవకాశం ఉంటుంది.

13, జులై 2026

న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీ పర్యటనకు సిద్ధం
జాతీయం

న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీ పర్యటనకు సిద్ధం

న్యూజిలాండ్‌లో రెండు రోజుల పర్యటనకు నేడు చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీ సందర్శనకు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్య సహకార విస్తరణ పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత జరుగుతున్న ఈ పర్యటనలో ఎఫ్‌టీఏ, వ్యవసాయం, పాల ఉత్పత్తులు, విద్య, పర్యాటకం, ఐటి, స్టార్టప్ రంగాల్లో సహకారం, ఇండో–పసిఫిక్ స్థిరత్వం, వాతావరణ మార్పు వంటి అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి.

10, జులై 2026

గ్లోబల్ బ్రాండ్‌గా ‘మేక్ ఇన్ ఇండియా’ : ప్రధాని మోడీ
అంతర్జాతీయం

గ్లోబల్ బ్రాండ్‌గా ‘మేక్ ఇన్ ఇండియా’ : ప్రధాని మోడీ

గత 12 సంవత్సరాలుగా ‘మేక్ ఇన్ ఇండియా’’ ఒక గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగిందని ప్రధాని మోడీ అన్నారు. మెల్‌బోర్న్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు.

9, జులై 2026

ఆస్ట్రేలియా పర్యటనలో ప్రధాని మోదీ కీలక భేటీలు
జాతీయం

ఆస్ట్రేలియా పర్యటనలో ప్రధాని మోదీ కీలక భేటీలు

ఆస్ట్రేలియా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ ప్రధాని ఆంథనీ అల్బనీస్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపి రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, క్రీడా రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇండో–పసిఫిక్ ప్రాంత స్థిరత్వం, సముద్ర భద్రత, స్టార్టప్ లు, ఉన్నత విద్య, క్రీడా సహకారం, ప్రవాస భారతీయుల పాత్ర వంటి అంశాలపై చర్చలు జరగగా, ఈ పర్యటన భారత్–ఆస్ట్రేలియా వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త దిశనిస్తుందని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి.

9, జులై 2026

ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం
జాతీయం

ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం

ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం ‘బింటాంగ్ ఆదిపుర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా’ను ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. ఈ పర్యటనలో రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, ఆరోగ్యం, సాంస్కృతిక రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరి, రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడిన అభివృద్ధిగా విశ్లేషకులు భావిస్తున్నారు.

8, జులై 2026

జూలై 17న దేశపు తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం
జాతీయం

జూలై 17న దేశపు తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం

జూలై 17న దేశంలో తొలి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును ప్రయోగాత్మకంగా ఒక నిర్దిష్ట మార్గంలో ప్రారంభించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్ వినియోగంతో కార్బన్ ఉద్గారాలు తగ్గి, పర్యావరణహిత రవాణా వ్యవస్థకు ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు.

7, జులై 2026

ఆస్ట్రేలియా టూర్‌ ముందు మోడీకి బెదిరింపులు..   ఫేస్‌బుక్ ఐడీ ఎక్కడదంటే..!
అంతర్జాతీయం

ఆస్ట్రేలియా టూర్‌ ముందు మోడీకి బెదిరింపులు.. ఫేస్‌బుక్ ఐడీ ఎక్కడదంటే..!

ప్రధాని మోడీ ఆస్ట్రేలియా పర్యటనకు ముందు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మోడీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో హత్య బెదిరింపు రావడంతో ఆస్ట్రేలియా అధికారులు అప్రమత్తమయ్యారు.

5, జులై 2026

సెమీకండక్టర్ రంగంలో ప్రపంచ స్థాయి హబ్‌గా ఇండియా
జాతీయం

సెమీకండక్టర్ రంగంలో ప్రపంచ స్థాయి హబ్‌గా ఇండియా

గుజరాత్‌లోని సానంద్‌లో CG సెమీ OSAT యూనిట్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ, భారత యువత సెమీకండక్టర్ రంగంలో ప్రపంచ స్థాయి హబ్ లక్ష్యాన్ని సాకారం చేస్తోందని పేర్కొన్నారు. ₹7,500 కోట్ల పెట్టుబడితో స్థాపించిన ఈ యూనిట్ సంవత్సరానికి 20 కోట్ల చిప్స్ ఉత్పత్తి చేసి, 50 కోట్లకు విస్తరించాలనే లక్ష్యంతో ఆటోమోటివ్, 5G, IoT, AI రంగాలకు చిప్స్ సరఫరా చేస్తూ వేలాది ఉద్యోగాలు సృష్టించనుంది.

5, జులై 2026

6 నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటన
జాతీయం

6 నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నుంచి 11వ తేదీ వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను సందర్శించే మూడు దేశాల పర్యటనకు బయలుదేరుతున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్‌ పాత్రను బలోపేతం చేయడం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సముద్ర భద్రత, ఆర్థిక భాగస్వామ్యం వంటి అంశాలపై ఆయా దేశాల అగ్రనేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపి సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేయనున్నారు.

5, జులై 2026

జోధ్‌పూర్‌లో కొత్త ఎయిర్‌పోర్టు టెర్మినల్ ప్రారంభం
జాతీయం

జోధ్‌పూర్‌లో కొత్త ఎయిర్‌పోర్టు టెర్మినల్ ప్రారంభం

జోధ్‌పూర్ ఎయిర్‌పోర్టులో సుమారు రూ.480 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త టెర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించడంతో రాజస్థాన్‌లో వైమానిక రవాణా సదుపాయాల అభివృద్ధికి ఊతం లభించింది. ఈ సందర్భంగా సవరించిన ఉడాన్ 2.0 పథకాన్ని కూడా ప్రారంభించగా, కొత్త టెర్మినల్ ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీ, పర్యాటక, వ్యాపార రంగాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని అధికారులు, స్థానిక వర్గాలు భావిస్తున్నాయి.

4, జులై 2026

అమర్‌నాథ్ యాత్రికులకు ప్రధాని శుభాకాంక్షలు..
జాతీయం

అమర్‌నాథ్ యాత్రికులకు ప్రధాని శుభాకాంక్షలు..

జమ్మూ కశ్మీర్‌లో నేటి నుంచి ప్రారంభమైన వార్షిక అమర్‌నాథ్ యాత్రను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ శివ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ యాత్ర సందర్భంగా భక్తులందరూ ఐదు ముఖ్యమైన సంకల్పాలను స్వీకరించాలని ప్రధాని పిలుపునిచ్చారు.

3, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters