బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#రాజకీయ

213 articles

చారిత్రక కొండారెడ్డి బురుజు ఎక్కి టీచర్ల ఆగ్రహం
జిల్లా వార్తలు

చారిత్రక కొండారెడ్డి బురుజు ఎక్కి టీచర్ల ఆగ్రహం

మెగా డీఎస్సీపై వైఎస్ జగన్ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఉపాధ్యాయ వర్గాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. తమ ఆత్మగౌరవాన్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయ ప్రయోజనాల కోసం అసత్యాలు ప్రచారం చేస్తున్న ధోరణికి నిరసనగా టీచర్లు చారిత్రక కొండారెడ్డి బురుజు ఎక్కి తమ ధ్వనిని బలంగా వినిపిస్తూ, తప్పుడు ప్రచారాలు వెంటనే నిలిపివేయాలని హెచ్చరించారు.

9, ఆగ 2026

జగన్ కుటుంబానికి చెందిన భారతి సిమెంట్‌పై రాజకీయ కక్ష్య: రాచమల్లు ఆరోపణ
జిల్లా వార్తలు

జగన్ కుటుంబానికి చెందిన భారతి సిమెంట్‌పై రాజకీయ కక్ష్య: రాచమల్లు ఆరోపణ

కడపలోని జగన్ కుటుంబానికి చెందిన భారతి సిమెంట్ ఫ్యాక్టరీకి ముడిసరుకు సరఫరా నిలిపివేయడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కక్ష్యతో వ్యవహరిస్తోందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. పరిశ్రమలపై ఇలాంటి ఒత్తిడి తంతులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, పెట్టుబడుల వాతావరణానికి హానికరమని, రాజకీయ భేదాభిప్రాయాలను వ్యాపార రంగంతో ముడిపెట్టడం వల్ల పెట్టుబడులు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

7, ఆగ 2026

దగా డీఎస్సీపై ప్రజా పోరాటం ప్రారంభం
జిల్లా వార్తలు

దగా డీఎస్సీపై ప్రజా పోరాటం ప్రారంభం

తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలపై సీబీఐ విచారణ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా డిమాండ్ చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష ప్రారంభమైంది. ఆగస్టు 9 వరకు రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ దీక్షకు పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన విభాగాలు మద్దతు తెలుపుతూ, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిస్తున్నారు.

6, ఆగ 2026

పత్తికొండలో అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా నిరసన
జిల్లా వార్తలు

పత్తికొండలో అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా నిరసన

పత్తికొండలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు తమపై నమోదైన అక్రమ కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట శాంతియుత నిరసన చేపట్టారు. గురుకుల పాఠశాలను కంబలపాడుకు తరలించే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ, పత్తికొండలోనే విద్యా వసతులను బలోపేతం చేయాలని, విద్యా రంగంలో రాజకీయ ప్రయోజనాల కంటే విద్యార్థుల భవిష్యత్తుకే ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరారు.

6, ఆగ 2026

త్రిష వ్యాఖ్యలతో ఉదయనిధి అరెస్ట్‌: తమిళనాడులో రాజకీయ కలకలం
తమిళనాడు

త్రిష వ్యాఖ్యలతో ఉదయనిధి అరెస్ట్‌: తమిళనాడులో రాజకీయ కలకలం

తంజావూరులో నిరసన సందర్భంగా నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో భారీ రాజకీయ కలకలానికి దారితీశాయి. ఆయనను పోలీసులు అరెస్ట్ చేయగా, భాజపా సహా పలు పార్టీలు దీనిని స్వాగతించగా డీఎంకే అణచివేత చర్యగా విమర్శించింది. ఉదయనిధి వ్యాఖ్యలను భాజపా, ఎండీఎంకే, పీఎంకే నేతలు తీవ్రంగా ఖండించగా, డీఎంకే మాత్రం ఆయన ప్రసంగంలో అవమానకర అంశాలు లేవని వాదిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభించింది.

5, ఆగ 2026

బ్రహ్మంగారిమఠంలో అరాచకాలు తీవ్రం: పిపిఎన్ ప్రసాద్‌పై చర్యలు కోరుతున్న మారుతి మహాలక్ష్మి
జిల్లా వార్తలు

బ్రహ్మంగారిమఠంలో అరాచకాలు తీవ్రం: పిపిఎన్ ప్రసాద్‌పై చర్యలు కోరుతున్న మారుతి మహాలక్ష్మి

కడప బ్రహ్మంగారిమఠంలో జరుగుతున్న పరిణామాలపై మారుతి మహాలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, మఠం పవిత్రతకు విఘాతం కలిగించే అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తాత్కాలిక మఠాధిపతిగా ఉన్న వెంకటాద్రి స్వామి, పిపిఎన్ ప్రసాద్, దత్తాత్రేయులు మహిళలు, పిల్లలపై బెదిరింపులు, ఆస్తి నష్టం, అవమానకర చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ, వీరిపై ప్రభుత్వం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుని బ్రహ్మంగారిమఠం పవిత్రతను కాపాడాలని ఆమె కోరారు.

5, ఆగ 2026

ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడు రాజకీయాల్లో కలకలం
సినిమా

ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడు రాజకీయాల్లో కలకలం

కావేరీ నీటి సమస్యపై జరిగిన నిరసన సభలో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్, సభలో త్రిష పేరును ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. మహిళల పట్ల అవమానకరంగా, అశ్లీలంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తగా, BJP ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనతో తమిళనాడు రాజకీయాల్లో భాష, మహిళల గౌరవం, నాయకుల బాధ్యతపై చర్చ మళ్లీ మొదలైంది.

4, ఆగ 2026

బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం : 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు..
జాతీయం

బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం : 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు..

జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తొలిసారి ఘన విజయాన్ని అందుకున్నారు. బీహార్‌లోని బంకీపూర్‌లో జరిగిన ఉప ఎన్నికలో సంచలన విజయాన్ని అందుకున్నారు.

3, ఆగ 2026

చిన్నమండెంలో రూ.50 లక్షల వ్యయంతో పశువైద్య ఆసుపత్రి భవనానికి భూమిపూజ
జిల్లా వార్తలు

చిన్నమండెంలో రూ.50 లక్షల వ్యయంతో పశువైద్య ఆసుపత్రి భవనానికి భూమిపూజ

అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండల కేంద్రంలో పశుపాలకులకు మెరుగైన సేవలు అందించేందుకు రూ.50 లక్షల వ్యయంతో నూతన పశువైద్య ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్య సేవలను చేరువ చేయడంతో పాటు పశుపోషణకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించే అవకాశముందని అధికారులు తెలిపారు.

3, ఆగ 2026

ఉరవకొండలో ఉద్రిక్తత.. వైసీపీ నేతల అరెస్ట్
రాజకీయాలు

ఉరవకొండలో ఉద్రిక్తత.. వైసీపీ నేతల అరెస్ట్

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. ధర్నాకు వస్తున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను, మాజీ మంత్రి శంకర్ నారాయణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

3, ఆగ 2026

నా సొంతూరికి సర్పంచ్‌ కావడమే కల : అభిజీత్ దీప్కే
జాతీయం

నా సొంతూరికి సర్పంచ్‌ కావడమే కల : అభిజీత్ దీప్కే

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలపై దేశ రాజధానిలో విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తనకు ఎలాంటి రాజకీయ ఆశయాలు లేవని స్పష్టం చేశారు.

3, ఆగ 2026

ప్రజల  దృష్టి మళ్లించేందుకే అక్రమ అరెస్టులు : వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

ప్రజల దృష్టి మళ్లించేందుకే అక్రమ అరెస్టులు : వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

రాష్ట్రంలో అధికార పార్టీ సాగిస్తున్న రాజకీయ కక్షసాధింపు చర్యలు, పోలీసుల అరాచకాలు ప్రజాస్వామ్యాన్నే హాస్యాస్పదం చేస్తున్నాయని.. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

2, ఆగ 2026

సీజేపీ లీగల్ డిఫెన్స్ ఫండ్ రూ.1 కోటిపై ఆరా..  ఎన్నికల సంఘానికి ఫిర్యాదు?
జాతీయం

సీజేపీ లీగల్ డిఫెన్స్ ఫండ్ రూ.1 కోటిపై ఆరా.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు?

సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) ఏర్పాటు చేసిన లీగల్ డిఫెన్స్ ఫండ్ రూ.1 కోటి విరాళం ప్రకటించడంపై తాజాగా ప్రశ్నలు తలెత్తాయి. చర్చ మొదలైంది.

2, ఆగ 2026

రిజర్వేషన్ హటావో..  దేశాన్ని కుదిపేస్తున్న కొత్త రచ్చ!
జాతీయం

రిజర్వేషన్ హటావో.. దేశాన్ని కుదిపేస్తున్న కొత్త రచ్చ!

దేశాన్ని కదిలించే ఉద్యమాలు ఎప్పుడూ ఒక్కరోజులో పుట్టవు. అవి నెమ్మదిగా రూపం దిద్దుకుంటాయి. ఒక సంఘటనతో మొదలవుతాయి. మరో ఘటనతో వేగం అందుకుంటాయి. చివరికి దేశమంతా మాట్లాడుకునే చర్చగా మారిపోతాయి.

1, ఆగ 2026

యువత అసంతృప్తిని తేలికగా తీసుకుంటే ప్రమాదం: పాకిస్తాన్ హోం మంత్రి
అంతర్జాతీయం

యువత అసంతృప్తిని తేలికగా తీసుకుంటే ప్రమాదం: పాకిస్తాన్ హోం మంత్రి

పాకిస్తాన్ హోం మంత్రి మోసిన్ నఖ్వీ, దేశంలో ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగం, అవినీతి కారణంగా యువతలో పెరుగుతున్న అసంతృప్తిని ప్రభుత్వం తేలికగా తీసుకుంటే ప్రమాదమని హెచ్చరించారు. ప్రస్తుత పాలనా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని, ప్రతిభ ఆధారిత ఉద్యోగాలు, సమాన అవకాశాలు కల్పించే విధంగా వ్యవస్థాగత సంస్కరణలు చేపట్టాలని, కొత్త పరిపాలనా విభాగాలు, ప్రావిన్సులు ఏర్పాటు చేసి పరిపాలనను ప్రజలకు దగ్గర చేయాలని ఆయన సూచించారు.

31, జులై 2026

విపక్ష నేత రాహుల్‌పై సభా హక్కుల నోటీస్‌
జాతీయం

విపక్ష నేత రాహుల్‌పై సభా హక్కుల నోటీస్‌

హోం మంత్రి అమిత్‌షానుద్దేశిస్తూ లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ అనుచిత వ్యాఖ్యలుచేశారంటూ ఆయనపై బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్‌ ఇచ్చారు.

31, జులై 2026

పరామర్శ కాదు.. నేర మనస్తత్వానికి పరాకాష్ట
రాజకీయాలు

పరామర్శ కాదు.. నేర మనస్తత్వానికి పరాకాష్ట

మనస్సాక్షి ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీసీ సోదరుడు దానయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారని, కానీ జగన్‌ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని మంత్రి లోకేశ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

31, జులై 2026

విద్యను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు చర్యలు – సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ

విద్యను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు చర్యలు – సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను విద్యాపరంగా దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, బడ్జెట్‌లో విద్యకు 9 శాతం నిధులు కేటాయించడం తమ సంకల్పానికి నిదర్శనమని తెలిపారు. పిల్లల భవిష్యత్తు, నైపుణ్యాలు, భాషా సామర్థ్యాల పెంపుపై దృష్టి సారిస్తూ ఉపాధ్యాయులకు విదేశీ శిక్షణ, క్లస్టర్ స్థాయి విద్యా ప్రణాళికలు చేపడతామని చెప్పారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతాననే ధీమాను కూడా ఆయన వ్యక్తం చేశారు.

30, జులై 2026

రాజ్యసభలో మాటల మంటలు..   నడ్డా.. ఖర్గే మధ్య వాగ్వాదం
జాతీయం

రాజ్యసభలో మాటల మంటలు.. నడ్డా.. ఖర్గే మధ్య వాగ్వాదం

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో నేతల మాటల మధ్య మాటల యుద్ధం నడిచింది. బీజేపీ ఎంపీ జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

29, జులై 2026

దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రబిందువైన ‘రిజర్వేషన్ హఠావో ఆందోళన్’
జాతీయం

దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రబిందువైన ‘రిజర్వేషన్ హఠావో ఆందోళన్’

కాక్రోచ్ జనతా పార్టీ విజయంతో ప్రేరణ పొందిన ‘రిజర్వేషన్ హఠావో ఆందోళన్’ డిజిటల్ ఉద్యమం కుల ఆధారిత రిజర్వేషన్లు, కుల గణన రద్దు చేయాలని, ప్రతిభ ఆధారిత అవకాశాలు కల్పించాలని కోరుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 58 లక్షలకుపైగా ఫాలోవర్లున్న ఈ ఖాతా, దివ్యాంగులు, అనాథలు, అమరవీరుల పిల్లలు, ఆర్థికంగా వెనుకబడిన పేదలకు మాత్రమే రిజర్వేషన్లు పరిమితం చేయాలని, “ఒకే దేశం.. ఒకే గుర్తింపు” లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

29, జులై 2026

నేను ఎప్పుడూ పార్టీ లైన్‌ దాటలేదు: బొండా ఉమా
రాజకీయాలు

నేను ఎప్పుడూ పార్టీ లైన్‌ దాటలేదు: బొండా ఉమా

‘నేను ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదు.. భవిష్యత్తులో కూడా దాటను' అని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు వివరణ ఇచ్చారు. తాను కేవలం ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరయ్యాయని, తన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పష్టం చేశారు.

28, జులై 2026

తమిళనాడులో సంచలనం.. : ఉద్యోగాల దందా.. టివికె  నేతల ఆడియో లీక్‌!
తమిళనాడు

తమిళనాడులో సంచలనం.. : ఉద్యోగాల దందా.. టివికె నేతల ఆడియో లీక్‌!

తమిళనాడులో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వాన్ని అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. పార్టీ నేతల ఆడియో లీక్ అవ్వడం ఇప్పుడు సీఎం విజయ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

28, జులై 2026

మేము కూడా బాధితులమే..   : ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం
రాజకీయాలు

మేము కూడా బాధితులమే.. : ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం

తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చట్టాన్ని ఉల్లంఘించలేదని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్, వైఎస్ఆర్సీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. భూ వివాదంలో తామూ బాధితులమేనని ఆయన చెప్పుకొచ్చారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామన్నారు.

28, జులై 2026

ఉన్నవి! రెండు ఎమ్మెల్సీలు :  20 మందికి పైగా పోటీదారులు.. టీడీపీలో ఆసక్తికర సమీకరణాలు
రాజకీయాలు

ఉన్నవి! రెండు ఎమ్మెల్సీలు : 20 మందికి పైగా పోటీదారులు.. టీడీపీలో ఆసక్తికర సమీకరణాలు

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీ కానున్న రెండు గవర్నర్ నామినేటెడ్ (గవర్నర్ కోటా) ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ముమ్మర కసరత్తు ప్రారంభించింది. కేవలం రెండు స్థానాలు మాత్రమే అందుబాటులో ఉండటంతో, 20 మందికిపైగా నేతలు ఈ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

27, జులై 2026

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత వేడెక్కిన రాజకీయ చర్చలు
జాతీయం

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత వేడెక్కిన రాజకీయ చర్చలు

కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం పార్లమెంట్‌కు వచ్చినప్పుడు ఎన్డీఏ ఎంపీలు ఘనస్వాగతం పలకడం, ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఒడిశా, పలు రాష్ట్రాల్లో బీజేపీ విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆయనకు పార్టీ సంస్థలో కొత్త బాధ్యతలు, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కీలక నాయకత్వం దక్కే అవకాశాలపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

27, జులై 2026

ఒకే వేదికపై బోండా.., అంబటి రాంబాబు..   సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్..
రాజకీయాలు

ఒకే వేదికపై బోండా.., అంబటి రాంబాబు.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్..

గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం సంతాప సభలో టీడీపీ నేత బోండా ఉమా, వైసీపీ నేత అంబటి రాంబాబు ఒకే వేదికను పంచుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో స్పందిస్తూ, వైసీపీ నేతలతో ఎట్టి పరిస్థితుల్లోనూ వేదిక పంచుకోవద్దని స్పష్టం చేశారు.

26, జులై 2026

ఎన్నికల్లో పోటీ చేయను.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం
జాతీయం

ఎన్నికల్లో పోటీ చేయను.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం

కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.

26, జులై 2026

రాజకీయ ఎంట్రీపై 'నో చెప్పలేం'..   కాక్రోచ్‌ జనతా పార్టీ బిగ్‌ హింట్!
జాతీయం

రాజకీయ ఎంట్రీపై 'నో చెప్పలేం'.. కాక్రోచ్‌ జనతా పార్టీ బిగ్‌ హింట్!

బొద్దింకే కదా అని తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నిరూపించింది. నీట్‌-యూజీ పేపర్‌ లీకేజీపై సీజేపీ చేసిన ఐదు వారాల ఉధృత పోరాటానికి దిగివచ్చి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు.

26, జులై 2026

ఆరోగ్య కారణాలతో బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్ రాజీనామా
అంతర్జాతీయం

ఆరోగ్య కారణాలతో బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్ రాజీనామా

బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్ ఆరోగ్య కారణాలతో, పదవీకాలం ముగియడానికి రెండేళ్లు మిగిలి ఉండగానే రాజీనామా చేశారు. ఆయన లండన్‌లో ఉన్నప్పుడు మాజీ ప్రధాని షేక్ హసీనాతో జరిగినట్లు ప్రచారంలో ఉన్న ఫోన్ సంభాషణ, దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులు కూడా ఈ నిర్ణయానికి నేపథ్యంగా చర్చించబడుతున్నాయి. కొత్త అధ్యక్షుడి ఎన్నిక వరకు పార్లమెంట్ స్పీకర్ హఫీజ్ ఉద్దీన్ అహ్మద్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు.

25, జులై 2026

అమెరికా బెదిరింపులకు తలొంగేది లేదు.. : SCO సమ్మిట్‌లో ఇరాన్ ప్రకటన
అంతర్జాతీయం

అమెరికా బెదిరింపులకు తలొంగేది లేదు.. : SCO సమ్మిట్‌లో ఇరాన్ ప్రకటన

వాషింగ్టన్ తెస్తున్న ఒత్తిడి, బెదిరింపు రాజకీయాలకు ఇరాన్ ఎప్పటికీ తలొగ్గదని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. 'షాంఘై సహకార సంస్థ' విదేశాంగ మంత్రుల సదస్సు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

25, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters